
IND vs AUS: పింక్ బాల్ టెస్ట్లో టాస్ గెలిచిన భారత్.. మారిన రోహిత్ ప్లేస్.. ప్లేయింగ్ 11లోకి ఎవరొచ్చారంటే?
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ రెండో టెస్టు నేటి నుంచి అడిలైడ్లో మొదలైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో పింగక్ బాల్ టెస్ట్లో ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ చేయనుంది. సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. పెర్త్ టెస్టులో భారత జట్టు 295 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. అడిలైడ్లో ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 13 మ్యాచ్లు జరగ్గా, భారత్ ఇక్కడ 2 గెలిచింది. 2020-21 మాదిరిగానే,…