IPL 2025: ఐపీఎల్ 2025 తర్వాత టీమిండియా షెడ్యూల్ ఇదే.. రోహిత్ – కోహ్లీ కూడా బరిలోకి

IPL 2025: ఐపీఎల్ 2025 తర్వాత టీమిండియా షెడ్యూల్ ఇదే.. రోహిత్ – కోహ్లీ కూడా బరిలోకి

మార్చి 22 నుంచి భారత ఆటగాళ్ళు ఐపీఎల్ 2025 లో బిజీగా ఉండబోతున్నారు. దాదాపు రెండు నెలల పాటు కొనసాగే ఈ లీగ్ తర్వాత, టీమిండియా జూన్ మధ్యలో ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌ను ప్రారంభించాల్సి ఉంది. ఈ సిరీస్‌కు ముందు, భారత ఆటగాళ్లు మరో సిరీస్‌లో కనిపిస్తారు. భారత స్టార్లు ఇండియా ఏ జట్టుతో ఇంగ్లాండ్ లయన్స్‌తో తలపడనున్నారు. జూన్ 20 నుంచి భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ప్రారంభమయ్యే ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌కు ముందు…

Read More
OTT Movie: హీరో, విలన్ లేరు.. కానీ దిమ్మతిరిగే క్లైమాక్స్.. ఎన్నిసార్లు చూసిన అర్థం కానీ సినిమా.. ఓటీటీలో దూసుకుపోతుంది..

OTT Movie: హీరో, విలన్ లేరు.. కానీ దిమ్మతిరిగే క్లైమాక్స్.. ఎన్నిసార్లు చూసిన అర్థం కానీ సినిమా.. ఓటీటీలో దూసుకుపోతుంది..

సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు చూడడం అంటే మీకు ఇష్టమా.. ? ఆద్యంతం మీరు ఊహించని సస్పెన్స్, ట్విస్టులతో సాగే సినిమాలు చూడాలని ఆసక్తిగా ఉంటుందా.. ? అయితే ఇప్పుడు మీరు ఈ మూవీ గురిుంచి తెలుసుకోవాల్సిందే. ఈ చిత్రం మీ మనసును పూర్తిగా కదిలిస్తుంది. దీనికి IMDB రేటింగ్ 7.6. అలాగే ఇందులో హీరో లేడు, విలన్స్ ఉండరు. కానీ ముగ్గురు హీరోయిన్స్ మాత్రమే ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఈ మూవీ క్లైమాక్స్ మాత్రం మిమ్మల్ని…

Read More
Hyderabad: 34 ఏళ్లకు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. భావోద్వేగ సన్నివేశాలు

Hyderabad: 34 ఏళ్లకు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. భావోద్వేగ సన్నివేశాలు

అనాటి అనుభూతులు మధురం…స్నేహపు మధురానుభవాలు మధురం. ..ఈ కలయిక మధురం.. అంటూ చౌటుప్పల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 1990-91 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు గెట్ టూ గెదర్ నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మరపురాని మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. దాదాపు 34 సంవత్సరాల కలిసిన ఈ ఆత్మీయ వేడకలో బావోద్వేగ సన్నివేశాలు కనిపించాయి. ఈ సందర్భంగా అందరూ నాటి-నేటి సంగతుల్ని పంచుకున్నారు. గాఢంగా అల్లుకున్న స్నేహబంధాన్ని పంచుకుని సంతోషంతో ఉప్పొంగిపోయారు. తాము ఈ…

Read More
Telangana: మనవరాలి వయస్సున్న బాలికతో అసభ్యప్రవర్తన.. నిందితుడికి షాక్ ఇచ్చిన పోక్సో కోర్టు

Telangana: మనవరాలి వయస్సున్న బాలికతో అసభ్యప్రవర్తన.. నిందితుడికి షాక్ ఇచ్చిన పోక్సో కోర్టు

నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న బచ్చన్ ప్రసాద్ షా (64) ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 64 ఏళ్ల బచ్చన్ ప్రసాద్ విచక్షణ మరిచి తన పక్క ఇంట్లో ఉంటున్న మనవరాలి వయస్సున్న ఓ మైనర్‌ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాలికపై అత్యాచారానికి ప్రయత్నించాడు. బాలిక కుటుంబసభ్యల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న నాచారం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత అతన్ని మేడ్చల్‌ మల్కాజ్‌గిరి పోక్సో కోర్టులో హాజరుపర్చారు….

Read More
Bhogi 2025: భోగ భాగ్యాలనిచ్చే భోగి పండగ విశిష్టత.. భోగి మంటలు వేయడం వెనుక సైంటిఫిక్ రీజన్ ఏమిటంటే..

Bhogi 2025: భోగ భాగ్యాలనిచ్చే భోగి పండగ విశిష్టత.. భోగి మంటలు వేయడం వెనుక సైంటిఫిక్ రీజన్ ఏమిటంటే..

మన పూర్వీకులలాగా పిడకలు, చెట్టు బెరడులు, ఆవునెయ్యి ఉపయోగించి భోగిమంటలు వేయలేకపోవచ్చు. కనీసం తాటి ఆకులు, పాత కలప, ఎండిన కొమ్మలు వంటి సహజమైన పదార్థాలతో భోగిమంటలు వేసుకోవాలని సూచిస్తున్నారు. Source link

Read More
Video: ఊరుకో చిన్న ఏడిస్తే బాగోదు! అవుట్ అయ్యాక కన్నీళ్లు పెట్టుకున్న యంగ్ సెన్సేషన్!

Video: ఊరుకో చిన్న ఏడిస్తే బాగోదు! అవుట్ అయ్యాక కన్నీళ్లు పెట్టుకున్న యంగ్ సెన్సేషన్!

ఐపీఎల్ 2025 సీజన్ క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగిస్తోంది. ముఖ్యంగా, 14 ఏళ్ల యంగ్ వైభవ్ సూర్యవంశీ లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసి ఐపీఎల్ చరిత్రలోనే అతి పిన్న వయస్కుడైన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున సంజు సామ్సన్ గాయంతో తుది జట్టులో లేకపోవడంతో అతనికి ఆ జట్టు తరఫున ఆడే అవకాశం లభించింది. వైభవ్ తన అరంగేట్రాన్ని గొప్పగా ప్రారంభించాడు. మొదటి బంతికే సిక్స్ కొట్టి, మొత్తం 34 పరుగులు…

Read More
కొబ్బరి పువ్వుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..? మీకు దొరికితే తినడం అస్సలు మిస్సవ్వద్దు..!

కొబ్బరి పువ్వుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..? మీకు దొరికితే తినడం అస్సలు మిస్సవ్వద్దు..!

కొబ్బరి పువ్వు.. ఈ పువ్వు శరీర బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. కొబ్బరి నీటితో పోల్చితే కొబ్బరి పువ్వులో ఎక్కువ పోషకాలు ఉన్నాయి. ఆలయంలో కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు దానిలో పువ్వు ఉంటే భక్తులు సంతోషపడతారు. కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు పువ్వు ఉంటే కోరిక నెరవేరుతుందని సంతోషిస్తారు. కొంతమంది కొబ్బరి పువ్వును రుచి చూస్తూ ఉంటారు. కొబ్బరి పువ్వు రోడ్డుపై అమ్ముతుంటే కొందరు దానిని చూస్తూ ఇది దేనికి అని అడుగుతారు. కొబ్బరి, కొబ్బరి నీరు విస్తృతంగా వాడతారు. కానీ కొబ్బరి…

Read More
Telangana: బీఆర్‌ఎస్  రజతోత్సవ సభ.. 10 లక్షల మంది వస్తారని అంచనా

Telangana: బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ.. 10 లక్షల మంది వస్తారని అంచనా

తెలంగాణలో 16 నెలల తర్వాత గులాబీ నేతల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. 25 ఏళ్ల పండగకు ఊరువాడా కదిలింది అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇప్పటివరకు ఒక లెక్క.. వరంగల్ సభ తర్వాత మరోలెక్క అంటున్నారు. సిల్వర్ జూబ్లీ సభతో సత్తా చాటుతామంటున్నారు గులాబీ నేతలు. రజతోత్సవ రథాలు ఓరుగల్లు వైపు పరుగులు పెడుతున్నాయి. ఎడ్లబండ్లు, కార్లు, బస్సులు, కాలినడకన వరంగల్‌కు చేరుకుంటున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు. ఇప్పటికే వరంగల్ అంతా గులాబీ మయంగా మారింది. ఎల్కతుర్తి సభా ప్రాంగణం కొత్త…

Read More
Amaravati Relaunch: అమరావతి రీలాంచ్‌కు సర్వం సిద్ధం.. ప్రధాని మోదీతో వేదిక పంచుకునేది ఎంతమందంటే..

Amaravati Relaunch: అమరావతి రీలాంచ్‌కు సర్వం సిద్ధం.. ప్రధాని మోదీతో వేదిక పంచుకునేది ఎంతమందంటే..

అమరావతి రాజధాని రీలాంచ్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. ప్రధాని పర్యటన, సభ కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అన్ని విషయాలను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న సీఎం చంద్రబాబు.. ప్రధాని టూర్‌ ఏర్పాట్లకు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు. అమరావతిలో రేపు 49వేల 40 కోట్ల పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. హైకోర్ట్, సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆలిండియా సర్వీసెస్ అధికారులు, న్యాయమూర్తుల నివాస సముదాయాలకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే.. డీఆర్డీవో, డీపీఐఐటీ, ఎన్‌హెచ్‌ఏఐ, రైల్వేశాఖల్లో 57వేల 962…

Read More
News9 Global Summit: టీవీ9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక గ్లోబల్ సమ్మిట్.. జర్మనీ వేదికగా గళం వినిపించనున్న భారత మీడియా సంస్థ

News9 Global Summit: టీవీ9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక గ్లోబల్ సమ్మిట్.. జర్మనీ వేదికగా గళం వినిపించనున్న భారత మీడియా సంస్థ

ఢిల్లీలో వాట్‌ ఇండియా థింక్స్‌ థీమ్‌తో గ్లోబల్‌ సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించిన TV9 గ్రూప్‌నకు చెందిన న్యూస్‌9 .. ఇప్పుడు జర్మనీ లోని స్టుట్‌గాట్‌ నగరం వేదికగా మరో అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తోంది. ఈ సదస్సు గురువారం నుంచి (నవంబర్‌ 21 నుంచి 23వ తేదీ వరకు) శనివారం వరకు జరగనుంది. ఈ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. ఇలాంటి అంతర్జాతీయ సదస్సును భారతదేశానికి చెందిన ఓ మీడియా సంస్థ నిర్వహించడం చారిత్రాత్మకం కానుంది. భారత్‌-…

Read More