గదిలో రక్తపు మడుగులో కానిస్టేబుల్‌ మృతదేహం..! భార్య, కూతురు మిస్సింగ్‌! ఏం జరిగిందంటే..?

గదిలో రక్తపు మడుగులో కానిస్టేబుల్‌ మృతదేహం..! భార్య, కూతురు మిస్సింగ్‌! ఏం జరిగిందంటే..?

బరేలీ జిల్లాలోని సుభాష్ నగర్‌లోని మధినాథ్ ప్రాంతంలో పోలీసు కానిస్టేబుల్ ముఖేష్ కుమార్ త్యాగి మృతదేహం రక్తపు మడుగులో ఓ అద్దె ఇంట్లో కనిపించడం తీవ్ర కలకలం రేపింది. అతను సంభాల్ జిల్లా నివాసి, బరేలీలో అద్దెకు నివసిస్తున్నాడు. ఈ సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్ట్‌మార్టం కోసం పంపారు. మృతుడి భార్య, కుమార్తె కనిపించకపోవడంతో అనుమానాలు తలెత్తుతున్నాయి. ముఖేష్‌ ఆత్మహత్య చేసుకున్నాడా? ఎవరైనా…

Read More
కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌..! అగ్రనేతల ఇళ్లలో ఈడీ సోదాలు

కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌..! అగ్రనేతల ఇళ్లలో ఈడీ సోదాలు

కర్ణాటకలో కాంగ్రెస్‌ అగ్రనేతల ఇళ్లలో ఈడీ దాడులు సంచలనం సృష్టించాయి. బళ్లారి ఎంపీ తుకారాం, బ‌ళ్లారి సిటీ ఎమ్మెల్యే నారా భ‌ర‌త్ రెడ్డి, కంప్లి ఎమ్మెల్యే జేఎన్ గ‌ణేశ్‌, బ‌ళ్లారి రూర‌ల్ ఎమ్మెల్యే బీ నాగేంద్ర ఇళ్లలో సోదాలు కలకలం రేపాయి. వాల్మీకీ కార్పొరేషన్‌ స్కాంలో ఈడీ సోదాలు చేసింది. అయితే రాజకీయ కుట్రలో భాగంగానే సోదాలు నిర్వహించారని కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్ణాట‌క మ‌హార్షి వాల్మీకీ ఎస్టీ డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ అకౌంట్ల నుంచి కోట్ల…

Read More
Andhra: వర్షాలే వర్షాలు బాబోయ్.! ఏపీలో వచ్చే 2 రోజుల వాతావరణం ఇలా.. ఈ జిల్లాలకు

Andhra: వర్షాలే వర్షాలు బాబోయ్.! ఏపీలో వచ్చే 2 రోజుల వాతావరణం ఇలా.. ఈ జిల్లాలకు

ఈశాన్య రాజస్థాన్ నుండి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. దీని ప్రభావంతో మరో రెండు రోజులపాటు రాష్ట్రంలో చెదురుమదురుగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రానున్న రెండు రోజులు వాతావరణం క్రింది విధంగా ఉండనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వివరించారు. జూన్…

Read More
‘లాడెన్ పాకిస్తాన్‌లో ఎందుకు దాక్కున్నాడు?’ ఉగ్రవాదంపై యూరప్‌ను హెచ్చరించిన ఎస్ జైశంకర్

‘లాడెన్ పాకిస్తాన్‌లో ఎందుకు దాక్కున్నాడు?’ ఉగ్రవాదంపై యూరప్‌ను హెచ్చరించిన ఎస్ జైశంకర్

ఉగ్రవాదంపై భారత్ అనుసరిస్తున్న వైఖరిని ప్రపంచదేశాలకు వివరించేందుకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ విదేశాల్లో పర్యటిస్తున్నారు. పహాల్గామ్‌లో ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ముగిసిన అనంతరం ఈ విదేశాల్లో పర్యటిస్తూ.. ఉగ్రవాదంపై భారత్ అనుసరిస్తున్న జీరో టాలరెన్స్ విధానాన్ని ఆయాదేశాల నేతలకు వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్ ప్రస్తుతం బ్రస్సెల్స్‌లో యూరోపియన్ యూనియన్ (EU) నాయకులతో సమావేశమయ్యారు. పాకిస్తాన్‌పై భారతదేశం తీసుకున్న చర్యను రెండు దేశాల మధ్య వివాదంగా కాకుండా…

Read More
Video: వావ్.. బాక్సర్‌లో బంతాట.. బ్యాట్‌తో రఫ్ఫాడిస్తున్న ఈ యాక్షన్ హీరోని గుర్తుపట్టారా..?

Video: వావ్.. బాక్సర్‌లో బంతాట.. బ్యాట్‌తో రఫ్ఫాడిస్తున్న ఈ యాక్షన్ హీరోని గుర్తుపట్టారా..?

Tiger Shroff Played Cricket With Akshay Kumar: బాలీవుడ్ యాక్షన్ స్టార్ టైగర్ ష్రాఫ్ తన అద్భుతమైన ఫిజిక్, కండలు తిరిగిన శరీరంతో ఎప్పుడూ వార్తల్లో ఉంటాడు. తాజాగా, అక్షయ్ కుమార్ తో కలిసి క్రికెట్ ఆడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో టైగర్ ష్రాఫ్ తన సిక్స్ ప్యాక్ యాబ్స్ ను ప్రదర్శిస్తూ, తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని చూపించాడు. వివరాల్లోకి వెళ్తే.. టైగర్ ష్రాఫ్, అక్షయ్ కుమార్…

Read More
AUS vs SA, WTC Final 2025: టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. 27 ఏళ్ల కరువు తీర్చే ప్లేయింగ్ 11 ఇదే..

AUS vs SA, WTC Final 2025: టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. 27 ఏళ్ల కరువు తీర్చే ప్లేయింగ్ 11 ఇదే..

AUS vs SA, WTC Final 2025 Toss Update: చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో టెస్ట్ ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచేందుకు ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా తలపడుతున్నాయి. దక్షిణాఫ్రికా టాస్ గెలిచింది. కెప్టెన్ టెంబా బావుమా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఫైనల్‌కు ఒక రోజు ముందు రెండు జట్లు తమ ప్లేయింగ్ ఎలెవన్ జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా ఫైనల్ కోసం తన బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చుకుంది. మార్నస్ లాబుస్చాగ్నే ఉస్మాన్ ఖవాజాతో కలిసి…

Read More
నలుగురు పిల్లలతో కలిసి రన్నింగ్ ట్రైన్ నుంచి దూకిన తండ్రి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

నలుగురు పిల్లలతో కలిసి రన్నింగ్ ట్రైన్ నుంచి దూకిన తండ్రి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ఢిల్లీ, జూన్ 10: ఢిల్లీలోని ఫరీదాబాద్ ప్రాంతంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి తన నలుగురు పిల్లలతో కలిసి రన్నింగ్‌ ట్రైన్‌ ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలంలో లభించిన ఆధార్ కార్డును స్వాధీనం చేసుకున్న పోలీసులు.. మృతుడిని బీహార్ నివాసి మనోజ్ మహతోగా గుర్తించారు. మృతుడి భార్య ఫోన్ నంబర్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతని కుటుంబ సభ్యులకు సమాచారం…

Read More
Viral: ఆస్పత్రికి వచ్చిన వృద్ధుడు.. అతని తొడ చూసి కంగుతిన్న వైద్యులు

Viral: ఆస్పత్రికి వచ్చిన వృద్ధుడు.. అతని తొడ చూసి కంగుతిన్న వైద్యులు

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని SMS ఆసుపత్రిలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ధోల్పూర్ జిల్లా రాజకేరా గ్రామానికి చెందిన రాంబాబు అనే వ్యక్తి తొడ నుంచి ఏకంగా 8.4 కిలోల బరువున్న భారీ ట్యూమర్‌ను తొలగించారు. ఇది ఒక మనిషి తొడ నుంచి తొలగించిన అతిపెద్ద ట్యూమర్‌గా భావిస్తున్నారు. రాంబాబు ఈ ట్యూమర్‌తో సుమారు 30 ఏళ్లుగా జీవించాడని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం సమస్య తీవ్రమవడంతో SMS ఆసుపత్రికి వచ్చాడు. భారీ ట్యూమర్ కారణంగా అతనికి…

Read More
Viral:  ప్రియురాలి చితిలో దూకబోయిన ప్రియుడు.. ఆ తర్వాత

Viral: ప్రియురాలి చితిలో దూకబోయిన ప్రియుడు.. ఆ తర్వాత

మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ జిల్లాలో ఒక షాకింగ్ ఘటన జరిగింది. కామలి పోలీసు స్టేషన్‌ పరిధిలో 19 ఏళ్ల యువతి మరణం తీవ్ర కలకలం రేపింది. ప్రియుడితో జరిగిన చిన్న గొడవ కారణంగా ఆ యువతి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. తన ప్రియురాలి మృతితో తీవ్ర నైరాశ్యంలోకి వెళ్లిన యువకుడు అనురాగ్ రాజేంద్ర మేష్రామ్.. ఫుల్‌గా మద్యం సేవించి ఆమె అంత్యక్రియలు చేస్తోన్న కన్హాన్ నది వెంబడి ఉన్న శాంతి ఘాట్ వద్దకు చేరుకున్నాడు. ప్రియురాలి…

Read More
Horoscope Today: ఆ రాశికి చెందిన నిరుద్యోగులకు ఉద్యోగ యోగం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆ రాశికి చెందిన నిరుద్యోగులకు ఉద్యోగ యోగం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (జూన్ 11, 2025): మేష రాశి వారు అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం పొందే అవకాశముంది. వృషభ రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. మిథున రాశికి చెందిన ఉద్యోగులకు శ్రమకు తగ్గ ప్రతిఫలం అందుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగ జీవితం ప్రశాంతంగా, సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి,…

Read More