
Hyderabad: ఇది కదా కావాల్సింది.. హైదరాబాదీలకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్
హైదరాబాదీలకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ అందించింది. రేపటి నుంచి ఇంటి వద్దకే పార్శిళ్ల హోం డెలివరీ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ అంశాలపై తాజాగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పెంచుకునేందుకు గానూ లాజిస్టిక్స్(కార్గో) సేవలను టీజీఎస్ఆర్టీసీ మరింతగా విస్తరిస్తోందన్నారు. అందులో భాగంగానే రాజధాని హైదరాబాద్లో వేగవంతమైన సేవలను అందించేందుకు హోం డెలివరీ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం(అక్టోబర్ 27) నుంచి హైదరాబాద్లోని 31 ప్రాంతాల నుంచి…