
చావు బతుకుల్లో ఉన్నోడిని తన గొప్ప మనసుతో కాపాడిన తమన్
వాళ్ల వివరాలు తీసుకుని సాయం చేస్తుంటాడు. అలా తాజాగా కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీ అవసరం అయిన పేషంట్ కి తమన్ సాయం చేశాడు. ఈ విషయాన్ని డాక్టర్ లీలా కృష్ణ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. థ్యాంక్యూ డియర్ తమన్. ఏఐఎన్యూ ఆసుపత్రిలోని రోగికి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ను విజయవంతంగా జరిగేలా చూశావు. నీ కైండ్ హార్ట్ను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను అంటూ డాక్లర్ లీలా.. తన ఇన్ స్టా స్టోరీస్ లో రాసుకొచ్చాడు. దీంతో ఈ…