Selfie with Elephant: అడవి ఏనుగుతో సెల్ఫీ దిగేందుకు యత్నం.. ఆగ్రహించిన గజరాజు కసపిస తొక్కి చంపేసింది!

Selfie with Elephant: అడవి ఏనుగుతో సెల్ఫీ దిగేందుకు యత్నం.. ఆగ్రహించిన గజరాజు కసపిస తొక్కి చంపేసింది!

పూణె, అక్టోబర్‌ 25: అడవిలోకి కేబుల్‌ వర్క్‌ కోసమని ముగ్గురు కూలీలు వెళ్లారు. అయితే అక్కడ వారికి ఓ వైల్డ్‌ ఏనుగు కనిపించడంతో దానితో సెల్ఫీ దిగేందుకు యత్నించారు. కానీ ఏనుగు రియాక్షన్‌ వాళ్లస్సలు ఊహించలేదు. ఒక్కసారిగా అది వారిపై దాడిచేసింది. ఓ క్రమంలో ఓ వ్యక్తిని తొక్కి చంపింది. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని గడ్చిరోలిలోని అబాపూర్‌ అడవుల్లో గురువారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాంత్‌ రామచంద్ర…

Read More
Helmet, Seat Belt: హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరి.. లేకుంటే నో ఎంట్రీ

Helmet, Seat Belt: హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరి.. లేకుంటే నో ఎంట్రీ

హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరి లేకుంటే నో ఎంట్రీ. ఇటు వైపు వెళ్ళాలా అయితే శిరస్త్రాణం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం తప్పనిసరి చెప్పబడినవి. ఇవి పాటిస్తేనే లోపలికి ప్రవేశం లేదంటే అక్కడి నుండి అటే తిరుగు ప్రయాణమే. ఇదంతా రహదారిపై పోలీసుల ఆంక్షలు అనుకుంటున్నారా..? కాదు.. ఓ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాలంటే.. హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరి లేదంటే ఎంట్రీ నిషిద్ధం. ఇది ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. సహజ మరణాల కంటే రోడ్డు ప్రమాదాల్లోనే…

Read More
TG ECET 2025 Exam: రేపే తెలంగాణ ఈసెట్ రాత పరీక్ష.. నిమిషం లేటైనా నో ఎంట్రీ!

TG ECET 2025 Exam: రేపే తెలంగాణ ఈసెట్ రాత పరీక్ష.. నిమిషం లేటైనా నో ఎంట్రీ!

హైదరాబాద్‌, మే 8: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే12న నిర్వహించనున్న టీజీ ఈసెట్ 2025 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ పి చంద్రశేఖర్ తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు. ఈసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథమేటిక్స్‌) అభ్యర్థులకు 2025-2026 విద్యా సంవత్సరం బీఈ/ బీటెక్‌/ బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ విధానంలో నేరుగా రెండో ఏడాదిలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది కూడా ఈసెట్‌ పరీక్షను హైదరాబాద్‌లోని ఉస్మానియా…

Read More
PKL 2024: హోరాహోరీ పోరులో టైటాన్స్‌దే పైచేయి.. తలైవాస్‌పై ఉత్కంఠ విజయం

PKL 2024: హోరాహోరీ పోరులో టైటాన్స్‌దే పైచేయి.. తలైవాస్‌పై ఉత్కంఠ విజయం

హైదరాబాద్‌, నవంబర్‌ 6: ప్రొ కబడ్డీ లీగ్‌(పీకేఎల్‌)లో మరోపోరు అభిమానులను కట్టిపడేసింది. గచ్చిబౌలి స్టేడియం వేదికగా బుధవారం హోరాహోరీగా సాగిన పోరులో తెలుగు టైటాన్స్‌ 35-34 తేడాతో తమిళ్‌ తలైవాస్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. పీకేఎల్‌-8వ సీజన్‌ తర్వాత తలైవాస్‌పై టైటాన్స్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం. టైటాన్స్‌ తరఫున స్టార్‌ రైడర్‌ పవన్‌ సెహ్రావత్‌ 12 పాయింట్లతో అదరగొట్టగా, అశిష్‌ నార్వల్‌(9), విజయ్‌ మాలిక్‌(4) ఆకట్టుకున్నారు. మరోవైపు తలైవాస్‌ జట్టులో సచిన్‌ 17 పాయింట్లతో…

Read More