
Bomb Threat: అక్కడి స్కూల్ ఆవరణలో బాంబు ఉన్నట్టుగా బెదిరింపు మెయిల్.. ఎక్కడంటే..
ముంబైలోని జోగేశ్వర్ పరిసరాల్లోని ఓ ప్రైవేట్ పాఠశాలకు బాంబు బెదిరింపు వచ్చింది. పాఠశాల మైదానంలో అమర్చినట్టుగా వచ్చిన మెయిల్ తో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఘటనా స్థలంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఈ ఘటన ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపింది. ముంబైలోని ఓ పాఠశాలకు బాంబు బెదిరితో అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది.. నగరంలోని జోగేశ్వరి, ఓషివారా ప్రాంతంలో గల పాఠశాల ఆవరణలో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి…