
విరాట్ ఫ్యాన్స్కి శుభవార్త.. లెజెండ్కే సూటి పెట్టిన రన్ మెషిన్
భారత్-ఆస్ట్రేలియా మధ్య గురువారం నుంచి 4వ టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. మెల్ బోర్న్లోని ఎంసీజీ మైదానంలో జరిగే ఈ మ్యాచ్ ద్వారా విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డును స్పష్టించబోతున్నాడు. అది కూడా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టబోతున్నాడు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్మెన్ జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ మైదానంలో 10 ఇన్నింగ్స్లు ఆడిన సచిన్ టెండూల్కర్ మొత్తం 449…