Gold Price Today: బంగారం ప్రియులకు బ్యాడ్‌ న్యూస్‌.. తులం గోల్డ్‌ ఎంత పెరిగిందో తెలిస్తే షాకవుతారు

Gold Price Today: బంగారం ప్రియులకు బ్యాడ్‌ న్యూస్‌.. తులం గోల్డ్‌ ఎంత పెరిగిందో తెలిస్తే షాకవుతారు

పసిడి.. ప్రపంచ వ్యాప్తంగా బంగారానికి ఓ ప్రత్యేక స్థానముంది. గత కొన్ని రోజులుగా పసిడి పరుగులు పెడుతోంది. ఒక రోజు వంద తగ్గితే మరో రోజు అంతకు రెండింటింతలు పెరుగుతోంది. అయితే తాజాగా ఏప్రిల్‌ 29న దేశంలో గోల్డ్‌ రేట్లు పెరిగాయి. తులం బంగారంపై 440 రూపాయలు ఎగబాకింది. ఇక దేశంలోని ముఖ్యమైన నగరాల్లో గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర 89 వేల 995 రూపాయలు…

Read More
AP News: మరో రెండు పథకాలకు ముహూర్తం ఖరారు.. ఏపీ ప్రజలకు పండుగలాంటి వార్త

AP News: మరో రెండు పథకాలకు ముహూర్తం ఖరారు.. ఏపీ ప్రజలకు పండుగలాంటి వార్త

ఇవాళ్టి కేబినెట్ సమావేశంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. 21 అంశాలను ఏపీ కేబినెట్ ఆమోదించింది. పారిశ్రామికవేత్తలకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. అదే సమయంలో అటు మంత్రులు.. ఇటు అధికారులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడారు. ఐదు కీలక సూచనలు చేశారు. వచ్చే మూడు నెలల పాటు జనంలోకి వెళ్లాలి. ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలన్నారు….

Read More
Ye Maaya Chesave: ఏ మాయ చేశావే సినిమాకు నాగ చైతన్య కంటే ముందు ఆ స్టార్ హీరోను అనుకున్నారా? చిరంజీవిని కూడా..

Ye Maaya Chesave: ఏ మాయ చేశావే సినిమాకు నాగ చైతన్య కంటే ముందు ఆ స్టార్ హీరోను అనుకున్నారా? చిరంజీవిని కూడా..

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న సమంత నటించిన మొదటి చిత్రం ఏమాయ చేశావే. అదే సమయంలో జోష్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నాగ చైతన్యకు ఇది రెండో సినిమా. ఇప్పడు ప్రముఖ నటుడిగా వెలుగొందుతోన్న గౌతమ్ వాసుదేవ్ మేనన్ ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ ను తీర్చి దిద్దారు. నాగ చైతన్య, సమంత ల కెరీర్ లో మైల్డ్ స్టోన్‌ గా ఏమాయ చేశామే సినిమా నిలిచిపోయింది. ఈ…

Read More
దోషులను శిక్షించాలని యావత్ దేశం కోరుకుంది.. సరియైన శిక్ష పడిందిః మోహన్ భగవత్

దోషులను శిక్షించాలని యావత్ దేశం కోరుకుంది.. సరియైన శిక్ష పడిందిః మోహన్ భగవత్

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత రాజకీయ వర్గాలు చూపిన పరస్పర అవగాహన, భారతదేశం తీసుకున్న చర్యలు కొనసాగాలని, శాశ్వత లక్షణంగా మారాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ( RSS) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, ప్రజలు దోషులను శిక్షించాలని కోరుకుంటున్నారని, కేంద్రం కఠినచర్యలు తీసుకొని శిక్ష విధించారని ఆయన అన్నారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత తీసుకున్న చర్యలో మన దేశ నిర్ణయాధికారుల దృఢత్వాన్ని మనమందరం చూశామన్నారు. గురువారం(జూన్ 05) ఆర్‌ఎస్‌ఎస్…

Read More
గుమ్మడి గింజలు రోజూ తింటున్నారా..? ఈ భయంకరమైన సమస్యలు మీ నుంచి పరారైనట్టే..!

గుమ్మడి గింజలు రోజూ తింటున్నారా..? ఈ భయంకరమైన సమస్యలు మీ నుంచి పరారైనట్టే..!

గుమ్మడి గింజల్లో వివిధ రకాల యాంటీఆక్సిడెంట్స్​, క్యాల్షియం, ఐరన్​, ప్రొటీన్​, పొటాషియం, పాస్పరస్​, విటమిన్​ ఎ, బి, సి, డి, బి12 వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. గుమ్మడి గింజల్లోని పోషకాలు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. దీనిలోని పీచు పదార్థం గుండెకు రక్తప్రసరణ సక్రమంగా సాగేలా చూస్తుంది. గుమ్మడి గింజల్లో ఉండే మెగ్నీషియం, జింక్, ఇనుము, పొటాషియం వంటి పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలతో బాధపడేవారు గుమ్మడి గింజలు…

Read More
Apple Side Effects: ఈ సమస్యలు ఉన్నవారు మాత్రం యాపిల్ అస్సలు తినకూడదు..

Apple Side Effects: ఈ సమస్యలు ఉన్నవారు మాత్రం యాపిల్ అస్సలు తినకూడదు..

ఫ్రూట్స్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. యాపిల్‌లో అనేక రకాల పోషకాలు లభిస్తాయి. రోజూ ఒక యాపిల్ తినడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా అడ్డుకోవడంలో హెల్ప్ చేస్తుంది. యాపిల్ తింటే రోగాలు దూరంగా ఉంటాయని వైద్యులు చెబుతారు. ఐబీఎస్ వంటి సమస్యలు ఉన్నవారు యాపిల్ తినకూడదు. ఎందుకంటే యాపిల్‌లో ఫ్రక్టోజ్ అనే చక్కెర ఉంటుంది. దీని వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి అసౌకర్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ సమస్యలు ఉన్నవారు…

Read More
Sunita Williams: మరోసారి అంతరిక్షంలోకి  సునీతా విలియమ్స్‌.. ఐఎస్ఎస్‌కు ఎప్పుడు వెళ్తారంటే.?

Sunita Williams: మరోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్‌.. ఐఎస్ఎస్‌కు ఎప్పుడు వెళ్తారంటే.?

అంతరిక్షంలో చిక్కుకుని, తొమ్మిదినెలల తర్వాత భూమికి తిరిగొచ్చిన సునీతా విలియమ్స్‌, తాను ధీరవనితనని చాటుకున్నారు. మానవాళికి ఉపయోగడే శాస్త్ర పరిశోధనల కోసం తాను మరో రిస్క్‌ తీసుకుంటానని అంటున్నారు. అందులో భాగంగానే మళ్లీ అంతరిక్షంలోకి వెళ్లేందుకు సునీతా విలియమ్స్ రెడీ అయ్యారు. సమస్యలు ఎదుర్కొన్నా వెనుకంజ వేయబోమంటూ ధీమా వ్యక్తం చేశారు. ISSలో మరిన్ని పరిశోధనలు చేస్తామన్నారు సునీతా. భూమ్మీదకు వచ్చిన తర్వాత తొలిసారి ప్రెస్‌మీట్‌ నిర్వహించిన ఆమె.. అంతరిక్షం నుంచి వచ్చిన తర్వాత కోలుకుంటున్నామని స్పష్టం…

Read More
మీరు ఇయర్‌ఫోన్స్ వాడుతున్నారా..? మీ వినికిడికి హాని కలిగించే 5 ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోండి..!

మీరు ఇయర్‌ఫోన్స్ వాడుతున్నారా..? మీ వినికిడికి హాని కలిగించే 5 ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోండి..!

ఇయర్‌ఫోన్స్ అధికంగా వినడం వినికిడికి తీవ్రమైన హానిని కలిగించవచ్చట. వైద్య నిపుణుల ప్రకారం.. ఎక్కువ శబ్దంతో ఇయర్‌ఫోన్స్ వినడం, శబ్ద కాలుష్యం, బహుళ కాలంలో వినికిడి నష్టానికి దారితీస్తుందట. అదనంగా ఇయర్‌ఫోన్ ఉపయోగం వల్ల చెవిలో ఇన్ఫెక్షన్లు, తలనొప్పి సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. మరీన్ని హాని కలిగించే సమస్యల గురించి తెలుసుకుందాం. హై వాల్యూమ్ తో సమస్యలు ఎక్కువసేపు ఎక్కువ వాల్యూమ్‌లో వినడం వల్ల చెవిలోని సున్నితమైన కణాలకు హాని కలుగుతుంది. ఈ కణాలు ధ్వని తరంగాలను…

Read More
IND vs PAK: ఇకపై టీమిండియాతో ఏ మ్యాచ్ ఆడబోం.. బెదిరింపులు మొదలెట్టిన పాక్

IND vs PAK: ఇకపై టీమిండియాతో ఏ మ్యాచ్ ఆడబోం.. బెదిరింపులు మొదలెట్టిన పాక్

Champions Trophy 2025: ప్రస్తుతం ఎక్కడ చూసిన ఛాంపియన్స్ ట్రోఫీ గురించే చర్చ జరగుతోంది. అయితే, భారత్‌-పాక్‌ల మధ్య పరిస్థితులు మాత్రం మరింత జఠిలంగా తయారవుతున్నాయి. గత కొన్నేళ్లుగా, రెండు జట్లూ ఐసీసీ లేదా ఏసీసీ ఈవెంట్లలో మాత్రమే ఆడుతున్నాయి. ఇప్పుడు ఈ పరిస్థితి కూడా రాబోయే కాలంలో మారుతున్నట్లు కనిపిస్తోంది. పరిస్థితి ఇలాగే ఉంటే ఈ ఈవెంట్లలో కూడా రెండు జట్ల మధ్య పోటీ ఉండదు. దీనికి కారణం ఛాంపియన్స్ ట్రోఫీపై వివాదం, ఇప్పుడు ప్రతిష్టంభనకు…

Read More
రూటు మార్చిన జిగేల్ రాణి.. ఏం చేస్తుందో తెలుసా?

రూటు మార్చిన జిగేల్ రాణి.. ఏం చేస్తుందో తెలుసా?

ఇండస్ట్రీలో టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు.. హీరోయిన్లకు అయితే మరీనూ..! ఒక్క కొత్తమ్మాయి చాలు.. పాత వాళ్లను పక్కనబెట్టడానికి..! పూజా హెగ్డే విషయంలోనూ ఇదే జరుగుతుంది. తెలుగులో పూర్తిగా ఖాళీ.. తమిళ్లో ఒకటో రెండో సినిమాలున్నాయి.. దాంతో స్పెషల్ సాంగ్స్ వైపు అడుగులేస్తున్నారు పూజా. ఇలాగైతే మరో రెండేళ్లైనా సర్వై అవ్వొచ్చని అమ్మడి ప్లాన్. ఆరేళ్ళ కిందే రంగస్థలం సినిమాలో రామ్ చరణ్‌తో స్పెషల్ సాంగ్ చేసారు పూజా హెగ్డే. జిగేల్ రాణి పాటలో పూజా వేసిన…

Read More