Bapatla District: అక్కడ మట్టి తవ్వుతుంటే బయటపడింది చూసి అందరూ షాక్

Bapatla District: అక్కడ మట్టి తవ్వుతుంటే బయటపడింది చూసి అందరూ షాక్

బాపట్ల జిల్లా అద్దంకి మండలం ధేనువకొండ సమీపంలో మట్టి తరలించేందుకు తవ్వకాలు జరుపుతుండగా పురాతన సమాధులు వెలుగులోకి వచ్చాయి… ఇవి క్రీస్తు పూర్వం 10 శతాబ్దం నుంచి 5వ శతాబ్దానికి చెందిన మనుషుల సమాధులుగా గుర్తించారు… 2,500 ఏళ్లనాటి సమాధాలు అని చారిత్రక పరిశోధకులు పరిశీలించి ధృవీకరించారు… అలాగే జె. పంగులూరు మండలం రామకూరు, సంతమాగులూరు మండం ఏల్లూరుల్లో కూడా ఇదే కాలం నాటి సమాధాలు ఇటీవల గుర్తించారు. దాదాపు రెండు వేల ఐదువందల ఏళ్ల నాడు…

Read More
Tollywood: వావ్.. వాట్‌ ఏ మేకోవర్.. ఈ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌ను గుర్తు పట్టారా? డైరెక్టర్‌ను పెళ్లి చేసుకుని..

Tollywood: వావ్.. వాట్‌ ఏ మేకోవర్.. ఈ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌ను గుర్తు పట్టారా? డైరెక్టర్‌ను పెళ్లి చేసుకుని..

పై ఫొటోలో డీగ్లామర్ లుక్ లో కనిపిస్తోన్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఈమె టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. ఇప్పుడు అప్సరసలా మెరిసిపోతోన్న ఈ ముద్దుగుమ్మ కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా డీ గ్లామర్ లుక్ లోనే కనిపించింది. పై ఫొటో అదే. వరంగల్ లో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ 2012లోనే ఓ తెలుగు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. ఇక రెండో సినిమాతోనే సూపర్ హిట్…

Read More
WTC 2025 Final: ప్రపంచ ఛాంపియన్‌‌కు బిగ్‌షాక్.. నంబర్ 1గా ఆస్ట్రేలియానే.. కారణమేంటో తెలుసా?

WTC 2025 Final: ప్రపంచ ఛాంపియన్‌‌కు బిగ్‌షాక్.. నంబర్ 1గా ఆస్ట్రేలియానే.. కారణమేంటో తెలుసా?

క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన సౌతాఫ్రికా.. తాజాగా జరిగిన ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌లో పటిష్టమైన ఆస్ట్రేలియాను ఓడించి ఛాంపియన్‌లుగా అవతరించింది. 27 ఏళ్ల తర్వాత ICC ట్రోఫీని గెలుచుకోవడం సౌత్ ఆఫ్రికాకు ఒక చారిత్రక విజయం. ఈ అద్భుతమైన ప్రదర్శనతో టెస్ట్ క్రికెట్‌లో నెం.1 ర్యాంకుకు చేరుకుంటుందని చాలా మంది భావించారు. అయితే, ప్రస్తుత ICC టెస్ట్ ర్యాంకింగ్స్‌లో సౌత్ ఆఫ్రికా ఇంకా మూడో స్థానంలోనే కొనసాగుతోంది. మరి ప్రపంచ ఛాంపియన్ అయినప్పటికీ…

Read More
Mohammed Siraj: ఆర్సీబీపై సిరాజ్‌ మియా పోస్ట్..కట్ చేస్తే.. సీన్‌లోకి రషిద్ ఖాన్ ఎంట్రీ.. నువ్వు మావోనివంటూ..

Mohammed Siraj: ఆర్సీబీపై సిరాజ్‌ మియా పోస్ట్..కట్ చేస్తే.. సీన్‌లోకి రషిద్ ఖాన్ ఎంట్రీ.. నువ్వు మావోనివంటూ..

మహ్మద్ సిరాజ్ IPL 2025లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడనున్నాడు. 12.25 కోట్లకు సిరాజ్‌ను గుజరాత్ కొనుగోలు చేసింది. సిరాజ్ గత 7 సంవత్సరాలుగా RCBలో భాగంగా ఉన్నాడు. ఇప్పుడు RCBని విడిచిపెట్టిన తర్వాత, సిరాజ్ భావోద్వేగ పోస్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. సిరాజ్ ఒక వీడియోను పంచుకున్నాడు. అందులో అతను RCBతో గడిపిన ప్రత్యేక క్షణాలను పంచుకున్నాడు. వీడియోలో సిరాజ్, RCB మధ్య ఉన్న కనెక్షన్ కనిపించింది. వీడియో పోస్ట్‌ను పంచుకుంటూ, సిరాజ్ సుదీర్ఘ క్యాప్షన్…

Read More
మూడు ఫ్లాప్‌లు, ఒకే ఒక్క హిట్.. ఛాన్స్‌లు ఇవ్వండి అంటూ స్టేజ్ పైనే కన్నీళ్లుపెట్టుకున్న హీరోయిన్

మూడు ఫ్లాప్‌లు, ఒకే ఒక్క హిట్.. ఛాన్స్‌లు ఇవ్వండి అంటూ స్టేజ్ పైనే కన్నీళ్లుపెట్టుకున్న హీరోయిన్

హీరోయిన్ గా రాణించాలి. మంచి క్రేజ్ తెచ్చుకోవాలి.. స్టార్ హీరోల సినిమాల్లో నటించాలి అని చాలా మంది ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంటారు. అయితే అందరికి అదృష్టం కలిసి రాదు.  రాక కనుమరుగైన హీరోయిన్ చాలా మంది ఉన్నారు. అందం అభినయం ఉన్న కూడా చాలా మంది హీరోయిన్స్ అవకాశాలు లేక సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కొంతమంది సినిమాలు మానేసి బిజినెస్ లోకి అడుగుపెడుతున్నారు. మరికొంతమంది మాత్రం పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అవుతున్నారు. అయితే ఓ…

Read More
India vs England 2nd T20 Result: రెండో టీ20లో ఇంగ్లండ్‌పై భారత్‌ విజయం

India vs England 2nd T20 Result: రెండో టీ20లో ఇంగ్లండ్‌పై భారత్‌ విజయం

చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో ఉత్కంఠ భరితంగా సాగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. 2 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై భారత్‌ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ స్కోర్‌ 165/9 కాగా, భారత్‌ స్కోర్‌ 166/8. ఐదు టీ20ల సిరీస్‌లో 2-0 భారత్‌ ఆధిక్యం. తిలక్‌ వర్మ 55 బంతుల్లో 72 పరుగులు చేశారు. ఇక ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌లో బట్లర్‌ 45, కార్సే 31 పరుగులు చేశారు. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో శనివారం జరుగుతోన్న మ్యాచ్‌లో…

Read More
‘చనిపోయిన నా కొడుకు వీర్యాన్ని ఇప్పించండి’.. హైకోర్టును ఆశ్రయించిన ఓ తల్లి!

‘చనిపోయిన నా కొడుకు వీర్యాన్ని ఇప్పించండి’.. హైకోర్టును ఆశ్రయించిన ఓ తల్లి!

తల్లి కొడుకుల మధ్య బంధం ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన సంబంధం. తల్లియే దైవంగా భావిస్తాడు కొడుకు. ఇటీవల బాంబే హైకోర్టులో ఒక సంచలన పిటిషన్ దాఖలైంది. ఇక్కడ, ఒక నిస్సహాయ తల్లి తన కుటుంబ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి చనిపోయిన కొడుకు శుక్రకణం కోసం కోర్టు తలుపులు తట్టింది. ఈ కేసులో నిర్ణయం తీసుకునే వరకు మరణించిన యువకుడి శుక్రకణాలను భద్రంగా ఉంచాలని బాంబే హైకోర్టు సంతానోత్పత్తి కేంద్రాన్ని ఆదేశించింది. పిటిషనర్ కుమారుడు క్యాన్సర్‌తో పోరాడుతూ మరణించాడు….

Read More
కారు డ్రైవర్ ఖతర్నాక్ మోసం..ఏకంగా కలెక్టర్‌కే షాకిచ్చాడుగా వీడియో

కారు డ్రైవర్ ఖతర్నాక్ మోసం..ఏకంగా కలెక్టర్‌కే షాకిచ్చాడుగా వీడియో

వరంగల్లోని రామన్నపేట ప్రాంతానికి చెందిన మంద కళ్యాణ్ అనే వ్యక్తి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పబ్లిక్ హెల్త్ డిపార్ట్ మెంట్ లో కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. తన తండ్రి వారసత్వంగా ఉద్యోగాన్ని సంపాదించిన ఈ వ్యక్తి జలసాలకు అలవాటుపడి కొత్త తరహా మోసాలకు తెరలేపాడు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని అమాయకులను మోసం చేసి లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. సుమారుగా 40 మందికి పైగా బాధితులకు ఉద్యోగాలు ఇప్పిస్తారని నమ్మబలికి…

Read More
Pushpa 2: సంధ్య థియేటర్‌లో రికార్డ్ క్రియేట్ చేసిన పుష్ప రాజ్..

Pushpa 2: సంధ్య థియేటర్‌లో రికార్డ్ క్రియేట్ చేసిన పుష్ప రాజ్..

‘పుష్ప 2’ సినిమా రికార్డులు బద్దలు కొడుతూ దూసుకుపోతుంది. డిసెంబర్ 5న విడుదలైన పుష్ప2 సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికే ఈ సినిమా 17వేలకోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో అల్లు అర్జున్ అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు. అయితే హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో ‘పుష్ప 2’ సినిమా వివాదం సృష్టించిన విషయం తెలిసిందే. సంధ్య థియేటర్ కు ‘పుష్ప 2’ సినిమా…

Read More
ఘోర విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి ఏడుగురు సజీవ దహనం

ఘోర విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి ఏడుగురు సజీవ దహనం

వెస్ట్ బెంగాల్ లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. బెంగాల్ లోని 24 పరగణాల జిల్లాలోని ప్రతిమా మండలం ధోలాఘాట్ గ్రామంలోని ఓ ఇంట్లో సోమవారం రాత్రి 9గంటల సమయంలో ఒక్కసారిగా సిలిండర్ పేలింది. భారీగా మంటలు ఎగసిపడ్డాయి. మంటల్ని గమనించిన స్థానికులు ఫైర్ ఇంజిన్ కు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌…

Read More