AR Rahman: విడిపోతున్న ఏఆర్ రెహమాన్ దంపతులు.. అధికారికంగా ప్రకటించిన లాయర్‌

AR Rahman: విడిపోతున్న ఏఆర్ రెహమాన్ దంపతులు.. అధికారికంగా ప్రకటించిన లాయర్‌

ఆస్కార్ విజేత సంగీత స్వరకర్త, గాయకుడు ఏఆర్ రెహమాన్ గురించి ఒక సంచలన వార్త బయటకు వచ్చింది. ఇది అతని అభిమానులను షాక్‌కు గురి చేసింది. 2 దశాబ్దాల వైవాహిక జీవితం తర్వాత ఏఆర్ రెహమాన్ భార్య సైరా బాను నుండి విడిపోతున్నారు. తన వ్యక్తిగత జీవితంలో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు, తన భర్త నుండి విడిపోతున్నట్లు AR రెహమాన్ భార్య సైరా బాను ప్రకటించింది. రెండు దశాబ్దాలకు పైగా వివాహం చేసుకున్న ఈ జంట ఈ…

Read More
Lady Singham: సింగం సిరీస్ లో లేడి సింగం..

Lady Singham: సింగం సిరీస్ లో లేడి సింగం..

సింగం ఎగైన్ సక్సెస్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన దర్శకుడు రోహిత్ శెట్టి వరుస సినిమాలు ఎనౌన్స్ చేస్తున్నారు. ఎప్పుడు సెట్స్ మీదకు వెళతాయన్న క్లారిటీ లేకపోయినా… క్రేజీ కాంబినేషన్స్‌లో బిగ్ ప్రాజెక్ట్స్‌కు ప్రిపేర్ అవుతున్నట్టుగా రివీల్ చేశారు. తాజాగా ఈ లిస్ట్‌లో ఓ లేడీ ఓరియంటెడ్ మూవీని కూడా ఎనౌన్స్ చేశారు రోహిత్‌. సింగం ఎగైన్‌ సక్సెస్ బాలీవుడ్‌లో కమర్షియల్ ఫార్ములా సినిమాలకు కొత్త జోష్ ఇచ్చింది. ఈ సినిమాతో హీరోలు అజయ్‌ దేవగన్‌, అక్షయ్‌ కుమార్‌,…

Read More
Kumbh Mela: కుంభమేళా ప్రాంతంలో ఫుల్‌స్వింగ్‌లో క్లీనింగ్‌ డ్రైవ్‌

Kumbh Mela: కుంభమేళా ప్రాంతంలో ఫుల్‌స్వింగ్‌లో క్లీనింగ్‌ డ్రైవ్‌

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ వేదికగా జరిగిన కుంభమేళాకు..దేశం నలుమూలల నుంచి భక్తుల తరలివచ్చారు. సాధారణ భక్తుల నుంచి వీవీఐపీల వరకూ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసి పులకించిపోయారు. 45రోజుల పాటు జరిగిన మహాకుంభమేళాలో..66 కోట్ల మందికి పైగా పాల్గొన్నారు. దీంతో ప్రయాగ్‌రాజ్‌లోని నదీతీరంగా భారీగా వ్యర్థాలు పోగుబడ్డాయి. ఇప్పుడు వీటిని తొలగించే ప్రయత్నాలను ముమ్మరంగా చేపట్టింది..యోగి సర్కారు. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన క్లీన్‌నెస్‌డ్రైవ్‌లో వేలమంది పారిశుద్ధ్య కార్మికులు, గంగా సేవా దూతలు కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరంతా సంగం…

Read More
Shubman Gill: పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసిన GT కెప్టెన్ ! బ్రాడ్‌కాస్టర్ ప్రశ్నకి సిగ్గుపడుతున్న ప్రిన్స్!

Shubman Gill: పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసిన GT కెప్టెన్ ! బ్రాడ్‌కాస్టర్ ప్రశ్నకి సిగ్గుపడుతున్న ప్రిన్స్!

ఇండియన్ క్రికెట్‌లో అత్యంత చర్చనీయమైన యువ ఆటగాళ్లలో శుభ్‌మాన్ గిల్ ఒకరు. మైదానంలో తన దూకుడైన ఆటతో అభిమానులను అలరిస్తూ ఉండే గిల్, మైదానం వెలుపల కూడా తన వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలుస్తుంటాడు. అతని ప్రేమ జీవితం ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే తాజాగా గిల్ తన పెళ్లిపై స్పందించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) vs గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య జరుగుతున్న మ్యాచ్ సందర్భంగా టాస్…

Read More
తోకలు తగిలించి భోజన ప్రియులను దోచేస్తున్నారు.. సంతోష్ దాబా కోర్టుకి వెళ్లడంతో..!

తోకలు తగిలించి భోజన ప్రియులను దోచేస్తున్నారు.. సంతోష్ దాబా కోర్టుకి వెళ్లడంతో..!

ఫుడ్ అంటే ఓ ఎమోషన్. తమకు నచ్చిన ఫుడ్ తినడానికి ఎంత దూరమైనా వెళ్తారు భోజన ప్రియులు. కడుపుకి రుచికరమైన భోజనం, కంటికి ఇంపుగా నిద్ర లేకుంటే, జీవితం ఎందుకు అన్నది కొందరి వెర్షన్. అలా హైదరబాద్ మహానగరంలో వెజ్ విషయంలో సంతోష్ దాబా ఓ బ్రాండ్ క్రియేట్ చేసింది. సరసమైన ధరలకే నోరూరించే వెజ్ భోజనాలని అందిస్తుంది. సంతోష్ దాబా వారికి హైదరాబాద్ నగరంలో అబిడ్స్, బంజారాహిల్స్, కొండాపూర్, కోకాపేట్, ప్యారడైజ్, మియాపూర్ అల్విన్ సర్కిల్,…

Read More
Phalguna Amavasya: పితృ దోషంతో ఇబ్బంది పడుతున్నారా.. పాల్గుణ అమావాస్య రోజున ఈ పరిహారాలు చేసి చూడండి..

Phalguna Amavasya: పితృ దోషంతో ఇబ్బంది పడుతున్నారా.. పాల్గుణ అమావాస్య రోజున ఈ పరిహారాలు చేసి చూడండి..

ప్రతి నెల కృష్ణ పక్ష చివరి రోజున అమావాస్య తిధి. తెలుగు నెలలో చివరి మాసం పాల్గుణ మాసం కొనసాగుతోంది. ఏడాదిలో చివరి రోజు చివరి అమావాస్య 29 మార్చి 2025న వచ్చింది. ఈ సంవత్సరం పాల్గుణ మాసం అమావాస్య చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ రోజున సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం కూడా ఏర్పనుంది. అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. కనుక సూతక కాలం చెల్లదు. అమావాస్య తిథిని పూర్వీకులకు అంకితం చేయబడినదిగా భావిస్తారు. ఈ…

Read More
Electric Vehicles 2025: ఈ ఏడాదిలో ఎలక్ట్రిక్ వాహనాలు ఆధిపత్యం.. 28 కొత్త వాహనాల్లో 18 EVలు

Electric Vehicles 2025: ఈ ఏడాదిలో ఎలక్ట్రిక్ వాహనాలు ఆధిపత్యం.. 28 కొత్త వాహనాల్లో 18 EVలు

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల క్రేజ్ చాలా వేగంగా పెరుగుతోంది. కొన్ని రోజుల క్రితం 2024లో EV విక్రయాలకు సంబంధించి ఒక నివేదిక కూడా విడుదలైంది. దీని ప్రకారం, గత సంవత్సరంతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు సుమారు 27 శాతం పెరుగుతోంది. పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా, ఆటోమొబైల్ రంగంలోని కంపెనీలు కూడా వేగంగా తమ పోర్ట్‌ఫోలియోకు EVలను జోడిస్తున్నాయి. దీనికి తాజా ఉదాహరణ ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో కనిపిస్తుంది. ఎక్స్‌పోలో చాలా కంపెనీలు EV…

Read More
Best 5G phones: 25 వేలలోపు లభించే బెస్ట్ 5జీ ఫోన్లు.. ఫీచర్లు, ప్రత్యేకతలు సూపర్..!

Best 5G phones: 25 వేలలోపు లభించే బెస్ట్ 5జీ ఫోన్లు.. ఫీచర్లు, ప్రత్యేకతలు సూపర్..!

హానర్ ఎక్స్9బీ ఫోన్ లోని 6.78 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లేతో విజువల్ చాలా స్పష్టంగా ఉంటుంది. 5,800 ఎంఏహెచ్ బ్యాటరీతో చార్జింగ్ అయిపోతుందనే సమస్య ఉండదు. 5 ఎంపీ అల్ట్రా వైడ్, 2 ఎంపీ మైక్రో సెన్సార్, 108 ఎంపీ ప్రైమరీ, ముందు భాగంలో 16 ఎంపీ కెమెరా అమర్చారు. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీతో అందుబాటులో ఉంది. దీనిలోని అల్ట్రా బౌన్స్ టెక్నాలజీ కారణంగా ఫోన్ నేలపై పడిపోయినా విరిగిపోదు. అమెజాన్…

Read More
IND vs PAK: ఇకపై టీమిండియాతో ఏ మ్యాచ్ ఆడబోం.. బెదిరింపులు మొదలెట్టిన పాక్

IND vs PAK: ఇకపై టీమిండియాతో ఏ మ్యాచ్ ఆడబోం.. బెదిరింపులు మొదలెట్టిన పాక్

Champions Trophy 2025: ప్రస్తుతం ఎక్కడ చూసిన ఛాంపియన్స్ ట్రోఫీ గురించే చర్చ జరగుతోంది. అయితే, భారత్‌-పాక్‌ల మధ్య పరిస్థితులు మాత్రం మరింత జఠిలంగా తయారవుతున్నాయి. గత కొన్నేళ్లుగా, రెండు జట్లూ ఐసీసీ లేదా ఏసీసీ ఈవెంట్లలో మాత్రమే ఆడుతున్నాయి. ఇప్పుడు ఈ పరిస్థితి కూడా రాబోయే కాలంలో మారుతున్నట్లు కనిపిస్తోంది. పరిస్థితి ఇలాగే ఉంటే ఈ ఈవెంట్లలో కూడా రెండు జట్ల మధ్య పోటీ ఉండదు. దీనికి కారణం ఛాంపియన్స్ ట్రోఫీపై వివాదం, ఇప్పుడు ప్రతిష్టంభనకు…

Read More
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. ఎనిమిదో పే కమిషన్ మరింత ఆలస్యం

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. ఎనిమిదో పే కమిషన్ మరింత ఆలస్యం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం గుడ్ న్యూస్ చెప్పిన విషయం విధితమే. ముఖ్యంగా ఎనిమిదో పే కమిషన్ ఏర్పాటు గురించి పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేశారు. 8వ వేతన సంఘం ప్రకటన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంతోషాన్ని కలిగించింది. జనవరి 1, 2026 నాటికి ఎనిమిదో వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 8వ వేతన సంఘాన్ని ప్రకటిస్తూ కేంద్ర మంత్రి అశ్విని వాసిహ్నవ్ కమిషన్‌ను ఒక సంవత్సరం ముందుగానే ప్రకటించినందున సకాలంలో…

Read More