WhatsApp: వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్ ట్రాన్స్ స్క్రిప్ట్స్ ఫీచర్‌.. ఉపయోగం ఏంటంటే

WhatsApp: వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్ ట్రాన్స్ స్క్రిప్ట్స్ ఫీచర్‌.. ఉపయోగం ఏంటంటే

ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తోన్న వాట్సాప్‌ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. వాయిస్‌ మెసేజ్‌ ట్రాన్స్‌స్క్రిప్ట్‌ పేరుతో ఈ ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఇంతకీ ఈ ఫీచర్‌ ఉపయోగం ఏంటంటే. సాధారణంగా ఎవరైనా మనకు వాయిస్‌ మెసేజ్‌లు పంపిస్తే వాటిని ఓపెన్‌ చేయడంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. నలుగురిలో వాయిస్ మెసేజ్‌లను ఓపెన్ చేయడం ఇబ్బందికరమైన ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు వాట్సాప్‌ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్‌ సహాయంతో వాయిస్‌ మెసేజ్‌ను…

Read More
TS Cabinet: సన్న బియ్యానికి రూ. 500 బోనస్.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..!

TS Cabinet: సన్న బియ్యానికి రూ. 500 బోనస్.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..!

రాష్ట్ర సచివాలయంలో జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. మరో రెండు నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవునున్న నేపథ్యంలో ఇవాళ్టి కేబినెట్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఎన్నికల హామీలు సహా మేనిఫెస్టోపై కేబినెట్ చర్చించింది. ఇప్పటి వరకు వేసిన కేబినెట్ సబ్ కమిటీలు, వాటి నివేదికలపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. ముఖ్యంగా ములుగు జిల్లాలో…

Read More
Tirupati: గత ప్రభుత్వం శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్స్‌కు భూకేటాయింపు.. రద్దు చేయాలంటూ హిందూ సంఘాల డిమాండ్

Tirupati: గత ప్రభుత్వం శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్స్‌కు భూకేటాయింపు.. రద్దు చేయాలంటూ హిందూ సంఘాల డిమాండ్

తిరుపతిలో ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌కు గత ప్రభుత్వ హయాంలో భూమి కేటాయించడంపై నిరసన వ్యక్తమవుతోంది. తిరుపతి అలిపిరి దగ్గర ఒబెరాయ్ గ్రూప్‌ ఆఫ్‌ హోటల్స్‌ పేరుతో ముంతాజ్ హోటల్స్ లిమిటెడ్‌కు భూమి కేటాయించడం వివాదాస్పదంగా మారింది. ఫైవ్‌ స్టార్ హోటల్ నిర్మాణానికి 2021లో అప్పటి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తిరుపతి రూరల్ మండలం పేరూరు పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 604లో 20 ఎకరాల భూమిని 90 ఏళ్లపాటు లీజుకు ఇచ్చింది. దీనికి సంబంధించి…

Read More
Super Food : రాగులతో సర్వరోగాలు పరార్.. ! లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

Super Food : రాగులతో సర్వరోగాలు పరార్.. ! లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

తృణ ధ్యాన్యాల్లో ఒకటైన రాగులను పేదవాడి ఆహారంగా చెబుతారు. వీటిని ఫింగర్ మిల్లెట్ అని పిలుస్తారు. రాగులలో కాల్షియం, ఐరన్ తో పాటూ బోలెడు పోషకాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాగులలో ఐరన్, కాల్షియం, ప్రోటీన్, భాస్వరం, అధిక ఫైబర్ ఉంటాయి. ఇది శరీరానికి ఆరోగ్యాన్ని చేకూర్చడంతో పాటూ మలబద్దకాన్ని నివారిస్తుంది. ఐరన్​, క్యాల్షియం లాంటి ముఖ్యమైన ఖనిజాలు కలిగిన వీటిని తినడం వల్ల భయంకరమైన అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చట. ఫైబర్​ సమృద్ధిగా ఉండి,…

Read More
Pushpa 2: ‘ఇప్పుడు మన టైమ్ వచ్చింది.. టైమ్ తీసుకునైనా మాట్లాడాలి’.. అల్లు అర్జున్ వైల్డ్ ఫీర్ స్పీచ్

Pushpa 2: ‘ఇప్పుడు మన టైమ్ వచ్చింది.. టైమ్ తీసుకునైనా మాట్లాడాలి’.. అల్లు అర్జున్ వైల్డ్ ఫీర్ స్పీచ్

అల్లు అర్జున్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తోన్న పుష్ప 2 సినిమా డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సోమవారం (డిసెంబర్ 09)లో హైదరాబాద్ లో ప్రత్యేక ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్, రష్మిక, శ్రీలీల, సుకుమార్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘ఇవాళ చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి. ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ఆర్గనైజ్…

Read More
TOP 9 ET News: OTTలో దుమ్మురేపుతున్న పుష్ప 2! | త్రివిక్రమ్‌ మాస్టర్ ప్లాన్ కార్తికేయుడిగా.. బన్నీ!

TOP 9 ET News: OTTలో దుమ్మురేపుతున్న పుష్ప 2! | త్రివిక్రమ్‌ మాస్టర్ ప్లాన్ కార్తికేయుడిగా.. బన్నీ!

ఓటీటీ ఫీల్డ్‌లోనూ రికార్డ్‌ క్రియేట్ చేసేలా కనిపిస్తున్నాడు. తన మాటలతోనే కాదు.. తన మేకింగ్‌తోనూ.. టేకింగ్‌తోనూ మ్యాజిక్‌ చేసే త్రివిక్రమ్‌ ఇప్పుడు పాన్ ఇండియా ఫీల్డ్‌లోకి దిగబోతున్నాడు. అందుకోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో పెయిరప్ అయ్యాడు. మైథలాజికల్ జానర్లో భారీ బడ్జెట్‌తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ లీక్ బయటికి వచ్చింది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ను దేవుడిగా.. కార్తికేయుడిగా త్రివిక్రమ్‌ చూపించబోతున్నాడని… గాడ్ ఆఫ్ వార్‌గా…..

Read More
Telangana: హైదరాబాద్ – విజయవాడ హైవేపై వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కేంద్రం కీలక నిర్ణయం..!

Telangana: హైదరాబాద్ – విజయవాడ హైవేపై వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కేంద్రం కీలక నిర్ణయం..!

తెలుగు రాష్ట్రాలను అనుసంధానించే హైదరాబాద్ – విజయవాడ హైవేపై వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఎంతో కీలకమైన ఈ జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్తరణకు మోక్షం కలిగింది. దేశంలోనే అత్యంత వాహనాల రద్దీ కలిగిన హైదరాబాద్ – విజయవాడ హైవేపై నిత్యం రక్తసిక్తమవుతోంది. ఈ రహదారిపై జరుగుతున్న ప్రమాదాల నివారణకు హైవేను ఆరు లైన్ల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ ఏపీ రాష్ట్రాలకు జాతీయ రహదారి నెంబర్ 65 కీలకమైనది. హైదరాబాద్…

Read More
Ustad Zakir Hussain: జాకీర్ హుస్సేన్‌ ఏ వ్యాధితో మరణించాడో తెలుసా! వృద్దులకు ఈ ఊపిరితిత్తుల వ్యాధి ఎంత ప్రమాదం అంటే..

Ustad Zakir Hussain: జాకీర్ హుస్సేన్‌ ఏ వ్యాధితో మరణించాడో తెలుసా! వృద్దులకు ఈ ఊపిరితిత్తుల వ్యాధి ఎంత ప్రమాదం అంటే..

పద్మవిభూషణ్, ప్రపంచ ప్రఖ్యాత తబలా వాద్యకారుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ కన్నుమూశారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. హుస్సేన్ ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ (ఐపీఎఫ్) వ్యాధితో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఐపీఎఫ్ ప్రమాదకరమైన ఊపిరితిత్తుల వ్యాధి అని వైద్య నిపుణులు అంటున్నారు. ఈ వ్యాధిలో మొదట ఊపిరితిత్తుల కణజాలం దెబ్బతినడం ప్రారంభమవుతుంది. మచ్చ కణజాలం ఏర్పడుతుంది. ఈ వ్యాధి ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది….

Read More
సనాతన సంప్రదాయాన్ని పరిరక్షించడంలో వనవాసి సమాజం కీలక పాత్ర పోషిస్తుందిః దత్తాత్రేయ జీ

సనాతన సంప్రదాయాన్ని పరిరక్షించడంలో వనవాసి సమాజం కీలక పాత్ర పోషిస్తుందిః దత్తాత్రేయ జీ

సనాతన హిందూ సంప్రదాయాన్ని పరిరక్షించడంలో వనవాసి సమాజం కీలక పాత్ర పోషించింది. ఈ జ్ఞానం, సంస్కృతి సంప్రదాయాన్ని ప్రోత్సహించడానికి, గిరిజన ప్రాంతాల సాధువులు మరిన్ని ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్కార్యవాహ (ప్రధాన కార్యదర్శి) దత్తాత్రేయ హోసబాలే ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహా కుంభ్‌లో ఆల్ ఇండియా వనవాసి కళ్యాణ్ ఆశ్రమం నిర్వహించిన వనవాసి సమాజ సాధువుల సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా, ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే జీ…

Read More
AP News: ఏపీలోని 5 ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకదానిపై క్లారిటీ.. మిగిలిన నాలుగు స్థానాల్లో పోటీ చేసేదెవరు?

AP News: ఏపీలోని 5 ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకదానిపై క్లారిటీ.. మిగిలిన నాలుగు స్థానాల్లో పోటీ చేసేదెవరు?

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ నామినేషన్ల సందడి మొదలైంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి నుంచి జనసేన నేత నాగబాబు నామినేషన్ వేశారు. ఏపీ అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. నాగబాబు నామినేషన్ కార్యక్రమంలో మంత్రులు, నారా లోకేష్, నాదెండ్ల మనోహర్‌తోపాటు.. పలువురు ఎమ్మెల్యేలు, కూటమి నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌కు నాగబాబు ధన్యవాదాలు తెలిపారు….

Read More