
Jharkhand Election: జార్ఖండ్ తొలి విడతలో 15 జిల్లాల్లోని 43 స్థానాలకు ఎన్నికలు.. బరిలో 683 మంది అభ్యర్థులు
జార్ఖండ్లో ఈరోజు ఉదయం 7 గంటల నుంచి తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. తొలి దశలో రాష్ట్రంలోని 81 అసెంబ్లీ స్థానాలకు గాను 43 స్థానాలకు మాత్రమే పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలో మొత్తం 15,344 పోలింగ్ కేంద్రాలు ఉండగా, వాటిలో 14,394 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతోంది. నక్సల్స్ ప్రభావితమైన 950 బూత్లలో ఉదయం 7గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు…