Telangana: వామ్మో.! వీళ్లు మామూలోళ్లు కాదు.. స్కెచ్ వేస్తే ఆనవాళ్లు కూడా దొరకవ్..

Telangana: వామ్మో.! వీళ్లు మామూలోళ్లు కాదు.. స్కెచ్ వేస్తే ఆనవాళ్లు కూడా దొరకవ్..

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తరచూ దొంగతనాలు జరగడం పోలీసులకు తలనొప్పిగా మారింది. తాళం వేసిన ఇళ్లను గుళ్ల చేస్తున్న దొంగలు పోలీసులకు సవాలు విసురుతున్నారు. ఒక దొంగతనం మరవకముందే మరో దొంగతనం జరగడంతో పోలీసులు నెత్తి పట్టుకుంటున్నారు. కోటర్మూర్‌కు చెంది సయ్యద్ మొయినోద్దీన్ ఇంట్లో తాళం పగులగొట్టి దొంగతనం జరిగి ఒక్కరోజు గడవకముందే ఎస్టిఓగా విధులు నిర్వహిస్తున్న తాజుద్దీన్ ఇంటి తలుపులు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు దొంగలు. సుమారు లక్ష రూపాయల నగదు,…

Read More
Chanakya Niti: పొరపాటున కూడా వారితో మాత్రం స్నేహం చేయొద్దంటున్న చాణక్య..ఎందుకంటే..?

Chanakya Niti: పొరపాటున కూడా వారితో మాత్రం స్నేహం చేయొద్దంటున్న చాణక్య..ఎందుకంటే..?

చాణక్యనీతి ప్రకారం, కొంతమంది వ్యక్తుల సహవాసం విషపూరిత పాము లాంటిది. మనం నిస్వార్థంగా ఎవరితోనైనా స్నేహం చేస్తాం. కొన్ని స్వభావాల వ్యక్తులకు దూరంగా ఉండాలని చాణక్యనితికి చెప్పబడింది. చాణక్యనీతిలో ఒక శ్లోకం ఉంది. దుర్జనేషు చ సర్పేషు వరం సర్పో న దుర్జన్:| సర్పో దంశతి కాలేన్ దుర్జనస్తు పదే-పదే || ఈ పద్యంలో, ఆచార్య చాణక్యుడు మోసగాడి కంటే పాము గొప్పదని చెప్పాడు. పాము శ్రేష్ఠమైనది. ఎందుకంటే పాము ఒక్కసారే కాటేస్తుంది. కానీ దుర్మార్గుడు అడుగడుగునా…

Read More
Gold Price Today: ఓర్నీ.! గోల్డ్ ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయ్.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే

Gold Price Today: ఓర్నీ.! గోల్డ్ ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయ్.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే

నవంబర్ నెల మొదటి నుంచి క్రమంగా తగ్గుతూ.. రికార్డు స్థాయిలో నేలచూపులు చూసిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఒక్క రోజులో 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 660 పెరగగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 600 పెరిగింది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 76,310 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర 69,950గా ఉంది. ఇక అటు వెండి ధరలు మాత్రం స్థిరంగా…

Read More
Champions Trophy 2025: ‘త్వరలోనే ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్’.. మరోసారి భారత్‌ను కవ్వించిన పీసీబీ ఛైర్మన్

Champions Trophy 2025: ‘త్వరలోనే ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్’.. మరోసారి భారత్‌ను కవ్వించిన పీసీబీ ఛైర్మన్

ఛాంపియన్స్ ట్రోఫీ జరగడానికి ఇంకా కొన్ని రోజుల సమయమే ఉంది. కానీ ఈ టోర్ని నిర్వహణపై తలెత్తిన వివాదాలకు ఇప్పట్లో పరిష్కారం దొరికేలా లేదు. టీమిండియాను పాకిస్థాన్‌కు పంపేందుకు బీసీసీఐ సిద్ధంగా లేదు. అందువల్ల ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలన్నది బీసీసీఐ వాదన. అయితే ఇందుకు అంగీకరించని పాకిస్థాన్.. హైబ్రిడ్ మోడల్ కు మేం సిద్ధంగా లేమని మొదటి నుంచి చెబుతోంది. మరోసారి బహిరంగంగానే ఆ ప్రకటన చేసిన పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ.. హైబ్రిడ్…

Read More
Pushpa 2: బాహుబలి టు పుష్ఫ.. బాలీవుడ్‌లో సౌత్ సినిమాల సక్సెస్‌ కు కారణం ఈ హీరోయిన్ భర్తనే

Pushpa 2: బాహుబలి టు పుష్ఫ.. బాలీవుడ్‌లో సౌత్ సినిమాల సక్సెస్‌ కు కారణం ఈ హీరోయిన్ భర్తనే

‘పుష్ప రెండో భాగానికి సంబంధించి ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ చిత్రం ట్రైలర్‌ను నవంబర్ 17న విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రవీనా టాండన్ భర్త అనిల్ తడానీ కూడా పాల్గొన్నారు. ‘పుష్ప 2: ది రూల్’కి అనిల్ తడానీకి సంబంధం ఏమిటని ఇప్పుడు చాలా మంది ఆశ్చర్యపోవచ్చు. సౌత్ సినిమాలను ఇండియా అంతటా బ్లాక్ బస్టర్స్ చేసిన ఘనత ఎవరికైనా దక్కితే అది అనిల్ తడానికే చెందుతుంది. రవీనా టాండన్ భర్త ‘పుష్ప: ది…

Read More
Babar Azam: కింగ్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన బాబర్ ఆజం.. నెక్ట్స్ టార్గెట్ రోహిత్ శర్మ

Babar Azam: కింగ్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన బాబర్ ఆజం.. నెక్ట్స్ టార్గెట్ రోహిత్ శర్మ

ఆస్ట్రేలియా-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో పాక్ జట్టు వైట్‌వాష్‌కు గురైంది. సోమవారం (నవంబర్ 18) జరిగిన మూడో మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు చిత్తుచేసిన ఆసీస్ వన్డే సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. అయితే సిరీస్ ఓటమి పాలైనప్పటికీ.. కింగ్ కోహ్లీ అరుదైన రికార్డును పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం బద్దలు కొట్టాడు. ఇరు జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో జట్టు తరఫున ఒంటరి పోరాటం చేసిన బాబర్ అద్భుతంగా బ్యాటింగ్…

Read More
Emergency Movie: సంక్రాంతి బరిలో కంగనా ఎమర్జెన్సీ.. రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన

Emergency Movie: సంక్రాంతి బరిలో కంగనా ఎమర్జెన్సీ.. రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’ గురించి పెద్ద వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాకి రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ‘ఎమర్జెన్సీ’ విడుదల ఇంతకు ముందు చాలాసార్లు వాయిదా పడింది. ఎప్పుడు విడుదల చేయాలనే దానిపై కొంత వివాదం నెలకొంది. ఇప్పుడు కంగనా రనౌత్ అన్ని అడ్డంకులను అధిగమించి సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకుంది. ‘ఎమర్జెన్సీ’ చిత్రం 2025 జనవరి 17న విడుదల కానుంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితంపై ‘ఎమర్జెన్సీ’…

Read More
kurukshetra: కురుక్షేత్రలో జరగనున్న గీతా మహోత్సవ వేడుకలకు వెళ్తున్నారా.. ఈ ప్రదేశాలపై ఓ లుక్ వేయండి..

kurukshetra: కురుక్షేత్రలో జరగనున్న గీతా మహోత్సవ వేడుకలకు వెళ్తున్నారా.. ఈ ప్రదేశాలపై ఓ లుక్ వేయండి..

ఈ ఏడాది గీతా మహోత్సవం నవంబర్ 28 నుంచి కురుక్షేత్రలో ప్రారంభం కానుంది. ఈ నెల 28 నుంచి డిసెంబర్ 15 వరకు ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగనున్నాయి. ఈ గీతా జయంతిని పురస్కరించుకుని డిసెంబర్ 11వ తేదీన ఏకాదశి రోజున దీపదానం చేయనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఉత్సవాలపై ప్రజల్లో అత్యుత్సాహం నెలకొంది. అటువంటి పరిస్థితిలో మీరు మూడు రోజులు ఆ ఉత్సవాలను దర్శించుకోవడానికి కురుక్షేత్రానికి వెళ్లాలని అనుకుంటే.. కుటుంబంతో కలిసి సందర్శించడానికి ప్లాన్…

Read More
YCPలో నెం.2 ఆయనేనా..? పార్టీ అధినేత జగన్ ఫుల్ క్లారిటీ ఇచ్చేసినట్టేనా..?

YCPలో నెం.2 ఆయనేనా..? పార్టీ అధినేత జగన్ ఫుల్ క్లారిటీ ఇచ్చేసినట్టేనా..?

వైసీపీలో మళ్ళీ పాత నాయకత్వానికి పెద్ద పీట వేస్తూ.. పార్టీని ఏకతాటిపైకి తెచ్చేలా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీని ముందుండి నడిపించిన వైఎస్ జగన్.. అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పార్టీ బాధ్యతలను మొత్తాన్ని తనకు నమ్మిన బంటుగా ఉన్న సజ్జలకు అప్పగించారు. ఈ నేపథ్యంలో వైసిపి తరఫున అన్ని తానై పార్టీని ముందుకు నడిపారు. ఓ రకంగా పార్టీకి సంబంధించిన కీలక…

Read More
Andhra Pradesh: దారుణం..! ఆలస్యంగా వచ్చారనీ మండుటెండలో నిలబెట్టి.. విద్యార్థినుల జుత్తు కత్తిరించిన ప్రిన్సిపల్

Andhra Pradesh: దారుణం..! ఆలస్యంగా వచ్చారనీ మండుటెండలో నిలబెట్టి.. విద్యార్థినుల జుత్తు కత్తిరించిన ప్రిన్సిపల్

జి.మాడుగుల, నవంబర్‌ 18: క్రమశిక్షణ పేరుతో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ పాఠశాల యాజమన్యం అమానవీయ ఘటనకు పాల్పడింది. పాఠశాలలో ఉదయం ప్రతిజ్ఞ సమయానికి రాలేదని బాలికల జుత్తును ప్రిన్సిపల్‌ కత్తిరించింది. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలోని కస్తూర్బా బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో వెలుగు చూసింది. పాఠశాలలో చదువుతున్న విద్యార్థినుల జుత్తును ప్రిన్సిపాల్‌ కత్తిరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థినులు తెలిపిన కథనం ప్రకారం.. నవంబర్‌ 15న (శుక్రవారం) కార్తీక పౌర్ణమి పండగ…

Read More