ఘోర విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి ఏడుగురు సజీవ దహనం

ఘోర విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి ఏడుగురు సజీవ దహనం

వెస్ట్ బెంగాల్ లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. బెంగాల్ లోని 24 పరగణాల జిల్లాలోని ప్రతిమా మండలం ధోలాఘాట్ గ్రామంలోని ఓ ఇంట్లో సోమవారం రాత్రి 9గంటల సమయంలో ఒక్కసారిగా సిలిండర్ పేలింది. భారీగా మంటలు ఎగసిపడ్డాయి. మంటల్ని గమనించిన స్థానికులు ఫైర్ ఇంజిన్ కు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌…

Read More
OTT Movie: ఓటీటీలోకి హారర్ ఫ్యాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ.. ఎప్పుడు ఎక్కడ చూడొచ్చంటే..

OTT Movie: ఓటీటీలోకి హారర్ ఫ్యాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ.. ఎప్పుడు ఎక్కడ చూడొచ్చంటే..

ఇటీవల తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న సినిమా కింగ్ స్టన్. తమిళంలో రూపొందించిన ఈ హారర్ ఫ్యాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రంలో మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా మార్చి 7న థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజు నుంచే మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ సినిమా కమర్షియల్ హిట్ కాలేకపోయింది. మంచి హైప్ మీద విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం డిజాస్టర్ అయ్యింది. ఈ చిత్రానికి కమల్ ప్రకాష్…

Read More
Horoscope Today: వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (ఏప్రిల్ 1, 2025): మేష రాశి వారికి ఈ రోజు అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృషభ రాశి వారు ముఖ్యమైన ఆర్థిక వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. మిథున రాశి వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఉద్యోగులకు కూడా మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల…

Read More
MI vs KKR: రికెల్టన్, సూర్య తుఫాన్ ఇన్నింగ్స్.. కేకేఆర్‌ను చిత్తు చేసిన ముంబై..

MI vs KKR: రికెల్టన్, సూర్య తుఫాన్ ఇన్నింగ్స్.. కేకేఆర్‌ను చిత్తు చేసిన ముంబై..

Mumbai Indians vs Kolkata Knight Riders, 12th Match: ఐపీఎల్ 2025లో భాగంగా జరిగిన 12వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు తొలి విజయాన్ని అందుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేకేఆర్ అందించిన 117 పరుగుల టార్గెట్‌ను కేవలం 12.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. వాంఖడేలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముంబై…

Read More
వేసవిలో చర్మాన్ని తాజాగా ఉంచేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..! మిస్సవ్వకండి..!

వేసవిలో చర్మాన్ని తాజాగా ఉంచేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..! మిస్సవ్వకండి..!

వేసవిలో శరీరాన్ని తేమతో ఉంచడం ముఖ్యం. అందుకే ఎక్కువ ద్రవాలను తీసుకోవాలి. అలాగే వేడి వల్ల తలెత్తే అసౌకర్యాన్ని తగ్గించడానికి చల్లటి నీటితో స్నానం చేయడం మంచిది. సాధారణ నీటితో కాకుండా.. కొన్ని సహజ పదార్థాలతో స్నానం చేస్తే చర్మ ఆరోగ్యానికి మంచిది. ఇది రక్త ప్రసరణ మెరుగుపరచడమే కాకుండా.. ఒత్తిడిని తగ్గించి మెరుగైన నిద్రకు సహాయపడుతుంది. శరీర నొప్పులను తగ్గించేందుకు అల్లం రసం ఉపయోగపడుతుంది. ఒక బకెట్ నీటిలో కొద్దిగా అల్లం పొడి లేదా అర కప్పు…

Read More
AP SSC Exams: విద్యార్థులకు అలెర్ట్.. పదో తరగతి పరీక్ష ఉందా లేదా.. కీలక ప్రకటన చేసిన విద్యాశాఖ..

AP SSC Exams: విద్యార్థులకు అలెర్ట్.. పదో తరగతి పరీక్ష ఉందా లేదా.. కీలక ప్రకటన చేసిన విద్యాశాఖ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పదో తరగతి పరీక్షల్లో భాగంగా మంగళవారం (01.04.2025) సోషల్ స్టడీస్ పరీక్ష యథావిధిగా నిర్వహిస్తున్నామని పాఠశాల విద్యా సంచాలకులు శ్రీ విజయ్ రామరాజు.వి. ఐఏఎస్, ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్ష ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు ఉంటుందన్నారు. దీంతో పరీక్ష నిర్వహణకు సంబంధించిన అందరూ అధికారులు ఎలాంటి అపోహలు లేకుండా పరీక్ష సజావుగా నిర్వహించాలని సూచించారు. ఈ విషయాన్ని ఆర్జేడీలు, జిల్లా విద్యాశాఖాధికారులు, సంబంధిత అధికారులు విద్యార్థులు, ఉపాధ్యాయులు,…

Read More
Allu Arjun -Atlee: అల్లు అర్జున్, అట్లీ సినిమాపై క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ ఇక పండగే..

Allu Arjun -Atlee: అల్లు అర్జున్, అట్లీ సినిమాపై క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ ఇక పండగే..

అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత బన్నీ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నట్లు కొన్నాళ్లుగా టాక్ నడుస్తుంది. వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తారని అంటున్నారు. ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి ప్రకనట వెలువడలేదు. అయితే తాజాగా ఈ మూవీ గురించి ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. అల్లు అర్జున్…

Read More
ఈ చిన్న పండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా..? దీన్ని తినడం మిస్సవ్వొద్దు..!

ఈ చిన్న పండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా..? దీన్ని తినడం మిస్సవ్వొద్దు..!

నేరేడు పండు పోషకాలు అధికంగా ఉండే పండు. ఇది రుచికరమైనదే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. నేరేడు పండును మితంగా తీసుకుంటే శరీరానికి అనేక రకాలుగా మేలు కలుగుతుంది. నేరేడు పండులో గ్లూకోజ్‌ను నియంత్రించే ప్రత్యేకమైన సమ్మేళనాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి. షుగర్ ఉన్నవాళ్లు దీన్ని తీసుకోవడం వల్ల మెరుగైన నియంత్రణ పొందవచ్చు. నేరేడు పండులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచి…

Read More
IPL 2025: నాడు ధోనితో ఫొటో కోసం ఎదురుచూపులు.. కట్‌చేస్తే.. నేడు తలా టీం పాలిట యముడయ్యాడు.. ఎవరంటే?

IPL 2025: నాడు ధోనితో ఫొటో కోసం ఎదురుచూపులు.. కట్‌చేస్తే.. నేడు తలా టీం పాలిట యముడయ్యాడు.. ఎవరంటే?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో వరుసగా రెండు పరాజయాల తర్వాత, రియాన్ పరాగ్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ జట్టు తొలి విజయాన్ని అందుకుంది. ఈ సీజన్‌లో 11వ మ్యాచ్‌లో రాజస్థాన్ చెన్నై సూపర్ కింగ్స్‌ను కేవలం 6 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగింది. చివరి ఓవర్లో చెన్నై గెలవడానికి 20 పరుగులు అవసరం. మహేంద్ర సింగ్ ధోని, రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నారు. కానీ, కెప్టెన్ రియాన్ పరాగ్…

Read More
WITT 2025: టీవీ9 సమ్మిట్‌లో ప్రధాని మోదీ.. అబుదాబిలో ప్రధాని ప్రసంగాన్ని విన్న లులు గ్రూప్ అధినేత

WITT 2025: టీవీ9 సమ్మిట్‌లో ప్రధాని మోదీ.. అబుదాబిలో ప్రధాని ప్రసంగాన్ని విన్న లులు గ్రూప్ అధినేత

టీవీ9 నెట్‌వర్క్ ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ మూడవ ఎడిషన్ మార్చి 28న ప్రధాని మోదీ ప్రసంగంతో ప్రారంభమైంది. హోటల్ సంప్రదాయాన్ని బ్రేక్ చేసి.. వందల మంది సమక్షంలో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు టీవీ9ని ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు. ఈ శిఖరాగ్ర సమావేశం ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగింది. త్వరలోనే ఇతర మీడియా సంస్థలు కూడా దీనిని అనుసరించాలని మోడీ పిలుపునిచ్చారు. మీ నెట్‌వర్క్‌ను ప్రపంచ ప్రేక్షకులు అనుసరిస్తున్నారని అన్నారు. ఈ శిఖరాగ్ర సమావేశాన్ని వీక్షించడానికి భారత్‌లోనే…

Read More