బుర్జ్‌ ఖలీఫాలో ప్లాట్‌ కొన్న ఒకే ఒక్క ఇండియన్ స్టార్ హీరో..

బుర్జ్‌ ఖలీఫాలో ప్లాట్‌ కొన్న ఒకే ఒక్క ఇండియన్ స్టార్ హీరో..

భవనం దగ్గర నిలబడి సరదాగా ఫొటోలు, సెల్ఫీలు తీసుకోవాల్సిందే. అలాంటి ఈ ఎత్తైన కట్టడంలో పలువురు కోటీశ్వరులు, సెలబ్రిటీలు ఫ్లాట్స్ కొనుగోలు చేస్తున్నారు. అలా బుర్జ్ ఖలీఫాలో స్టార్ హీరో మోహన్ లాల్.. తన బార్య కోసం సింగిల్ బెడ్ రూమ్‌ని కొనుగోలు చేశాడు. ఇందుకోసం సుమారు రూ.3.5 కోట్లు ఖర్చు పెట్టాడు.ఇలా మొత్తానికి బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొన్న ఏకైక భారతీయ నటుడిగా రికార్డు సృస్టించాడు ఈ హీరో. దీంతో ఈ న్యూస్‌తో ఇప్పుడు త్రూ…

Read More
సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ అనుమానాస్పద మృతి.. కారులో కనిపించిన డెడ్‌బాడీ..

సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ అనుమానాస్పద మృతి.. కారులో కనిపించిన డెడ్‌బాడీ..

ఖలిస్థానీ ఉగ్రవాది అర్ష్‌దల్లా నుంచి బెదిరింపులు ఎదుర్కొన్న సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ కమల్‌ కౌర్‌ భాభీ అలియాస్‌ కాంచన్‌ కుమారి అనుమానాస్పద స్థితి శవమై కనిపించారు. ఆమె మృతదేహం పంజాబ్‌లోని బటిండాలో ఒక ఆగివున్న కారులో ఆమె మృతదేహం లభ్యమైంది. ఆగి ఉన్న కారు నుండి దుర్వాసన వస్తున్నట్లు స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో కాంచన్‌ కుమారి మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో పోలీసులు…

Read More
India Covid-19: కరోనాతో ముగ్గురు మృతి.. తెలుగు రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు ఎన్ని ఉన్నాయంటే..

India Covid-19: కరోనాతో ముగ్గురు మృతి.. తెలుగు రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు ఎన్ని ఉన్నాయంటే..

భారత్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.. పదులు, వందలుగా ఉన్న కేసులు.. ఇప్పుడు వేలకువేలుగా పెరిగిపోవడం భయాందోళన కలిగిస్తోంది.. గురువారం కూడా కరోనా కేసుల సంఖ్య పెరిగింది. గత 24 గంటల్లో (గురువారం ఉదయం) దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 7,154కి పెరిగిందని ఆరోగ్య – కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో 33 కేసులు నమోదయ్యాయి. 983 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గురువారం కొత్తగా 3 కోవిడ్ సంబంధిత మరణాలు…

Read More
Zodiac Predictions: జూలైలో కుజ, శని గమనంలో మార్పు.. ఈ రాశుల వారు ఆస్థి, వాహనాలు కొలుగోలు చేసే అవకాశం..

Zodiac Predictions: జూలైలో కుజ, శని గమనంలో మార్పు.. ఈ రాశుల వారు ఆస్థి, వాహనాలు కొలుగోలు చేసే అవకాశం..

జ్యోతిషశాస్త్రం ప్రకారం నవ గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తాయి. ఇలా గ్రహాల సంచారం వలన మొత్తం 12 రాశులకు చెందిన ప్రజలను ప్రభావితం చేస్తుంది. అదేవిధంగా ఈసారి కుజుడు, శనీశ్వరుడు కూడా తమ రాశిలో గమనాన్ని మర్చుకోనున్నారు. జూలై నెలలో శనీశ్వరుడు 30 సంవత్సరాల తర్వాత మీనరాశిలో తిరోగమనంలోకి వెళ్తాడు. కుజుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రెండు గ్రహాల కదలికలో మార్పుతో కొన్ని రాశులకు స్వర్ణకాలం ప్రారంభం కావచ్చు. ఈ రాశుల…

Read More
Jagannath Temple: జగన్నాథునికి అస్వస్థత.. 15 రోజులు  పాటు గోప్య చికిత్స.. స్వామి లీల వెనుక రహస్యం ఏమిటంటే..

Jagannath Temple: జగన్నాథునికి అస్వస్థత.. 15 రోజులు పాటు గోప్య చికిత్స.. స్వామి లీల వెనుక రహస్యం ఏమిటంటే..

జగన్నాథ పూరి రథయాత్ర సాంస్కృతిక , మతపరమైన వారసత్వ గొప్పతనానికి చిహ్నం. ఇది హిందువులలో మతం విశ్వాసానికి ఒక ఉదాహరణ. జ్యేష్ఠ మాసం పౌర్ణమి రోజున జగన్నాథుని స్నాన యాత్ర పండుగని నిర్వహించారు. ఈ రోజున జగన్నాథుడు, బలరాముడు, సుభద్రలను ఆలయం నుంచి బయటకు తీసుకుచ్చారు. ఈ ప్రయాణాన్ని పహండి యాత్ర అంటారు. జగన్నాథుడిని వివిధ తీర్థయాత్రల నుంచి 108 బంగారు పాత్రలలో నింపిన నీటితో స్నానం చేయించారు. ఆ వెంటనే స్వామికి జ్వరం వచ్చి అనారోగ్యానికి…

Read More
రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్‌.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన! ఎప్పుడంటే..?

రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్‌.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన! ఎప్పుడంటే..?

నైరుతి రుతుపవనాల్లో కదలిక, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కామారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేయగా.. ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయని వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో రెండు రోజులపాటు తెలంగాణలో మెరుపులు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. భారీ వర్షాలతోపాటు…

Read More
Heart Health: ఈ ఆహారాలు గుండెకు ముప్పు.. ఎంత ఇష్టమైనా సరే వీటిని తినకండి..!

Heart Health: ఈ ఆహారాలు గుండెకు ముప్పు.. ఎంత ఇష్టమైనా సరే వీటిని తినకండి..!

కొత్త అధ్యయనాల ప్రకారం.. భారతదేశంలో చనిపోయే ప్రతి నలుగురిలో ఒకరికి గుండె సంబంధిత సమస్యలున్నాయి. అంతేకాక ప్రపంచంలోని గుండె జబ్బుల బాధితులలో 40 శాతం మంది భారతీయులే ఉండటం ఆందోళన కలిగిస్తుంది. ఈ పరిస్థితిలో గుండెను ఆరోగ్యంగా ఉంచాలంటే కొన్ని ఆహార పదార్థాలను పూర్తిగా మానేయాలి లేదా తక్కువగా తీసుకోవాలి. ఇప్పుడు అలాంటి ఆరు ముఖ్యమైన ఆహారాల గురించి తెలుసుకుందాం. ఫ్రెంచ్ ఫ్రైస్.. ఎక్కువ వేడి నూనెలో వేయించి తయారు చేసే బంగాళదుంపలు రక్తంలో చక్కెర స్థాయిని…

Read More
ఎక్కువగా వాకింగ్ చేయడం మంచిదేనా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?

ఎక్కువగా వాకింగ్ చేయడం మంచిదేనా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?

సాధారణంగా చాలా మంది ఆరోగ్యంగా ఉండటానికి రోజుకు 10,000 అడుగులు నడవాలని అనుకుంటారు. కానీ ఇది అందరికీ ఒకేలా వర్తించదు. మీ వయస్సు, ఆరోగ్యం, జీవనశైలి ఆధారంగా ఇది మారవచ్చు. సాధారణంగా 8,000 నుంచి 10,000 అడుగుల వరకు నడవడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు వస్తాయి. దీని వల్ల షుగర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి, గుండె సంబంధిత సమస్యలు అదుపులో ఉంటాయి. మీ శరీరం శక్తి మేరకు నడక పరిమితి ఉండాలి. కొత్తగా నడక…

Read More
గదిలో రక్తపు మడుగులో కానిస్టేబుల్‌ మృతదేహం..! భార్య, కూతురు మిస్సింగ్‌! ఏం జరిగిందంటే..?

గదిలో రక్తపు మడుగులో కానిస్టేబుల్‌ మృతదేహం..! భార్య, కూతురు మిస్సింగ్‌! ఏం జరిగిందంటే..?

బరేలీ జిల్లాలోని సుభాష్ నగర్‌లోని మధినాథ్ ప్రాంతంలో పోలీసు కానిస్టేబుల్ ముఖేష్ కుమార్ త్యాగి మృతదేహం రక్తపు మడుగులో ఓ అద్దె ఇంట్లో కనిపించడం తీవ్ర కలకలం రేపింది. అతను సంభాల్ జిల్లా నివాసి, బరేలీలో అద్దెకు నివసిస్తున్నాడు. ఈ సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్ట్‌మార్టం కోసం పంపారు. మృతుడి భార్య, కుమార్తె కనిపించకపోవడంతో అనుమానాలు తలెత్తుతున్నాయి. ముఖేష్‌ ఆత్మహత్య చేసుకున్నాడా? ఎవరైనా…

Read More
కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌..! అగ్రనేతల ఇళ్లలో ఈడీ సోదాలు

కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌..! అగ్రనేతల ఇళ్లలో ఈడీ సోదాలు

కర్ణాటకలో కాంగ్రెస్‌ అగ్రనేతల ఇళ్లలో ఈడీ దాడులు సంచలనం సృష్టించాయి. బళ్లారి ఎంపీ తుకారాం, బ‌ళ్లారి సిటీ ఎమ్మెల్యే నారా భ‌ర‌త్ రెడ్డి, కంప్లి ఎమ్మెల్యే జేఎన్ గ‌ణేశ్‌, బ‌ళ్లారి రూర‌ల్ ఎమ్మెల్యే బీ నాగేంద్ర ఇళ్లలో సోదాలు కలకలం రేపాయి. వాల్మీకీ కార్పొరేషన్‌ స్కాంలో ఈడీ సోదాలు చేసింది. అయితే రాజకీయ కుట్రలో భాగంగానే సోదాలు నిర్వహించారని కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్ణాట‌క మ‌హార్షి వాల్మీకీ ఎస్టీ డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ అకౌంట్ల నుంచి కోట్ల…

Read More