దోషులను శిక్షించాలని యావత్ దేశం కోరుకుంది.. సరియైన శిక్ష పడిందిః మోహన్ భగవత్

దోషులను శిక్షించాలని యావత్ దేశం కోరుకుంది.. సరియైన శిక్ష పడిందిః మోహన్ భగవత్

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత రాజకీయ వర్గాలు చూపిన పరస్పర అవగాహన, భారతదేశం తీసుకున్న చర్యలు కొనసాగాలని, శాశ్వత లక్షణంగా మారాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ( RSS) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, ప్రజలు దోషులను శిక్షించాలని కోరుకుంటున్నారని, కేంద్రం కఠినచర్యలు తీసుకొని శిక్ష విధించారని ఆయన అన్నారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత తీసుకున్న చర్యలో మన దేశ నిర్ణయాధికారుల దృఢత్వాన్ని మనమందరం చూశామన్నారు. గురువారం(జూన్ 05) ఆర్‌ఎస్‌ఎస్…

Read More
Andhra News: బిస్కెట్‌ కోసమని వెళ్లి కరెంట్‌ షాక్‌తో బాలుడు మృతి.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లి!

Andhra News: బిస్కెట్‌ కోసమని వెళ్లి కరెంట్‌ షాక్‌తో బాలుడు మృతి.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లి!

షాప్‌కు వెళ్లి బిస్కెస్‌ కొనుక్కొని తిరిగి వస్తుండగా కరెంట్‌ షాక్‌ గురై ఎనిదేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన విజయవాడలోని గొల్లపాలెంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెలితే.. స్థానికంగా నివాసం ఉంటున్న 8 ఏళ్ల బాలుడు మానస్ బిస్కెట్ కొనుక్కుందామని ఇంటి నుంచి గొల్లపాలెం గట్టుకు వచ్చాడు. అక్కడ కస్తూరిబాయ్ ఆశ్రమం వద్ద ఉన్న బడ్డీ కొట్టులో బిస్కెట్లు కొనుగోలు చేసే తిరిగి వచ్చే సమయంలోనే పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని తగలడంతో ఒక్కసారిగా కరెంట్ షాక్‌కు…

Read More
స్టార్‌ హీరో కోసం 3 స్క్రిప్ట్‌లు రెడీ చేసిన టీమిండియా క్రికెటర్‌! ఎవరో తెలిస్తే షాక్‌ అవుతారు

స్టార్‌ హీరో కోసం 3 స్క్రిప్ట్‌లు రెడీ చేసిన టీమిండియా క్రికెటర్‌! ఎవరో తెలిస్తే షాక్‌ అవుతారు

ఇండియాలో క్రికెట్‌, సినిమా ఈ రెండు రంగాలకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెటర్లను, సినిమా హీరోలను చాలా మంది యువత రోల్‌ మోడల్స్‌లా భావిస్తూ ఉంటారు. మరికొంత మంది వాళ్లను డెమీ గాడ్స్‌లా కొలుస్తారు. ఇక క్రికెట్‌, సినిమా కలిస్తే ఆ జోడీ అదిరిపోతుంది. ఈ ఆలోచన నుంచి పుట్టిందే ఐపీఎల్‌ కూడా. బాలీవుడ్‌ స్టార్స్‌తో ఐపీఎల్‌లో ఫ్రాంచైజీలు కొనిచ్చి.. సినిమా, క్రికెట్‌ను మిక్స్‌ చేశానంటూ ఐపీఎల్‌ తొలి ఛైర్మన్‌ లలిత్‌ మోదీ…

Read More
Trump vs Zelensky: ‘స్టుపిడ్‌ ప్రెసిడెంట్‌’.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు: జెలెన్‌స్కీపై ట్రంప్ ఆగ్రహం

Trump vs Zelensky: ‘స్టుపిడ్‌ ప్రెసిడెంట్‌’.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు: జెలెన్‌స్కీపై ట్రంప్ ఆగ్రహం

ఒకరు అగ్రరాజ్యానికి అధినేత, ఇంకొకరు యుద్ధాన్ని ఎదుర్కొంటున్న దేశానికి అధ్యక్షుడు. వాళ్లిద్దరి మధ్య వాగ్వాదం ప్రపంచమే నివ్వెరపోయేలా చేసింది. అధికారిక సమావేశంలో మీడియా ముందే వాగ్వాదానికి దిగారు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. దీంతో వైట్‌హౌస్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.. డొనాల్డ్‌ ట్రంప్‌, జెలెన్‌స్కీ ఇరువురు నేతలు కూడా తగ్గేదే లేదంటూ.. మీడియా ఎదుటే ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకున్నారు. శాంతియుత దౌత్య చర్చలకు వేదికగా నిలిచే ఓవల్‌ కార్యాలయంలో చోటుచేసుకున్న ఈ…

Read More
ఒంటరిగా చూడకండి..! రియల్ స్టోరీతో తెరకెక్కిన హారర్ సినిమా.. సీన్ సీన్‌కు సుస్సూ పడాల్సిందే

ఒంటరిగా చూడకండి..! రియల్ స్టోరీతో తెరకెక్కిన హారర్ సినిమా.. సీన్ సీన్‌కు సుస్సూ పడాల్సిందే

హారర్ సినిమాలు చూడాలని చాలా మంది ఆసక్తి ఉంటుంది. ఎప్పటికప్పుడు సరికొత్త హారర్ కథా చిత్రాలను చూసేందుకు ఎదురుచూస్తుంటారు. ఎప్పుడెప్పుడు అలాంటి సినిమాలు విడుదలవుతాయా అని వెయిట్ చేస్తుంటారు హారర్ సినీ ప్రియులు. ఇటీవల ప్రేక్షకులను భయంతో పరిగెత్తించే సస్పెన్స్ థ్రిల్లింగ్ హారర్ చిత్రాలను రూపొందించేందుకు అటు మేకర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కొన్ని రోజులుగా వరుసగా ఇలాంటి దెయ్యాల కథలు ఓటీటీలోకి వస్తున్నాయి. ఎప్పుడూ హారర్, దెయ్యాల చిత్రాలను ఇష్టపడే వారి కోసం ఇప్పుడు మరో…

Read More
Hair loss Causes: మీ జుట్టు సడెన్‌గా ఊడిపోతుందా? బీకేర్‌ ఫుల్.. ఈ ప్రాణాంతక వ్యాధి మీ ఒంట్లో తిష్ట వేసిందేమో..

Hair loss Causes: మీ జుట్టు సడెన్‌గా ఊడిపోతుందా? బీకేర్‌ ఫుల్.. ఈ ప్రాణాంతక వ్యాధి మీ ఒంట్లో తిష్ట వేసిందేమో..

మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలలో కాలేయం ఒకటి. ఇది జీవక్రియ, విష పదార్థాల తొలగింపు, హార్మోన్ల నియంత్రణ, పోషకాల శోషణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాలేయం సరిగ్గా పనిచేయకపోతే అది శరీరంలోని వివిధ అవయవాలను ప్రభావితం చేస్తుంది. వాటిలో ఒకటి జుట్టు. కాలేయ సమస్యలు మీ జుట్టుపై ఎలాంటి ప్రభావాలను చూపుతాయో ఇక్కడ తెలుసుకుందాం.. పోషకాల లోపం కాలేయం ఆహారం నుంచి అవసరమైన విటమిన్లు, ఖనిజాలను.. ముఖ్యంగా ఇనుము, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ డిలను…

Read More
Rishabh Pant: సమంత తోవలో నడవనున్న స్పైడీ.. కొత్త రంగంలోకి అడుగు..

Rishabh Pant: సమంత తోవలో నడవనున్న స్పైడీ.. కొత్త రంగంలోకి అడుగు..

టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ క్రికెట్ మైదానంలో తన ఆటతో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో దిల్లీ జట్టు తరఫున ఆడుతున్న పంత్, తాజాగా కొత్త రంగంలో అడుగుపెట్టాడు. హీరోయిన్ సమంత లాగా, ప్రపంచ పికిల్‌బాల్ లీగ్ (డబ్ల్యూపీబీఎల్) లో రిషభ్ పంత్ కూడా చేరాడు. కానీ ఇప్పుడు ఆటగాడిగా కాదు, ఓ ఫ్రాంచైజీ సహ యజమానిగా చేరిపోయాడు! డబ్ల్యూపీబీఎల్‌లో పంత్ అడుగులు జనవరి 24 నుంచి ప్రపంచ పికిల్‌బాల్ లీగ్ ప్రారంభం…

Read More
Sudigali Sudheer: మూడు రోజులుగా ఆస్పత్రిలోనే సుడిగాలి సుధీర్.. అసలు ఏమైంది? అభిమానుల్లో ఆందోళన

Sudigali Sudheer: మూడు రోజులుగా ఆస్పత్రిలోనే సుడిగాలి సుధీర్.. అసలు ఏమైంది? అభిమానుల్లో ఆందోళన

జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సుడిగాలి సుధీర్. తన కామెడీ పంచులు, ప్రాసలు, యాక్టింగ్ తో బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువైపోయాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ఇక యాంకర్ గానూ రాణిస్తూ స్టార్ హీరోలకు మించి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం బుల్లితెరపై పలు టీవీ షోస్ కు హోస్ట్ గా వ్యవహరిస్తూనే సినిమాల్లో నటిస్తున్నాడు సుధీర్. సోలో హీరోగా యాక్ట్ చేస్తూనే ఇతర హీరోల సినిమాల్లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ…

Read More
IPL 2025: RCB కి మళ్ళీ కెప్టెన్ గా విరాట్ కోహ్లీ? క్లారిటీ ఇచ్చిన టీం కోచ్!

IPL 2025: RCB కి మళ్ళీ కెప్టెన్ గా విరాట్ కోహ్లీ? క్లారిటీ ఇచ్చిన టీం కోచ్!

ఆర్సీబీలో కెప్టెన్సీకి సంబంధించిన చర్చలు కొత్త మలుపు తీసుకున్నాయి. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఫ్రాంచైజీ ఫాఫ్ డు ప్లెసిస్‌ను విడిచిపెట్టింది, దీంతో కొత్త కెప్టెన్ గురించి ప్రశ్నలు తలెత్తాయి. ఈ క్రమంలో, విరాట్ కోహ్లీ పేరు భవిష్యత్తు నాయకత్వానికి సంబంధించి ప్రచారంలోకి వచ్చింది. జట్టు కోచ్ ఆండీ ఫ్లవర్ ఈ చర్చలపై స్పష్టత ఇవ్వకపోయినప్పటికీ, అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఆండీ ఫ్లవర్ మాట్లాడుతూ, “మేము కొత్త యుగంలోకి ప్రవేశిస్తున్నాం. ఇది మూడు సంవత్సరాల సైకిల్…

Read More
Andhra Pradesh: 24 గంటల్లోనే చర్యలు.. ఇక మురికి పోస్టులు పెడితే దంచుడే.. సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Andhra Pradesh: 24 గంటల్లోనే చర్యలు.. ఇక మురికి పోస్టులు పెడితే దంచుడే.. సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

సోషల్ మీడియాలో మురికి పోస్టులు పెడితే ఊరుకునేది లేదు.. చర్యలు తప్పవు.. ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే చర్యలు మొదలవుతున్నాయి. ఇప్పటికే 1500కు పైగా సోషల్ మీడియా అకౌంట్స్‌ను వివాదాస్పదమైనవిగా గుర్తించిన పోలీసులు.. 100 మందికి పైగా ఖాతాదారుల్ని అదుపులోకి తీసుకున్నారు. కేవలం నోటీసులిచ్చి వదిలేస్తారని భ్రమపడొద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అటు.. మాజీ సీఎం జగన్‌పై ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ.. విశాఖలో నిరసనకు దిగారు వైసీపీ నేతలు. కేవలం టీడీపీ-జనసేన నేతలపై పెట్టిన పోస్టుల్నే చూడ్డం…

Read More