Barley Water Benefits: బార్లీ నీరు తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

Barley Water Benefits: బార్లీ నీరు తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

గర్భిణీ స్త్రీలు బార్లీ నీరు తాగడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బార్లీ నీటిలో ఉన్న విటమిన్లు, ఖనిజాలు గర్భంలో బిడ్డ ఆరోగ్యకరంగా ఎదగడంలో సహాయపడుతాయి. ఇది బిడ్డ ఎదుగుదలకే కాకుండా తల్లికి శక్తిని అందిస్తుంది. గర్భిణీ స్త్రీలు తరచూ మూత్రనాళ సమస్యలు ఎదుర్కొంటారు. అలాంటి సందర్భంలో బార్లీ నీరు ఈ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. మహిళలు బార్లీ నీరు తాగడం వల్ల మూత్రనాళాల ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ పొందుతారు. ఇది ముఖ్యంగా ప్రసవం తర్వాత…

Read More
అమెరికాతో ఇరాన్ ఢీ అంటే ఢీ.. అత్యాధునిక ఆయుధాల వీడియో రిలీజ్ చేసిన ఇరాన్‌ ఆర్మీ!

అమెరికాతో ఇరాన్ ఢీ అంటే ఢీ.. అత్యాధునిక ఆయుధాల వీడియో రిలీజ్ చేసిన ఇరాన్‌ ఆర్మీ!

అమెరికాకు మరోసారి సవాల్‌ విసిరింది ఇరాన్‌ ప్రభుత్వం. సొరంగ మార్గాల్లో దాచిన అణ్వాయుధాల వీడియోను విడుదల చేసి తమ ఆయుధ సత్తాను చాటింది. యెమెన్‌లో హౌతీ తిరుగుబాటుదారులకు తమ ప్రభుత్వం మద్దతిస్తోందన్న అమెరికా ఆరోపణల్లో నిజం లేదని ఇరాన్‌ స్పష్టం చేసింది. అమెరికాతో ఢీ అంటే ఢీ అంటోంది ఇరాన్‌. తమతో పెట్టుకుంటే ఎంతకైనా తెగిస్తామని ఇరాన్‌ ఆర్మీ వీడియోను విడుదల చేసింది. టన్సెల్స్‌లో అత్యాధునిక ఆయుధాల వీడియోను ఇరాన్‌ ఆర్మీ చీఫ్‌ హోస్సెనీ బఘేరీ విడుదల…

Read More
Sonu Sood: భార్య ఆరోగ్యంపై సోనూసూద్ ఎమోషనల్ ట్వీట్.. పరిస్థితి ఎలా ఉందంటే?

Sonu Sood: భార్య ఆరోగ్యంపై సోనూసూద్ ఎమోషనల్ ట్వీట్.. పరిస్థితి ఎలా ఉందంటే?

బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూసుద్ భార్య సోనాలి సూద్ మంగళవారం (మార్చి 26) రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం ఆమె నాగ్‌పూర్‌ లోని మ్యాక్స్‌ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది సోనాలీ సూద్ తో పాటుఆమె సోదరి, సోదరి కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా తన భార్య ఆరోగ్య పరిస్థితిపై సోనూసూద్ అప్డేట్ ఇచ్చాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ ట్వీట్ పెట్టాడు. ‘‘మీ ప్రార్థనలు ఫలించాయి. మీ ప్రేయర్స్‌, మెసేజ్‌లకు…

Read More
Pressure Cooker: ప్రెజర్ కుక్కర్‌లో వీటిని వండితే మీ పని మటాషే.. అవేంటో తెలుసుకోండి..

Pressure Cooker: ప్రెజర్ కుక్కర్‌లో వీటిని వండితే మీ పని మటాషే.. అవేంటో తెలుసుకోండి..

ప్రెజర్ కుక్కర్ విలువ ఆడవారికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలిసుండదు. అంతలా ఇది వంటగదిలో సమయాన్ని ఆదా చేస్తుంది. తక్కువ టైంలోనే మంచి రుచిని కూడా అందిస్తుంది. కష్టమైన రెసిపీలను కూడా సులభతరం చేస్తుంది. అయినప్పటికీ, కొన్ని ఆహార పదార్థాలకు ప్రెజర్ కుక్కర్ ను వాడటం అంత మంచిది కాదు. అధిక వేడి, ఒత్తిడి వల్ల కొన్ని ఆహారాలు సరిగ్గా ఉడకవు, నాసిరకంగా తయారవుతాయి. అందువల్ల, వంటగదిలో సమస్యలను తప్పించి, భోజనాన్ని ఉత్తమంగా ఆస్వాదించాలంటే, ప్రెజర్ కుక్కర్‌లో ఈ…

Read More
Bank Alert: బ్యాంకు కస్టమర్లకు బిగ్‌ అలర్ట్‌.. ఏప్రిల్‌ 10లోగా ఈ పని చేయకుంటే అకౌంట్‌ నిలిపివేత!

Bank Alert: బ్యాంకు కస్టమర్లకు బిగ్‌ అలర్ట్‌.. ఏప్రిల్‌ 10లోగా ఈ పని చేయకుంటే అకౌంట్‌ నిలిపివేత!

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తన కస్టమర్లు తమ KYC (నో యువర్ కస్టమర్) వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాలని కోరింది. ఏప్రిల్ 10 లోపు తమ కేవైసీ వివరాలను అప్‌డేట్ చేయాలని బ్యాంక్ (PNB) కస్టమర్లను కోరింది. ఖాతాదారులు తమ బ్యాంకింగ్ సేవలలో ఎటువంటి అంతరాయం కలగకూడదనుకుంటే, నిర్ణీత గడువులోగా ఈ కేవైసీని పూర్తి చేయాలని బ్యాంక్ సూచించింది. కేవైసీ సమాచారాన్ని అప్‌డేట్‌ చేయడంలో విఫలమైన కస్టమర్ల ఖాతాలు నిలిపివేయనున్నట్లు సదరు బ్యాంకు తెలిపింది. అందుకే మీరు…

Read More
Telangana Assembly: 30శాతం కమీషన్లు..! ఒళ్లు దగ్గర పెట్టుకోని మాట్లాడాలి.. అసెంబ్లీలో దుమ్ముదుమారం..

Telangana Assembly: 30శాతం కమీషన్లు..! ఒళ్లు దగ్గర పెట్టుకోని మాట్లాడాలి.. అసెంబ్లీలో దుమ్ముదుమారం..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పదోరోజు వాడీవేడిగా కొనసాగుతున్నాయి.. పలు అంశాలపై సుధీర్ఘ చర్చ కొనసాగుతోంది.. ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్రభుత్వ పెద్దలు 30శాతం కమీషన్లు తీసుకుంటున్నారంటూ.. స్వయంగా కాంగ్రెస్ నేతలే మాట్లాడుకుంటున్నారంటూ అసెంబ్లీ వేదికగా కేటీఆర్ కామెంట్ చేశారు. అయితే.. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు….

Read More
Astro Tips:  జాతకంలో బుధ స్థానం బలంగా ఉందా? బలహీనంగా ఉందా? ఈ లక్షణాలతో తెలుసుకోండి..

Astro Tips: జాతకంలో బుధ స్థానం బలంగా ఉందా? బలహీనంగా ఉందా? ఈ లక్షణాలతో తెలుసుకోండి..

తొమ్మిది గ్రహాలకు సంబంధించిన విశేషాలు జ్యోతిషశాస్త్రంలో కనిపిస్తుంది. ఈ నవ గ్రహాల్లో ఒకటి బుధ గ్రహం. జ్యోతిషశాస్త్రంలో బుధుడిని గ్రహాల రాకుమారుడు అని పిలుస్తారు. బుధ గ్రహం తెలివితేటలు, తర్కం, వాక్చాతుర్యం, కమ్యూనికేషన్, గణితం, వ్యాపారం, చర్మానికి కారకంగా పరిగణించబడుతుంది. జాతకంలో బుధుడు బాగుంటే జీవితంలో అంతా మంచే జరుగుతుందని జ్యోతిషశాస్త్రంలో చెప్పబడింది. జాతకంలో బుధుడు బలహీనంగా ఉంటే, జీవితంలో ప్రతికూల ప్రభావాలు కనిపిస్తాయి. అటువంటి పరిస్థితిలో జాతకంలో బుధ గ్రహ స్థానం బలంగా ఉందా లేదా…

Read More
Meerpet Murder Case: మీర్‌పేట హత్య కేసులో కీలక మలుపు.. గురుమూర్తి పాపం పండినట్లే!

Meerpet Murder Case: మీర్‌పేట హత్య కేసులో కీలక మలుపు.. గురుమూర్తి పాపం పండినట్లే!

హైదరాబాద్, మార్చి 25: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీర్‌పేట మహిళను చంపి ముక్కముక్కలుగా నరికి మృతదేహం మాయం చేసిన కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో డీఎన్‌ఏ రిపోర్టు తాజాగా పోలీసుల చేతికి చేరింది. నిందితుడు గురుమూర్తి భార్య మాధవిని హత్య చేసి, బాడీని ముక్కలుగా నరికి ఉడకబెట్టి, ఎముకలను పొడిగా చేసి చెరువులో కలిపేసి ఎలాంటి ఆధారాలు దొరకవులే అనుకున్నాడు. కానీ నిందితుడి పాపం చిన్న రక్తం చుక్క రూపంలో బయటపడింది. ఇంట్లో…

Read More
Calculator to Exams: ఇంటర్‌ విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. ఆ పరీక్షకు కాలిక్యులేటర్‌ అనుమతి!

Calculator to Exams: ఇంటర్‌ విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. ఆ పరీక్షకు కాలిక్యులేటర్‌ అనుమతి!

న్యూఢిల్లీ, మార్చి 26: బోర్డు పరీక్షలు రాస్తున్న విద్యార్ధులకు సీబీఎస్సీ బోర్డు గుడ్‌న్యూస్‌ చెప్పింది. అకౌంట్స్‌ పరీక్షలో వచ్చే సుదీర్ఘ గణనల నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఉపశమనం కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్ష రోజున కాలిక్యులేటర్లు వినియోగానికి అనుమతులు ఇవ్వాలన్న ప్రతిపాదనను సీబీఎస్‌ఈ పరిశీలిస్తుంది. ప్రతిపాదనలకు అనుమతి లభిస్తే నాన్-ప్రోగ్రామబుల్ కాలిక్యులేటర్‌లను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ఈ ప్రతిపాదనపై మార్గదర్శకాలను రూపొందించేందుకు ఓ ప్యానెల్‌ను సైతం ఏర్పాటు చేయబోతున్నట్లు బోర్డు అధికారులు చెబుతున్నారు….

Read More
Team India: భారత ఏ జట్టులో సీనియర్ ఆటగాళ్లు.. ఐపీఎల్ తర్వాత ఏ జట్టుతో ఢీ కొట్టనున్నారంటే?

Team India: భారత ఏ జట్టులో సీనియర్ ఆటగాళ్లు.. ఐపీఎల్ తర్వాత ఏ జట్టుతో ఢీ కొట్టనున్నారంటే?

India A tour of England: ఐపీఎల్ 18వ సీజన్ ప్రయాణం ప్రస్తుతం పూర్తి ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. ఈ సంవత్సరం మెగా టీ20 లీగ్ ముగిసిన తర్వాత, భారత క్రికెట్ జట్టు చాలా ముఖ్యమైన పర్యటనకు వెళ్లనుంది. జూన్‌లో టీమిండియా ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ పర్యటన ప్రారంభానికి ముందు, భారతదేశపు వర్ధమాన తారలు ఇంగ్లాండ్‌లో పర్యటిస్తారు. IPL 2025 తర్వాత ఇంగ్లాండ్‌లో పర్యటించనున్న ఇండియా-ఏ.. ఐపీఎల్ ముగిసిన కొద్ది…

Read More