Headlines
IPL 2025: నాడు ధోనితో ఫొటో కోసం ఎదురుచూపులు.. కట్‌చేస్తే.. నేడు తలా టీం పాలిట యముడయ్యాడు.. ఎవరంటే?

IPL 2025: నాడు ధోనితో ఫొటో కోసం ఎదురుచూపులు.. కట్‌చేస్తే.. నేడు తలా టీం పాలిట యముడయ్యాడు.. ఎవరంటే?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో వరుసగా రెండు పరాజయాల తర్వాత, రియాన్ పరాగ్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ జట్టు తొలి విజయాన్ని అందుకుంది. ఈ సీజన్‌లో 11వ మ్యాచ్‌లో రాజస్థాన్ చెన్నై సూపర్ కింగ్స్‌ను కేవలం 6 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగింది. చివరి ఓవర్లో చెన్నై గెలవడానికి 20 పరుగులు అవసరం. మహేంద్ర సింగ్ ధోని, రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నారు. కానీ, కెప్టెన్ రియాన్ పరాగ్…

Read More
WITT 2025: టీవీ9 సమ్మిట్‌లో ప్రధాని మోదీ.. అబుదాబిలో ప్రధాని ప్రసంగాన్ని విన్న లులు గ్రూప్ అధినేత

WITT 2025: టీవీ9 సమ్మిట్‌లో ప్రధాని మోదీ.. అబుదాబిలో ప్రధాని ప్రసంగాన్ని విన్న లులు గ్రూప్ అధినేత

టీవీ9 నెట్‌వర్క్ ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ మూడవ ఎడిషన్ మార్చి 28న ప్రధాని మోదీ ప్రసంగంతో ప్రారంభమైంది. హోటల్ సంప్రదాయాన్ని బ్రేక్ చేసి.. వందల మంది సమక్షంలో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు టీవీ9ని ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు. ఈ శిఖరాగ్ర సమావేశం ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగింది. త్వరలోనే ఇతర మీడియా సంస్థలు కూడా దీనిని అనుసరించాలని మోడీ పిలుపునిచ్చారు. మీ నెట్‌వర్క్‌ను ప్రపంచ ప్రేక్షకులు అనుసరిస్తున్నారని అన్నారు. ఈ శిఖరాగ్ర సమావేశాన్ని వీక్షించడానికి భారత్‌లోనే…

Read More
Water Intake: మీరూ నిలబడి నీళ్లు తాగుతున్నారా? ఎంత డేంజరో తెలుసా..

Water Intake: మీరూ నిలబడి నీళ్లు తాగుతున్నారా? ఎంత డేంజరో తెలుసా..

ఆరోగ్యంగా ఉండటానికి తగినంత నీరు తాగడం ముఖ్యమని అందరికీ తెలుసు. అయినప్పటికీ కొన్నిసార్లు శరీరంలో డీహైడ్రేషన్‌ సమస్య తలెత్తుతుంది. తగినంత నీరు తాగకపోతే శరీరంలో మూత్రపిండాల సమస్యలు, డీహైడ్రేషన్ వంటి సమస్యలు వస్తాయి. ఆరోగ్యంగా ఉండటానికి, సరైన బరువును నిర్వహించడానికి రోజుకు 3 లీటర్ల నీరు తాగడం అవసరమని వైద్యులు అంటున్నారు. నీళ్లు తాగేటప్పుడు సరైన నియమాల పాటించాలని నిపుణులు అంటున్నారు. లేదంటే వివిధ శారీరక సమస్యలు తలెత్తవచ్చు. చాలా మంది, ఎండ వేడి నుంచి నుంచి…

Read More
సమాజంలో సామరస్యం, దయ స్ఫూర్తి పెంచండి.. దేశ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని ఈద్ శుభాకాంక్షలు

సమాజంలో సామరస్యం, దయ స్ఫూర్తి పెంచండి.. దేశ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని ఈద్ శుభాకాంక్షలు

ఈరోజు దేశవ్యాప్తంగా ఈద్ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద మోదీ దేశ ప్రజలకు ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో “ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు” అని ప్రధాని మోదీ ఒక పోస్ట్ రాశారు. ఈ పండుగ మన సమాజంలో ఆశ, సామరస్యం, దయ స్ఫూర్తిని పెంపొందించుగాక అంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు. “మీ అన్ని ప్రయత్నాలలో ఆనందం, విజయం పొందాలి, ఈద్ ముబారక్!’’ అంటూ ప్రధాని పేర్కొన్నారు. పవిత్ర…

Read More
ఈ కాయ తింటే బరువు తగ్గడం ఖాయం.. మధుమేహం మాయం.. కంటిచూపు రెట్టింపు..!

ఈ కాయ తింటే బరువు తగ్గడం ఖాయం.. మధుమేహం మాయం.. కంటిచూపు రెట్టింపు..!

కాకరకాయ అధిక రక్తపోటును తగ్గిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించే గుణం ఉంటుంది. డయాబెటీస్‌తో బాధపడేవారికి ఇన్సూలిన్‌ నిరోధకతను కలిగి ఉంటుంది. కాకరకాయ తినడం వల్ల శరీరంలోని విష వ్యర్థాలను తొలగిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సరైన జీర్ణక్రియను కూడా నిర్వహిస్తుంది. కాకరకాయ రసం కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. కాలేయ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి కాకరకాయ మంచిది. బరువు తగ్గాలని ప్రయత్నించేవారు క్రమం తప్పకుండా ఈ కాకరకాయ కూరగా, లేదంటే జ్యూస్‌గా కూడా తీసుకొచ్చునని…

Read More
Myanmar Earthquake: ప్రకృతి ప్రళయానికి మయన్మార్ విలవిల.. మరిన్ని ప్రకంపనలు వచ్చే ప్రమాదం..?

Myanmar Earthquake: ప్రకృతి ప్రళయానికి మయన్మార్ విలవిల.. మరిన్ని ప్రకంపనలు వచ్చే ప్రమాదం..?

మయన్మార్‌తో పాటు థాయ్‌లాండ్‌లో సంభవించిన భూకంపం తీవ్రత ఎవరూ ఊహించని స్థాయిలో ఉంది. అయితే ఈ భూకంపం సాధారణమైంది కాదు.. 334 అణుబాంబులతో సమానమైన శక్తిని విడుదల చేసి వినాశనం సృష్టించిందని అంచనా వేస్తున్నారు శాస్త్రవేత్తలు. మయన్మార్‌లో భూకంప విలయంలో మరణించిన వారి సంఖ్య 1700 దాటింది. కొన్ని వేలమంది క్షతగాత్రులయ్యారు. అనేక మంది ఆచూకీ ఇప్పటికీ అంతుచిక్కని జాడగానే మిగిలిపోయింది. 12 నిమిషాల వ్యవధిలోనే సంభవించిన రెండు భారీ భూకంపాలు ఈ స్థాయిలో విషాదాన్ని మిగిల్చాయి….

Read More
Horoscope Today: ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో వారికి శుభవార్తలు.. 12 రాశుల వారికి దినఫలాలు

Horoscope Today: ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో వారికి శుభవార్తలు.. 12 రాశుల వారికి దినఫలాలు

దిన ఫలాలు (మార్చి 31, 2025): మేష రాశి వారు ఉద్యోగంలో మీ పని తీరుతో అధికారులను బాగా ఆకట్టుకుంటారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. వృషభ రాశికి చెందిన నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మిథున రాశి వారు జీతభత్యాలకు సంబంధించి అధికారుల నుంచి శుభవార్తలు వింటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక…

Read More
Tollywood : అప్పుడు రాజమౌళి, సందీప్ రెడ్డి వంగా సినిమాలకు నో చెప్పింది.. ఇప్పుడు చిరంజీవికి జోడిగా ఆ స్టార్ హీరోయిన్..

Tollywood : అప్పుడు రాజమౌళి, సందీప్ రెడ్డి వంగా సినిమాలకు నో చెప్పింది.. ఇప్పుడు చిరంజీవికి జోడిగా ఆ స్టార్ హీరోయిన్..

దర్శకుడు అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ఓ ప్రాజెక్ట్ రాబోతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా ఉగాది సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి ఇప్పుడు చిరంజీవితో కలిసి సినిమా చేస్తుండడంతో ఈ ప్రాజెక్ట్ పై మరిన్ని అంచనాలు పెరిగాయి. మెగాస్టార్‌ను విపరీతంగా ఆకట్టుకున్న స్క్రిప్ట్ ఇప్పటికే లాక్ అయిందని అనిల్ రావిపూడి…

Read More
RR vs CSK IPL Match Result: ఎట్టకేలకో విజయం.. చెన్నైని చిత్తుగా ఓడించిన రాజస్థాన్

RR vs CSK IPL Match Result: ఎట్టకేలకో విజయం.. చెన్నైని చిత్తుగా ఓడించిన రాజస్థాన్

RR vs CSK IPL Match Result: ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో 6 పరుగుల తేడాతో చెన్నై ఓడిపోయింది. ఈ సీజన్‌లో రాజస్థాన్ తొలి విజయం సాధించగా, చెన్నైకి ఇది రెండో ఓటమి. గౌహతిలో 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు మాత్రమే చేయగలిగింది. రవీంద్ర జడేజా 32 పరుగులతో నాటౌట్‌గా…

Read More
క్రీడాకారులు ఆట మధ్యలో ఎందుకు అరటిపండు తింటారు..? షాకింగ్ సీక్రెట్స్ మీకోసం..!

క్రీడాకారులు ఆట మధ్యలో ఎందుకు అరటిపండు తింటారు..? షాకింగ్ సీక్రెట్స్ మీకోసం..!

ఆటలో పాల్గొనేవారు ఎక్కువగా అరటిపండును తినడాన్ని మనం చూస్తూనే ఉంటాం. ఇది ఖర్చు తక్కువగా ఉండటమే కాకుండా.. శరీరానికి తక్షణ శక్తిని అందించే సహజమైన ఆహారం. మరి క్రీడాకారులు ఆట మధ్యలో ఎందుకు అరటిపండు తింటారు..? దీని వల్ల లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆటలు, క్రీడలు శారీరక శక్తిని ఎక్కువగా తీసుకుంటాయి. ఎడతెరిపి లేకుండా పరుగులు పెట్టడం, ఆటను కొనసాగించడం వల్ల శరీరంలోని ఎనర్జీ త్వరగా ఖర్చవుతుంది. అరటిపండులో ఉండే కార్బోహైడ్రేట్లు చాలా వేగంగా జీర్ణమై…

Read More