On This Day: ఆఫ్ఘనిస్తాన్‌లో పుట్టాడు.. టీమిండియా తరపున ఆడాడు.. బాలీవుడ్‌లోనూ ఎంట్రీ.. ఎవరో తెలుసా?

On This Day: ఆఫ్ఘనిస్తాన్‌లో పుట్టాడు.. టీమిండియా తరపున ఆడాడు.. బాలీవుడ్‌లోనూ ఎంట్రీ.. ఎవరో తెలుసా?

Salim Durani Birthday: భారత మాజీ ఆల్ రౌండర్ సలీం దురానీకి ఎలాంటి గుర్తింపు అవసరం లేదు. 60, 70లలో సలీం దురానీ భారత క్రికెట్‌లో ఆల్ రౌండర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అతను అద్భుతమైన బ్యాట్స్‌మెన్. అతను ఆడటానికి బయటకు వచ్చినప్పుడల్లా, క్రికెట్ మైదానంలో అతన్ని చూడటానికి అభిమానులు గుమిగూడేవారు. సలీం దురానీ ఈ రోజున అంటే 1934 డిసెంబర్ 11న జన్మించారు. సలీం దురానీ అంతర్జాతీయ కెరీర్ తక్కువే అయినప్పటికీ, అతను అదే కాలంలో చాలా…

Read More
వామ్మో.. ఇలాంటి వారు నిమ్మకాయల వాసన కూడా చూడొద్దు.. పొరపాటున తిన్నారంటే..

వామ్మో.. ఇలాంటి వారు నిమ్మకాయల వాసన కూడా చూడొద్దు.. పొరపాటున తిన్నారంటే..

నిమ్మకాయ విటమిన్ సి అద్భుతమైన మూలం. ఇది ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. కానీ కొన్ని వ్యాధులు ఉన్నవారు నిమ్మకాయలు కాదు కదా.. దాని వాసన కూడా చూడొద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. విటమిన్ సి మోతాదు ఎక్కువై, రక్తంలో ఐరన్ లెవల్స్‌ పెరుగుతాయి. కొన్ని సందర్భాల్లో అంతర్గత అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. నిమ్మకాయలను అధికంగా తీసుకోవడం వల్ల దంతాల ఎనామిల్ బలహీనపడుతుంది. అందుకే నిమ్మకాయలను పరిమిత పరిమాణంలో…

Read More
Team India: భారత మహిళల క్రికెట్ జట్టు కొత్త వన్డే జెర్సీ ఆవిష్కరణ: హర్మన్‌ప్రీత్ ప్రసంగం

Team India: భారత మహిళల క్రికెట్ జట్టు కొత్త వన్డే జెర్సీ ఆవిష్కరణ: హర్మన్‌ప్రీత్ ప్రసంగం

భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, బీసీసీఐ కార్యదర్శి జే షా కలిసి ముంబైలోని బోర్డు ప్రధాన కార్యాలయంలో భారత కొత్త వన్డే జెర్సీని ఆవిష్కరించారు. ఈ కొత్త జెర్సీపై ప్రత్యేకమైన ముక్కోణపు డిజైన్‌తో భుజాలపై ఉన్న రంగుల సొగసును అందంగా రూపొందించారు. ఇది డిసెంబర్ 22న వడోదరలో వెస్టిండీస్‌తో ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌లో తొలిసారిగా ప్రదర్శించనున్నారు. జెర్సీ ఆవిష్కరణ సందర్భంగా హర్మన్‌ప్రీత్ మాట్లాడుతూ, ఇది తనకు ఎంతో ప్రత్యేకమైన రోజు అని,…

Read More
Drinking Tea in Summer: వేసవిలోనూ టీ తాగుతున్నారా.. ఏమౌతుందో తెలుసా..?

Drinking Tea in Summer: వేసవిలోనూ టీ తాగుతున్నారా.. ఏమౌతుందో తెలుసా..?

చలికాలంలో ఉదయం వేడివేడి టీ తాగడం ఎంతో సుఖమయంగా అనిపిస్తుంది. కానీ అదే అలవాటు వేసవిలో కొనసాగిస్తే ఆరోగ్యానికి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. టీ లో ఉండే కొన్ని పదార్థాలు వేసవిలో శరీరానికి భిన్నంగా ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా కెఫీన్, టానిన్ వంటి రసాయనాలు వేసవి వేడిలో శరీరంపై తక్కువ కాదు.. భారీగా ప్రభావం చూపిస్తాయి. ఇప్పుడు ఆ ప్రభావాలేంటో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. వేసవిలో మన శరీరంలో నీరు చెమట రూపంలో విరివిగా బయటకు వెళ్లిపోతుంది….

Read More
Amaravati Relaunch: అమరావతి రీలాంచ్‌కు సర్వం సిద్ధం.. ప్రధాని మోదీతో వేదిక పంచుకునేది ఎంతమందంటే..

Amaravati Relaunch: అమరావతి రీలాంచ్‌కు సర్వం సిద్ధం.. ప్రధాని మోదీతో వేదిక పంచుకునేది ఎంతమందంటే..

అమరావతి రాజధాని రీలాంచ్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. ప్రధాని పర్యటన, సభ కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అన్ని విషయాలను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న సీఎం చంద్రబాబు.. ప్రధాని టూర్‌ ఏర్పాట్లకు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు. అమరావతిలో రేపు 49వేల 40 కోట్ల పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. హైకోర్ట్, సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆలిండియా సర్వీసెస్ అధికారులు, న్యాయమూర్తుల నివాస సముదాయాలకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే.. డీఆర్డీవో, డీపీఐఐటీ, ఎన్‌హెచ్‌ఏఐ, రైల్వేశాఖల్లో 57వేల 962…

Read More
Mars Transit: మరికొన్ని గంటల్లో సింహరాశిలోకి కుజుడు.. మొత్తం 12రాశులపై ప్రభావం.. పరిహారాలు ఏమిటంటే..

Mars Transit: మరికొన్ని గంటల్లో సింహరాశిలోకి కుజుడు.. మొత్తం 12రాశులపై ప్రభావం.. పరిహారాలు ఏమిటంటే..

నవగ్రహాలలో కుజ గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. కుజుడిని ధైర్యం, శౌర్యం మరియు శక్తికి చిహ్నంగా భావిస్తారు. ఈ కుజుడు మరికొన్ని గంటల్లో సింహరాశిలోకి అడుగు పెట్టనున్నాడు. ఈ కుజ సంచారము జూన్ 7వ తేదీ, 2025న తెల్లవారుజామున 2:10 గంటలకు జరుగుతుంది. ఇదే రాశిలో జూలై 28 వరకు ఉండనున్నాడు. ఈ సంచారం వలన అన్ని రాశులపై ప్రభావం చూపిస్తుంది. అంతేకాదు జాతకంలోని ప్రత్యేక గృహాలను ప్రభావితం చేస్తుంది. తాత్కాలికంగా మంగళిక యోగాను కూడా సక్రియం…

Read More
Telangana: పొలాలకు వెళ్తున్న రైతులు బీ కేర్‌ఫుల్.. వాటాని గమనిస్తే వెంటనే అధికారులు సమాచారం ఇవ్వండి!

Telangana: పొలాలకు వెళ్తున్న రైతులు బీ కేర్‌ఫుల్.. వాటాని గమనిస్తే వెంటనే అధికారులు సమాచారం ఇవ్వండి!

విద్యుత్‌వైర్‌ తగిలి ముళీధర్ రెడ్డి అనే రైతు మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది. వివారల్లోకి వెళితే.. ఆదివారం సత్తుపల్లి ప్రాంతంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో చెట్లు విరిగి 11 కేవీ లైన్ విద్యుత్ తీగలు తెగి నేలపై పడ్డాయి. ఈ నేపథ్యంలో కొత్తూరు గ్రామానికి చెందిన పైడిమర్ల పెద్ద మురళీధర్ రెడ్డి అనే రైతు రోజులాగే బైకు పై పొలానికి బయల్దేరాడు. అయితే విద్యుత్‌ తీగలు రోడ్డుపై…

Read More
నీళ్లే కదా అని లైట్ తీసుకుంటే కొంపముంచుతాయ్.. డైలీ ఇలా చేస్తే ప్రాణానికే ప్రమాదం..

నీళ్లే కదా అని లైట్ తీసుకుంటే కొంపముంచుతాయ్.. డైలీ ఇలా చేస్తే ప్రాణానికే ప్రమాదం..

నీరు శరీరానికి చాలా అవసరం.. కానీ ఎక్కువగా తాగితే ప్రమాదకరం.. ఆరోగ్యంగా ఉండటానికి, చాలా మంది అవసరమైన దానికంటే ఎక్కువ నీరు తాగడం ప్రారంభిస్తారు.. ఇది శరీరం, చర్మం రెండింటినీ నిర్విషీకరణ చేసి ప్రకాశవంతం చేస్తుందని భావిస్తారు. కానీ మీరు ప్రతిరోజూ ఎంత నీరు త్రాగాలో మీకు తెలుసా? ఎక్కువగా తాగితే ఏం జరుగుతుంది..? నిపుణులు ఏం చెబుతున్నారు.. ఈ వివరాలను తెలుసుకోండి.. మనం ఎక్కువ నీరు త్రాగినప్పుడు.. మూత్రపిండాలు సాధారణం కంటే కష్టపడి పనిచేయాల్సి వస్తుంది….

Read More
Horoscope Today: వారికి ఆర్థికంగా అదృష్టం కలిసి వచ్చే ఛాన్స్.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారికి ఆర్థికంగా అదృష్టం కలిసి వచ్చే ఛాన్స్.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2025): మేష రాశి వారికి వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభించే అవకాశముంది. వృషభ రాశికి చెందిన ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. మిథునరాశి వారికి ఆదాయం పెరిగినప్పటికీ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పురోగతి లభించే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)…

Read More
Hyderabad: పాతబస్తీ మెట్రో ప్రాజెక్టులో కీలక ముందడుగు.. వారందరికీ పరిహారం చెక్కులు

Hyderabad: పాతబస్తీ మెట్రో ప్రాజెక్టులో కీలక ముందడుగు.. వారందరికీ పరిహారం చెక్కులు

హైదరాబాద్‌ పాతబస్తీలో మెట్రో ట్రైన్‌… కూ చుక్‌చుక్‌ అని వెళ్లడానికి లైన్‌ క్లియర్‌ అవుతోంది. ఇన్నాళ్లు రెండడుగులు ముందుకి, మూడడుగులు వెనక్కి అన్నట్లు సాగిన వ్యవహారంలో కీలక ముందడుగు పడింది. ఈ ప్రాంతంలో మెట్రో విస్తరణలో ఆస్తులు కోల్పోతున్నవారికి చెక్కులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో.. ఆ ఆస్తులు ఇకపై.. హైదరాబాద్ మెట్రోకు సొంతం కానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో భాగ్యనగరంలో మెట్రో మూడో దశ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా.. ఎంజీబీఎస్…

Read More