Maha Shivaratri 2025: శివ.. శివా.. ఎంత ఘోరం! పండుగపూట పుణ్యస్నానానికెళ్లి 8 మంది మృతి..

Maha Shivaratri 2025: శివ.. శివా.. ఎంత ఘోరం! పండుగపూట పుణ్యస్నానానికెళ్లి 8 మంది మృతి..

హైదరాబాద్‌, ఫిబ్రవరి 27: రెండు తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి వేడుకలు బుధవారం వైభవంగా జరిగాయి. అయితే ఈ పర్వదినం పలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. వేర్వేరు ప్రాంతాల్లో పుణ్యస్నానాలకు వెళ్లి ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. దీంతో మృతుల కుటుంబాల్లో అంతులేని విషాదం చోటుచేసుకుంది. వివరాల్లకెళ్తే.. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా తాడిపూడిలోని గోదావరిలో బుధవారం నాడు కొందరు విద్యార్ధులు పుణ్యస్నానానికి వెళ్లారు. వీరిలో ఐదుగురు విద్యార్థులు గోదావరిలో గల్లంతై చనిపోయారు. బుధవారం తెల్లవారుజామున 11 మంది…

Read More
Tollywood: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?

Tollywood: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ మెహ్రీన్ కౌర్ పిర్జాడా తిరుమల శ్రీవారి సేవలో పాల్గొంది. శనివారం (మార్చి 01) ఆమె ఏడుకొండల స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంది Source link

Read More
టమాటోలో ప్రాణాంతక బ్యాక్టీరియా.. రీకాల్ చేస్తున్న ప్రభుత్వం.. 6150కోట్ల పంట నష్టం..

టమాటోలో ప్రాణాంతక బ్యాక్టీరియా.. రీకాల్ చేస్తున్న ప్రభుత్వం.. 6150కోట్ల పంట నష్టం..

టమాటో లేని ఆహారం ఉండదేమో.. కూరలు, పప్పు, సలాడ్లు , బిర్యానీ ఇలా రకరకాల వంటల్లో టమాటో తప్పనిసరిగా ఉపయోగిస్తారు. ఎర్రగా అందంగా కనిపించే ఈ టమాటోలు ఆరోగ్యానికు మేలు చేస్తాయి. అందుకనే టామాటోలు లేని వంటని ఊహించడం కొంచెం కష్టమే. అయితే ఇప్పుడు టమాటోలను ఉపయోగించే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ టమోటాలు ‘ప్రాణాంతకం’ అని నిరూపించబడతాయి. ఒక దేశంలోని ఆహార నియంత్రణ సంస్థ టమోటాలలో ‘సాల్మొనెల్లా’ అనే ఇన్ఫెక్షన్‌ను కనుగొంది. దీని…

Read More
Andhra News: ఏపీకి రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. అందుకోసమే..

Andhra News: ఏపీకి రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. అందుకోసమే..

ఏపీకి కేంద్రమంత్రులు, బీజేపీ అగ్రనేతల పర్యటనలు కొనసాగుతున్నాయి. ఇటీవలే విశాఖపట్నంలో పర్యటించిన ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఇక ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా.. ఏపీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆదివారం కృష్ణా జిల్లాలోని గన్నవరం సమీపంలో నిర్మించిన ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడీఎం ప్రాంగణాలను అమిత్ షా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరవుతారు. ఈ పర్యటన కోసం శనివారం రాత్రి ఢిల్లీ…

Read More
Inverter AC vs Non-Inverter AC: ఇన్వర్టర్ ఏసీ vs నాన్-ఇన్వర్టర్ ఏసీ.. విద్యుత్‌ బిల్లు దేనికి తక్కువ.. రెండింటిలో తేడా ఏంటి?

Inverter AC vs Non-Inverter AC: ఇన్వర్టర్ ఏసీ vs నాన్-ఇన్వర్టర్ ఏసీ.. విద్యుత్‌ బిల్లు దేనికి తక్కువ.. రెండింటిలో తేడా ఏంటి?

వేసవి సమీపిస్తున్న కొద్దీ, కూలర్లు, ఎయిర్ కండిషనర్ల (ACలు) డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. మార్చి-ఏప్రిల్ నెలల్లో తేలికపాటి వేడి సమయంలోనూ కూలర్ల గిరాకీ భారీగా పెరిగింది. ఇప్పుడు వచ్చే నెలలో కూడా ఎండ వేడి మరింత పెరగనుంది. ఇలాంటి సమయంలో ఎయిర్ కండిషనర్ తప్పనిసరి అవుతుంది. మీరు కొత్త AC కొనాలని ఆలోచిస్తుంటే కొన్నింటిని తెలుసుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది ఎదుర్కొనే సాధారణ సందిగ్ధత ఇన్వర్టర్ AC లేదా నాన్-ఇన్వర్టర్ ACని ఎంచుకోవాలా అనేది. ఈ…

Read More
Andhra News: శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయ హుండీ లెక్కింపు.. ఆ కరెన్సీ నుంచే భారీ ఆదాయం.. 

Andhra News: శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయ హుండీ లెక్కింపు.. ఆ కరెన్సీ నుంచే భారీ ఆదాయం.. 

నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఉభయ ఆలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు, పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. చంద్రవతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి రూ.5,96,92,376 కోట్లతో నగదు రాబడిగా లభించిందని దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ ఆదాయాన్ని గత 26 రోజులులో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించినట్లు ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు….

Read More
Ola Grocery: ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా.. ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?

Ola Grocery: ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా.. ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?

10 నిమిషాల్లో డెలివరీని అందించే ప్రక్రియ తీవ్రమైంది. ఓలా కొత్త ప్లాట్‌ఫారమ్ ఓలా గ్రోసరీని కూడా ప్రారంభించింది. ఇది 10 నిమిషాల్లో డెలివరీని అందిస్తుంది. ఓలా అధికారిక సోషల్ మీడియా పోస్ట్‌లో కొత్త సర్వీసును ప్రకటించింది. దేశవ్యాప్తంగా సరికొత్త సర్వీస్ ప్రారంభమైందని, ప్రజలు 10 నిమిషాల్లో డెలివరీ పొందవచ్చని కంపెనీ తెలిపింది. కిరాణా, నిత్యావసర వస్తువులను 10 నిమిషాల్లో డెలివరీ చేసేలా కొత్త సర్వీస్ ప్రారంభించింది. ఇది జొమాటో, స్విగ్గితో పోటీపడుతుంది. Source link

Read More
ఈ సమస్య ఉన్నా సరైన తిండి తింటే బరువు తగ్గడం పెద్ద కష్టమేం కాదట

ఈ సమస్య ఉన్నా సరైన తిండి తింటే బరువు తగ్గడం పెద్ద కష్టమేం కాదట

పీసీఓఎస్ ఉన్న వారిలో ఇన్సులిన్ హార్మోన్ సరిగా పని చేయదు. దీని వలన గ్లూకోజ్ స్థాయిలు పెరిగి శరీరానికి ఇన్సులిన్ తగిన విధంగా స్పందించదు. దీని ఫలితంగా శరీరం కొవ్వును నిల్వ చేసుకుంటుంది. ఇలా శరీర బరువు పెరుగుతుంది. అయితే ప్రతిరోజూ తినే ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల బరువును తగ్గించవచ్చు. పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరచి బరువును నియంత్రించేందుకు సహాయం చేస్తుంది. కానీ పీసీఓఎస్ ఉన్నవారిలో ఈ మంచి బ్యాక్టీరియా…

Read More
సృజనాత్మకతకు అరుదైన గౌరవం.. గణతంత్ర వేడుకలకు నెల్లూరుకు చెందిన సాధారణ మహిళకు ఆహ్వానం!

సృజనాత్మకతకు అరుదైన గౌరవం.. గణతంత్ర వేడుకలకు నెల్లూరుకు చెందిన సాధారణ మహిళకు ఆహ్వానం!

మనలో చాలా మందికి దేశ రాజధాని ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలను కళ్లార చూడాలని ఉంటుంది కానీ వెళ్లలేం..! అక్కడికి వెళ్ళాలన్న, అక్కడ జరిగే వేడుకలు ప్రత్యక్షంగా చూడాలన్న అందరికి అయ్యే పని కాదు. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన ఒక మహిళకు మాత్రం అరుదైన గౌరవం దక్కింది. ప్రత్యక్షంగా ఢిల్లీలోని ఎర్ర కోటలో జరిగే గణతంత్ర వేడుకలకు ఆహ్వానం అందింది. అయితే ఆహ్వానం అందుకున్న మహిళ గొప్ప సెలబ్రిటీ కాదు. సాధారణ మహిళ….

Read More
Thyroid Diet: థైరాయిడ్‌తో బాధపడేవారు ఈ ఉప్పు తిన్నారో.. బండి షెడ్డుకే! జర భద్రం..

Thyroid Diet: థైరాయిడ్‌తో బాధపడేవారు ఈ ఉప్పు తిన్నారో.. బండి షెడ్డుకే! జర భద్రం..

మహిళల్లో అత్యంత సాధారణ ఆరోగ్య సమస్యలలో థైరాయిడ్ ఒకటి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఈ సమస్య రోజురోజుకూ పెరుగుతోంది. మన దేశంలో దాదాపు 40-50 మిలియన్ల మంది థైరాయిడ్ వ్యాధితో బాధపడుతున్నారు. గుండె సమస్యల మాదిరిగానే థైరాయిడ్ కూడా సర్వసాధారణంగా మారుతోంది. జీవనశైలి, ఆహారం, కాలుష్యం మొదలైన వాటి వల్ల థైరాయిడ్ సమస్యలు వస్తాయి. కాబట్టి, దీనిని అదుపులో ఉంచుకోవడం అత్యవసరం. సాధారణంగా థైరాయిడ్ సమస్యలు ఉన్నవారికి ఆహారం చాలా ముఖ్యం. కొన్ని ఆహారాలు తప్పనిసరిగా తినాలి….

Read More