దోషులను శిక్షించాలని యావత్ దేశం కోరుకుంది.. సరియైన శిక్ష పడిందిః మోహన్ భగవత్

దోషులను శిక్షించాలని యావత్ దేశం కోరుకుంది.. సరియైన శిక్ష పడిందిః మోహన్ భగవత్

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత రాజకీయ వర్గాలు చూపిన పరస్పర అవగాహన, భారతదేశం తీసుకున్న చర్యలు కొనసాగాలని, శాశ్వత లక్షణంగా మారాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ( RSS) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, ప్రజలు దోషులను శిక్షించాలని కోరుకుంటున్నారని, కేంద్రం కఠినచర్యలు తీసుకొని శిక్ష విధించారని ఆయన అన్నారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత తీసుకున్న చర్యలో మన దేశ నిర్ణయాధికారుల దృఢత్వాన్ని మనమందరం చూశామన్నారు. గురువారం(జూన్ 05) ఆర్‌ఎస్‌ఎస్…

Read More
Pakistan Protests: పాకిస్తాన్‌లో హింసాత్మక నిరసనలు.. PTI నేత అబ్దుల్ ఖాదిర్ ఖాన్‌తో సహా 10 మంది మృతి

Pakistan Protests: పాకిస్తాన్‌లో హింసాత్మక నిరసనలు.. PTI నేత అబ్దుల్ ఖాదిర్ ఖాన్‌తో సహా 10 మంది మృతి

పాకిస్థాన్‌లో కొనసాగుతున్న రాజకీయ అస్థిరత నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో జరుగుతున్న హింస తీవ్ర రూపం దాల్చింది. ప్రస్తుతం పాకిస్థాన్ అంతటా హింసాత్మక వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో పీటీఐ నేత సహా మొత్తం 10 మంది చనిపోయారు. నివేదికల ప్రకారం పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) కౌన్సెలర్ అబ్దుల్ ఖాదిర్ ఖాన్ కాల్చి చంపబడ్డాడు. నిన్న రాత్రి ఆయనపై కాల్పులు జరిగాయి. రాజధానిలోని బ్లూ ఏరియాలో జరిగిన హింసాత్మక ఘర్షణల్లో గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చారు. PTI ఛైర్మన్ బారిస్టర్…

Read More
PM Modi: ఢిల్లీలోని మురికివాడల నివాసితులకు డ్రీమ్‌ హౌస్‌లు.. ఎన్నికలకు ముందు మోదీ బహుమతి!

PM Modi: ఢిల్లీలోని మురికివాడల నివాసితులకు డ్రీమ్‌ హౌస్‌లు.. ఎన్నికలకు ముందు మోదీ బహుమతి!

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం జహాన్ జుగ్గీ వహన్ మకాన్ పథకం కింద మురికివాడల నివాసితులకు తన ఇళ్లను బహుమతిగా ఇచ్చారు. ఢిల్లీలోని అశోక్ విహార్‌లోని స్వాభిమాన్ అపార్ట్‌మెంట్స్‌లో నిర్మించిన 1,675 ఫ్లాట్‌లను ప్రధాని మోదీ ప్రారంభించి, వారి పేర్లతో ఉన్న ఇళ్ల తాళాలను లబ్ధిదారులకు అందజేశారు. పునరావాస ప్రాజెక్టు కింద ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (డిడిఎ) ఈ ఫ్లాట్‌లను నిర్మించింది. ఢిల్లీలోని మురికివాడల నివాసితుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, వారికి…

Read More
Telangana: ఇదేం చిత్రం గురూ..! ఒకే కాన్పులో ఐదు మేక పిల్లలు జననం

Telangana: ఇదేం చిత్రం గురూ..! ఒకే కాన్పులో ఐదు మేక పిల్లలు జననం

సాధారణంగా మేక రెండు, లేదా మూడు పిల్లలకు జన్మనిస్తుంది. కానీ ఇదేం చిత్రం గురూ…!  ఈ మేక ఒక కాన్పులో ఐదు పిల్లలకు జన్మనివ్వడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఒకే కాన్పులో ఐదు మేక పిల్లలు జన్మించిన ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లిలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన మేకల కాపరి దేవరాయ సాయిలు-లక్ష్మి దంపతులకు చెందిన మేక .. ఒకే కాన్పులో ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. ఇందులో నాలుగు ఆడవి కాగా, ఒకటి మగ పిల్ల…

Read More
ఆరోగ్యానికి మంచిదని కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా..? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?

ఆరోగ్యానికి మంచిదని కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా..? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?

కొబ్బరి నీళ్లు మంచివే కానీ ఎక్కువగా తాగితే ఏమవుతుందో తెలుసా..? కొబ్బరి నీటిని సాధారణంగా ఆరోగ్యకరమైన డ్రింక్ గా భావిస్తారు. కానీ చాలా ఎక్కువగా తాగితే కొంతమందికి ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు వైద్య నిపుణులు. వేసవిలో వేడి తగ్గించడానికి కొబ్బరి నీటికి డిమాండ్ పెరుగుతుంది. కొందరు ఆరోగ్యకరమని భావించి ఎక్కువగా ఒకేసారి రెండు లేదా మూడు గ్లాసులు తాగుతున్నారు. అయితే ఎంత వరకు తాగాలి అనేది తెలుసుకోవడం అవసరం. కొబ్బరి నీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది…

Read More
PM Modi: మహావీర్ జయంతిలో నవకర్ మహామంత్రాన్ని పఠించిన ప్రధాని మోదీ.. చెప్పులు లేకుండా సాధారణ వ్యక్తిలా..

PM Modi: మహావీర్ జయంతిలో నవకర్ మహామంత్రాన్ని పఠించిన ప్రధాని మోదీ.. చెప్పులు లేకుండా సాధారణ వ్యక్తిలా..

మహావీర్ జయంతి సందర్భంగా జరిగిన నవకార్ మహామంత్ర దివస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రధాని నవకర్ మహామంత్రం పఠించారు. మహావీర్ జయంతి.. జైనమతం 24వ తీర్థంకరుడు అయిన భగవానుడు మహావీరుడి పుట్టినరోజును పురస్కరించుకుని.. ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నవకార మహామంత్ర దినోత్సవ కార్యక్రమంలో 108 దేశాల నుండి ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ భక్తికి చిహ్నంగా నవకార్ మహామంత్ర కార్యక్రమంలో బూట్లు లేకుండా పాల్గొన్నారు. అంతేకాకుండా.. వేదికపై కూర్చోకుండా అందరితో…

Read More
Andhra: ఈ పేదోడి.. ఆస్తులు ఒక్కసారిగా పెరిగిపోయాయి.. నజర్ పెట్టిన పోలీసులు షాక్

Andhra: ఈ పేదోడి.. ఆస్తులు ఒక్కసారిగా పెరిగిపోయాయి.. నజర్ పెట్టిన పోలీసులు షాక్

విజయనగరం జిల్లా పోలీసులు గంజాయి స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఓ వైపు గంజాయి అక్రమ రవాణాపై ముమ్మర దాడులు చేస్తూ మరోవైపు భవిష్యత్తులో గంజాయి స్మగ్లింగ్ వైపు కన్నెత్తి చూడకుండా చర్యలకు దిగుతున్నారు. అందులో భాగంగా ప్రధాన నిందితుల ఆస్తుల స్వాధీనం దిశగా చర్యలకు దిగుతున్నారు. అందులో భాగంగా ఒడిశాలోని కోరాపుట్ జిల్లా నందపూర్ మండలం బసుపుట్ గ్రామానికి చెందిన పతిఖిల అలియాస్ గురు (32) అనే గంజాయి వ్యాపారి ఆస్తులను పోలీసులు ఫ్రీజ్ చేశారు. అతను…

Read More
Relationship Tips: మీ భాగస్వామిలో ఈ మార్పులు కనిపిస్తే.. మిమ్మల్ని మోసం చేస్తున్నారని అర్ధం అట.. అవి ఏమిటంటే..

Relationship Tips: మీ భాగస్వామిలో ఈ మార్పులు కనిపిస్తే.. మిమ్మల్ని మోసం చేస్తున్నారని అర్ధం అట.. అవి ఏమిటంటే..

సంబంధాలు చాలా సున్నితమైనవి. ఏదైనా సంబంధాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సంబంధం అందంగా సాగిపోవాలంటే.. నీతి నిజాయతీగా సాగిపోవాలి. అయితే కొన్నిసార్లు జీవిత భాగస్వామి మరొక వ్యక్తి పట్ల ఆకర్షితులవుతారు. అప్పుడు జీవిత భాగస్వామి వైఖరి, ప్రవర్తన కారణంగా సంబంధం నాశనం అవుతుంది. అప్పుడు దంపతుల మధ్య వివాదాలు మొదలవుతాయి. భార్యాభర్తల బంధం తెగిపోవడానికి ఇదే ప్రధాన కారణం. కనుక వైవాహిక జీవితంలో తమ భాగస్వామి తమని మోసం చేస్తున్నాడో లేదో తెలుసుకోవాలంటే…..

Read More
Maruti Car: ఈ 7 సీటర్స్‌ కారు ప్రియులకు గుడ్‌న్యూస్‌.. లక్ష రపాయల వరకు తగ్గింపు..!

Maruti Car: ఈ 7 సీటర్స్‌ కారు ప్రియులకు గుడ్‌న్యూస్‌.. లక్ష రపాయల వరకు తగ్గింపు..!

భారతదేశంలోని 7-సీట్ల కార్ల విభాగంలో మారుతి ఎర్టిగా, కియా కారెన్స్ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ విభాగంలో ప్రీమియం కార్లు అప్‌గ్రేడ్ చేయబడిన మారుతి XL6, కియా కారెన్స్ క్లావిస్. అతి తక్కువ ధర ఆధారంగా ఈ రెండు కార్లకు సవాలు విసరిన 7 సీట్ల కారు ఇప్పుడు లక్ష రూపాయలు తగ్గింది. దేశంలోనే అత్యంత చౌకైన 7 సీట్ల కారు రెనాల్ట్ ట్రైబర్. దీనిపై మే నెలలో రూ. లక్ష వరకు తగ్గింపు లభిస్తుంది. దీనితో పాటు,…

Read More
Sadhguru Wisdom: పాములు శివలింగాన్ని చుట్టుకుని ఉంటాయెందుకు.. సద్గురు చెప్పిన ఆధ్యాత్మిక రహస్యం!

Sadhguru Wisdom: పాములు శివలింగాన్ని చుట్టుకుని ఉంటాయెందుకు.. సద్గురు చెప్పిన ఆధ్యాత్మిక రహస్యం!

ఆధ్యాత్మిక గురువు సద్గురు, శివలింగాన్ని పాములు చుట్టుకుని ఉండటం వెనుక ఉన్న లోతైన అర్థాన్ని, నాగులకు హిందూ సంప్రదాయంలో ఉన్న ప్రాముఖ్యతను తరచుగా వివరిస్తుంటారు. ఆయన చెప్పిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి: 1. పాములు లేని ఆలయాలేవి.. సద్గురు దృష్టిలో, పాములకు, ఆధ్యాత్మికతకు (మిస్టిసిజంకు) విడదీయరాని బంధం ఉంది. ప్రాచీన కాలం నుంచీ, ప్రపంచంలోని అనేక సంస్కృతులలో, ముఖ్యంగా భారతదేశంలో, ఆధ్యాత్మిక అన్వేషణ, అనుభవాలు ఎక్కడ ఉన్నా పాములు అక్కడ ఒక ముఖ్యమైన ప్రతీకగా…

Read More