Janasena Party: జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు

Janasena Party: జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు

జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. జనసేన పార్టీకి చెందిన గాజు గ్లాసు గుర్తును ఈసీ రిజర్వ్‌ చేసింది. ఈ మేరకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఈసీ లేఖ రాసింది. దీంతో ఎన్నికల కమిషన్‌ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌కు ఎన్నికల సంఘం లేఖ పంపింది. దీంతో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాలో జనసేనకు చోటు లభించినట్లయ్యింది. ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ…

Read More
దిగొస్తున్న బంగారం ధర.. త్వరలో తులం రూ. 56వేలు వీడియో

దిగొస్తున్న బంగారం ధర.. త్వరలో తులం రూ. 56వేలు వీడియో

 ఇంతకీ పుత్తడి ధర ఎందుకు తగ్గుతోంది? నిజంగా తులం రేటు అంత తగ్గనుందా..?బంగారం బంగారమైపోయింది. ఇదీ.. నిన్నమొన్నటి వరకు వినిపించిన వార్త. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. పెరగడమే తప్ప తరగడం తెలియదన్నట్లు పెరుగుతూపోయిన పసిడి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. రెండు మూడు రోజుల్లోనే తులం బంగారం రేటు 3వేలకుపైగా పతనమైంది. రానున్న రోజుల్లో ఈ రేటు మరింత తగ్గుతుందన్న వార్తలు సామాన్యుడికి ఊరటనిస్తున్నాయి. ముఖ్యంగా ఈ అంచనాలు భారతీయులకు సంతోషాన్నిస్తున్నాయి. ఇంతకాలం పెరుగుతున్న పసిడి ధరలతో…

Read More
Rajamouli: విజయేంద్రప్రసాద్‌ కలం నుంచి మరో భారీ సినిమా! రాజమౌళినే దర్శకత్వం వహిస్తారా?

Rajamouli: విజయేంద్రప్రసాద్‌ కలం నుంచి మరో భారీ సినిమా! రాజమౌళినే దర్శకత్వం వహిస్తారా?

దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న ఎస్ ఎస్ ఎమ్ బీ 29 (వర్కింగ్‌ టైటిల్) చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాపై ఓ వీడియోను అప్‌లోడ్ చేసిన రాజమౌళి.. సింహాన్ని బోనులో పెట్టి పాస్‌పోర్ట్ లాక్కున్నట్లు పరోక్షంగా చెప్పాడు. తద్వారా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైందని హింట్…

Read More
2024 Year End: 2024లో ప్రపంచంలోని టాప్ 5 ప్రయాణ గమ్యస్థానాలు ఇవే.. మనదేశంలోని ఏ ప్రదేశం ఏ స్థానంలో ఉందంటే

2024 Year End: 2024లో ప్రపంచంలోని టాప్ 5 ప్రయాణ గమ్యస్థానాలు ఇవే.. మనదేశంలోని ఏ ప్రదేశం ఏ స్థానంలో ఉందంటే

2024 సంవత్సరం చివరి దశకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లో 2025 సంవత్సరం రానుంది. కొత్త సంవత్సరం కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాబోయే సంవత్సరానికి వెల్కం చెప్పడానికి రకరకాల ప్రణాళికలను వేయడం ఇప్పటికే ప్రారంభించారు. ముఖ్యంగా నూతన సంవత్సరంలో సెలవుల్లో ఎక్కడికైనా వెళ్ళడానికి అందమైన ప్రదేశాలను సందర్శించడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. తమకు ఇష్టమైన ప్రదేశాలను ఎంపిక చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. అయితే ఈ సంవత్సరం ప్రజల ఎంపికలో ఏయే ప్రయాణ గమ్యస్థానాలు టాప్ లో ఉన్నాయంటే…..

Read More
Horoscope Today: వారికి ఆర్థికంగా అదృష్టం కలిసి వచ్చే ఛాన్స్.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారికి ఆర్థికంగా అదృష్టం కలిసి వచ్చే ఛాన్స్.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2025): మేష రాశి వారికి వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభించే అవకాశముంది. వృషభ రాశికి చెందిన ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. మిథునరాశి వారికి ఆదాయం పెరిగినప్పటికీ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పురోగతి లభించే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)…

Read More
Kalady Sri Adi Shankara Madom: ఆది శంకరాచార్య జయంతి సందర్భంగా భక్తులకు ప్రత్యేక ఆఫర్‌.. పూర్తి వివరాలు!

Kalady Sri Adi Shankara Madom: ఆది శంకరాచార్య జయంతి సందర్భంగా భక్తులకు ప్రత్యేక ఆఫర్‌.. పూర్తి వివరాలు!

శ్రీ ఆదిశంకరాచార్యులు అందించిన ఆధ్యాత్మిక జ్ఞానోదయం, సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి అంకితమైన పవిత్ర స్వర్గధామం శ్రీ ఆదిశంకర మఠం. ఆదిశంకరాచార్యులు మానవాళికి అందించిన ఆధ్యాత్మిక వారసత్వాన్ని సంరక్షిస్తూ వేద సంప్రదాయాన్ని ముందు తరాలకు వివిధ మార్గాల ద్వారా అందిస్తోంది ఆదిశంకర మఠం. తెలంగాణాలోని సికింద్రాబాద్‌లో కౌకూరు గ్రామం బొలారంలో ఉన్న కాలడి శ్రీ ఆదిశంకర మఠంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. శ్రీ శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య జయంతి సందర్భంగా శ్రీ శ్రీ జగద్గురు…

Read More
నారీ నారీ నడుమ మురారీ.. ఒకే వేదికపై ఇద్దరిని మనువాడిన యువకుడు.. ఎక్కడో తెలుసా!

నారీ నారీ నడుమ మురారీ.. ఒకే వేదికపై ఇద్దరిని మనువాడిన యువకుడు.. ఎక్కడో తెలుసా!

ఒకే పెళ్లి మండపంలో ఇద్దరు అమ్మాయిల మెడలో తాళి కట్టి వార్తల్లో కెక్కిన కొమురంభీం జిల్లా కు చెందిన సూర్యదేవ్ వార్త గుర్తుంది కదా.. అంతా ఈజీగా ఎలా మర్చిపోతామంటారా.. సేమ్ టూ సేమ్ సూర్యదేవ్ స్టైల్ లోనే ఇద్దరు యువతులను ప్రేమించి పెద్దలను ఒప్పించి.. ఒకే పెళ్లి మండపంలో ఇద్దరి మెడలో ఆరుముళ్లేసి భళా అనిపించుకున్నాడు మరో యువకుడు. ఇళ్లంతా పందిరేసి వేలాది మంది బందువులను ఆహ్వానించి బాండ్ రాసిచ్చి మరీ ఇద్దరు యువతులను మనువాడాడు…

Read More
SL vs NZ: చేతిలో 3 వికెట్లు.. విజయానికి 8 పరుగులు.. కట్‌చేస్తే.. ఊహించని షాకిచ్చిన బౌలర్

SL vs NZ: చేతిలో 3 వికెట్లు.. విజయానికి 8 పరుగులు.. కట్‌చేస్తే.. ఊహించని షాకిచ్చిన బౌలర్

శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఈ పోరులో కివీస్ సేన ఉత్కంఠ విజయం సాధించింది. దంబుల్లా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. న్యూజిలాండ్ ఓపెనర్ విల్ యంగ్ 30 పరుగులు చేయగా, మిచెల్ సాంట్నర్ 19 పరుగులు చేశాడు. చివరి దశలో జోష్ కార్ల్‌సన్ 24 పరుగులు చేశాడు. దీంతో న్యూజిలాండ్ జట్టు 19.3 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌటైంది….

Read More
ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ తనిఖీలు.. ఓ ప్యాసింజర్ సూట్‌కేస్ చెక్ చేయగా షాక్

ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ తనిఖీలు.. ఓ ప్యాసింజర్ సూట్‌కేస్ చెక్ చేయగా షాక్

విమానాశ్రయాల్లో అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కస్టమ్స్ అధికారులు అలెర్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయినా స్మగ్లర్లు కొత్త కొత్త ఎత్తుగడలతో తమ అక్రమ రవాణా దందాను కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా తమిళనాడులోని తిరుచ్చి విమానాశ్రయంలో అక్రమంగా రవాణా చేస్తున్న తాబేళ్లను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి వచ్చిన విమానంలోని ఓ ప్రయాణీకుడి లగేజీ నుంచి 2447 బతికున్న తాబేళ్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తి  తాబేళ్లను కౌలాలంపూర్ నుంచి భారత్‌కు అక్రమంగా రవాణా…

Read More
SSMB29: వెయ్యి కోట్లకు ఒక్క రూపాయి తక్కువైనా తగ్గేదే లే.! మహేష్ రాజమౌళి సీన్..

SSMB29: వెయ్యి కోట్లకు ఒక్క రూపాయి తక్కువైనా తగ్గేదే లే.! మహేష్ రాజమౌళి సీన్..

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో, మహేష్‌ బాబు హీరోగా ఓ భారీ బడ్జెట్ సినిమా ssmb29 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను ప్రారంభించనున్నారు. ఈక్రమంలోనే ఈమూవీ బడ్జెట్‌ పై ఓ క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. అది కాస్తా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఎస్ ! SSMB29 సినిమాని రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దానికి తగ్గట్టే.. విదేశీ భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేయాలని ఇప్పటి నుంచే అనుకుంటున్నారట రాజమౌళి….

Read More