Serial Killer Arrest: లిఫ్ట్ ఇచ్చి 18 మాసాల్లో 11 మంది హతం.. సీరియల్ కిల్లర్ అరెస్ట్..

Serial Killer Arrest: లిఫ్ట్ ఇచ్చి 18 మాసాల్లో 11 మంది హతం.. సీరియల్ కిల్లర్ అరెస్ట్..

పంజాబ్ రాష్ట్రానికి చెందిన సీరియల్ కిల్లర్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. గత 18 నెలల్లో 11 మందిని హత్య చేసిన సీరియల్ కిల్లర్‌ని ఆ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని హోషియార్‌పూర్ జిల్లా గర్హశంకర్ చౌరా గ్రామానికి చెందిన రామ్ సరూప్ అలియాస్ సోధి (33)గా పోలీసులు గుర్తించారు. స్వలింగ సంపర్కుడైన నిందితుడు.. ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 11 మంది పురుషులను హతమార్చినట్లు తమ విచారణలో అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. హత్య చేసిన తర్వాత…

Read More
ప్రకృతిని చూద్దామని పోతే పసిడి పంట పండింది

ప్రకృతిని చూద్దామని పోతే పసిడి పంట పండింది

అంత మొత్తాన్ని అక్కడ చూసిన పర్యాటకులు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ సంపద అంతా ఈస్ట్ బొహేమియాన్ మ్యూజియం లో ఉంది. ఫిబ్రవరి నెలలోని ఈ ఘటన వెలుగు చూసిన తాజాగా మ్యూజియం ఆ విషయాన్ని ఇప్పుడు వెల్లడించింది. స్వాధీనం చేసుకున్న నాణేలు 1808 కాలం నాటివిగా గుర్తించినట్లు తెలిపింది. ఫ్రాన్స్, బెల్జియం, ఒట్టోమాన్ సామ్రాజ్య కాలం నాటి ఆ నాణేలు 1921 తర్వాత ఎవరైనా దాచిపెట్టి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. 100 సంవత్సరాల క్రితమే వాటిని భూమిలో…

Read More
బ్రౌన్ రైస్ తినడం వల్ల ప్రయోజనాలు మాత్రమే కాదు..నష్టాలను కూడా తెలుసుకోండి.. లేదంటే కష్టాలు తప్పవు..!

బ్రౌన్ రైస్ తినడం వల్ల ప్రయోజనాలు మాత్రమే కాదు..నష్టాలను కూడా తెలుసుకోండి.. లేదంటే కష్టాలు తప్పవు..!

భారతదేశంలోని ప్రజలు వివిధ రకాల ఆహారాలను ఇష్టపడతారు. సీజన్‌ను బట్టి ఇక్కడ అనేక రకాల ఆహార ఉత్పత్తులు లభిస్తాయి. భోజన ప్రియులకు ఇక్కడ తినడానికి అనేక ఎంపికలు ఉన్నాయి. అదే సమయంలో కరోనా మహమ్మారి నుండి ప్రజలు తమ ఆరోగ్యం గురించి చాలా ఆందోళన చెందుతున్నారు. అటువంటి పరిస్థితిలో ఆరోగ్యంగా ఉండటానికి చాలా మంది ప్రజలు వారి ఆహారంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని చేర్చుకుంటారు. భారతదేశ సాంప్రదాయ ఆహారం పప్పు, బియ్యం, రోటీ, కూరగాయలు. దాదాపు అందరూ ఈ…

Read More
Pesarapappu Vadalu: పెసరపప్పుతో వడలు.. రుచితో పాటు ఆరోగ్యం కూడా..

Pesarapappu Vadalu: పెసరపప్పుతో వడలు.. రుచితో పాటు ఆరోగ్యం కూడా..

సాయంత్రం అయ్యిందంటే ఏదో ఒక స్నాక్ తినాలని అనిపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో బయట ఏదో ఒక స్నాక్ పొట్టలో వేసేస్తూ ఉంటారు. కానీ కొద్దిగా శ్రమ పడితే.. ఇంట్లో తిన్న ఆహారాలే ఆరోగ్యానికి మంచివి. ఈ కాలంలో వేటిల్లో ఏం కలుపుతున్నారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. పెసర పప్పు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు ఉంటాయి. పెసర అట్లు తిని బోర్ కొట్టేవాళ్లు.. పెసర పప్పుతో వడలు కూడా వేసుకోవచ్చు….

Read More
వామ్మో.. ఇలాంటి వారు నిమ్మకాయల వాసన కూడా చూడొద్దు.. పొరపాటున తిన్నారంటే..

వామ్మో.. ఇలాంటి వారు నిమ్మకాయల వాసన కూడా చూడొద్దు.. పొరపాటున తిన్నారంటే..

నిమ్మకాయ విటమిన్ సి అద్భుతమైన మూలం. ఇది ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. కానీ కొన్ని వ్యాధులు ఉన్నవారు నిమ్మకాయలు కాదు కదా.. దాని వాసన కూడా చూడొద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. విటమిన్ సి మోతాదు ఎక్కువై, రక్తంలో ఐరన్ లెవల్స్‌ పెరుగుతాయి. కొన్ని సందర్భాల్లో అంతర్గత అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. నిమ్మకాయలను అధికంగా తీసుకోవడం వల్ల దంతాల ఎనామిల్ బలహీనపడుతుంది. అందుకే నిమ్మకాయలను పరిమిత పరిమాణంలో…

Read More
Mobile Apps: పిల్లలు ఏ యాప్‌నైనా ఉపయోగించకుండా నిషేధించాలి.. సర్వేలో కీలక విషయాలు

Mobile Apps: పిల్లలు ఏ యాప్‌నైనా ఉపయోగించకుండా నిషేధించాలి.. సర్వేలో కీలక విషయాలు

ఒక వైపు, ప్రపంచంలో డిజిటలైజేషన్ మన పనిని సులభతరం చేసింది. మరోవైపు దాని ప్రతికూలతలు కూడా కనిపించాయి. దీనికి సంబంధించి ఒక సర్వే బయటపడింది. ఈ సర్వే ప్రకారం.. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు అన్ని యాప్‌లు మూసివేయాలని కోరుకుంటున్నారు. నిజానికి, ఒక పిల్లవాడు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడల్లా అతను తన వయస్సు గురించి తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా లాగిన్ అవుతాడు. సర్వేలో వారి పిల్లలు తప్పు వయస్సు ఇచ్చి యాప్‌లోకి లాగిన్ అయితే…

Read More
Progress Zodiac Signs: రాశినాథుడి బలం.. ఆ రాశుల వారి జీవితంలో పురోగతి పక్కా..!

Progress Zodiac Signs: రాశినాథుడి బలం.. ఆ రాశుల వారి జీవితంలో పురోగతి పక్కా..!

జ్యోతిషశాస్త్రంలో రాశినాథుడికి లేదా లగ్నాధిపతికి అత్యంత ప్రాధాన్యం ఉంది. జాతక చక్రంలో గానీ, గ్రహ సంచారంలో గానీ రాశినాథుడు బలం పట్టి ఉన్న పక్షంలో ఎటువంటి దోషాలున్నా పని చేయవు. అనేక విధాలుగా అనుకూలతలు కలుగుతాయి. ఆశించిన స్థాయిలో పురోగతి ఉంటుంది. జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది. ప్రస్తుత గ్రహ సంచారం ప్రకారం, వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకరం, కుంభరాశులకు రాశ్యధిపతి బాగా బలంగా, అనుకూ లంగా ఉన్నందువల్ల ఈ రాశివారికి జీవితం…

Read More
ఒకే మొక్కకు 20రకాల పూలు, పండ్లు పండించుకోవచ్చు.. ఇదో అద్భుతం. అదెలాగో తెలుసా?

ఒకే మొక్కకు 20రకాల పూలు, పండ్లు పండించుకోవచ్చు.. ఇదో అద్భుతం. అదెలాగో తెలుసా?

సహజంగా పూలు, పండ్లు అంటే అందరికీ చాలా ఇష్టమే. అందులోనూ పండ్ల రారాజు మామిడి అన్నా, జిగేల్ మనే మందారం అన్నా ఇంకా ఇంకా ఇష్టం..! అయితే మామిడి పండులో, మందార పువ్వులో అనేక జాతులు ఉన్నాయి. అయితే అన్ని రకాల మామిడి పండ్లు, మందార పువ్వులు ఒకే చోట వేయాలంటే చాలా స్థలం కావాలి. అలాగే పట్టణాల్లో ఉండే వారికి అన్ని జాతులు ఒకే చోట వేసే అంత స్థలం ఉండదు. పల్లెటూరులో కూడా కొద్దిపాటి…

Read More
యూపీలోని సంభల్‌ మళ్లీ ఉద్రిక్తత.. రంజాన్‌, హోలీ వేడుకల సందర్భంగా హై అలర్ట్‌

యూపీలోని సంభల్‌ మళ్లీ ఉద్రిక్తత.. రంజాన్‌, హోలీ వేడుకల సందర్భంగా హై అలర్ట్‌

హోలీ , రంజాన్‌ వేడుకల వేళ ఉత్తరప్రదేశ్‌లో పొలిటికల్‌ హీట్‌ పెరిగింది. తవ్వకాల్లో హిందూ ఆలయాలు బయటపడ్డ సంభల్‌లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం రోజే హోలీ పండుగ రావడంతో జామా మసీదు దగ్గర ముస్లింల ప్రార్థనలపై ఉత్కంఠ నెలకొంది. ఏడాదిలో హోలీ పండుగ శుక్రవారం ఒక్కసారే వస్తుందని , ముస్లింలు ఏడాదిలో 52 శుక్రవారాలు నమాజ్‌ చేస్తారని , రంగులు పడుతాయని అనుకుంటే ముస్లిలు ఇళ్ల లోనే నమాజ్‌ చేయాలన్న పోలీసు సర్కిల్ ఆఫీసర్‌…

Read More
శరవేగంగా బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు.. సూరత్-బిలిమోరా మధ్య విద్యుద్దీకరణ పనులు షురూ..!

శరవేగంగా బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు.. సూరత్-బిలిమోరా మధ్య విద్యుద్దీకరణ పనులు షురూ..!

గుజరాత్‌లో దేశంలోనే తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. తాజాగా ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కారిడార్ కోసం విద్యుదీకరణ పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా భూమి నుండి 14 మీటర్ల ఎత్తులో గుజరాత్‌లోని సూరత్-బిలిమోరా బుల్లెట్ రైలు స్టేషన్ల మధ్య వయాడక్ట్‌పై మొదటి రెండు స్టీల్ మాస్ట్‌లను ఏర్పాటు చేశారు. మొత్తంగా, కారిడార్‌లో 9.5 నుండి 14.5 మీటర్ల ఎత్తులో 20,000 కంటే ఎక్కువ మాస్ట్‌లను ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై రైల్వే మంత్రి అశ్విని…

Read More