Ron Ely Passed Away: అస్తమించిన టార్జాన్.. అనారోగ్యంతో రాన్ ఎలీ కన్నుమూత

Ron Ely Passed Away: అస్తమించిన టార్జాన్.. అనారోగ్యంతో రాన్ ఎలీ కన్నుమూత

హాలీవుడ్ చిత్రం టార్జాన్ లో తన పాత్రకు ప్రసిద్ధి చెందిన రాన్ ఎలీ కన్నుమూశారు. ఆయనకు 84 ఏళ్లు. ఆయన కుమార్తె కిర్‌స్టెన్ కాసాలే ఆయన మరణం గురించి తెలియజేశారు. ఆయన సెప్టెంబర్ 29న కాలిఫోర్నియాలోని శాంటా బార్బరాలోని లాస్ అలమోస్‌లోని తన ఇంటిలో కన్నుమూశారు. కిర్‌స్టన్ తన తండ్రికి నివాళులర్పిస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా ఆయన మృతికి గల కారణాలు స్పష్టంగా…

Read More
KA Movie Review: కిరణ్ అబ్బవరం చెప్పి మరీ కొట్టాడు.. క సినిమా ఎలా ఉందంటే

KA Movie Review: కిరణ్ అబ్బవరం చెప్పి మరీ కొట్టాడు.. క సినిమా ఎలా ఉందంటే

నిన్న మొన్నటి వరకు హిట్స్.. ప్లాప్స్‌తో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేసిన కిరణ్ అబ్బవరం.. కాస్త గ్యాప్ తీసుకుని.. ఈ సారి ఎలాగైనా హిట్టు కొట్టాలని చేసిన ఫిల్మ్ ‘క’. టైటిల్ అనౌన్స్‌ మెంట్ దగ్గర నుంచే.. టీజర్, ట్రైలర్‌తో.. సినిమాపై ఓ రేంజ్‌ అంచనాలను పెంచేసిన ఈ సినిమా దీపావళి కానుకగా.. తాజాగా రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? కిరణ్ అబ్బవరానికి క.. హిట్టిస్తుందా? లేదా..? తెలియాలంటే.. ఈ…

Read More
సైఫ్ హాస్పిటల్ బిల్ వైరల్.. ఎన్ని లక్షలు ఖర్చు చేశారంటే ??

సైఫ్ హాస్పిటల్ బిల్ వైరల్.. ఎన్ని లక్షలు ఖర్చు చేశారంటే ??

ప్రస్తుతం సైఫ్ సేఫ్ గా ఉన్నారని వైద్యులు తెలిపారు. కాగా సైఫ్ హాస్పటల్ బిల్లు ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. జనవరి 16న సైఫ్ అలీఖాన్ ఆసుపత్రిలో చేరారు. ఇంట్లో కాస్ట్లీ కార్లు ఉన్నా కూడా సైఫ్ ను అతని కుమారుడు ఇబ్రహీం ఆటోలో ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత డాక్టర్‌ సైఫ్ కు ఆపరేషన్‌ చేశారు. సైఫ్ వెన్ను నుంచి కత్తిని తొలగించారు వైద్యులు.కాగా సైఫ్ అలీఖాన్ ఆసుపత్రి బిల్లు రూ.35.95 లక్షలు అని తెలుస్తుంది….

Read More
Budget Recharge: రూ. 200 మొబైల్ రీచార్జ్ ప్లాన్‌లు కావాలా.. టాప్ కంపెనీలు ఇస్తున్న ఆఫర్లు ఇవే..

Budget Recharge: రూ. 200 మొబైల్ రీచార్జ్ ప్లాన్‌లు కావాలా.. టాప్ కంపెనీలు ఇస్తున్న ఆఫర్లు ఇవే..

దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థలైన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా తమ వినియోగదారుల కోసం వివిధ రకాల రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. తక్కువ బడ్జెట్‌లో మంచి ప్రయోజనాలను కోరుకునే వారి కోసం, రూ. 200 లోపు లభించే కొన్ని ఆకర్షణీయమైన ప్లాన్‌లను ఈ సంస్థలు అందుబాటులో ఉంచాయి. ఈ ప్లాన్‌లలో డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్ఎంఎస్ వంటి ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి, వాటి వ్యాలిడిటీ ఎంత అనేది ఇప్పుడు వివరంగా చూద్దాం. జియో రూ. 189…

Read More
Viral Video: మహిళా ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఎందుకంటే?

Viral Video: మహిళా ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఎందుకంటే?

ఓ రాపిడో బైక్ ట్యాక్సీ రైడర్ ఓ మహిళా ప్రయాణికురాలిపై చేయిచేసుకున్న ఘటన బెంగళారూరులో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. బెంగళూరు నగరంలోని ఓ నగల దుకాణంలో పనిచేస్తున్న ఓ యువతి షాప్‌కు వెళ్లేందుకు ర్యాపిడో బైక్‌ ట్యాక్సీని బుక్‌ చేసుకుంది. అయితే బుకింగ్‌ తీసుకొని ఆమెను పికప్‌ చేసుకున్న రైడర్‌ ఆమెను షాట్‌కట్‌లో తన షోరూం దగ్గరకు తీసుకెళ్లాడు. అయితే రైడర్‌ బైక్‌ను నిర్లక్ష్యంగా, వేగంగా నడుపుతున్నాడని ఆరోపించిన సదరు మహిళ భయాందోళనకు గురై…

Read More
Air India: ఎయిర్‌ పోర్ట్‌పై క్షిపణి దాడి.. విమానాల రాకపోకలు నిలిపివేసిన ఎయిర్‌ ఇండియా!

Air India: ఎయిర్‌ పోర్ట్‌పై క్షిపణి దాడి.. విమానాల రాకపోకలు నిలిపివేసిన ఎయిర్‌ ఇండియా!

ఈ ఉదయం బెన్ గురియన్ విమానాశ్రయంలో హౌతీ తిరుగుబాటుదారులు క్షిపణి దాడి చేసిన నేపథ్యంలో ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌కు విమానాలను ఎయిర్ ఇండియా రాబోయే రెండు రోజుల పాటు నిలిపివేసింది. ఈ సంఘటన తర్వాత ఢిల్లీ నుండి టెల్ అవీవ్‌కు వెళ్లే విమానాన్ని అబుదాబికి మళ్లించామని ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే టిక్కెట్లు ఉన్నవారికి మినహాయింపు, రీషెడ్యూల్ చేసుకునే అవకాశం కల్పిస్తామని ఎయిర్ ఇండియా హామీ ఇచ్చింది. ప్రయాణీకులు, సిబ్బంది భద్రత కోసమే ఈ…

Read More
Indian Railways: తత్కాల్‌ టికెట్లు త్వరగా బుకింగ్‌ కావాలంటే ఏం చేయాలి? బెస్ట్‌ ట్రిక్స్‌!

Indian Railways: తత్కాల్‌ టికెట్లు త్వరగా బుకింగ్‌ కావాలంటే ఏం చేయాలి? బెస్ట్‌ ట్రిక్స్‌!

Indian Railways: తత్కాల్ టిక్కెట్లు అనేవి అత్యవసర లేదా చివరి నిమిషంలో ప్రయాణాలకు తక్కువ సమయంలో బుక్ చేసుకోగల రైలు టిక్కెట్లు. అయితే, అధిక డిమాండ్ కారణంగా ఐఆర్‌సీటీసీ (IRCTC) రైల్ కనెక్ట్ యాప్‌ని ఉపయోగించి ఆన్‌లైన్‌లో తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకోవడం కొంత కష్టమే. కానీ మీరు ఈ సాధారణ ట్రిక్స్‌ను పాటిస్తే తత్కాల్ టిక్కెట్లు సులభంగా బుక్‌ అవుతాయి. వేగవంతమైన నెట్‌వర్క్: టికెట్స్‌ బుకింగ్‌ సమయంలో ఇంటర్నెట్‌ వేగంగా ఉండటం చాలా ముఖ్యం, నెట్‌…

Read More
వామ్మో.. బలవంతంగా మూత్రాన్ని ఆపుకుంటున్నారా.. ఏం జరుగుతుందో తెలిస్తే..

వామ్మో.. బలవంతంగా మూత్రాన్ని ఆపుకుంటున్నారా.. ఏం జరుగుతుందో తెలిస్తే..

శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు ఒకటి.. కిడ్నీలు శరీరం నుంచి మురికి పదార్థాలను వేరు చేసి మూత్రం రూపంలో బయటకు పంపడానికి పనిచేస్తాయి. అటువంటి పరిస్థితిలో, ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేయాలనే కోరికను అణిచేవేసినప్పుడు.. లేదా బిగపట్టడం వలన అది ప్రమాదకరంగా మారవచ్చు.. ఇది అది మూత్రపిండాల వ్యాధితో సహా అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్నిసార్లు మూత్రాన్ని బిగపట్టడం అవసరం అయినప్పటికీ, మీరు దానిని అలవాటుగా చేయడం ప్రారంభిస్తే,…

Read More
AP News: అయ్యబాబోయ్.. ఇవేంటి ఇలా ఉన్నాయ్..చేపలా లేక  పామూలా..?

AP News: అయ్యబాబోయ్.. ఇవేంటి ఇలా ఉన్నాయ్..చేపలా లేక పామూలా..?

అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్‌లో అనకాపల్లి జిల్లాకు చెందిన మత్స్యకారుల వలకు కుప్పలు తెప్పలుగా ఈల్ ఫిష్ చేపలు చిక్కాయి. దీంతో మత్స్యకారుల పంట పండింది. పదుల సంఖ్యలో కుప్పలు తిప్పలుగా ఈల్ చేపలు బయటపడడంతో మత్స్యకారులకు పట్టలేని ఆనందం వచ్చింది. ఒకేసారి అన్ని ఈల్ ఫిష్ చేపలు చూసి అవాక్కయ్యారు వేటకు వెళ్లిన మత్స్యకారులు ..ఈ చేపలు పొట్ట భాగంలో ఉండే తెల్లటి బుడగ లాంటి అవయవాన్ని మందులు…

Read More
Telangana: రెచ్చిపోయిన కలప స్మగర్లు.. అటవీ సిబ్బందిపై దాడి.. వాహనాలు ధ్వంసం

Telangana: రెచ్చిపోయిన కలప స్మగర్లు.. అటవీ సిబ్బందిపై దాడి.. వాహనాలు ధ్వంసం

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చొడ మండలం కేశవపట్నం గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అక్రమ కలప నిల్వ చేశారన్న ముందస్తు సమాచారంతో అటవీశాఖ దాడులకు దిగింది. లక్షల రూపాయల విలువైన కలపను‌ స్వాధీనం చేసుకుంది. కలపను‌ కాపాడుకునేందుకు రెచ్చిపోయిన స్మగ్లర్లు స్థానికుల‌ సాయంతో అటవీశాఖ సిబ్బందిపై రాళ్ల దాడికి దిగారు. కర్రలు, రాళ్లతో అటవీశాఖ సిబ్బందిపై విరుచుకు పడ్డారు. దాడుల్లో బీట్ ఆఫీసర్ జాధవ్ నౌశిలాల్‌కు గాయాలయ్యాయి. రెండు ప్రభుత్వ వాహనాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు….

Read More