Airlines: పాక్‌ గగనతలం మూసివేస్తే విమాన సంస్థలకు ఎంత నష్టమో తెలుసా?

Airlines: పాక్‌ గగనతలం మూసివేస్తే విమాన సంస్థలకు ఎంత నష్టమో తెలుసా?

భారతదేశం- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత ప్రభావం ఇప్పుడు భారత కంపెనీలపై స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు ఇండిగో ఎయిర్‌లైన్స్ షేర్లు పతనం గురించి చర్చ జరిగింది. ఇప్పుడు రతన్ టాటాకు ఇష్టమైన కంపెనీలలో ఒకటైన ఎయిర్ ఇండియా గురించి కూడా చర్చ జరుగుతోంది. భారత విమానయాన సంస్థలకు పాకిస్తాన్ గగనతలం ఒక సంవత్సరం పాటు మూసివేస్తే ఎయిర్ ఇండియాకు ఏటా రూ. 50,000 కోట్ల నష్టం వాటిల్లుతుంది. ఈ వాదన రాయిటర్స్ నివేదికలో చేయబడింది. ఎయిర్ ఇండియా భారత…

Read More
Home Town Teaser: ఆకట్టుకుంటున్న హోం టౌన్ టీజర్.. ఆహాలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Home Town Teaser: ఆకట్టుకుంటున్న హోం టౌన్ టీజర్.. ఆహాలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

ఆహా సబ్ స్క్రైబర్స్ కోసం వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ హోం టౌన్. మన ఇంటి చుట్టు అల్లుకున్న జ్ఞాపకాలు, బంధాల నేపథ్యంతో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాద్మ, సాయిరామ్, అనీ, అనిరుధ్, జ్యోతి కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ కు శ్రీకాంత్ రెడ్డి పల్లే దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 4వ తేదీ నుంచి హోం టౌన్ వెబ్ సిరీస్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు…

Read More
చరిత్ర సృష్టించిన లేడీ కోహ్లీ.. 51 బంతుల్లోనే.. తొలి ప్లేయర్‌గా రికార్డ్

చరిత్ర సృష్టించిన లేడీ కోహ్లీ.. 51 బంతుల్లోనే.. తొలి ప్లేయర్‌గా రికార్డ్

Smriti Mandhana century: భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధానా అరుదైన ఘనత సాధించింది. ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి T20 అంతర్జాతీయ మ్యాచ్‌లో కేవలం 51 బంతుల్లోనే తన తొలి T20I సెంచరీని నమోదు చేసి చరిత్ర సృష్టించింది. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో (టెస్టు, వన్డే, T20I) సెంచరీలు సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా నిలిచింది. ట్రెంట్ బ్రిడ్జ్‌లో మంధానా విధ్వంసం.. ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరిగిన…

Read More
Kaithi 02: ఖైదీ2 క్లైమాక్స్ లో విజయ్ వాయిస్ వినిపిస్తుందా

Kaithi 02: ఖైదీ2 క్లైమాక్స్ లో విజయ్ వాయిస్ వినిపిస్తుందా

ఖైదీ 2.. ఖైదీ మూవీకి సీక్వెల్‌ కాదని, ప్రీక్వెల్‌ అనీ, ఎండింగ్‌లో.. మిస్టర్‌ లియో విజయ్‌ వాయిస్‌ వినిపిస్తుందని కోలీవుడ్‌ టాక్‌. ఖైదీ, విక్రమ్‌ కథలను సేమ్‌ టైమ్‌లైన్‌లోనే చూపించారనేది అబ్జర్వర్స్ చెప్పే మాట. Source link

Read More
ఇదేందయ్యా ఇది.. 7 పరుగులకే ఏడుగురు ఔట్.. తొలి ఓవర్‌లోనే 3 వికెట్లతో భయపెట్టిన పాక్ బౌలర్

ఇదేందయ్యా ఇది.. 7 పరుగులకే ఏడుగురు ఔట్.. తొలి ఓవర్‌లోనే 3 వికెట్లతో భయపెట్టిన పాక్ బౌలర్

భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, వెస్టిండీస్, ఇంగ్లండ్ వంటి దేశాల తర్వాత ఇప్పుడు నేపాల్‌లోనూ టీ20 లీగ్ ఫీవర్ వ్యాపించింది. క్రికెట్‌పై ఉన్న క్రేజ్‌తో ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తున్న నేపాల్.. ఇప్పుడు తన కొత్త లీగ్‌తో కూడా వార్తల్లోకి రావడం ప్రారంభించింది. భారత దిగ్గజం శిఖర్ ధావన్, న్యూజిలాండ్ స్టార్ మార్టిన్ గప్టిల్ వంటి ప్రముఖ మాజీ క్రికెటర్ల కారణంగా ఈ లీగ్ గురించి నిరంతరం చర్చ జరుగుతుంది. అయితే, ఇప్పుడు మైదానంలో షాకింగ్ పర్ఫార్మెన్స్ అందర్నీ ఆశ్చర్యపరిచింది….

Read More
Republic Day 2025: సికింద్రాబాద్ పరేడ్‌ గ్రౌండ్స్‌లో గణతంత్ర వేడుకలు.. లైవ్ వీడియో

Republic Day 2025: సికింద్రాబాద్ పరేడ్‌ గ్రౌండ్స్‌లో గణతంత్ర వేడుకలు.. లైవ్ వీడియో

దేశ వ్యాప్తంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. రిపబ్లిక్ వేడుకల్లో భాగంగా సికింద్రాబాద్ పరేడ్‌ గ్రౌండ్స్‌లో జాతీయజెండాను గవర్నర్‌ జిష్ణుదేవ్ ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అమరవీరుల స్తూపం దగ్గర పుష్పగుచ్చం ఉంచి నివాళి అర్పించారు సీఎం రేవంత్ రెడ్డి.. రిపబ్లిక్ వేడుకల నేపథ్యంలో సికింద్రాబాద్ పరిసరాల్లో 11 గంటల 30 నిమిషాల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.. రిపబ్లిక్‌ డే సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, చారిత్రిక కట్టడాలను మూడు రంగుల…

Read More
Andhra Pradesh: గంజాయి కోసం టెన్త్ విద్యార్ధి కిడ్నాప్‌..! సినీఫక్కీలో రాత్రికి రాత్రే సీన్ రివర్స్

Andhra Pradesh: గంజాయి కోసం టెన్త్ విద్యార్ధి కిడ్నాప్‌..! సినీఫక్కీలో రాత్రికి రాత్రే సీన్ రివర్స్

చీమకుర్తి, డిసెంబర్‌ 1: రాష్ట్రంలో డ్రగ్స్ యదేచ్ఛగా రవాణా చేస్తున్నారు డ్రగ్స్ పెడ్లర్లు. తాజాగా గంజాయి విషయంలో ముగ్గురు వ్యక్తులకు, ఓ పదో తరగతి విద్యార్ధి మధ్య వివాదం నెలకొంది. అనుకున్న సమాయానికి సరుకు పంపక పోవడంతో ఆ పదో తరగతి విద్యార్థిని ఎత్తుకొచ్చారు. కానీ అదే రోజు రాత్రి వారికి ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఈ కలకలం రేపింది. అసలేం జరిగిందంటే.. ప్రకారం జిల్లా వినుకొండకు చెందిన యాసిన్, నరసరావుపేటకు చెందిన…

Read More
Rice Water: బియ్యం కడిగిన నీళ్లే కదా అని చీప్‌గా చూడకండి.! వీటితో ఎన్నో ఉపయోగాలు..

Rice Water: బియ్యం కడిగిన నీళ్లే కదా అని చీప్‌గా చూడకండి.! వీటితో ఎన్నో ఉపయోగాలు..

బియ్యం కడిగిన నీటిలో అమైనో ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. బియ్యం నీటిని చాలా ఏళ్ల నుండి జుట్టు సంరక్షణలో ఉపయోగిస్తున్నారు. షాంపూతో తల స్నానం చేసిన తరువాత జుట్టుపై బియ్యం నీటిని పోసి మసాజ్ చేసుకోవాలి. కొన్ని నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తరువాత సాధారణ నీటితో తలస్నానం చేయాలి. బియ్యం కడుగులో ఉండే పోషకాలు జుట్టును బలంగా మారుస్తాయి. జుట్టు విరిగిపోవడం, చిట్లిపోవడం, సున్నితంగా మారడం తగ్గుతుంది. జుట్టుకు మెరుపు కూడా వస్తుంది….

Read More
Allergy: మీకూ అలర్జీ ఉందా? ఇలా చేశారంటే తేలికగా ఉపశమనం పొందొచ్చు..

Allergy: మీకూ అలర్జీ ఉందా? ఇలా చేశారంటే తేలికగా ఉపశమనం పొందొచ్చు..

ముక్కు ద్వారా ఏదైనా ప్రవేశిస్తే అది నేరుగా మెదడుకు చేరుతుంది. మళ్ళీ అది ముక్కు ద్వారా ప్రవేశించి పొరపాటున ఆహార నాళంలోకి ప్రవేశిస్తే తీవ్ర ప్రమాదం ఏర్పడుతుంది. మరో మాటలో చెప్పాలంటే ముక్కు ఎంత సున్నితంగా ఉంటుందంటే.. సూక్ష్మక్రిములు ముక్కులోకి ప్రవేశించి ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి. అందువల్ల కలుషితమైన ప్రదేశానికి వెళ్ళేటప్పుడు ముక్కు, నోటిని కప్పుకోవడం మంచిది. కాబట్టి అంతరాలను అర్థం చేసుకోవడం ద్వారా అలెర్జీలు వంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడవచ్చు. మీకు జలుబు లేదా మరేదైనా…

Read More
Horoscope Today: డబ్బు విషయంలో వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు

Horoscope Today: డబ్బు విషయంలో వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (డిసెంబర్ 14, 2024): మేష రాశి వారు ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. మిథున రాశి వారికి ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు వృద్ధి చెందుతాయి. ముఖ్యమైన ఆర్థిక సమస్యల…

Read More