
IPL 2025: ఐపీఎల్ 2025 తర్వాత టీమిండియా షెడ్యూల్ ఇదే.. రోహిత్ – కోహ్లీ కూడా బరిలోకి
మార్చి 22 నుంచి భారత ఆటగాళ్ళు ఐపీఎల్ 2025 లో బిజీగా ఉండబోతున్నారు. దాదాపు రెండు నెలల పాటు కొనసాగే ఈ లీగ్ తర్వాత, టీమిండియా జూన్ మధ్యలో ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ను ప్రారంభించాల్సి ఉంది. ఈ సిరీస్కు ముందు, భారత ఆటగాళ్లు మరో సిరీస్లో కనిపిస్తారు. భారత స్టార్లు ఇండియా ఏ జట్టుతో ఇంగ్లాండ్ లయన్స్తో తలపడనున్నారు. జూన్ 20 నుంచి భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ప్రారంభమయ్యే ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్కు ముందు…