Andhra: ఈ పేదోడి.. ఆస్తులు ఒక్కసారిగా పెరిగిపోయాయి.. నజర్ పెట్టిన పోలీసులు షాక్

Andhra: ఈ పేదోడి.. ఆస్తులు ఒక్కసారిగా పెరిగిపోయాయి.. నజర్ పెట్టిన పోలీసులు షాక్

విజయనగరం జిల్లా పోలీసులు గంజాయి స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఓ వైపు గంజాయి అక్రమ రవాణాపై ముమ్మర దాడులు చేస్తూ మరోవైపు భవిష్యత్తులో గంజాయి స్మగ్లింగ్ వైపు కన్నెత్తి చూడకుండా చర్యలకు దిగుతున్నారు. అందులో భాగంగా ప్రధాన నిందితుల ఆస్తుల స్వాధీనం దిశగా చర్యలకు దిగుతున్నారు. అందులో భాగంగా ఒడిశాలోని కోరాపుట్ జిల్లా నందపూర్ మండలం బసుపుట్ గ్రామానికి చెందిన పతిఖిల అలియాస్ గురు (32) అనే గంజాయి వ్యాపారి ఆస్తులను పోలీసులు ఫ్రీజ్ చేశారు. అతను…

Read More
Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో ఆగని హింస.. రవీంద్రనాథ్ ఠాగూర్ పూర్వీకుల ఇల్లు ధ్వసం.. ఠాగూర్ కి వ్యతిరకంగా నినాదాలు

Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో ఆగని హింస.. రవీంద్రనాథ్ ఠాగూర్ పూర్వీకుల ఇల్లు ధ్వసం.. ఠాగూర్ కి వ్యతిరకంగా నినాదాలు

బంగ్లాదేశ్‌లో ముహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ దేశంలో తరచుగా హింసాత్మక సంఘటలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా లోసిరాజ్‌గంజ్ జిల్లాలోని షాజహాన్‌పూర్‌లో ఉన్న రవీంద్రనాథ్ ఠాగూర్ పూర్వీకులకు చెందిన చారిత్రాత్మక ఇల్లుని రవీంద్ర కచ్చరిబరిని ఒక గుంపు ధ్వంసం చేసింది. ఈ దాడిలో ఇంటి కిటికీలు, తలుపులు, ఫర్నిచర్ దెబ్బతిన్నాయి. ఒక సందర్శకుడు తన కుటుంబంతో కలిసి కచ్చరిబరిని సందర్శించడానికి వచ్చి మోటార్ సైకిల్ పార్కింగ్ ఛార్జీల విషయంలో ఒక ఉద్యోగితో వాగ్వాదానికి దిగడంతో…

Read More
గుండెలు పిండే విషాదం.. లండన్‌ వెళ్తున్న ఓ కుటుంబం మొత్తం విమాన ప్రమాదంలో అగ్నికి ఆహుతి! అదే చివరి సెల్ఫీ..

గుండెలు పిండే విషాదం.. లండన్‌ వెళ్తున్న ఓ కుటుంబం మొత్తం విమాన ప్రమాదంలో అగ్నికి ఆహుతి! అదే చివరి సెల్ఫీ..

అహ్మదాబాద్‌, జూన్‌ 13: ఆహ్మదాబాద్‌లో గురువారం (జూన్ 12) మధ్యాహ్నం 1.38 గంటలకు ఎయిరిండియా విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలోని 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది సజీవంగా అగ్నికి ఆహుతయ్యారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న ఓ కుటుంబం మొత్తం అహ్మదాబాద్ విమాన ప్రమాదం బలిగొంది. అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో రాజస్థాన్‌కు చెందిన 10 మంది మృతి చెందగా.. వృత్తిరీత్యా లండన్‌లో స్థిరపడాలని బయల్దేరిన డాక్టర్ ప్రతీక్ జోషి, ఆయన…

Read More
Horoscope Today: వారికి ఆశించిన స్థాయిలో ఆదాయ వృద్ధి.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారికి ఆశించిన స్థాయిలో ఆదాయ వృద్ధి.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (జూన్ 13, 2025): మేష రాశి వారికి అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశముంది. వృషభ రాశి వారికి ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో కొద్దిగా మానసిక ఒత్తిడి ఉండే అవకాశముంది. మిథున రాశి వారికి ఆదాయ వృద్ధి ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఈ రాశివారికి రోజంతా…

Read More
WTC ఫైనల్‌.. క్రికెట్ మక్కాలో కొత్త చరిత్ర సృష్టించిన కమిన్స్‌! 148 ఏళ్ల టెస్ట్‌ హిస్టరీలో తొలిసారి..

WTC ఫైనల్‌.. క్రికెట్ మక్కాలో కొత్త చరిత్ర సృష్టించిన కమిన్స్‌! 148 ఏళ్ల టెస్ట్‌ హిస్టరీలో తొలిసారి..

148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో మరెవరూ సాధించలేని రికార్డును కమిన్స్ నెలకొల్పాడు. మొదటి రోజు వియాన్ ముల్డర్ వికెట్ తీసిన పాట్ కమిన్స్, రెండవ రోజు మొదటి సెషన్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా వికెట్ తీయడం ద్వారా తన వికెట్ల పంట పండించాడు. Source link

Read More
నేడు అహ్మదాబాద్‌కు ప్రధాని మోదీ..! మృతదేహాలకు DNA పరీక్ష అవసరమన్న అమిత్‌ షా

నేడు అహ్మదాబాద్‌కు ప్రధాని మోదీ..! మృతదేహాలకు DNA పరీక్ష అవసరమన్న అమిత్‌ షా

ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అహ్మదాబాద్‌లో పర్యటించనున్నారు. గురువారం అహ్మదాబాద్‌లోని సర్దార్‌ పటేల్‌ ఎయిర్‌ పోర్ట్‌కు సమీపంలో ఎయిర్‌ ఇండియా విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో ఏకంగా 241 మంది మరణించారు. వీరంత విమానంలో ఉన్నవారు మాత్రమే. అలాగే విమానం కూలిన బిల్డింగ్‌లో ఉన్న మెడికల్‌ విద్యార్థులు కూడా కొంతమంది మరణించారు. వారి సంఖ్య ఎంతనేది ఇంకా తేలాల్సి ఉంది. మొత్తం 230 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది, ఇద్దరు పైలెట్లతో…

Read More
విమాన ప్రమాదంలో స్టార్‌ హీరో బంధువు మృతి! అతనే కో-పైలెట్‌ కూడా..

విమాన ప్రమాదంలో స్టార్‌ హీరో బంధువు మృతి! అతనే కో-పైలెట్‌ కూడా..

దేశం మొత్తాన్ని శోకసంద్రంలో ముంచేసే ఘటన గురువారం చోటు చేసుకుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలో ఎయిర్‌ ఇండియా బోయింగ్‌ విమానం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఏకంగా 241 మంది మరణించారు. వీరంతా విమానంలో ఉన్నవాళ్లు అయితే.. విమానం కూలిన బిల్డింగ్‌లోని మెడికల్‌ విద్యార్థులు కూడా కొంతమంది మృత్యువాత పడ్డారు. మొత్తం 242 మందితో ప్రయాణిస్తున్న ఎయిర్‌ ఇండియా విమానం సాంకేతిక లోపంతో టేకాఫ్‌ అయిన 32 సెకన్లలోనే కూలిపోయింది. ఇందులో 229 మంది ప్రయాణికులు, ఇద్దరు…

Read More
దానిమ్మ ఆకులతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే..అస్సలు విడిచిపెట్టరు..

దానిమ్మ ఆకులతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే..అస్సలు విడిచిపెట్టరు..

దానిమ్మ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివని అందరికీ తెలుసు. కానీ, దానిమ్మ ఆకులు కూడా అంతే ఆరోగ్యవంతమైన ప్రయోజనాలను కలిగి ఉన్నాయని మీకు తెలుసా..? అవును ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం..దానిమ్మ ఆకులు ఎంతో పోషకమైనవిగా చెబుతున్నారు. దానిమ్మ ఆకుల వల్ల జీర్ణ సమస్యల నుండి రోగనిరోధక శక్తిని పెంచడం వరకు ఇది అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు దివ్యౌషధంగా పనిచేస్తుందని చెబుతున్నారు. దానిమ్మ ఆకులు మంచి ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఈ ఆకులను…

Read More
Deepika Padukone: ఆ పాన్ ఇండియా స్టార్ కోసం.. ప్రభాస్‌కు బై బై చెప్పిన దీపిక పదుకొనే

Deepika Padukone: ఆ పాన్ ఇండియా స్టార్ కోసం.. ప్రభాస్‌కు బై బై చెప్పిన దీపిక పదుకొనే

అల్లు అర్జున్, ప్రభాస్.. ఇద్దరితో ఒకేసారి నటించే అవకాశం వస్తే ఎవరితో నటిస్తారని ఎవరైనా హీరోయిన్‌ను అడిగితే ఏం చెప్తారు చెప్పండి..? అమ్మో చెప్పడం కష్టమే.. ఇద్దరూ ప్యాన్ ఇండియానే కదా.. డేస్ట్ అడ్జస్ట్ చేస్తాలెండీ ఇద్దరితో నటిస్తా అంటారు. Source link

Read More
బుర్జ్‌ ఖలీఫాలో ప్లాట్‌ కొన్న ఒకే ఒక్క ఇండియన్ స్టార్ హీరో..

బుర్జ్‌ ఖలీఫాలో ప్లాట్‌ కొన్న ఒకే ఒక్క ఇండియన్ స్టార్ హీరో..

భవనం దగ్గర నిలబడి సరదాగా ఫొటోలు, సెల్ఫీలు తీసుకోవాల్సిందే. అలాంటి ఈ ఎత్తైన కట్టడంలో పలువురు కోటీశ్వరులు, సెలబ్రిటీలు ఫ్లాట్స్ కొనుగోలు చేస్తున్నారు. అలా బుర్జ్ ఖలీఫాలో స్టార్ హీరో మోహన్ లాల్.. తన బార్య కోసం సింగిల్ బెడ్ రూమ్‌ని కొనుగోలు చేశాడు. ఇందుకోసం సుమారు రూ.3.5 కోట్లు ఖర్చు పెట్టాడు.ఇలా మొత్తానికి బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొన్న ఏకైక భారతీయ నటుడిగా రికార్డు సృస్టించాడు ఈ హీరో. దీంతో ఈ న్యూస్‌తో ఇప్పుడు త్రూ…

Read More