
Telangana: ఈ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ కోసం ఏకంగా CMO నుంచి ఫోన్స్..
ఈ ప్రభుత్వ పాఠశాల సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్లో ఉంది. ఇది మామూలు పాఠశాల కాదు..ఇందులో అడ్మిషన్ కోసం సీఎంవో ఆఫీస్ నుండి కూడా సిఫార్సులు వస్తున్నాయి. పాఠశాలలకు సెలవులు ముగిసాయి. తల్లిదండ్రులు ఎంత కష్టం వచ్చినా సరే ఫీజులకు వెనకాడకుండా ప్రైవేట్ స్కూళ్లలో అందరూ చేర్పిస్తున్నారు.. మారుతున్న కాలానుకూలంగా తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని, లక్షల్లో ఫీజు కట్టు మరీ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయిస్తున్నారు. మధ్యతరగతి వాళ్లు సైతం ప్రైవేట్ స్కూళ్ల వైపే మొగ్గు…