Indian Railways: ప్రయాణికులకు షాకిచ్చిన భారత రైల్వే.. ఈ రైళ్లన్నీ రద్దు.. ఎందుకో తెలుసా?

Indian Railways: ప్రయాణికులకు షాకిచ్చిన భారత రైల్వే.. ఈ రైళ్లన్నీ రద్దు.. ఎందుకో తెలుసా?

రాబోయే రోజుల్లో మీరు రాంచీ నుండి రైలు ప్రయాణాన్ని ప్లాన్ చేస్తుంటే. ఈ వార్త మీకు చాలా ముఖ్యమైనది. రాంచీ నుండి నడుస్తున్న అనేక రైళ్లను రైల్వేలు రద్దు చేసింది ఇండియన్‌ రైల్వే. దీని కారణంగా ప్రయాణికులు ఇబ్బంది పడవచ్చు. సాంకేతిక పనులు, ట్రాక్ నిర్వహణ కారణంగా ట్రాఫిక్ బ్లాక్ తీసుకుంది. దీని కారణంగా డజన్ల కొద్దీ రైళ్లు ప్రభావితమయ్యాయి. ప్రయాణించే ముందు రద్దు చేసిన రైళ్ల జాబితాను తెలుసుకోవం చాలా ముఖ్యం. ఇది కూడా చదవండి:…

Read More
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన స్టార్‌ హీరో..  తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి ప్రమామాణాలతో ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుపై చర్చ!

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన స్టార్‌ హీరో.. తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి ప్రమామాణాలతో ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుపై చర్చ!

తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు ముందుకు వస్తున్నారు సినీ,క్రీడా ప్రముఖులు. అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాలతో కూడిన ఫిల్మ్ స్టూడియో, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు వంటి అంశాలకు సంబంధించి సినీనటుడు అజయ్ దేవగన్,భారత క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తెలంగాణలో క్రీడాభివృద్ధికి, సిని ఇండస్ట్రీ ఎదుగుదలకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వారు ప్రసంసించారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్దిలో భాగమయ్యేందుకు తాము తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను…

Read More
అమానుషం.. మంత్రాల నెపంతో మొత్తం కుటుంబాన్ని సజీవం దహనం చేశారు! ఎక్కడంటే..

అమానుషం.. మంత్రాల నెపంతో మొత్తం కుటుంబాన్ని సజీవం దహనం చేశారు! ఎక్కడంటే..

ఇంత నాగరికత, ఇంత టెక్నాలజీ పెరుగుతున్నా.. ఇంకా కొంతమందిలో మూఢనమ్మకాలు పాతుకపోయి ఉన్నాయి. మంత్రాల నెపంతో ఐదు మంది ఉన్న కుటుంబాన్ని గ్రామం మొత్తం కలిసి సజీవ దహనం చేసిన దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ అమానష సంఘటన మరెక్కడా కాదు బీహార్‌లోని పూర్ణియా జిల్లాలో జరిగింది. పూర్ణియా జిల్లాలోని ముఫాసిల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని రాజిగంజ్ పంచాయతీలోని టెట్గామా వార్డ్ 10లో దాదాపు 200 మంది సమక్షంలో గ్రామంలోని ఒక కుటుంబాన్ని సజీవ దహనం…

Read More
పామును పట్టుకోమని పిలిపించారు.. అతన్ని పాము కాట్టేస్తే ఎవరూ పట్టించుకోలేదు! పైగా వీడియోలు తీశారు.. చివరికి..

పామును పట్టుకోమని పిలిపించారు.. అతన్ని పాము కాట్టేస్తే ఎవరూ పట్టించుకోలేదు! పైగా వీడియోలు తీశారు.. చివరికి..

బీహార్‌లోని వైశాలి జిల్లాలో పాములను రక్షించడంలో నిపుణుడైన జె.పి. యాదవ్ విషపూరిత పాము కాటు కారణంగా మరణించాడు. హాజీపూర్‌లోని చక్ సికందర్ బజార్‌లోని ఒక గిడ్డంగి నుండి విషపూరిత పామైన గెహున్మాన్‌ను రక్షించడానికి యాదవ్‌ను పిలిచారు. అతను గిడ్డంగిలో పామును పట్టుకున్నాడు. దాన్ని బహిరంగ ప్రదేశంలో బయటకు తీసుకువచ్చాడు. జె.పి. యాదవ్ పాముతో ఆడుకోవడం మొదలుపెట్టాడు. ఆ విషపూరిత పాము అతన్ని చాలాసార్లు కాటేయడానికి ప్రయత్నించింది, కానీ అతను తప్పించుకున్నాడు. జె.పి. తన చేతిలో ఉన్న పాముతో…

Read More
భర్తపై అలిగి ఇంట్లో నుంచి బయటికెళ్లింది..! కామాంధుల చేతిలో బలై.. రైలు పట్టాలపై..!

భర్తపై అలిగి ఇంట్లో నుంచి బయటికెళ్లింది..! కామాంధుల చేతిలో బలై.. రైలు పట్టాలపై..!

హర్యానాలోని పానిపట్‌లో తన భర్తపై కోపంతో ఇంట్లో నుంచి వచ్చేసిన ఓ మహిళపై రైలులో సామూహిక అత్యాచారం జరిగింది. ఈ సంఘటన తర్వాత నిందితులు ఆ మహిళను రైల్వే ట్రాక్‌పై పడవేసి పారిపోయారు. దీంతో ఆ మహిళను రైలు ఢీకొట్టి తీవ్రంగా గాయపడింది. లోకో పైలట్ ఈ సంఘటన గురించి GRPకి సమాచారం అందించాడు. గాయపడిన మహిళను చికిత్స కోసం రోహ్‌తక్ PGIలో చేర్చారు. జూన్ 24న ఒక మహిళ తన భర్తతో ఏదో విషయంలో గొడవపడి…

Read More
ఓలా, ఉబర్ ప్రయాణికులకు షాక్.. కొత్త రూల్స్

ఓలా, ఉబర్ ప్రయాణికులకు షాక్.. కొత్త రూల్స్

తాజా నిబంధనల ప్రకారం.. రద్దీ సమయాల్లో బేస్ ఛార్జీపై గరిష్టంగా 200 శాతం వరకు సర్జ్‌ ఛార్జీని వసూలు చేసుకునేందుకు క్యాబ్ అగ్రిగేటర్లకు అనుమతి లభించింది. గతంలో ఈ పరిమితి 150 శాతంగా ఉండేది. సాధారణ రద్దీ సమయాల్లో బేస్ ఛార్జీపై 50 శాతం అదనంగా వసూలు చేసుకునే వెసులుబాటును కూడా కల్పించారు. అయితే, ప్రయాణికులకు కొంత ఊరటనిచ్చేలా కేంద్రం ఒక షరతు విధించింది. మూడు కిలోమీటర్లలోపు చేసే ప్రయాణాలపై ఎలాంటి అదనపు సర్జ్‌ ఛార్జీలు విధించకూడదని…

Read More
రేయ్‌ అదేమైన తాడు అనుకున్నారా.. అలా మోసుకెళ్తున్నారు.. గుండెల్లో వణుకుపుట్టిస్తున్న షాకింగ్‌ వీడియో!

రేయ్‌ అదేమైన తాడు అనుకున్నారా.. అలా మోసుకెళ్తున్నారు.. గుండెల్లో వణుకుపుట్టిస్తున్న షాకింగ్‌ వీడియో!

ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్‌లో ఓ షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. కొందరు పిల్లలు 15 అడుగుల భారీ కొండచిలువను ఓ ఆట వస్తువులా ట్రీట్‌ చేశారు. దాన్ని తమ చేతుల్లో పట్టుకొని ఊరంతా ఊరేగింపుగా తిరిగారు. దానితో సెల్ఫీలు దిగారు. కొద్ది సేపటి తర్వాత దాన్ని సమీపంలోని అడవిలో వదిలేశారు. సుమారు 3కిలో మీటర్లు పిల్లలు ఆ కొండచిలువను పట్టుకొని తిరిగినట్టు స్థానికులు తెలిపారు. వారు ఎక్కడికి వెళ్లినా అక్కడి జనం పిల్లల చేతుల్లో ఉన్న కొండచిలువను చూసి…

Read More
Samudrik Shastra: శరీరంలోని కడుపుపై పుట్టుమచ్చ ఉందా? ఇటువంటి వ్యక్తుల లక్షణాలు ఏమిటంటే..

Samudrik Shastra: శరీరంలోని కడుపుపై పుట్టుమచ్చ ఉందా? ఇటువంటి వ్యక్తుల లక్షణాలు ఏమిటంటే..

ప్రతి మానవ శరీరంలో ఎక్కడో ఒకచోట పుట్టుమచ్చలు ఖచ్చితంగా కనిపిస్తాయి. సైన్స్ ప్రకారం శరీరంపై పుట్టుమచ్చ ఉండటం సాధారణ ప్రక్రియ. అయితే హిందూ మతంలో పుట్టుమచ్చలుండే స్థానం బట్టి శుభ, అశుభ ఫలితాలు ఉంటాయని నమ్మకం. సాముద్రిక శాస్త్రంలో శరీరంపై పుట్టుమచ్చల అర్థం వివరించబడింది. ఇది మానవునికి శుభకరమైనది, అశుభకరమైనది అని రుజువు చేస్తుంది. Source link

Read More
MS Dhoni : టీటీఈ నుంచి వరల్డ్ ఛాంపియన్ వరకు.. పద్మశ్రీ నుంచి హాల్ ఆఫ్ ఫేమ్ వరకు కెప్టెన్ కూల్ అందుకున్న అవార్డ్స్ ఇవే !

MS Dhoni : టీటీఈ నుంచి వరల్డ్ ఛాంపియన్ వరకు.. పద్మశ్రీ నుంచి హాల్ ఆఫ్ ఫేమ్ వరకు కెప్టెన్ కూల్ అందుకున్న అవార్డ్స్ ఇవే !

MS Dhoni : భారత క్రికెట్ చరిత్రలో తనదైన ముద్ర వేసి, కోట్లాది మంది అభిమానుల మనసుల్లో నిలిచిపోయిన ‘కెప్టెన్ కూల్’ ఎం.ఎస్. ధోనీ నేడు 44వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. మైదానంలో తన ప్రశాంతమైన వైఖరితో, మెరుపు వేగంతో తీసుకునే నిర్ణయాలతో భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన ధోనీ ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. 1981లో బీహార్‌లోని (ప్రస్తుతం జార్ఖండ్) రాంచీలో జన్మించిన ధోనీ, ప్రపంచ క్రికెట్‌లోని అత్యంత సక్సెస్ ఫుల్ కెప్టెన్లలో ఒకరిగా నిలిచారు….

Read More
Telangana: : వరదలో కొట్టుకువచ్చిన ప్యాకెట్లు – వాటి లోపల ఏముందా అని చూడగా

Telangana: : వరదలో కొట్టుకువచ్చిన ప్యాకెట్లు – వాటి లోపల ఏముందా అని చూడగా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు సంభవించిన నేపథ్యంలో ఓ ఆశ్చర్యకర ఘటన వెలుగుచూసింది. దమ్మపేట–అశ్వారావుపేట మండలాల సరిహద్దులోని ఆయిల్ ఫామ్ తోటలో దాచి ఉంచిన 100 కిలోల గంజాయి ప్యాకెట్లు వరదనీటిలో బయటపడిన ఘటన కలకలం రేపుతోంది. ఆదివారం కురిసిన భారీ వర్షాల వల్ల తోటలో భూమిలో దాచిన గంజాయి ప్యాకెట్లపై వేసిన చెత్త, మట్టి వర్షపు ప్రవాహంతో కొట్టుకుపోయాయి. దీంతో ప్యాకెట్లు పూర్తిగా బయటపడిపోయి వరద నీటిలో కొట్టుకొచ్చాయి. వాటిని గమనించిన స్థానికులు పోలీసులకు…

Read More