Kalady Sri Adi Shankara Madom: ఆది శంకరాచార్య జయంతి సందర్భంగా భక్తులకు ప్రత్యేక ఆఫర్‌.. పూర్తి వివరాలు!

Kalady Sri Adi Shankara Madom: ఆది శంకరాచార్య జయంతి సందర్భంగా భక్తులకు ప్రత్యేక ఆఫర్‌.. పూర్తి వివరాలు!

శ్రీ ఆదిశంకరాచార్యులు అందించిన ఆధ్యాత్మిక జ్ఞానోదయం, సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి అంకితమైన పవిత్ర స్వర్గధామం శ్రీ ఆదిశంకర మఠం. ఆదిశంకరాచార్యులు మానవాళికి అందించిన ఆధ్యాత్మిక వారసత్వాన్ని సంరక్షిస్తూ వేద సంప్రదాయాన్ని ముందు తరాలకు వివిధ మార్గాల ద్వారా అందిస్తోంది ఆదిశంకర మఠం. తెలంగాణాలోని సికింద్రాబాద్‌లో కౌకూరు గ్రామం బొలారంలో ఉన్న కాలడి శ్రీ ఆదిశంకర మఠంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. శ్రీ శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య జయంతి సందర్భంగా శ్రీ శ్రీ జగద్గురు…

Read More
నాన్న యంగ్ గా.. అమ్మ కొంచెం ఏజ్ అయినట్లుగా ఎందుకు కనిపిస్తారు..?

నాన్న యంగ్ గా.. అమ్మ కొంచెం ఏజ్ అయినట్లుగా ఎందుకు కనిపిస్తారు..?

40 ఏళ్ల వరకు మహిళల శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఆ తర్వాత ఇది తగ్గిపోవడం వల్ల శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. ఈ మార్పుల వల్ల మెదడు పనితీరు తగ్గడం, ఎముకలు బలహీనపడటం, పొట్టలో కొవ్వు పెరగడం లాంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. అయితే ఈ హార్మోన్ల మార్పులు మాత్రమే కాదు.. నిద్రలేమి, ఆహారంలో పోషకాల లోపం, దీర్ఘకాలిక ఒత్తిడి లాంటి కారణాలు కూడా శరీరాన్ని త్వరగా బలహీనపరిచే కారకాలు. చాలా మంది మహిళలు…

Read More
Concarpus Trees: కోనో కార్పస్‌ మొక్కలు నాటొద్దు.. నరకొద్దు..! జీహెచ్‌ఎంసీ కీలక ఆదేశాలు..

Concarpus Trees: కోనో కార్పస్‌ మొక్కలు నాటొద్దు.. నరకొద్దు..! జీహెచ్‌ఎంసీ కీలక ఆదేశాలు..

కోనో కార్పస్‌ మొక్కలపై ప్రజల్లో రోజురోజుకు పెరిగిపోతున్న ఆపోహలతో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. కొత్తగా నాటోద్దు.. ఉన్నవి నరకొద్దంటూ ఆదేశాలు జారీ చేసినట్లు జీహెచ్‌ఎంసీ UBD అడిషనల్ కమిషనర్ సుభద్ర చెప్పారు. కోనో కార్పస్‌ చెట్లపై అపోహలొద్దని.. కోనో కార్పస్‌ చెట్లను నరికితే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఏ చెట్టును తొలగించాలన్నా NOC తీసుకోవాలి.. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు తొలగిస్తే చర్యలు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చారు జీహెచ్‌ఎంసీ UBD అడిషనల్ కమిషనర్…

Read More
Upendra UI Movie: ఉపేంద్ర యూఐ సినిమాపై ఆ రూమర్లు.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన హీరో

Upendra UI Movie: ఉపేంద్ర యూఐ సినిమాపై ఆ రూమర్లు.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన హీరో

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటించిన ‘యూఐ’ ఈ వారంలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఉప్పీ గత సినిమాల్లాగే యూఐ కూడా డిఫరెంట్‌గా ఉండబోతోందని ఇప్పటికే రిలీజైన టీజర్లు, ట్రైలర్లు చెప్పేశాయి. అయితే ఇప్పుడు ‘యూఐ’ సినిమా క్లైమాక్స్‌పై పలు రూమర్లు వస్తు్నాయి. తాజాగా వీటిపై స్పందించిన హీరో ఉపేంద్ర క్లారిటీ ఇచ్చాడు. ఉపేంద్ర కథానాయకుడిగా నటించిన ‘యూఐ’ ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఈ ట్రైలర్ చూసిన అభిమానులు…

Read More
News9 Global Summit: ‘భారత్‌-జర్మన్‌ సంబంధాల్లో నేడు సరికొత్త అధ్యాయం మొదలైంది’.. ప్రధాని మోదీ

News9 Global Summit: ‘భారత్‌-జర్మన్‌ సంబంధాల్లో నేడు సరికొత్త అధ్యాయం మొదలైంది’.. ప్రధాని మోదీ

టీవీ9 నెట్‌వర్క్‌ జర్మనీలో నిర్వహిస్తున్న న్యూస్‌9 గ్లోబల్‌ సమిట్‌లో ప్రధాని మోదీ శుక్రవారం ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఇండో-జర్మన్‌ సంబంధాల్లో నేడు కొత్త అధ్యాయం మొదలైందని అన్నారు. ఇంత గొప్ప కార్యక్రమం టీవీ9 చేపట్టినందుకు మోదీ అభినందనలు తెలిపారు. జర్మనీ గురించి తెలుసుకునేందుకు ఇది ఒక కొత్త అవకాశమని పేర్కొన్నారు. మోదీ ఇంకా ఈ విధంగా మాట్లాడారు.. ‘జర్మనీ, జర్మన్ ప్రజలను కనెక్ట్ చేయడానికి భారతీయ మీడియా గ్రూప్ పని చేస్తున్నందుకు నేను…

Read More
Andhra News: ఏపీలో వారికి గుడ్ న్యూస్.. తల్లికి వందనం ఎప్పటి నుంచంటే..?

Andhra News: ఏపీలో వారికి గుడ్ న్యూస్.. తల్లికి వందనం ఎప్పటి నుంచంటే..?

బుధవారం సత్యవేడు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశంలో పాల్గోన్న మంత్రి నారా లోకేష్‌ ఏపీ వాసులకు మరో గుడ్‌ న్యూస్ చెప్పారు. రాబోయే రెండు నెలల్లో అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలను అమలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. మన కోసం, మన పిల్లల భవిష్యత్ కోసం 75 ఏళ్ల వయసులో అహర్నిశలు కష్టపడుతున్న సీఎం చంద్రబాబుకు అండగా నిలబడేందుకు అందరం కలిసికట్టుగా పనిచేద్దామని ఆయన అన్నారు. పహల్గాం ఉగ్రదాడిని ఆయన తీవ్రంగా ఖండించారు….

Read More
Viral Video: రోడ్డుపై ఆగివున్న ఆయిల్‌ ట్యాంకర్‌ను ఢీ కొట్టిన బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Viral Video: రోడ్డుపై ఆగివున్న ఆయిల్‌ ట్యాంకర్‌ను ఢీ కొట్టిన బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

లక్నో, మార్చి 20: ఆగ్రాలోని ఫతేహాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై రైస్ బ్రాన్ ఆయిల్‌తో వెళ్తున్న ట్యాంకర్‌ను ప్యాసింజర్ బస్సు బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సులోని ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే మరోవైపు ఆయిల్‌ ట్యాంకర్‌ కూడా దెబ్బతినడంతో లీకై నూనె రోడ్డుపై ఏరులై పారసాగింది. గమనించిన స్థానికులు బకెట్లు, బిందెలతో ఆయిల్‌ ట్యాంకర్‌ వద్దకు పరుగులు తీశారు. ఎగబడి మరీ ఆయిల్‌ను పట్టుకునేందుకు గుమి…

Read More
Shani Jayanti 2025: శని జయంతి రోజున ఢిల్లీ ఈ ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించండి.. జీవితంలో ఆనందం మీ సొంతం

Shani Jayanti 2025: శని జయంతి రోజున ఢిల్లీ ఈ ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించండి.. జీవితంలో ఆనందం మీ సొంతం

హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో వచ్చే అమావాస్య రోజున శని జన్మదినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం శని జన్మదినోత్సవాన్ని మే 27న జరుపుకుంటారు. ఈ రోజును న్యాయ దేవుడు, కర్మ ఫలాలను ఇచ్చే దేవుడు శనిదేవుడి జన్మ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజున శనీశ్వరుడిని పూజించడం ద్వారా జీవితంలోని బాధలు, వ్యాధులు, పేదరికం, శని దోషం తొలగిపోతాయని నమ్ముతారు. ఈ శని జయంతి రోజున దేశంలోని ప్రసిద్ధ చెందిన శని దేవాలయాలను సందర్శిస్తారు….

Read More
రోహిత్‌ రిటైర్మెంట్‌.. ఇక టీమిండియా కెప్టెన్సీ అతనికే..? ఇంగ్లండ్‌కు చుక్కలు చూపిస్తాడుగా..

రోహిత్‌ రిటైర్మెంట్‌.. ఇక టీమిండియా కెప్టెన్సీ అతనికే..? ఇంగ్లండ్‌కు చుక్కలు చూపిస్తాడుగా..

ఐపీఎల్‌ 2025 మధ్యలో రోహిత్‌ శర్మ టెస్ట్‌ ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించడంతో ఇప్పుడు భారత టెస్టు జట్టు కెప్టెన్సీ పోస్టు ఖాళీ అయింది. మరి ఆ పోస్టు ఎవరికి దక్కుతుందో అని అందరిలో ఆసక్తి నెలకొంది. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో టీమిండియా బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ, న్యూజిలాండ్‌తో స్వదేశంలో మూడు టెస్టుల్లో ఓడిపోవడంతో రోహిత్‌ కెప్టెన్సీకి ప్రమాదం వచ్చింది. ఐపీఎల్‌ తర్వాత భారత జట్టు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడాల్సి ఉంది. సో.. ఈ సిరీస్‌…

Read More
Bangladesh: పాక్‌కు అనుకూలంగా మరో నిర్ణయం తీసుకున్న బంగ్లా ప్రభుత్వం

Bangladesh: పాక్‌కు అనుకూలంగా మరో నిర్ణయం తీసుకున్న బంగ్లా ప్రభుత్వం

షేక్ హసీనా పదవి కోల్పోయిన తర్వాత బంగ్లాదేశ్ ప్రాధాన్యతలు మారిపోయాయి. విదేశాంగ విధానంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంతకాలం భారత్‌తో స్నేహపూర్వక వైఖరితో ఉండే బంగ్లాదేశ్, ఇప్పుడు శత్రువుగా భావిస్తూ పాకిస్థాన్ పంచన చేరుతోంది. ఈ క్రమంలోనే ఇరుదేశాలల మధ్య వాణిజ్య సంబంధాలను క్రమంగా పెంచుకుంటున్నాయి. పాకిస్థాన్ దోస్తీ కోసం ఎంత చేయాలో, ఏమేం చేయాలో అంతా చేస్తోంది. తాజాగా ఆ దేశంతో వాణిజ్య, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు వీసా ప్రక్రియను యూనస్ సర్కారు మరింత…

Read More