
లవర్ను కలిసేందుకు రాత్రి ఇంట్లో నుంచి బయటకెళ్లిన యువతి.. కట్చేస్తే.. 5 రోజుల తర్వాత వెలుగు చూసిన దారుణం!
ఓ యువకుడు ప్రేమించిన అమ్మాయిని అతి కారతకంగా హత్య చేసి భూమిలో పూడ్చిపెట్టిన ఘటన రాజస్థాన్లోని ప్రతాప్గఢ్లో వెలుగు చూసింది. పర్సోలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆద్ గ్రామానికి చెందిన భూలా మీనా (19), పాట్ల బావ్ది గామానికి చెందిన లఖ్మా అలియాస్ కన్హయ్య కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. అయితే జూన్ 12వ తేదీని భర్కుండిలోని తన సోదరి ఇంటికి వెళ్లిన మీనా.. రాత్రి అందరూ పడుకున్న తర్వాత తన ప్రియుడిని కలిసేందుకు బయటకు వెళ్లింది. అనుకున్న…