Chanakya Niti: స్నేహితుల ద్వారా విజయం సాధించడమేలా..? మంచి స్నేహితులను ఎంచుకోవడం ఎలా..?

Chanakya Niti: స్నేహితుల ద్వారా విజయం సాధించడమేలా..? మంచి స్నేహితులను ఎంచుకోవడం ఎలా..?

చాణక్య నీతిలో జీవితానికి అవసరమైన వివిధ విషయాల గురించి స్పష్టమైన వివరణ ఇవ్వబడింది. ఒక వ్యక్తి జీవితంలో అన్ని దశల్లోనూ వివిధ రకాల వ్యక్తులను కలుసుకోవాల్సి ఉంటుంది. స్నేహితులను ఎంచుకోవడంలో ఉన్న రహస్యం గురించి చాణక్య నీతిలో ఇచ్చిన సలహాలను ఇప్పుడు తెలుసుకుందాం. స్నేహితులను ఎలా ఎంచుకోవాలి..? చాణక్య నీతి మనుషుల స్వభావాలను ఖచ్చితంగా అంచనా వేయడానికి అవసరమైన జ్ఞానాన్ని మనకు అందిస్తుంది. చాణక్యుని అభిప్రాయం ప్రకారం.. ఒక వ్యక్తి స్నేహితులను ఎంచుకోవడం వారి జీవిత మార్గాన్ని…

Read More
AP News: ఏపీలోని 5 ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకదానిపై క్లారిటీ.. మిగిలిన నాలుగు స్థానాల్లో పోటీ చేసేదెవరు?

AP News: ఏపీలోని 5 ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకదానిపై క్లారిటీ.. మిగిలిన నాలుగు స్థానాల్లో పోటీ చేసేదెవరు?

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ నామినేషన్ల సందడి మొదలైంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి నుంచి జనసేన నేత నాగబాబు నామినేషన్ వేశారు. ఏపీ అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. నాగబాబు నామినేషన్ కార్యక్రమంలో మంత్రులు, నారా లోకేష్, నాదెండ్ల మనోహర్‌తోపాటు.. పలువురు ఎమ్మెల్యేలు, కూటమి నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌కు నాగబాబు ధన్యవాదాలు తెలిపారు….

Read More
విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఇక లేనట్లే.. అయితే స్టోరీ అంతటితో ముగియలేదు..!

విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఇక లేనట్లే.. అయితే స్టోరీ అంతటితో ముగియలేదు..!

ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ అంశంగా మారిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ – RINL) ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆ సంస్థను పునరుద్ధరించేందుకు ఉద్దీపన ప్యాకేజిని ప్రకటించడంపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దాదాపు రూ. 35 వేల రుణభారం, నష్టాలతో సతమతమవుతున్న ఈ స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం రూ. 11,440 కోట్ల ప్యాకేటీ కేటాయించింది. ఈ మొత్తం సరిపోదని, ఇది మొదటి ప్యాకేజి మాత్రమేనని కేంద్ర…

Read More
Hyderabad: కొంప కొల్లేరు.. పక్కనోళ్లు ఇల్లు కట్టుకోవడానికి పునాదులు తీస్తుంటే..

Hyderabad: కొంప కొల్లేరు.. పక్కనోళ్లు ఇల్లు కట్టుకోవడానికి పునాదులు తీస్తుంటే..

హైదరాబాద్ కొండాపూర్‌ డివిజన్‌లోని సిద్ధిఖ్‌నగర్‌లో మంగళవారం రాత్రి టెన్షన్ వాతావరణం నెలకుంది.  ఒక్కసారిగా ఐదు అంతస్థుల భవనం వరగడంతో. బిల్డింగ్‌‌లోని 30 మంది ప్రాణభయంతో పరుగులు తీశారు. థర్డ్ ఫ్లోర్‌లో నివాసం ఉంటున్న.. ఇక్బాల్‌ హుస్సేన్‌ అనే వ్యక్తి భయంతో పైనుంచి కిందకు దూకడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పక్క స్థలంలో ఇంటి నిర్మాణం కోసం గుంతలు తవ్వడంతో ప్రమాదం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..  కొండాపూర్‌ డివిజన్‌లోని సిద్ధిఖీనగర్‌…

Read More
Horoscope Today: ఆర్థికంగా వారికి అనుకూల వాతావరణం.. 12రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు

Horoscope Today: ఆర్థికంగా వారికి అనుకూల వాతావరణం.. 12రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (అక్టోబర్ 25, 2024): మేష రాశి వారికి ఈ రోజు ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆదాయానికి ఏమాత్రం లోటుండదు.వృషభ రాశి వారికి కుటుంబ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. మిథున రాశి వారికి ఆర్థికంగా మరింత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): చేపట్టిన పనులు, వ్యవహారాలన్నీ తేలికగా పూర్తవుతాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో…

Read More
చార్‌ధామ్‌ యాత్రీకులకు బ్రేకింగ్‌ న్యూస్‌..! 24 గంటల పాటు యాత్ర నిలిపివేసిన అధికారులు..

చార్‌ధామ్‌ యాత్రీకులకు బ్రేకింగ్‌ న్యూస్‌..! 24 గంటల పాటు యాత్ర నిలిపివేసిన అధికారులు..

ఉత్తరాఖండ్‌లో భారీవర్షాల కారణంగా చార్‌ధామ్‌ యాత్రను 24 గంటల పాటు నిలిపివేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హరిద్వార్, రిషికేశ్‌, శ్రీనగర్‌, రుద్రప్రయాగ్‌, సోన్‌ప్రయాగ్‌, వికాస్‌ నగర్‌ వద్ద యాత్రికులను ఆపాలని ఆదేశించింది. మరోవైపు ఉత్తరాఖండ్‌లోని కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఉత్తరాఖండ్‌లో క్లౌడ్‌బరస్ట్‌ సంభవించింది. దీని కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నారు. బార్‌కోట్‌-యుమునోత్రి మార్గంలో ఆకస్మిక వరదలు కూడా సంభవించాయి. దీని కారణంగా కొండ…

Read More
తొలిసారి భారత్‌లో మొదలైన బ్లాక్‌బాక్స్‌ డీకోడింగ్ ప్రక్రియ.. ఏ ఒక్క క్లూని వదలని దర్యాప్తు సంస్థలు!

తొలిసారి భారత్‌లో మొదలైన బ్లాక్‌బాక్స్‌ డీకోడింగ్ ప్రక్రియ.. ఏ ఒక్క క్లూని వదలని దర్యాప్తు సంస్థలు!

అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై జరుగుతున్న దర్యాప్తులో ఎక్కువగా వినిపిస్తున్న పేరు బ్లాక్‌ బాక్స్..! దర్యాప్తు సంస్థలకు కీలక ఆధారాలు లభించాలంటే.. ఖచ్చితంగా డీకోడ్ కావాల్సింది కూడా ఈ బ్లాక్‌బాక్సే..! అసలేంటీ బ్లాక్‌ బాక్స్‌..? చూడ్డానికి బ్రైట్ ఆరెంజ్‌ కలర్‌లో ఉంటూ బాక్స్‌బాక్స్‌గా పిలవడే దీనికి, ప్రమాదానికి సంబంధించిన వాస్తవాలు తెలియజేసే దమ్ముందా..? ప్రతి కమర్షియల్ ప్లైట్‌లో రెండు బ్లాక్‌ బాక్సులుంటాయి. ఒకటి విమానానికి ముందు భాగంలో.. మరొకటి వెనుక భాగంలో ఉంటుంది. ఇక…

Read More
Andhra News: పచ్చ అంగీ, లుంగీతో ఉన్నోడే కదా అని తక్కువ అంచనా వేయకుండి.. చేసిన ఘనకార్యం తెలిస్తే..

Andhra News: పచ్చ అంగీ, లుంగీతో ఉన్నోడే కదా అని తక్కువ అంచనా వేయకుండి.. చేసిన ఘనకార్యం తెలిస్తే..

అతడు ఒక భయంకరమైన నేరస్థుడు.. అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపై విచక్షణారహితంగా దాడి చేయడానికి కూడా వెనకాడడు, అతనిపై ఉమ్మడి గుంటూరు, కర్నూలు జిల్లాలో 16 కేసులు నమోదు అయ్యాయి. తొమ్మిదేళ్ళుగా పోలీసులకు దొరక్కుండా వరుసగా దారి దోపిడీలు, రేప్, దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నాడు. ఇంత ట్రాక్ రికార్డు ఉన్న నేరస్థుడికి నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా నేతృత్వంలో ప్రత్యేక పోలీస్ బృందం నిందితుడు చెంచు దాసరి సుంకన్నను పోలీసులు అరెస్టు…

Read More
Video: డ్రెస్సింగ్ రూమ్‌లో విన్నింగ్ స్పీచ్ ఇచ్చిన హిట్‌మ్యాన్! స్వాగ్ చూడు భయ్యా!

Video: డ్రెస్సింగ్ రూమ్‌లో విన్నింగ్ స్పీచ్ ఇచ్చిన హిట్‌మ్యాన్! స్వాగ్ చూడు భయ్యా!

ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించడంలో రోహిత్ శర్మ అద్భుతంగా రాణించాడు. ఒకపక్క రోహిత్ శర్మ ఫామ్‌ కోల్పోయాడని, అతని రోజులు మిగిలిపోయాయని విమర్శలు వెల్లువెత్తుతుండగా, మరోపక్క వాంఖడే స్టేడియం వెలుగుల్లో అతను తన క్లాస్‌ను మరోసారి నిరూపించాడు. తొలుత ప్రారంభ జట్టులో ఉండకపోయినప్పటికీ, ఇంపాక్ట్ సబ్‌గా వచ్చిన రోహిత్ శర్మ 45 బంతుల్లో 76 పరుగులు చేసి, పూర్తి ఆధిపత్యంతో మ్యాచ్‌ను ముగించాడు. 177 పరుగుల లక్ష్యాన్ని సూర్యకుమార్…

Read More
కొత్త రూల్స్.. ఇకపై బ్యాంక్ లోన్స్​ ముందే కట్టేసినా ఛార్జీలు ఉండవ్‌ వీడియో

కొత్త రూల్స్.. ఇకపై బ్యాంక్ లోన్స్​ ముందే కట్టేసినా ఛార్జీలు ఉండవ్‌ వీడియో

 ఈ ముసాయిదాను ఖరారు చేసిన తర్వాత సవరించిన నిబంధనలు తుది సర్క్యులర్‌లో పేర్కొన్న తేదీ లేదా ఆ తర్వాత ఫోర్‌క్లోజర్ చేసిన అర్హత కలిగిన రుణాలు లేదా అడ్వాన్స్‌లకు వర్తిస్తాయి. ఈ ముసాయిదా మార్గదర్శకాలు అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, స్థానిక బ్యాంకులు, సహకార బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్‌కు వర్తిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఫ్లోటింగ్ రేట్ లోన్లు అనేవి బెంచ్‌మార్క్ లేదా రిఫరెన్స్ రేటు ఆధారంగా…

Read More