8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. ఎనిమిదో పే కమిషన్ మరింత ఆలస్యం

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. ఎనిమిదో పే కమిషన్ మరింత ఆలస్యం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం గుడ్ న్యూస్ చెప్పిన విషయం విధితమే. ముఖ్యంగా ఎనిమిదో పే కమిషన్ ఏర్పాటు గురించి పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేశారు. 8వ వేతన సంఘం ప్రకటన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంతోషాన్ని కలిగించింది. జనవరి 1, 2026 నాటికి ఎనిమిదో వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 8వ వేతన సంఘాన్ని ప్రకటిస్తూ కేంద్ర మంత్రి అశ్విని వాసిహ్నవ్ కమిషన్‌ను ఒక సంవత్సరం ముందుగానే ప్రకటించినందున సకాలంలో…

Read More
ఆ గ్రామాలపై సీఎం స్పెషల్ ఫోకస్.. సమస్యల పరిష్కారం దిశగా అడుగులు

ఆ గ్రామాలపై సీఎం స్పెషల్ ఫోకస్.. సమస్యల పరిష్కారం దిశగా అడుగులు

ఆంధ్రా – ఒడిశా సరిహద్దులో కొటియా గ్రామాలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ మధ్య కొటియా గ్రామాల్లో అభివృద్ధి పనులను ఒడిశా అడ్డుకుంది. ఈ సమస్య మళ్లీ పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతో.. మంత్రి గుమ్మడి సంధ్యారాణి మ్యాటర్‌ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఒడిశా ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలని భావిస్తున్నారు చంద్రబాబు. కొటియా గ్రామాలు… కొండలపై ప్రశాంతంగా కొలువుదీరిన గిరిశిఖర గ్రామాలు.. నిజానికి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రాంతాలు.. విజయనగరం జిల్లా సాలూరు నుంచి…

Read More
Watch: పాలవాడికి, చిరుతకు మధ్య భీకర పోరాటం.. చివరకు ఏం జరిగిందో చూడండి

Watch: పాలవాడికి, చిరుతకు మధ్య భీకర పోరాటం.. చివరకు ఏం జరిగిందో చూడండి

మనుషులు, వన్యప్రాణులకు మధ్య సంఘర్షణలు పెరుగుతున్నాయి. ఈ విషయంలో కేరళకు, భారతదేశానికి ఎలాంటి తేడా లేదు. ప్రపంచవ్యాప్తంగా అడవుల్లో వేడి పెరుగుతోంది. నీరు, ఆహారం తగ్గుతోంది. ఒకే జాతికి చెందిన జంతువుల సంఖ్య పెరుగుతోంది. ఇలాంటివి అనేక కారణాలను చెప్పొచ్చు. కానీ సమస్యకు ఇంకా ఆచరణాత్మక పరిష్కారం సూచించబడలేదు. ఇటీవల, రాజస్థాన్‌లోని ఉదయపూర్ నగరంలో రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఒక బైక్, చిరుతపులి ఢీకొన్నాయి. దాని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సీసీటీవీ వీడియో…

Read More
Aero India 2025: పైలట్‌ రామ్‌.. యశస్ యుద్ధ విమానం నడిపిన కేంద్రమంత్రి.. ఇవిగో ఆ ఫోటోలు వైరల్

Aero India 2025: పైలట్‌ రామ్‌.. యశస్ యుద్ధ విమానం నడిపిన కేంద్రమంత్రి.. ఇవిగో ఆ ఫోటోలు వైరల్

ప్రపంచదేశాల యుద్దవిమానాలు, ఈ షోలో పాల్గొంటున్నప్పటికీ అందరి దృష్టి ఇండియా, రష్యా, అమెరికాపైనే ఉంది. ఈసారి అప్‌డేటెడ్‌ టెక్నాలజీతో అద్భుత ప్రదర్శన ఇచ్చేందుకు రష్యా ఉవ్విళ్లూరుతోంది. రష్యా రూపొందించిన SU-57, అలాగే అమెరికాకు చెందిన F-35 విమానాలను ఈ షోలో ప్రత్యేకంగా ప్రదర్శించారు. మన దేశానికి, తమతమ అడ్వాన్స్‌డ్‌ ఫైటర్‌ జెట్లను అమ్మేందుకు అమెరికా, రష్యా పోటీ పడుతున్నాయి. ఈ ప్రదర్శనలో 90 వరకు దేశాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ ఎయిర్‌ షోలో రష్యా…

Read More
Gold Price Today: భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. లక్షకు చేరుకుంటుందా..?

Gold Price Today: భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. లక్షకు చేరుకుంటుందా..?

ప్రతి రోజు బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంటుంది. తాజాగా ఫిబ్రవరి 12న దేశీయంగా బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,011 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.76,3900 వద్ద ఉంది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు..లేదా స్థిరంగా కొనసాగవచ్చు. ఆయా ప్రాంతాలను బట్టి బంగారం ధరల్లో తేడా…

Read More
Trisha: త్రిష ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలో ఆ పోస్టులు.. షాక్‌లో ఫ్యాన్స్.. అసలు ఏమైందంటే?

Trisha: త్రిష ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలో ఆ పోస్టులు.. షాక్‌లో ఫ్యాన్స్.. అసలు ఏమైందంటే?

స్టార్ హీరోయిన్ త్రిష ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాల్లో నటించింది. ఆ రెండూ కూడా సూపర్ హిట్స్ గా నిలిచాయి. మళయాలంలో ఆమె నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఐడెంటిటీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఇటీవలే అజిత్ తో కలిసి త్రిష నటించిన విదాముయార్చి (తెలుగులో పట్టుదల) భారీ వసూళ్లు రాబడుతోంది. ఇక ప్రస్తుతం త్రిష చేతిలో ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర కూడా ఉంది….

Read More
PM Modi: ప్రపంచ శాంతికై భారత అణు శక్తి.. ప్రధాన మోడీ నాయకత్వంలోనే..

PM Modi: ప్రపంచ శాంతికై భారత అణు శక్తి.. ప్రధాన మోడీ నాయకత్వంలోనే..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటన కొనసాగుతోంది. ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా మోడీ పలు సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఇక ఈ పర్యటనలో కీలకమైన అంతర్జాతీయ థర్మోన్యూక్లియర్ ఎక్స్‌పెరిమెంటల్ రియాక్టర్ (ITER)ను మోడీ సందర్శించనున్నారు. ఇది క్లీన్ న్యూక్లియర్ ఫ్యూజన్ ఎనర్జీని సృష్టించే లక్ష్యంతో ఒక ప్రధాన శాస్త్రీయ సహకార ప్రాజెక్ట్. ముఖ్యంగా భారతదేశం ITERలో కీలక భాగస్వామిగా ఉంది. కాగా భారతదేశం నిరంతరం అణు వ్యాప్తి నిరోధక, శాంతియుత అణు సాంకేతిక…

Read More
Chiranjeevi: పొలిటికల్ రీఎంట్రీపై చిరంజీవి సంచలన ప్రకటన.. ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా!

Chiranjeevi: పొలిటికల్ రీఎంట్రీపై చిరంజీవి సంచలన ప్రకటన.. ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా!

బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్‌ నటించిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. ప్రియ వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్, వెన్నెల కిశోర్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 14న న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్లలో భాగంగా మంగళవారం(ఫిబ్రవరి 11) బ్రహ్మ ఆనందం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. మెగాస్టార చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై చిత్రం పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఇదే సందర్బంగా తన…

Read More
Viral: ఆడు మగాడ్రా బుజ్జి..! భార్యపై ఎలా రివెంజ్ తీర్చుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు

Viral: ఆడు మగాడ్రా బుజ్జి..! భార్యపై ఎలా రివెంజ్ తీర్చుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు

విడాకులు కావాలంటూ కోర్టుకు ఎక్కిన భార్యపై ఓ వ్యక్తి వినూత్నంగా పగ తీర్చుకున్నాడు. ఆమె పేరుతో ఉన్న బైక్‌తో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడి ఆమెకు జరిమానాల భారం వేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జాతీయ మీడియా కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన యువతికి, బీహార్‌లోని పాట్నాకు చెందిన యువకుడికి వివాహం జరిగింది. అయితే పెళ్లి అయిన నెల రోజులకే వారి మధ్య విభేదాలు…

Read More
Aha OTT: ఆహా ఓటీటీలో శివన్న బ్లాక్ బస్టర్ మూవీ.. తెలుగులో స్ట్రీమింగ్.. ఎప్పటినుంచంటే?

Aha OTT: ఆహా ఓటీటీలో శివన్న బ్లాక్ బస్టర్ మూవీ.. తెలుగులో స్ట్రీమింగ్.. ఎప్పటినుంచంటే?

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్నఆర్ సీ 16(వర్కింగ్ టైటిల్ ) సినిమాలో శివన్న కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. జాన్వీ కపూర్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. కాగా గతేడాది శివన్న నటించిన బ్లాక్ బస్టర్ సినిమా ‘భైరతి రణగల్’. నవంబర్ 15న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కన్నడ ఆడియెన్స్ ను…

Read More