
Smriti Mandhana: ట్రై సిరీస్ ఫైనల్ కి ముందు ఇండియన్ సోల్జర్స్ పై ఎమోషనల్ ట్వీట్ వేసిన లేడీ కోహ్లీ!
ఇండియా-పాకిస్తాన్ మధ్య సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్న ఈ క్లిష్ట సమయంలో, భారత మహిళా క్రికెట్ జట్టు వైస్-కెప్టెన్ స్మృతి మంధాన భారత సాయుధ దళాల పట్ల తన గౌరవాన్ని, కృతజ్ఞతను హృదయపూర్వకంగా వ్యక్తపరిచారు. ప్రస్తుతం శ్రీలంకలో దక్షిణాఫ్రికా, ఆతిథ్య జట్టు శ్రీలంకతో జరుగుతున్న మహిళల వన్డే ట్రై-సిరీస్లో పాల్గొంటున్న ఆమె, భారత భద్రతా దళాల ధైర్యం, నిబద్ధత, త్యాగాన్ని కొనియాడుతూ, “మేము మీతో నిలబడతాము” అనే సందేశంతో ఓ ప్రత్యేకమైన పోస్ట్ను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్…