


Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్కు గాయం.. జపాన్ టూర్ క్యాన్సిల్..
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలను లైనప్ చేసిన విషయం తెలిసిందే.. సలార్ సినిమాతో హిట్ అందుకున్న ప్రభాస్ వరుసగా హిట్స్ తో దూసుకుపోతున్నాడు. దాదాపు ఆరేళ్ళ తర్వాత సలార్ సినిమాతో భారీ హిట్ అందుకున్న డార్లింగ్ ఆ వెంటనే కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.ఏకంగా వెయ్యికోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది కల్కి సినిమా.ఇదిలా ఉంటే…

Ustad Zakir Hussain: జాకీర్ హుస్సేన్ ఏ వ్యాధితో మరణించాడో తెలుసా! వృద్దులకు ఈ ఊపిరితిత్తుల వ్యాధి ఎంత ప్రమాదం అంటే..
పద్మవిభూషణ్, ప్రపంచ ప్రఖ్యాత తబలా వాద్యకారుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ కన్నుమూశారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. హుస్సేన్ ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ (ఐపీఎఫ్) వ్యాధితో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఐపీఎఫ్ ప్రమాదకరమైన ఊపిరితిత్తుల వ్యాధి అని వైద్య నిపుణులు అంటున్నారు. ఈ వ్యాధిలో మొదట ఊపిరితిత్తుల కణజాలం దెబ్బతినడం ప్రారంభమవుతుంది. మచ్చ కణజాలం ఏర్పడుతుంది. ఈ వ్యాధి ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది….

Cucumber Seeds: కీరదోసకాయ మాత్రమే కాదు.. దాని గింజలతో బోలేడు లాభాలు..!
దోసకాయలో విటమిన్ సి, ఇతర యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో శరీరానికి వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుంది. దోసకాయ గింజలు బరువు తగ్గడానికి గొప్ప మార్గం. ఇది తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. తద్వారా అతిగా తినడం తగ్గుతుంది. దాంతో మీరు ఈజీగా బరువు తగ్గగలుతారు. అందుకే…

Andhra News: అయ్యో దేవుడా.. ఉదయాన్నే ఎంత ఘోరం జరిగింది.. స్కూల్బస్ డ్రైవర్ నిర్లక్ష్యానికి..
స్కూల్ బస్సు వచ్చింది.. ఎప్పటిలాగే.. విద్యార్థులంతా బస్సెక్కి స్కూల్ కు బయలు దేరారు.. మార్గ మధ్యలో బస్ రేడియేటర్లో నీళ్లు అయిపోవడంతో.. డ్రైవర్ వెంటనే బస్సును ఆపాడు.. రేడియేటర్ చెక్ చేసి.. ఐదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పిలిచి నీళ్లు తేవాలంటూ పక్కే ఉన్న కుంట దగ్గరికి పంపించాడు.. అయితే.. ఆ విద్యార్థి డబ్బా తీసుకుని.. పొలంలో ఉన్న కుంట దగ్గరికి వెళ్లాడు.. అక్కడ డబ్బాలో నీళ్లు నింపుతూ విద్యార్థి కుంటలో జారి పడ్డాడు.. ఈత…

చలికాలంలో గుండెను ఆరోగ్యంగా ఉంచే ఈ పండు.. ఆరోగ్య రహస్యాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!
శీతాకాలంలో చలి కారణంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. ఈ సమస్యలను నివారించడానికి బలమైన రోగనిరోధక వ్యవస్థ అవసరం. ఆరెంజ్ జ్యూస్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మనలో రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నారింజ పండులో విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ పండులోని ఫైబర్ ఆకలిని తగ్గిస్తుంది. ఇది మన శరీరంలోని జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మన రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి…

Horoscope Today: ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో వారికి శుభవార్తలు.. 12రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (డిసెంబర్ 16, 2024): మేష రాశి వారు ఈరోజు ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో జీతభత్యాలు, అదనపు పెరగడానికి అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో హోదా, ప్రాధాన్యం పెరిగే సూచనలున్నాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఆదాయపరంగా రోజు బాగానే గడిచిపోతుంది….

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విజేతగా నిఖిల్.. రన్నరప్తో సరిపెట్టుకున్న గౌతమ్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ముగిసింది. 106 రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ రియాలిటీ షోలో చివరకు సీరియల్ నటుడు నిఖిల్ విజేతగా నిలిచాడు. తెలుగబ్బాయి గౌతమ్ కృష్ణ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. అంతకు ముందు టాప్ -5 లో నిలిచిన అవినాశ్, ప్రేరణ, నబీల్ ఎలిమినేట్ అయ్యారు. చివరకు గౌతమ్, నిఖిల్ టాప్ -2 లో నిలిచారు. ఒకరిని ఎలిమినేట్ చేసేందుకు నాగార్జున ఇచ్చిన ఆఫర్ ను ఇద్దరూ తిరస్కరించారు. దీంతో చివరకు…

Allu Arjun: ‘శ్రీతేజ్ను అందుకే కలవలేకపోతున్నా.. నిత్యం దేవుడిని ప్రార్థిస్తున్నా’.. అల్లు అర్జున్ ఎమోషనల్
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న శ్రీ తేజ్ ఆరోగ్యంపై అల్లు అర్జున్ స్పందించారు. త్వరలోనే బాలుడిని కలుస్తానంటూ ఆయన ట్వీట్ చేశారు. ‘నేను నిత్యం శ్రీతేజ్ గురించి ఆలోచిస్తున్నా. దురదృష్టవశాత్తూ ఆ ఘటన జరిగింది. ప్రస్తుతం శ్రీతేజ చికిత్స తీసుకుంటున్నాడు. లీగల్ ప్రొసీడింగ్స్ కారణంగా నేను ఆ పిల్లాడిని కలవలేకపోతున్నాను. శ్రీతేజ్నీ, అతని కుటుంబాన్ని ఇప్పుడు కలవొద్దని సూచించారు. నేను శ్రీతేజ్ గురించి నిత్యం ప్రార్థిస్తాను. వైద్య, కుటుంబపరమైన అవసరాలను తీరుస్తాను….

Watch: పెళ్లికి రావాలని సీఎం చంద్రబాబు, పవన్లకు పీవీ సింధు ఆహ్వానం
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లను కలిసి తన వివాహ వేడుకకు రావాలని ఆహ్వానించారు. పీవీ సింధు, వ్యాపారవేత్త వెంకటదత్త సాయిల వివాహం ఈ నెల 22న రాజస్థాన్లో జరగనుంది. ఈ నేపథ్యంలో సింధు పలువురు సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులను కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందచేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ను కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందించారు. అనంతరం…