పహల్గామ్‌ మిగిల్చిన విషాదం.. కన్నీరు పెట్టిస్తున్న తండ్రిని కోల్పోయిన ఓ కొడుకు మాటలు..!

పహల్గామ్‌ మిగిల్చిన విషాదం.. కన్నీరు పెట్టిస్తున్న తండ్రిని కోల్పోయిన ఓ కొడుకు మాటలు..!

మంగళవారం(ఏప్రిల్ 22) మధ్యాహ్నం, కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు భూతల స్వర్గాన్ని నరకంగా మార్చారు. అడవులు, పర్వతాలతో చుట్టుముట్టిన ఈ పెద్ద గడ్డి మైదానంలో ఉగ్రవాదులు 28 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ కాల్పులు ప్రారంభమైన వెంటనే స్థానికులు భద్రత కోసం పారిపోయారు. పర్యాటకులు నిస్సహాయంగా మిగిలిపోయారని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఈ దాడి చాలా మంది కుటుంబాలను అంధకారంలోకి నెట్టింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఒక పిల్లవాడి వీడియో బయటపడింది. అందులో తండ్రి కోల్పోయినర ఒక కొడుకు…

Read More
భర్తపై అలిగి ఇంట్లో నుంచి బయటికెళ్లింది..! కామాంధుల చేతిలో బలై.. రైలు పట్టాలపై..!

భర్తపై అలిగి ఇంట్లో నుంచి బయటికెళ్లింది..! కామాంధుల చేతిలో బలై.. రైలు పట్టాలపై..!

హర్యానాలోని పానిపట్‌లో తన భర్తపై కోపంతో ఇంట్లో నుంచి వచ్చేసిన ఓ మహిళపై రైలులో సామూహిక అత్యాచారం జరిగింది. ఈ సంఘటన తర్వాత నిందితులు ఆ మహిళను రైల్వే ట్రాక్‌పై పడవేసి పారిపోయారు. దీంతో ఆ మహిళను రైలు ఢీకొట్టి తీవ్రంగా గాయపడింది. లోకో పైలట్ ఈ సంఘటన గురించి GRPకి సమాచారం అందించాడు. గాయపడిన మహిళను చికిత్స కోసం రోహ్‌తక్ PGIలో చేర్చారు. జూన్ 24న ఒక మహిళ తన భర్తతో ఏదో విషయంలో గొడవపడి…

Read More
TRAI New Rules: డిసెంబర్ 1 నుంచి OTPలు రావా? టెలికాం కంపెనీలకు ‘ట్రాయ్‌’ కీలక ఆదేశాలు!

TRAI New Rules: డిసెంబర్ 1 నుంచి OTPలు రావా? టెలికాం కంపెనీలకు ‘ట్రాయ్‌’ కీలక ఆదేశాలు!

ఆన్‌లైన్ మోసాలను నిరోధించడానికి ట్రేస్‌బిలిటీని అమలు చేయాలని ఇటీవల TRAI టెలికాం కంపెనీలను ఆదేశించించిన విషయం తెలిసిందే. ఇదొక పెద్ద నిర్ణయం. వాణిజ్య సందేశాలు, ఓటీపీకి సంబంధించిన ట్రేస్బిలిటీ నియమాలను అమలు చేయడానికి ట్రాయ్‌ ఆగస్టులో ఆదేశాలు జారీ చేసింది. కానీ ఈ రూల్స్‌ను ట్రాయ్‌ అనేక సార్లు పొడిగించింది. TRAI OTP మెసేజ్ ట్రేసబిలిటీని అమలు చేయడానికి టెలికాం కంపెనీలకు అక్టోబర్ 31 వరకు సమయం ఉండేది. కానీ మరోసారి పొడిగింపు తర్వాత ఇప్పుడు నవంబర్‌ 31…

Read More
నిజమే..టాలెంట్ ఎవరి సొత్తూ కాదు.. చాయ్‌వాలీనే కానీ బహుభాషా ప్రజ్ఞాశాలి

నిజమే..టాలెంట్ ఎవరి సొత్తూ కాదు.. చాయ్‌వాలీనే కానీ బహుభాషా ప్రజ్ఞాశాలి

తాజాగా ఓ యువతి చిన్నబ్రతుకు తెరువు కోసం చాయ్‌ అమ్ముతూ చదువుమీద మక్కువతో ఎం.ఏ. పూర్తి చేసి.. ప్రొఫెసర్‌ కావాలనే లక్ష్యంతో సాగుతూ అందరికీ స్పూర్తిగా నిలుస్తోంది. ఆథ్యాత్మిక పర్యటనలు చేసేవారు బీహార్‌లోని బోధ్‌గయాను తప్పక సందర్శిస్తారు. దేశ విదేశాల నుంచి ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు. వారంతా అక్కడ చాయ్‌ అమ్ముకునే ఓ యువతితో తప్పకుండా సెల్ఫీ దిగి వెళ్తుంటారు. పూజాకుమారి అనే ఈ యువతి అక్కడికి వచ్చే పర్యాటకులకు కమ్మటి చాయ్‌తోపాటు బహుభాషల్లో వారిని పలకరిస్తూ…

Read More
నేడు అహ్మదాబాద్‌కు ప్రధాని మోదీ..! మృతదేహాలకు DNA పరీక్ష అవసరమన్న అమిత్‌ షా

నేడు అహ్మదాబాద్‌కు ప్రధాని మోదీ..! మృతదేహాలకు DNA పరీక్ష అవసరమన్న అమిత్‌ షా

ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అహ్మదాబాద్‌లో పర్యటించనున్నారు. గురువారం అహ్మదాబాద్‌లోని సర్దార్‌ పటేల్‌ ఎయిర్‌ పోర్ట్‌కు సమీపంలో ఎయిర్‌ ఇండియా విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో ఏకంగా 241 మంది మరణించారు. వీరంత విమానంలో ఉన్నవారు మాత్రమే. అలాగే విమానం కూలిన బిల్డింగ్‌లో ఉన్న మెడికల్‌ విద్యార్థులు కూడా కొంతమంది మరణించారు. వారి సంఖ్య ఎంతనేది ఇంకా తేలాల్సి ఉంది. మొత్తం 230 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది, ఇద్దరు పైలెట్లతో…

Read More
AC Tips: ఏసీ నుండి శబ్దం వస్తోందా? ఇలా చేస్తే శబ్దాన్ని ఆపొచ్చు!

AC Tips: ఏసీ నుండి శబ్దం వస్తోందా? ఇలా చేస్తే శబ్దాన్ని ఆపొచ్చు!

వేసవి కాలంలో ఎయిర్ కండిషనర్లు మనందరికీ తప్పనిసరి. వేసవి తాపం నుండి తప్పించుకోవడానికి ఎయిర్ కండిషనింగ్ ఉపయోగిస్తాము. కానీ కొన్నిసార్లు ఏసీ నుండి వచ్చే వింత శబ్దం చికాకు కలిగిస్తుంది. ఈ శబ్దం వివిధ కారణాల వల్ల సంభవించవచ్చు. అంటే ఏసీ లోని కొన్ని భాగాలు విరిగిపోయి ఉండవచ్చు లేదా ఇతర సమస్యలు సంభవించి ఉండవచ్చు. మీరు మీ ఇల్లు లేదా ఆఫీసు ఏసీతో అదే సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే, దాని నుండి వచ్చే శబ్దాన్ని ఆపడానికి కొన్ని…

Read More
Viral Video: ఫోన్‌ పట్టుకొని ట్రైన్‌ డోర్‌ దగ్గర నిలబడుతున్నారా.. అయితే మీరు ఖచ్చితంగా ఇది చూడాల్సిందే!

Viral Video: ఫోన్‌ పట్టుకొని ట్రైన్‌ డోర్‌ దగ్గర నిలబడుతున్నారా.. అయితే మీరు ఖచ్చితంగా ఇది చూడాల్సిందే!

ట్రైన్‌లో ప్రయాణిస్తున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మనకు అంత మంచిది. ఎందుకంటే ట్రైన్‌లో దొంగలు ఎక్కువగా ఉంటారు. ప్రయాణ సమయంలో మనం ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా దొంగలు తమ చేతివాటం చూపేందుకు సిద్ధంగా ఉంటారు. ఈ మధ్య కాలంలో డిజిటల్‌ పేమెంట్స్‌ పెరిగిపోవడంతో చాలా మంది తమ వద్ద డబ్బులను పెట్టుకోవడం మానేశారు. దీంతో దొంగలకు దోచుకుందాంమంటే ఎవరి దగ్గరా డబ్బులు కనిపించట్లేదు.. అందుకే వాళ్లు కూడా ఇప్పుడు రూట్‌ మార్చారు. డబ్బులకు బదులుగా సెల్‌ఫోన్‌లు…

Read More
IPL 2025 Purple Cap: 2 ఏళ్లుగా ఐపీఎల్‌కు దూరం.. కట్‌చేస్తే.. రీఎంట్రీతోనే పర్పుల్ క్యాప్ విజేతగా టీమిండియా ప్లేయర్

IPL 2025 Purple Cap: 2 ఏళ్లుగా ఐపీఎల్‌కు దూరం.. కట్‌చేస్తే.. రీఎంట్రీతోనే పర్పుల్ క్యాప్ విజేతగా టీమిండియా ప్లేయర్

Prasidh Krishna wins Purple Cap in IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్ ముగిసింది. ఈ సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన గుజరాత్ టైటాన్స్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ పర్పుల్ క్యాప్‌ను గెలుచుకున్నాడు. పర్పుల్ క్యాప్ అనేది ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌కు లభించే గౌరవం. ప్రసిద్ధ్ కృష్ణ తన అద్భుతమైన బౌలింగ్‌తో ఈ సీజన్‌లో 25 వికెట్లు పడగొట్టి ఈ ఘనత సాధించాడు. ప్రసిద్ధ్ కృష్ణకు ప్రైజ్ మనీగా రూ. 10 లక్షలు…

Read More
Andhra News: డీజిల్ ట్యాంకర్‌ని ఢీ కొట్టిన సిమెంట్ లారీ.. ఆ తర్వాత సీన్ చూస్తే స్టన్ అవ్వాల్సిందే

Andhra News: డీజిల్ ట్యాంకర్‌ని ఢీ కొట్టిన సిమెంట్ లారీ.. ఆ తర్వాత సీన్ చూస్తే స్టన్ అవ్వాల్సిందే

కర్నూల్ జిల్లాలో బనగానపల్లె మండలం దద్దనాల ప్రాజెక్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దద్దనాల ప్రాజెక్టు మలుపు వద్ద డీజిల్ ట్యాంకర్ లారీని సిమెంట్ లారీ ఎదురెదురుగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలైయ్యాయి. స్థానికులు హుటాహుటిన 108 వాహనంలో బనగానపల్లె ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ముగ్గురిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యులు తరలించారు. డీజిల్ ట్యాంక్ నుంచి లీక్ అవుతున్న డీజిల్…

Read More
ఇదేందయ్యా ఇది.. 7 పరుగులకే ఏడుగురు ఔట్.. తొలి ఓవర్‌లోనే 3 వికెట్లతో భయపెట్టిన పాక్ బౌలర్

ఇదేందయ్యా ఇది.. 7 పరుగులకే ఏడుగురు ఔట్.. తొలి ఓవర్‌లోనే 3 వికెట్లతో భయపెట్టిన పాక్ బౌలర్

భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, వెస్టిండీస్, ఇంగ్లండ్ వంటి దేశాల తర్వాత ఇప్పుడు నేపాల్‌లోనూ టీ20 లీగ్ ఫీవర్ వ్యాపించింది. క్రికెట్‌పై ఉన్న క్రేజ్‌తో ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తున్న నేపాల్.. ఇప్పుడు తన కొత్త లీగ్‌తో కూడా వార్తల్లోకి రావడం ప్రారంభించింది. భారత దిగ్గజం శిఖర్ ధావన్, న్యూజిలాండ్ స్టార్ మార్టిన్ గప్టిల్ వంటి ప్రముఖ మాజీ క్రికెటర్ల కారణంగా ఈ లీగ్ గురించి నిరంతరం చర్చ జరుగుతుంది. అయితే, ఇప్పుడు మైదానంలో షాకింగ్ పర్ఫార్మెన్స్ అందర్నీ ఆశ్చర్యపరిచింది….

Read More