Champions Trophy: పాకిస్థాన్‌కు కెప్టెన్‌గా ధోని ఉన్నా ఏం చేయలేడు! పాక్‌ మాజీ కెప్టెన్‌ సనా మీర్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Champions Trophy: పాకిస్థాన్‌కు కెప్టెన్‌గా ధోని ఉన్నా ఏం చేయలేడు! పాక్‌ మాజీ కెప్టెన్‌ సనా మీర్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 నుంచి పాకిస్థాన్‌ జట్టు అధికారికంగా నిష్క్రమించిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో, ఆ తర్వాత టీమిండియా చేతిలో ఓటమి పాలైన పాక్‌.. ఇంటి బాట పట్టింది. టీమిండియాపై ఓటమి తర్వాత ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ.. న్యూజిలాండ్‌ చేతిలో బంగ్లా ఓటమితో.. పాక్‌, బంగ్లా రెండు టీమ్స్‌ కూడా అధికారికంగా ఎలిమినేట్‌ అయిపోయాయి. గ్రూప్‌ ఏ నుంచి ఇండియా, న్యూజిలాండ్‌ జట్లు ఇప్పటికే సెమీస్‌ చేరుకున్నాయి. ఇక…

Read More
శివరాత్రి వేడుకలకు సర్వం సిద్ధం.. భక్తులను ఆకట్టుకుంటున్న విభిన్న శివలింగాలు..

శివరాత్రి వేడుకలకు సర్వం సిద్ధం.. భక్తులను ఆకట్టుకుంటున్న విభిన్న శివలింగాలు..

తూర్పుగోదావరి జిల్లాలో మహా శివరాత్రి ఉత్సవాలు అంగరంగా వైభవంగా నిర్వహించారు. జిల్లాలోని శివాలయాలన్నీ శివరాత్రి కోసం సర్వాంగ సుందరంగా అలంకరించారు. శివరాత్రి ఉపవాసాలు, జగారం రాత్రి కార్యక్రమాల కోసం జిల్లాలోని శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. ఒక్కో ఆలయంలో ఒక్కోరీతిలో శివ లింగాలను ఏర్పాటు చేశారు. ఆ అద్భుత శివలింగాలను చూసిన భక్తులు ఆశ్చర్యపోతున్నారు. 3 యూనిట్ల ఇసుకతో సైకత శిల్పం … హర హర మహాదేవ శంభో శంకర మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక అతి ముఖ్యమైన పండగ…

Read More
డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. 4 భారతీయ కంపెనీలపై నిషేధం!

డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. 4 భారతీయ కంపెనీలపై నిషేధం!

అమెరికా నాలుగు భారతీయ కంపెనీలను నిషేధించింది. US స్టేట్ డిపార్ట్‌మెంట్ సోమవారం (ఫిబ్రవరి 24, 2025) నాడు ఈ ప్రకటన చేసింది. ఇరాన్ ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల వ్యాపారంలో ఈ కంపెనీలు పాల్గొన్నందున ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. అలాగే ఇరాన్‌కు చమురు అమ్మకాలను నిలిపివేయడానికి ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ విదేశీ ఆస్తుల నియంత్రణ కార్యాలయం (OFAC), అమెరికా విదేశాంగ శాఖ ఈమేరకు ప్రకటన విడుదల చేసింది. వివిధ…

Read More
NIMS: నిమ్స్‌లో ఓపీ కష్టాలకు చెల్లు చీటీ..! ఇకపై స్లిప్పు తీసుకొని డైరెక్ట్​గా డాక్టర్ వద్దకే..

NIMS: నిమ్స్‌లో ఓపీ కష్టాలకు చెల్లు చీటీ..! ఇకపై స్లిప్పు తీసుకొని డైరెక్ట్​గా డాక్టర్ వద్దకే..

హైదరాబాద్‌ , పంజాగుంటలో ఏడో నిజాం కాలంలో నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ను ఏర్పాటుచేశారు. అనంతర కాలంలో ఇది రాష్ట్రస్థాయి యూనివర్సిటీగా మారింది. నిమ్స్ ఆసుపత్రికి నిత్యం వేల మంది ఓపీ సేవలకోసం వస్తుంటారు. అక్కడ భారీ క్యూలు ఉండటంతో నరకం చవిచూస్తున్నారు. రోజుకు 2500 నుంచి 3000 మంది వరకు వస్తూండటంతో ఓపీ కార్డుల కోసం నిరీక్షణ తప్పట్లేదు. గంటల తరబడి క్యూలో ఉన్నా ఒక్కోసారి ఓపీ కార్డు లభించడం లేదు. కొంతమంది ముందు…

Read More
Malaika Arora: తస్సాదియ్యా.. ఇది అరాచకమే.. 50 ఏళ్ల వయసులో గ్లామర్ వయ్యారం.. మలైకా స్టన్నింగ్..

Malaika Arora: తస్సాదియ్యా.. ఇది అరాచకమే.. 50 ఏళ్ల వయసులో గ్లామర్ వయ్యారం.. మలైకా స్టన్నింగ్..

ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్లామర్ రచ్చ చేస్తుంది మలైకా అరోరా. అయిదు పదుల వయసు దాటినా ఇంకా పాతికేళ్ల పడుచు అమ్మాయిగా కనిపిస్తూ కుర్రకారును ఆగం చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. యంగ్ హీరో అర్జున్ కపూర్ తో కొన్నాళ్లుపాటు రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరి మధ్య బ్రేకప్ జరిగినట్లుగా టాక్ నడిచింది. కానీ ఇప్పటివరకు ఈ రూమర్స్ పై వీరిద్దరు స్పందించలేదు. మహారాష్ట్రలోని థానేలో జన్మించిన ఈ…

Read More
Wall Clock: ఆగిన గడియారం ఇంట్లో పెట్టుకుంటే ఇంత డేంజరా.. ఎవరూ చెప్పని సీక్రెట్స్ ఇవి

Wall Clock: ఆగిన గడియారం ఇంట్లో పెట్టుకుంటే ఇంత డేంజరా.. ఎవరూ చెప్పని సీక్రెట్స్ ఇవి

అవసరం ఉన్నా లేకున్నా ఇంట్లో రకరకాల గడియారాలను వాడుతుంటారు కొందరు. కొత్తవాటిని తెచ్చినప్పుడు పాతవి, పాడైపోయినవి, విరిగినవాటిని అలాగే వదిలేస్తుంటారు. చేతి గడియారాల విషయంలోనూ కొందరు ఇంతే నిర్లక్ష్యం వహిస్తుంటారు. ఆఫీసుకు వెళ్లే తొందర్లో వాచ్ పనిచేయకున్నా పెట్టుకుని వెళ్లిపోతుంటారు. దాని అద్ధంపై కొన్ని సార్లు పగుళ్లు వస్తుంటాయి. వాటిని కూడా అలాగే వాడేస్తుంటారు. ఇవి మామూలు విషయాలే అనిపిస్తున్నా వీటి వల్ల కలిగే అనర్థాలు చాలానే ఉన్నాయి. మీరు ఈరోజు జీవితంలో ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు…

Read More
Tata Play-Airtel DTH: టాటా ప్లే-ఎయిర్‌టెల్ డిటిహెచ్ విలీనం కానున్నాయా? కొత్త కంపెనీలో ఎయిర్‌టెల్‌కు వాటా ఎంత?

Tata Play-Airtel DTH: టాటా ప్లే-ఎయిర్‌టెల్ డిటిహెచ్ విలీనం కానున్నాయా? కొత్త కంపెనీలో ఎయిర్‌టెల్‌కు వాటా ఎంత?

టాటా ప్లే, ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ విలీనం దిశగా అడుగులు వేస్తున్నాయి. నివేదికల ద్వారా అందిన సమాచారం ప్రకారం.. విలీనం షేర్ స్వాప్ ద్వారా జరిగే అవకాశం ఉంది. డైరెక్ట్-టు-హోమ్ రంగంలో లైవ్ స్ట్రీమింగ్ పెరుగుతున్న ఆధిపత్యం, తగ్గుతున్న చందాదారుల సంఖ్య మధ్య విలీన చర్చలు వచ్చాయి. విలీనం తర్వాత ఏర్పడే సంస్థలో ఎయిర్‌టెల్‌కు 50 శాతానికి పైగా వాటా ఉంటుందని వర్గాలు తెలిపాయి. ఈ విలీనం ఒకసారి ఖరారైతే, ఎయిర్‌టెల్ మొబైల్ కాని విభాగంలో తన…

Read More
ఎవరికి పడితే వారికి ఆధార్‌ ఇచ్చేస్తున్నారా.. వీడియో..!

ఎవరికి పడితే వారికి ఆధార్‌ ఇచ్చేస్తున్నారా.. వీడియో..!

ఈ-ఆధార్‌ ద్వారా బ్యాంకు ఖాతాలు సేకరించి, నిధులు లూటీ చేస్తారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ ఫోన్‌ నంబరుతో కొత్త సిమ్‌ కార్డు సృష్టించి, అసలు సిమ్‌కు బ్యాంక్‌ ఓటీపీలు రాకుండా తాత్కాలికంగా బ్లాక్‌ చేస్తారు. వారు సృష్టించిన సిమ్‌కు ఓటీపీలు వచ్చేలా చేసుకుంటారు. పని పూర్తయిన తర్వాత అన్‌ బ్లాక్‌ చేసి, అసలు సిమ్‌కార్డును పునరుద్ధరిస్తారు. బ్యాంకు ఖాతాలో డబ్బులు పోయిన సంగతి బాధితులకు కూడా తెలియదు.ఆధార్‌ కార్డ్‌ను జిరాక్స్‌ తీసుకునేటప్పుడు ప్రింట్ సరిగా రాలేదని అక్కడే…

Read More
Rachin: గాయంతో పని అయిపోయింది అనుకున్నారు.. కట్ చేస్తే.. కింగ్, కేన్ మావల రికార్డులు లేపేసిన CSK ఆల్‌రౌండర్

Rachin: గాయంతో పని అయిపోయింది అనుకున్నారు.. కట్ చేస్తే.. కింగ్, కేన్ మావల రికార్డులు లేపేసిన CSK ఆల్‌రౌండర్

న్యూజిలాండ్ క్రికెట్ జట్టు 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో తమ అద్భుతమైన ప్రదర్శనతో సెమీఫైనల్‌కు చేరుకుంది. ముఖ్యంగా, బ్యాటింగ్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర తన అద్భుతమైన సెంచరీతో జట్టును ముందుకు నడిపించాడు. బంగ్లాదేశ్‌పై జరిగిన మ్యాచ్‌లో 112 పరుగులు (105 బంతుల్లో) చేసి, 12 బౌండరీలు, ఒక సిక్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈ సెంచరీతో, రవీంద్ర న్యూజిలాండ్ తరపున ఐసీసీ టోర్నమెంట్లలో (వరల్డ్ కప్ & ఛాంపియన్స్ ట్రోఫీ) అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటి వరకు నాలుగు…

Read More
SSC Memo: పదో తరగతి మెమోలను ఎట్లా ముద్రిచాలో.. గ్రేడింగా? మార్కులా? విద్యాశాఖ తర్జనభర్జన

SSC Memo: పదో తరగతి మెమోలను ఎట్లా ముద్రిచాలో.. గ్రేడింగా? మార్కులా? విద్యాశాఖ తర్జనభర్జన

హైదరాబాద్‌, ఫిబ్రవరి 25: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మార్చి 21వ తేదీ నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. మార్చి 21 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. అయితే పదో తరగతి పరీక్షల అనంతరం రిజల్ట్స్‌ గ్రేడింగ్‌లో ఇవ్వాలా? లేదా మార్కులు ఇవ్వాలా? అనే దానిపై విద్యాశాఖ మల్లగుల్లాలు పడుతోంది. గతంలో ఈ ఏడాది నుంచి గ్రేడింగ్‌ విధానం ఎత్తివేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ.. విద్యార్థులకు అందించే మెమోలను ఎలా…

Read More