India Covid-19: కరోనాతో ముగ్గురు మృతి.. తెలుగు రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు ఎన్ని ఉన్నాయంటే..

India Covid-19: కరోనాతో ముగ్గురు మృతి.. తెలుగు రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు ఎన్ని ఉన్నాయంటే..

భారత్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.. పదులు, వందలుగా ఉన్న కేసులు.. ఇప్పుడు వేలకువేలుగా పెరిగిపోవడం భయాందోళన కలిగిస్తోంది.. గురువారం కూడా కరోనా కేసుల సంఖ్య పెరిగింది. గత 24 గంటల్లో (గురువారం ఉదయం) దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 7,154కి పెరిగిందని ఆరోగ్య – కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో 33 కేసులు నమోదయ్యాయి. 983 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గురువారం కొత్తగా 3 కోవిడ్ సంబంధిత మరణాలు…

Read More
SLBC Tunnel Rescue Operation: టెన్షన్.. టెన్షన్.. రెస్క్యూ బృందాలు వెళ్లలేని ప్రదేశానికి ర్యాట్ టీమ్‌.. కీ రోల్ అతనిదేనంట..!

SLBC Tunnel Rescue Operation: టెన్షన్.. టెన్షన్.. రెస్క్యూ బృందాలు వెళ్లలేని ప్రదేశానికి ర్యాట్ టీమ్‌.. కీ రోల్ అతనిదేనంట..!

SLBC టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌.. దాదాపు చివరి అంకానికి చేరింది. ప్రమాదస్థలికి కొద్ది మీటర్ల దూరంలో ఉన్నాయి సహాయక బృందాలు. ఆ కొద్ది మీటర్లు దాటితే.. 8మంది కార్మికుల జాడ తెలిసే అవకాశం ఉంది. ఈ గ్యాప్‌ దాటి ముందుకెళ్లడం రెస్క్యూ టీమ్స్‌కి ఛాలెంజింగ్‌గా మారింది. టన్నెల్‌లో 14వ కిలోమీటర్ దగ్గర ప్రమాదం జరిగింది. 12వ కిలోమీటర్ వరకు లోకో ట్రైన్‌లో రెస్క్యూ బృందాలు వెళ్తున్నాయి. ట్రాక్ అక్కడి వరకే ఉండటంతో ఆ తర్వాత కాలినడకన ముందుకెళ్తున్నాయి….

Read More
IND vs ENG: టాస్ ఓడిన టీమిండియా.. తుది జట్టులో లేని కింగ్ కోహ్లీ, పంత్.. ఆ యంగ్ ప్లేయర్ల ఎంట్రీ

IND vs ENG: టాస్ ఓడిన టీమిండియా.. తుది జట్టులో లేని కింగ్ కోహ్లీ, పంత్.. ఆ యంగ్ ప్లేయర్ల ఎంట్రీ

నాగ్‌పూర్‌ వేదికగా జరుగుతోన్న తొలి వన్డే మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. దీంతో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఫీల్డింగ్ కు రానుంది. కాగా ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే టీమిండియాకు గట్టి దెబ్బ తగిలింది. మోకాలి గాయం కారణంగా కింగ్ కోహ్లీ మ్యాచ్ కు దూరమయ్యాడు. అలాగే వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు తుది జట్టులో చోటు దక్కలేదు. ఈ మ్యాచ్ ద్వారా యశస్వి జైస్వాల్, హర్షిత్…

Read More
PM Modi: ప్రధాని మోదీకి మారిషస్‌ అత్యున్నత పురస్కారం..

PM Modi: ప్రధాని మోదీకి మారిషస్‌ అత్యున్నత పురస్కారం..

మారిషస్ ప్రధాని నవీన్‌చంద్ర రామ్‌గులం ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్’ను ప్రధాని మోదీకి ప్రకటించారు. ఈ గౌరవాన్ని అందుకున్న తొలి భారతీయుడు ప్రధాని మోదీ కాగా.. ఇది ఆయనకు వచ్చిన 21వ అంతర్జాతీయ అవార్డు కావడం విశేషం. #WATCH | Port Louis: Mauritius PM Navinchandra Ramgoolam announces its highest award ‘The…

Read More
ఆ చిన్నారి ఏం పాపం చేసింది రా..! గొంతు కోసి హత్య చేసిన దుండగులు

ఆ చిన్నారి ఏం పాపం చేసింది రా..! గొంతు కోసి హత్య చేసిన దుండగులు

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఆదర్శనగర్ లో దారుణం వెలుగు చూసింది. అభం శుభం తెలియని చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత పాశవికంగా హతమార్చారు. జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఆదర్శనగర్‌లో 5 ఏళ్ళ చిన్నారి దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాలికపై అత్యాచారం చేసి, హతమార్చినట్లు ఆనవాళ్లు లభించడంతో.. పోలీసులు ఈ కోణంలో విచారణ చేపడుతున్నారు. ఆదర్శనగర్‌కు చెందిన…

Read More
ఇయర్‌ ఎండింగ్‌ రిలీజ్’కు మేం రెడీ అంటున్న హీరోయిన్లు.. ఆ లక్కీ లేడీస్‌ ఎవరంటే ??

ఇయర్‌ ఎండింగ్‌ రిలీజ్’కు మేం రెడీ అంటున్న హీరోయిన్లు.. ఆ లక్కీ లేడీస్‌ ఎవరంటే ??

ఇయర్‌ ఎండింగ్‌కి వచ్చేశాం… ఇంకేముంది చూడ్డానికి.. కొత్త సంవత్సరం కోసం వెయిట్‌ చేయడం తప్ప అని ఎవరూ అనుకోవద్దని స్ట్రాంగ్‌గా సిగ్నల్స్ ఇచ్చేస్తున్నారు వెండితెర నటీమణులు కొందరు. అసలు సిసలు సందడి ఇప్పుడే షురూ అవుతోందంటున్నారు. కలర్‌ఫుల్‌గా కనిపించడానికి రెడీ అంటున్న లక్కీ లేడీస్‌ ఎవరు? మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించిన గుంటూరు కారం ఈ ఏడాది రిలీజ్‌ అయింది. ఈ మధ్యనే గోట్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు లక్కీ భాస్కర్‌ లైన్లో ఉంది. త్వరలోనే…

Read More
ఫలిస్తున్న మోదీ ప్రభుత్వ ప్రయత్నాలు.. ప్రపంచంలో 4వ అతిపెద్ద దేశంగా భారత్!

ఫలిస్తున్న మోదీ ప్రభుత్వ ప్రయత్నాలు.. ప్రపంచంలో 4వ అతిపెద్ద దేశంగా భారత్!

భారత ప్రభుత్వం అనేక రంగాలపై ఏకకాలంలో పనిచేస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థను పెంచడానికి తయారీ రంగానికి ప్రాధాన్యత ఉన్న చోట ప్రోత్సహిస్తోంది. మరోవైపు, ఎగుమతులను పెంచడంపై ప్రభుత్వం వేగంగా కృషి చేస్తోంది. అటువంటి పరిస్థితిలో, ప్రభుత్వం పడిన కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు, ఎగుమతులకు సంబంధించి భారతదేశానికి వచ్చిన వార్తలను బట్టి, ప్రపంచ స్థాయిలో భారతదేశం తన బలాన్ని అమాంతం పెంచుకుంటోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, భారతదేశం ఇప్పుడు సముద్ర ఉత్పత్తుల ఎగుమతి పరంగా…

Read More
ఈ పండు తొక్క ఖరీదు బంగారం కంటే ఎక్కువ..! ఎక్కడ పండిస్తారు.. ప్రయోజనాలు ఏమిటంటే..

ఈ పండు తొక్క ఖరీదు బంగారం కంటే ఎక్కువ..! ఎక్కడ పండిస్తారు.. ప్రయోజనాలు ఏమిటంటే..

ప్రపంచంలో చాలా విలువైన పండ్లు కూడా ఉన్నాయి. అటువంటి పండ్లలో ఒకటి టాన్జేరిన్. దీనిని చైనాలో కాంటోనీస్ అని పిలుస్తారు. ఈ పండు తొక్క ధర బంగారం కంటే ఎక్కువ విలువైనదని తెలిస్తే మీరు షాక్‌ అవుతారు.. అవును… ఈ పండు ఎండబెట్టిన తొక్క అత్యంత ఖరీదు ధరకు అమ్ముడవుతోంది. చైనీస్ ఔషధ మొక్కలలో పాత టాన్జేరిన్ తొక్క ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పండు తొక్క అనేక పోషకాలను కలిగి ఉంటుందని అక్కడి ప్రజలు…

Read More
Godavari Drink: ఈ గోదావరి కూల్‌డ్రింక్‌ చరిత్ర వందేళ్లపైనే.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు అంతట..

Godavari Drink: ఈ గోదావరి కూల్‌డ్రింక్‌ చరిత్ర వందేళ్లపైనే.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు అంతట..

ఈ కూల్‌డ్రింక్‌ని ఇన్నేళ్లుగా ఇక్కడి ప్రజలు ఆదరిస్తున్నారంటే దీన్ని స్థానికంగా దొరికే పండ్లూ తయారీ, ఇతర పదార్థాలతో వచ్చే ప్రత్యేకమైన రుచీ, వాసనే కారణం.ఇది గోదావరి జిల్లాల్లో విరివిగా లభించే, అతి ఎక్కువ అమ్ముడుపోయే డ్రింక్. విజయవాడ, తాడేపల్లిగూడెం, భీమవరంలోనూ 2001 నుంచి అమ్మకాలను మొదలుపెట్టారు. Source link

Read More
IPL 2025: రాజస్థాన్ జట్టులో భారీ మార్పులు! గాయంతో స్టార్ పేసర్ అవుట్.. తిరిగి జట్టులో చేరనున్న సఫారీ పేసర్!

IPL 2025: రాజస్థాన్ జట్టులో భారీ మార్పులు! గాయంతో స్టార్ పేసర్ అవుట్.. తిరిగి జట్టులో చేరనున్న సఫారీ పేసర్!

ఐపీఎల్ 2025 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఒక పెద్ద మార్పు చోటు చేసుకుంది. అనుభవజ్ఞుడైన పేసర్ సందీప్ శర్మ గాయం కారణంగా ఈ సీజన్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. వేలికి తగిలిన గాయం కారణంగా అతను మిగిలిన టోర్నమెంట్‌కు దూరంగా ఉండాల్సి రావడంతో, రాజస్థాన్ మేనేజ్‌మెంట్ అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు దక్షిణాఫ్రికా వేగవంతమైన ఎడమచేతి బౌలర్ నాండ్రే బర్గర్‌ను ఎంపిక చేసింది. సందీప్ శర్మ ఇప్పటివరకు ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడి…

Read More