సరిగ్గా మూడు ముళ్లు వేసే టైంకి పెళ్లి కూతురు ట్విస్ట్.. ఆగిపోయిన పెళ్లి వీడియో

సరిగ్గా మూడు ముళ్లు వేసే టైంకి పెళ్లి కూతురు ట్విస్ట్.. ఆగిపోయిన పెళ్లి వీడియో

పెళ్లి తంతును తిలకించారు. కాళ్ళు కడగడం, జీలకర్ర, బెల్లాన్ని వధూవరులు ఒకరి శిరస్సు మీద మరొకరు ఉంచడం, కన్యాదానం, సువర్ణ జలధార మంత్రం ఇలా ఒక దాని తర్వాత ఒకటి జరుగుతూ వచ్చాయి. చివరిలో మూడు ముళ్ళ తంతు. అందరూ ఆసక్తిగా ఆ ఘట్టం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో వధువుకు ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ మాట్లాడిన తర్వాత నుంచి తాను ఏడుపు శురు చేసింది. ఏంటా అని అడిగేసరికి ప్లేటు పెరాయిచ్చింది. నాకు…

Read More
Watch: ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!

Watch: ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!

విన్నపాలు వినవలె అంటూ ఇష్ట దైవానికి అర్జీలు పెట్టుకుంటారు. అయితే కొన్నిసార్లు ఈ హుండీలో కానుకల్లో విదేశీ కరెన్సీ, బంగారు బిస్కెట్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. తమ పేర్లు బయటకు రాకుండా అజ్ఞాత భక్తులు ఇలా చేస్తుంటారు. మరికొన్నిసార్లు.. కరెన్సీ నోట్లపై లేదా చీటీల్లో తమ కోరికలు రాసి హుండీల్లో వేస్తుంటారు. కానుకల లెక్కింపు సందర్భంగా వాటిని చదివి ఆలయ సిబ్బంది నోరెళ్లబెడుతూ ఉంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి కర్నాటకలో వెలుగుచూసింది. తాజాగా కలబురగి జిల్లా…

Read More
Sai Pallavi: ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్..

Sai Pallavi: ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్..

రామాయణ సినిమా కోసం సాయి పల్లవి ఎన్నో అలవాట్లు మార్చుకున్నారని కోలీవుడ్ లో ఓ మీడియా సంస్థ వార్తలు రాసింది. ఈ సినిమా పూర్తయ్యేవరకు సాయి పల్లవి నాన్ వెజ్ మానేసారని.. బయటి ఫుడ్‌ అస్సలు తినడంలేదని, విదేశాలకు వెళ్లేటప్పుడు కూడా తన వంటవాళ్లను వెంట తీసుకెళ్తున్నారని వార్తలు నెట్టంట వైరలయ్యాయి. తాజాగా వీటిపై స్పందిస్తూ ట్వీట్ చేసారు సాయి పల్లవి. నిరాధారమైన రూమర్స్ రాస్తే ఎంత పెద్ద సంస్థ అయినా లీగల్ యాక్షన్ ఎదుర్కొవాల్సి వస్తుంని…

Read More
Telangana: నిరుద్యోగులకు TGPSC పండుగలాంటి వార్త.. ఇది కదా కావాల్సింది

Telangana: నిరుద్యోగులకు TGPSC పండుగలాంటి వార్త.. ఇది కదా కావాల్సింది

కొత్త ఏడాదిలో కొత్త ఉద్యోగ నోటిఫికేష‌న్లపై క్లారిటీ ఇచ్చారు TGPSC చైర్మన్ బుర్రా వెంకటేశం. ఏప్రిల్ తర్వాతే కొత్త నోటిఫికేషన్లు విడుదల చేస్తామని కుండబద్దలు కొట్టారు. మార్చి 31 వ తేదీలోగా ఖాళీల వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరామన్నారాయన. ప్రభుత్వం ఇచ్చిన ఖాళీలపై కసరత్తు చేసి ఏప్రిల్ తర్వాత నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. నోటిఫికేషన్ జారీ చేసిన 6 నెలల నుంచి 8 నెలల లోపే ఉద్యోగాల భర్తీ పూర్తి చేస్తామన్నారు బుర్రా వెంకటేశం. TGPSC నియామకాల్లో…

Read More
ఇంట్లో ఏ దిశలో దీపం వెలిగిస్తే ఎటువంటి ప్రయోజనం.. ఏ సమయంలో దీపం వెలిగించడం ఉత్తమమో తెలుసా…

ఇంట్లో ఏ దిశలో దీపం వెలిగిస్తే ఎటువంటి ప్రయోజనం.. ఏ సమయంలో దీపం వెలిగించడం ఉత్తమమో తెలుసా…

ఇల్లు అంటే కేవలం ఇటుకలు, రాళ్లతో నిర్మించిన నిర్మాణంగా పరిగణించబడదు. అది మన భావోద్వేగాలు, జ్ఞాపకాలు, శక్తికి కేంద్రం. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని ప్రతి దిశకు దాని సొంత ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది . తదనుగుణంగా మనం కొన్ని చిన్న చర్యలు తీసుకుంటే జీవితంలో ఆనందం, శ్రేయస్సు , శాంతి ఖచ్చితంగా ఉంటాయి. ఈ చర్యలలో ఒకటి ఇంట్లోని వివిధ మూలల్లో దీపాలను వెలిగించడం. ఈ రోజు ఇంట్లో ఏ దిశలో దీపం వెలిగిస్తే ఎటువంటి…

Read More
OTT Movie: ఓటీటీలోకి హారర్ ఫ్యాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ.. ఎప్పుడు ఎక్కడ చూడొచ్చంటే..

OTT Movie: ఓటీటీలోకి హారర్ ఫ్యాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ.. ఎప్పుడు ఎక్కడ చూడొచ్చంటే..

ఇటీవల తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న సినిమా కింగ్ స్టన్. తమిళంలో రూపొందించిన ఈ హారర్ ఫ్యాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రంలో మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా మార్చి 7న థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజు నుంచే మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ సినిమా కమర్షియల్ హిట్ కాలేకపోయింది. మంచి హైప్ మీద విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం డిజాస్టర్ అయ్యింది. ఈ చిత్రానికి కమల్ ప్రకాష్…

Read More
సనాతన సంప్రదాయాన్ని పరిరక్షించడంలో వనవాసి సమాజం కీలక పాత్ర పోషిస్తుందిః దత్తాత్రేయ జీ

సనాతన సంప్రదాయాన్ని పరిరక్షించడంలో వనవాసి సమాజం కీలక పాత్ర పోషిస్తుందిః దత్తాత్రేయ జీ

సనాతన హిందూ సంప్రదాయాన్ని పరిరక్షించడంలో వనవాసి సమాజం కీలక పాత్ర పోషించింది. ఈ జ్ఞానం, సంస్కృతి సంప్రదాయాన్ని ప్రోత్సహించడానికి, గిరిజన ప్రాంతాల సాధువులు మరిన్ని ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్కార్యవాహ (ప్రధాన కార్యదర్శి) దత్తాత్రేయ హోసబాలే ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహా కుంభ్‌లో ఆల్ ఇండియా వనవాసి కళ్యాణ్ ఆశ్రమం నిర్వహించిన వనవాసి సమాజ సాధువుల సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా, ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే జీ…

Read More
Viral Video: సీటు విషయంలో ఎమ్మెల్యేతో వివాదం.. వందే భారత్‌ ప్రయాణికుడిపై అనుచరుల దాడి.. వీడియో వరైల్!

Viral Video: సీటు విషయంలో ఎమ్మెల్యేతో వివాదం.. వందే భారత్‌ ప్రయాణికుడిపై అనుచరుల దాడి.. వీడియో వరైల్!

ఓ ప్రయాణికుడు సీటు మారేందుకు నిరాకరించాడని కొందరు వ్యక్తులు అతన్ని చితకొట్టిన ఘటన ఢిల్లీ నుంచి భూపాల్ వెళ్తున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌లో గురువారం వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వివరాళ్లోకి వెళితే.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందిన ఓ ఎమ్మెల్యే గత వారం తన సొంత నియోజకవర్గానికి కుటుంబ సభ్యులతో కలిసి వందే భారత్‌లో వెళ్తున్నారు. అయితే ట్రైన్‌లో ఎమ్మెల్యే ఫ్యామిలీ మొత్తానికి టికెట్స్‌ ఒకే దగ్గర దొరలేదు…..

Read More
K Vijayanand: ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. ఏపీ సర్కారు అధికారిక ఉత్తర్వులు

K Vijayanand: ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. ఏపీ సర్కారు అధికారిక ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కొత్త చీఫ్ సెక్రటరీగా కె. విజయానంద్‌ నియమితులయ్యారు. ఆ మేరకు ఏపీ ప్రభుత్వం ఆదివారం రాత్రి అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. విజయానంద్ 1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 2025 నవంబర్ వరకు విజయానంద్‌కు సర్వీస్ ఉంది. ప్రస్తుతం రాష్ట్ర సీఎస్‌గా ఉన్న 1987 బ్యాచ్‌కు చెందిన నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ నెల 31కి పదవీ విరమణ చేయనున్నారు. సీనియారిటీ…

Read More
Horoscope Today: ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి వారికి ఊరట..12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

Horoscope Today: ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి వారికి ఊరట..12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (నవంబర్ 6, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. వృషభ రాశి వారికి వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు ఊరట లభిస్తుంది. మిథున రాశి వారికి ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది కానీ, అందుకు దీటుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)…

Read More