Tirumala: అబ్బ ఏం రాజసం.. తిరుమలలో చిరుత కలకలం.. శ్రీవారి భక్తులకు అలర్ట్.. వీడియో చూశారా..

Tirumala: అబ్బ ఏం రాజసం.. తిరుమలలో చిరుత కలకలం.. శ్రీవారి భక్తులకు అలర్ట్.. వీడియో చూశారా..

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో తిరుమలలో వన్యప్రాణులు జనావాసాలకు సమీపంగా వస్తుండటం కలకలం రేపుతోంది.. చిరుతలు, ఏలుగుంబ్లు, పాములు.. ఇలా చాలా జంతువులు జనావాసాలకు సమీపంగా వస్తుంటాయి.. తాజాగా.. తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది.. శిలాతోరణం దగ్గర చిరుత సంచారం భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తిరుమల శిలాతోరణం వద్ద గురువారం సాయంత్రం చిరుత సంచరిస్తున్నట్లు భక్తులు గుర్తించారు. దీంతో, వెంటనే టీటీడీ, టీటీడీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.. భక్తులు జాగ్రత్తగా…

Read More
శరవేగంగా బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు.. సూరత్-బిలిమోరా మధ్య విద్యుద్దీకరణ పనులు షురూ..!

శరవేగంగా బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు.. సూరత్-బిలిమోరా మధ్య విద్యుద్దీకరణ పనులు షురూ..!

గుజరాత్‌లో దేశంలోనే తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. తాజాగా ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కారిడార్ కోసం విద్యుదీకరణ పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా భూమి నుండి 14 మీటర్ల ఎత్తులో గుజరాత్‌లోని సూరత్-బిలిమోరా బుల్లెట్ రైలు స్టేషన్ల మధ్య వయాడక్ట్‌పై మొదటి రెండు స్టీల్ మాస్ట్‌లను ఏర్పాటు చేశారు. మొత్తంగా, కారిడార్‌లో 9.5 నుండి 14.5 మీటర్ల ఎత్తులో 20,000 కంటే ఎక్కువ మాస్ట్‌లను ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై రైల్వే మంత్రి అశ్విని…

Read More
ఆపరేషన్ సిందూర్ గురించి చైనా విదేశాంగ మంత్రికి వివరించిన NSA అజిత్ దోవల్

ఆపరేషన్ సిందూర్ గురించి చైనా విదేశాంగ మంత్రికి వివరించిన NSA అజిత్ దోవల్

భారతదేశం-పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత మధ్య, గత కొన్ని గంటల్లో సంఘటనలు వేగంగా మారిపోయాయి. మొదట డోనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటిస్తారు. ఆ తరువాత రంగంలోకి దిగిన చైనా పాకిస్తాన్‌కు బహిరంగంగా మద్దతు ఇచ్చింది. ఆ వెంటనే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో ఫోన్‌లో మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో అమాయకులైన పౌరుల ప్రాణ నష్టం జరిగినందున భారతదేశం ఉగ్రవాద నిరోధక చర్య తీసుకోవలసి వచ్చిందని దోవల్…

Read More
Ustad Zakir Hussain: జాకీర్ హుస్సేన్‌ ఏ వ్యాధితో మరణించాడో తెలుసా! వృద్దులకు ఈ ఊపిరితిత్తుల వ్యాధి ఎంత ప్రమాదం అంటే..

Ustad Zakir Hussain: జాకీర్ హుస్సేన్‌ ఏ వ్యాధితో మరణించాడో తెలుసా! వృద్దులకు ఈ ఊపిరితిత్తుల వ్యాధి ఎంత ప్రమాదం అంటే..

పద్మవిభూషణ్, ప్రపంచ ప్రఖ్యాత తబలా వాద్యకారుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ కన్నుమూశారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. హుస్సేన్ ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ (ఐపీఎఫ్) వ్యాధితో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఐపీఎఫ్ ప్రమాదకరమైన ఊపిరితిత్తుల వ్యాధి అని వైద్య నిపుణులు అంటున్నారు. ఈ వ్యాధిలో మొదట ఊపిరితిత్తుల కణజాలం దెబ్బతినడం ప్రారంభమవుతుంది. మచ్చ కణజాలం ఏర్పడుతుంది. ఈ వ్యాధి ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది….

Read More
Clove Health Benefits: పొద్దున్నే ఈ నీళ్లు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? ఎన్నో జబ్బులకు మందు ఇది..!

Clove Health Benefits: పొద్దున్నే ఈ నీళ్లు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? ఎన్నో జబ్బులకు మందు ఇది..!

లవంగం శక్తివంతమైన యాంటీబ్యాక్టీరియల్, యాంటీఇన్‌ ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. ఇది శరీరంలోని శ్వాసనాళాల సమస్యలకు సహాయపడుతుంది. ముఖ్యంగా చలికాలంలో వచ్చే దగ్గు, ముక్కు మూసుకుపోవడం లాంటి సమస్యలను తగ్గించడంలో లవంగాల నీరు ఉపయోగపడుతుంది. ఉదయం ఈ నీరు తీసుకుంటే గొంతులో ఉన్న కఫం కరిగి ఊపిరి తీసుకోవడం తేలికపడుతుంది. లవంగం వాడటం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ బలంగా మారుతుంది. రోజూ ఉదయం తీసుకునే లవంగాల నీరు పుల్లటి త్రేన్పులు తగ్గించి గ్యాస్, ఉబ్బసం లాంటి సమస్యలను…

Read More
Gold Price Today: రికార్డ్‌ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో..

Gold Price Today: రికార్డ్‌ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో..

మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత కారణంగా శనివారం బంగారం ధరలో భారీ పెరుగుదల కనిపించింది. దేశ రాజధాని ఢిల్లీలో నిన్నటికి ఇప్పటికి పోలిస్తే బంగారం ధర 10 గ్రాములకు రూ.2200 పెరిగి రూ.1,01,560కి చేరుకుంది, ఇది ఇప్పటివరకు ఉన్న రికార్డు స్థాయికి చాలా దగ్గరగా ఉంది. పెళ్లిళ్ల సీజన్ మధ్య, బుల్లెట్ రైలు వేగంతో బంగారం ధర పెరుగుతోంది. అయితే పన్ను, ఎక్సైజ్ సుంకం కారణంగా బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి….

Read More
OTT Movie: సీన్ సీన్‏కు చెమటలు పట్టించే టెన్షన్.. క్లైమాక్స్‏లో ఊహించని ట్విస్ట్.. మెంటలెక్కించే సినిమా మావ..

OTT Movie: సీన్ సీన్‏కు చెమటలు పట్టించే టెన్షన్.. క్లైమాక్స్‏లో ఊహించని ట్విస్ట్.. మెంటలెక్కించే సినిమా మావ..

సస్పెన్స్ థ్రిల్లర్ శైలిలోని ఉండే సినిమాలు చూసేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఇలాంటి జానర్ చిత్రాలు సినీప్రియులకు కొత్త రకమైన అనుభవాన్ని అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే నిర్మాతలు, దర్శకులు ఈ శైలిలో సినిమాలు తీయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పెద్ద బడ్జెట్ అవసరం లేదు. స్టార్ హీరోహీరోయిన్స్ నటించాల్సిన పనిలేదు.. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమాకు థియేటర్లలో అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమా పేరు…

Read More
‘లాడెన్ పాకిస్తాన్‌లో ఎందుకు దాక్కున్నాడు?’ ఉగ్రవాదంపై యూరప్‌ను హెచ్చరించిన ఎస్ జైశంకర్

‘లాడెన్ పాకిస్తాన్‌లో ఎందుకు దాక్కున్నాడు?’ ఉగ్రవాదంపై యూరప్‌ను హెచ్చరించిన ఎస్ జైశంకర్

ఉగ్రవాదంపై భారత్ అనుసరిస్తున్న వైఖరిని ప్రపంచదేశాలకు వివరించేందుకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ విదేశాల్లో పర్యటిస్తున్నారు. పహాల్గామ్‌లో ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ముగిసిన అనంతరం ఈ విదేశాల్లో పర్యటిస్తూ.. ఉగ్రవాదంపై భారత్ అనుసరిస్తున్న జీరో టాలరెన్స్ విధానాన్ని ఆయాదేశాల నేతలకు వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్ ప్రస్తుతం బ్రస్సెల్స్‌లో యూరోపియన్ యూనియన్ (EU) నాయకులతో సమావేశమయ్యారు. పాకిస్తాన్‌పై భారతదేశం తీసుకున్న చర్యను రెండు దేశాల మధ్య వివాదంగా కాకుండా…

Read More
Luxury Car Selling: ప్రతి 10 నిమిషాలకు రూ.50 లక్షలు విలువ చేసే లగ్జరీ కారు అమ్మకం.. ఏ కంపెనీదో తెలుసా?

Luxury Car Selling: ప్రతి 10 నిమిషాలకు రూ.50 లక్షలు విలువ చేసే లగ్జరీ కారు అమ్మకం.. ఏ కంపెనీదో తెలుసా?

చౌక కార్ల రోజులు ముగియబోతున్నాయా? 2024 సంవత్సరంలో లగ్జరీ కార్లకు ఉన్న డిమాండ్ కూడా అలాంటిదేనని సూచిస్తోంది. ఈ ఏడాది ప్రతి గంటకు 6 విలాసవంతమైన కార్లు అమ్ముడయ్యాయని, వీటి ధర రూ. 50 లక్షల కంటే ఎక్కువగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. అంటే ప్రతి 10 నిమిషాలకు ఒక లగ్జరీ కార్ సేల్ ఉంటుంది. ఈ కార్లలో ఆడి, మెర్సిడెస్-బెంజ్ వంటి పెద్ద బ్రాండ్‌ల కార్లు ఉన్నాయి. గణాంకాల ప్రకారం.. 5 సంవత్సరాల క్రితం ప్రతి గంటకు…

Read More
అరేయ్ ఏంట్రా ఇది.. స్మార్ట్ సిటీ పేరుతో రూ.3 వేల కోట్లు కొట్టేసిన బ్రదర్స్.. మామూలోళ్లు కాదుగా..

అరేయ్ ఏంట్రా ఇది.. స్మార్ట్ సిటీ పేరుతో రూ.3 వేల కోట్లు కొట్టేసిన బ్రదర్స్.. మామూలోళ్లు కాదుగా..

ఒకటి కాదు రెండు కాదు.. స్మార్ట్ సిటీ పేరుతో ఏకంగా 3 వేల కోట్ల వరకు కొట్టేశారు ఈ ఇద్దరు బ్రదర్స్. అభివృద్ధి చెందుతున్న నగరంలో తమ కంపెనీని అభివృద్ధి చేస్తామంటూ వేల మందిని బురిడీ కొట్టించారు.. రాజస్థాన్‌లోని సికార్ జిల్లాకు చెందిన ఇద్దరు సోదరులు సుభాష్ బిజారిణియా, రణవీర్ బిజారిణియా నెక్సా ఎవర్‌గ్రీన్ అనే కంపెనీని స్థాపించారు.. ఆ తర్వాత గుజరాత్‌లో అభివృద్ధి చెందుతున్న ప్రతిష్టాత్మక ధోలేరా స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ పేరుతో అనేక మంది…

Read More