Unstoppable S4: గోవాలో ఆ స్పెషల్ పర్సన్ కోసం స్వయంగా వైన్ బాటిల్ కొన్న అల్లు అర్జున్.. సీక్రెట్ చెప్పేశాడు

Unstoppable S4: గోవాలో ఆ స్పెషల్ పర్సన్ కోసం స్వయంగా వైన్ బాటిల్ కొన్న అల్లు అర్జున్.. సీక్రెట్ చెప్పేశాడు

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ఆహా అన్ స్టాపబుల్ సీజన్ 4 సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సీజన్ లో ఇప్పటికే మూడు సీజన్స్ పూర్తయ్యాయి. మొదటి ఎపిసోడ్‌కు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, రెండో ఎపిసోడ్‌కు దుల్క‌ర్ స‌ల్మాన్‌, మూడో ఎపిసోడ్‌కు హీరో సూర్య‌లు అతిథులుగా వ‌చ్చారు. ఈ ఎపిసోడ్స్ అన్నింటికీ ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా నాలుగో ఎపిసోడ్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అతిథిగా వచ్చారు. అతనితో…

Read More
Pakistan: ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ జట్టును ఇంకా ఎందుకు ప్రకటించలేదు.. కారణం ఏంటంటే?

Pakistan: ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ జట్టును ఇంకా ఎందుకు ప్రకటించలేదు.. కారణం ఏంటంటే?

Pakistan Delay Squad Announcement: వచ్చే నెలలో పాకిస్థాన్, యూఏఈ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి 8 జట్లలో ఏడు జట్లు తమ జట్టును ప్రకటించాయి. ఛాంపియన్స్ ట్రోపీకి జట్లు ప్రకటించేందుకు జనవరి 12 చివరి తేదీగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. భారత్, పాకిస్థాన్ మినహా ఆరు జట్లు గడువుకు ముందే తమ జట్టులను ప్రకటించాయి. 15 మంది సభ్యులతో కూడిన టీమిండియా జట్టును బీసీసీఐ నిన్న ప్రకటించింది. అంతకుముందు ఆఫ్ఘనిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, న్యూజిలాండ్,…

Read More
Remedies for Dry Eyes: కళ్లు పొడిబారి దురద పెడుతున్నాయా.. వెంటనే ఇలా చేయండి!

Remedies for Dry Eyes: కళ్లు పొడిబారి దురద పెడుతున్నాయా.. వెంటనే ఇలా చేయండి!

ఇటీవల కాలంలో కంటి సంబంధిత సమస్యలు బాగా ఎక్కువైపోయాయి. కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చోవడం, ఫోన్ల వాడకం, టీవీలు చూడటం వల్ల కంటిపై ఒత్తిడి తీవ్రంగా పడుతుంది. దృష్టి లోపాలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో ఉన్న నేతి తరం పిల్లలకు చిన్న వయసులోనే కళ్లద్దాలు పడుతున్నాయి. చిన్నారులు టీవీలు ఎక్కువగా చూడటం వల్ల కూడా కంటి చూపు మందగిస్తుంది. అంతే కాకుండా కళ్లు పొడిబారిపోయే సమస్య ఏర్పడుతుంది. కళ్లు అనేది ఎప్పుడూ తేమగా…

Read More
Video: ఎవర్రా మీరంతా.. సెలబ్రేషన్స్‌లో షాకింగ్ సంఘటన.. కట్‌చేస్తే.. మైదానంలోనే కుప్పకూలిన ప్లేయర్

Video: ఎవర్రా మీరంతా.. సెలబ్రేషన్స్‌లో షాకింగ్ సంఘటన.. కట్‌చేస్తే.. మైదానంలోనే కుప్పకూలిన ప్లేయర్

Ubaid Shah Accidentally Slapped Usman Khan Video: పాకిస్తాన్‌లో జరుగుతున్న టీ20 లీగ్‌లో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 22న ముల్తాన్ సుల్తాన్స్ వర్సెస్ లాహోర్ ఖలందర్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా జరిగిన ఒక సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. వికెట్ తీసిన ఆనందంలో ఓ ప్లేయర్ సెలబ్రేషన్స్‌లో చిన్న అవశృతి చోటు చేసుకుంది. అనుకోకుండా చేయి తగలడంతో ఓ ఆటగాడు గాయపడ్డాడు. అయితే, ఇదంతా ఉద్దేశపూర్వకంగా జరగలేదు. అయినప్పటికీ ఆ…

Read More
Telangana: పెట్టుబడులే లక్ష్యంగా దూసుకెళ్తోన్న తెలంగాణ సర్కార్.. త్వరలో రేవంత్ జపాన్ టూర్

Telangana: పెట్టుబడులే లక్ష్యంగా దూసుకెళ్తోన్న తెలంగాణ సర్కార్.. త్వరలో రేవంత్ జపాన్ టూర్

ఇంటా బయటా పెట్టుబడుల వేట సాగిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అటు సీఎం జపాన్‌ టూర్‌ను అనౌన్స్‌ చేశారో లేదో… ఇటు హైదరాబాద్‌లో జరిగిన బిజినెస్‌ కాంక్లేవ్‌లో పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఎవరి దగ్గరకైనా వెళ్తా.. ఎన్ని పర్యటనలైనా చేస్తానంటున్న సీఎం రేవంత్‌ రెడ్డి… మరో టూర్ ఫిక్స్ చేసుకున్నారు. ఏప్రిల్ 16వ తేదీ నుంచి జపాన్‌లో పర్యటించబోతున్నారు. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా 6 రోజుల పాటు జపాన్‌లో పర్యటిస్తారు. కొత్త సాంకేతిక…

Read More
Chanakya Niti: పొరపాటున కూడా వారితో మాత్రం స్నేహం చేయొద్దంటున్న చాణక్య..ఎందుకంటే..?

Chanakya Niti: పొరపాటున కూడా వారితో మాత్రం స్నేహం చేయొద్దంటున్న చాణక్య..ఎందుకంటే..?

చాణక్యనీతి ప్రకారం, కొంతమంది వ్యక్తుల సహవాసం విషపూరిత పాము లాంటిది. మనం నిస్వార్థంగా ఎవరితోనైనా స్నేహం చేస్తాం. కొన్ని స్వభావాల వ్యక్తులకు దూరంగా ఉండాలని చాణక్యనితికి చెప్పబడింది. చాణక్యనీతిలో ఒక శ్లోకం ఉంది. దుర్జనేషు చ సర్పేషు వరం సర్పో న దుర్జన్:| సర్పో దంశతి కాలేన్ దుర్జనస్తు పదే-పదే || ఈ పద్యంలో, ఆచార్య చాణక్యుడు మోసగాడి కంటే పాము గొప్పదని చెప్పాడు. పాము శ్రేష్ఠమైనది. ఎందుకంటే పాము ఒక్కసారే కాటేస్తుంది. కానీ దుర్మార్గుడు అడుగడుగునా…

Read More
Bank locker: బ్యాంకు లాకర్లో బంగారం దాచడం సేఫేనా?.. ఈ  ఆర్బీఐ రూల్స్ గురించి తప్పక తెలుసుకోండి..

Bank locker: బ్యాంకు లాకర్లో బంగారం దాచడం సేఫేనా?.. ఈ ఆర్బీఐ రూల్స్ గురించి తప్పక తెలుసుకోండి..

కష్టపడి సంపాదించిన డబ్బు, బంగారం, విలువైన పత్రాలు వంటి వాటికి భద్రత కల్పించడం పెద్ద సవాలుతో కూడుకున్న పని. అందుకే చాలా మంది వీటికోసం బ్యాంకు లాకర్లను ఎంచుకుంటారు. ఇంట్లో అయితే వీటిని నిరంతరం పర్యవేక్షించడం చాలా కష్టం అందుకే వీటి కోసం బ్యాంకులకన్నా సేఫ్ ప్లేస్ మరోటి లేదని నమ్ముతారు. బ్యాంకులైతే సీసీటీవీ కెమెరాలు, అధునాతన భద్రత, అలారం వ్యవస్థలతో పూర్తి భద్రతను అయినప్పటికీ మీ సొమ్ము బ్యాంకు నుంచి దొంగిలించబడితే ఏంటి పరిస్థితి?.. అప్పుడు…

Read More
క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త ఫార్మాట్.. భాగం కానున్న టీమిండియా దిగ్గజాలు.. ఎన్ని ఓవర్లు ఉంటాయంటే?

క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త ఫార్మాట్.. భాగం కానున్న టీమిండియా దిగ్గజాలు.. ఎన్ని ఓవర్లు ఉంటాయంటే?

Legend 90: క్రికెట్‌లో రోజుకో కొత్త ప్రయోగాలు జరుగుతుంటాయి. తమ దేశంలో ఆడే ఫ్రాంచైజీ లీగ్‌లలో ఆటను ఉత్కంఠభరితంగా చేసేందుకు అన్ని క్రికెట్ బోర్డులు కొత్తగా ఆలోచిస్తున్నాయి. ఇటీవల, ఆటలో వేగాన్ని పెంచడానికి టీ10 వంటి ఫార్మాట్ కూడా ప్రారంభించారు. ఇందులో 10-10 ఓవర్ల మ్యాచ్‌లు ఉంటాయి. అయితే ఇప్పుడు ఇండియాలో కొత్త ఫార్మాట్ ప్రారంభం కానుంది. వాస్తవానికి, లెజెండ్ 90 లీగ్ రాయ్‌పూర్‌లో ఫిబ్రవరి 6 నుంచి 18 వరకు ఆడాల్సి ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో…

Read More
Virat Kohli: కోహ్లీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. 4 ఏళ్ల తర్వాత ఊహించని షాక్..?

Virat Kohli: కోహ్లీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. 4 ఏళ్ల తర్వాత ఊహించని షాక్..?

విరాట్ కోహ్లి ఒకప్పుడు ఫాబ్ ఫోర్‌లో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్. కానీ, గత నాలుగేళ్లలో అతను అగ్రస్థానం నుంచి చివరి స్థానానికి పడిపోయాడు. కాగా, నాలుగేళ్ల క్రితం చివరి స్థానంలో ఉన్న జో రూట్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఫాబ్ ఫోర్‌లో ప్రపంచంలోని నలుగురు పవర్ ఫుల్ బ్యాట్స్‌మెన్‌లు ఉన్నారు. భారత ఆటగాడు విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్, న్యూజిలాండ్‌కు చెందిన కేన్ విలియమ్సన్, ఇంగ్లాండ్‌కు చెందిన జో రూట్ ఉన్నారు. జనవరి…

Read More
విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఒకే ఒక్కడు రమేష్‌ రాశి ఏంటో తెలుసా? ప్రమాదం రోజు అతని రాశిఫలం..

విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఒకే ఒక్కడు రమేష్‌ రాశి ఏంటో తెలుసా? ప్రమాదం రోజు అతని రాశిఫలం..

అహ్మదాబాద్‌లో చోటు చేసుకున్న ఘోర విమాన ప్రమాదంలో మొత్తంగా 269 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు, 10 మంది సిబ్బందితో అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ బయలుదేరిన విమానం టేకాఫ్‌ అయిన 32 సెకన్లకే ఎయిర్‌పోర్ట్‌కు అతి సమీపంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది మరణించారు. ఒకే ఒక్కడు సీట్‌ నంబర్‌ 11ఏ లో కూర్చున్న విశ్వాస్‌ కుమార్‌ రమేష్‌ అనే వ్యక్తి మాత్రమే…

Read More