
Tollywood: ‘మా అమ్మ అల్లా దగ్గరకు వెళ్లిపోయింది’.. కన్నీరుమున్నీరవుతోన్న టాలీవుడ్ హీరోయిన్
టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ సనాఖాన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. వయసు సంబంధిత సమస్యలతో పాటు గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆమె తల్లి మంగళవారం (జూన్ 24) కన్నుమూశారు. ఈ విషయాన్ని సదరు హీరోయినే సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. మా అమ్మ అల్లాహ్ దగ్గరకు వెళ్లిపోయిందంటూ ఎమోషనల్ అయ్యింది. ‘నా ప్రియమైన అమ్మ, శ్రీమతి సయీదా, అనారోగ్య సమస్యలతో పోరాడుతూ అల్లాహ్ వద్దకు చేరుకున్నారు. ఇషా నమాజ్ అనంతరం ఓషివారా…