Viral Video: రోడ్డుపై ఆగివున్న ఆయిల్‌ ట్యాంకర్‌ను ఢీ కొట్టిన బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Viral Video: రోడ్డుపై ఆగివున్న ఆయిల్‌ ట్యాంకర్‌ను ఢీ కొట్టిన బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

లక్నో, మార్చి 20: ఆగ్రాలోని ఫతేహాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై రైస్ బ్రాన్ ఆయిల్‌తో వెళ్తున్న ట్యాంకర్‌ను ప్యాసింజర్ బస్సు బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సులోని ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే మరోవైపు ఆయిల్‌ ట్యాంకర్‌ కూడా దెబ్బతినడంతో లీకై నూనె రోడ్డుపై ఏరులై పారసాగింది. గమనించిన స్థానికులు బకెట్లు, బిందెలతో ఆయిల్‌ ట్యాంకర్‌ వద్దకు పరుగులు తీశారు. ఎగబడి మరీ ఆయిల్‌ను పట్టుకునేందుకు గుమి…

Read More
IPL 2025: ఐపీఎల్ కి ముందు T20I ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్ల హల్ చల్! బ్యాటింగ్ లో మాత్రం కాటేరమ్మ కొడుకులదే హావా!

IPL 2025: ఐపీఎల్ కి ముందు T20I ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్ల హల్ చల్! బ్యాటింగ్ లో మాత్రం కాటేరమ్మ కొడుకులదే హావా!

T20I బ్యాటింగ్ & బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్లు అదరగొడుతున్నారు. ఐసీసీ ఇటీవల ప్రకటించిన తాజా T20I ర్యాంకింగ్స్ లో భారత బ్యాట్స్‌మన్ అభిషేక్ శర్మ, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తమ కెరీర్‌లో అత్యుత్తమ నంబర్ 2 ర్యాంక్‌ను సాధించారు. ఇది వారి ప్రదర్శన స్థాయిని స్పష్టంగా చూపిస్తుంది. ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం, ఆల్ రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా 252 పాయింట్లతో అగ్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. నేపాల్‌కు చెందిన దీపేంద్ర సింగ్ ఐరీ (233 పాయింట్లు), ఆస్ట్రేలియా…

Read More
Horoscope Today: వారి ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారి ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (మార్చి 20, 2025): మేష రాశి వారికి ఆదాయం బాగానే పెరిగే అవకాశం ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. వృషభ రాశి వారు ఆర్థికంగా మంచి స్థితిలోనే ఉన్నా, ఇతరులకు ధరపరంగా వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కలిసి వచ్చే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి…

Read More
Sridhar Babu: డిజిటల్ ఆర్థిక సమగ్రతే లక్ష్యంగా గ్రామ్‌పే.. అధికారికంగా సేవలను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

Sridhar Babu: డిజిటల్ ఆర్థిక సమగ్రతే లక్ష్యంగా గ్రామ్‌పే.. అధికారికంగా సేవలను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

గ్రామీణ ప్రాంతాల్లో 65%కు పైగా జనాభా నివసిస్తున్న నేపథ్యంలో, ఆర్థిక సేవలు, డిజిటల్ వాణిజ్యం ఇంకా సరైన స్థాయిలో అందుబాటులోకి రాలేదు. గ్రామ్‌పే ఈ సమస్యను పరిష్కరించేందుకు రక్షితమైన, వేగవంతమైన, బ్యాంకింగ్ ప్రమాణాలకు అనుగుణమైన డిజిటల్ చెల్లింపులను అందిస్తోంది. చిన్న వ్యాపారులు, రైతులు, స్వయం ఉపాధి పొందే వ్యక్తులకు డిజిటల్ వాణిజ్యంలో పాల్గొనేలా చేయడం, నగదు పై ఆధారాన్ని తగ్గించడం, ఆర్థిక భద్రత పెంచడం ఈ ప్లాట్‌ఫామ్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు…

Read More
మీ చర్మానికి సబ్బు వాడే ముందు ఈ విషయాలు తెలుసుకోండి..! లేకుంటే నష్టపోతారు..!

మీ చర్మానికి సబ్బు వాడే ముందు ఈ విషయాలు తెలుసుకోండి..! లేకుంటే నష్టపోతారు..!

మీ సబ్బు బార్‌లో బూజు కనిపిస్తే వెంటనే మానేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. తినదగిన ఉత్పత్తులకు మాత్రమే కాకుండా మీ శరీరంపై వాడే సబ్బుల వంటి ఉత్పత్తులపై కూడా లేబుల్‌లు చదవడం చాలా ముఖ్యం. సబ్బుకు గడువు ముగిసిన తర్వాత అది ఉపయోగించడం ఆరోగ్యానికి హానికరంగా మారవచ్చు. సబ్బు కాలంతో పాటు పాడైపోదు కానీ దాని ప్రభావం తగ్గిపోతుందని నిపుణులు అంటున్నారు. కొత్త సబ్బులతో పోల్చితే సబ్బులోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు తక్కువగా ఉండొచ్చు. దీనికి కారణం…

Read More
Video: 16 ఫోర్లు, 10 సిక్సర్లు.. సెంచరీతో పరాగ్ ఊచకోత.. ఐపీఎల్‌కి ముందే ఇదెక్కడి అరాచకం

Video: 16 ఫోర్లు, 10 సిక్సర్లు.. సెంచరీతో పరాగ్ ఊచకోత.. ఐపీఎల్‌కి ముందే ఇదెక్కడి అరాచకం

Riyan Parag: ఈ సంవత్సరం ఐపీఎల్ (ఐపీఎల్ 2025)లో, మాజీ ఛాంపియన్లు రాజస్థాన్ రాయల్స్ మార్చి 23న బలమైన బ్యాటింగ్ బలాన్ని కలిగి ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ప్రతి మ్యాచ్‌లో 200 కంటే ఎక్కువ పరుగులు సాధించగల బ్యాటింగ్ లైనప్‌ను ఎదుర్కోవాలంటే, రాజస్థాన్ జట్టులోనూ అలాంటి బ్యాట్స్‌మెన్స్ ఉండాలి. దీనికి నిదర్శనంగా, టోర్నమెంట్ మొదటి మ్యాచ్‌కు ముందు, జట్టు తుఫాన్ బ్యాట్స్‌మన్ రియాన్ పరాగ్ కేవలం 64 బంతుల్లో 16 ఫోర్లు,…

Read More
Numerology: ఈ తేదీల్లో పుట్టిన పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసా..?

Numerology: ఈ తేదీల్లో పుట్టిన పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసా..?

సంఖ్యాశాస్త్రం.. వ్యక్తుల ప్రవర్తన, స్వభావం, జీవితం, భవిష్యత్తు గురించి అంచనాలు సంఖ్యల ఆధారంగా చెబుతారు. ప్రతి వ్యక్తి పుట్టిన తేదీని ఉపయోగించి 1 నుండి 9 వరకు ఒక మూల సంఖ్యను తీసుకుంటారు. ఈ సంఖ్యకు అనుగుణంగా ఆ వ్యక్తి స్వభావం, లక్షణాలు అంచనా వేస్తారు. ప్రతి సంఖ్యకు దాని సొంత ప్రత్యేకత, శక్తి ఉంటుంది. ఇప్పుడు మనం సంఖ్య 4లో జన్మించిన పిల్లల గురించి తెలుసుకుందాం. సంఖ్యాశాస్త్రం ప్రకారం 4, 13, 22, 31 తేదీల్లో…

Read More
Video:మంచం మీద పడుకున్న ఒంటెపై మహిళ డ్యాన్స్.. వీడియో చూసిన నెటిజన్స్‌ రక్తం ఉడికిపోతుంది

Video:మంచం మీద పడుకున్న ఒంటెపై మహిళ డ్యాన్స్.. వీడియో చూసిన నెటిజన్స్‌ రక్తం ఉడికిపోతుంది

ఒంటె మీద కూర్చుని స్వారీ చేసేందుకు పిల్లలే కాదు.. పెద్దలు సైతం ఇష్టపడుతుంటారు. ఎత్తైన ఒంటె మీద కూర్చుని అలా వెళుతుంటే అదో త్రిల్‌. కానీ ఒంటెమీద స్వారీ చేసే బదులు దాన్ని అడ్డంగా పడుకోబెట్టి కడుపు మీదకెక్కి డ్యాన్స్‌ చేస్తే మాత్రం ప్రతి ఒక్కరి కడుపు మరిగిపోతది. అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైరల్‌గా మారిన ఓ వీడియోలో ఓ మహిళ ఒంటెపై డ్యాన్స్ చేస్తూ కనిపిస్తోంది. దీంతో ఆ మహిళపై…

Read More
మీరట్‌లో సంచలనం.. భర్తను ముక్కలుగా నరికి డ్రమ్ములో సిమెంట్‌తో కప్పేసిన భార్య!

మీరట్‌లో సంచలనం.. భర్తను ముక్కలుగా నరికి డ్రమ్ములో సిమెంట్‌తో కప్పేసిన భార్య!

ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆరేళ్ల పాప కూడా ఉంది. కాని పచ్చని సంసారంలో డ్రగ్స్‌ చిచ్చుపెట్టింది. ఉత్తరప్రదేశ్‌ లోని మీరట్‌లో మర్చంట్‌ నేవీ అధికారి మర్డర్‌ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియుడి మోజులో పడి.. డ్రగ్స్‌ అలవాటు కారణంగా తన భర్త సౌరభ్‌ రాజ్‌పుత్‌ను ముస్కాన్‌ అనే మహిళ అత్యంత పాశవికంగా హతమార్చింది. అయితే, అల్లుడు చాలా మంచివాడని, సౌరభ్‌ను చంపిన తమ కూతురిని ఉరితీయాలని ముస్కాన్‌ తల్లిదండ్రులు డిమాండ్‌ చేయడం మరో సంచలనం…..

Read More
ISRO: భారత్‌ నుంచి ఇతర దేశాల ఉపగ్రహాల ప్రయోగంపై ఎంత ఆదాయం వచ్చిందో తెలుసా?

ISRO: భారత్‌ నుంచి ఇతర దేశాల ఉపగ్రహాల ప్రయోగంపై ఎంత ఆదాయం వచ్చిందో తెలుసా?

ఇతర దేశాల ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా భారతదేశం రూ.1,260 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందని వార్తలు వచ్చాయి. విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా భారతదేశం ఈ మొత్తాన్ని సంపాదించిందని కేంద్ర అంతరిక్ష శాఖ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. గత 10 సంవత్సరాలుగా ఈ సేవను అందించిన తర్వాత భారతదేశం ఈ మొత్తాన్ని సంపాదించిందని ఆయన పేర్కొన్నారు. భారతదేశం విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి.. భారతదేశం ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ) అనే అంతరిక్ష పరిశోధనా కేంద్రాన్ని నిర్వహిస్తోంది….

Read More