
IPL 2025: నాడు ధోనితో ఫొటో కోసం ఎదురుచూపులు.. కట్చేస్తే.. నేడు తలా టీం పాలిట యముడయ్యాడు.. ఎవరంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో వరుసగా రెండు పరాజయాల తర్వాత, రియాన్ పరాగ్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ జట్టు తొలి విజయాన్ని అందుకుంది. ఈ సీజన్లో 11వ మ్యాచ్లో రాజస్థాన్ చెన్నై సూపర్ కింగ్స్ను కేవలం 6 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగింది. చివరి ఓవర్లో చెన్నై గెలవడానికి 20 పరుగులు అవసరం. మహేంద్ర సింగ్ ధోని, రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నారు. కానీ, కెప్టెన్ రియాన్ పరాగ్…