Rashmika Mandanna: చీరకట్టులో కవ్విస్తోన్న శ్రీవల్లి.. రష్మిక మందన్నా స్టన్నింగ్ ఫోటోస్ చూశారా..?

Rashmika Mandanna: చీరకట్టులో కవ్విస్తోన్న శ్రీవల్లి.. రష్మిక మందన్నా స్టన్నింగ్ ఫోటోస్ చూశారా..?

2016లో రష్మిక కిరిక్ పార్టీ సినిమాతో కన్నడ సినీరంగంలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అంతకు ముందు ఆమెకు కొన్ని సినిమాల్లో సైడ్ రోల్స్ ఆఫర్స్ వచ్చినప్పటికీ వాటిని రిజెక్ట్ చేసిందట. Source link

Read More
WTC 20205: ఉత్కంఠగా డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు.. టాప్-2 నుంచి ఆస్ట్రేలియా ఔట్.. టీమిండియా ప్లేస్ కూడా!

WTC 20205: ఉత్కంఠగా డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు.. టాప్-2 నుంచి ఆస్ట్రేలియా ఔట్.. టీమిండియా ప్లేస్ కూడా!

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 ​​ఫైనల్ రేసు చాలా ఉత్కంఠగా మారింది. భారత్‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్‌లు ఫైనల్‌ రేసులో ప్రధాన పోటీదారులుగా నిలిచాయి. తాజాగా పెర్త్ టెస్టులో ఆస్ట్రేలియాను ఓడించి పాయింట్ల పట్టికలో టీమిండియా మొదటి స్థానంలో నిలిచింది. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియాకు మరో పెద్ద దెబ్బ తగిలింది. ఇప్పుడు ఆ జట్టు టాప్-2 ప్లేస్ నుంచి కిందకు పడిపోయింది. డర్బన్‌లోని కింగ్స్‌మీడ్‌లో దక్షిణాఫ్రికా-శ్రీలంక మధ్య 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్…

Read More
Black Friday: బ్లాక్‌ ఫ్రైడే అంటే ఏంటి.? అసలు ఎలా మొదలైంది..

Black Friday: బ్లాక్‌ ఫ్రైడే అంటే ఏంటి.? అసలు ఎలా మొదలైంది..

డిసెంబర్‌ నెల వచ్చిందంటే చాలు అమెరికాలో బ్లాక్‌ ఫ్రై డే పేరుతో సేల్‌ నిర్వహిస్తుంటారు. సంవత్సరంలో అతిపెద్ద షాపింగ్‌ డేగా ఈ సేల్‌ను చెబుతుంటారు. ఒకప్పుడు కేవలం అమెరికాకు మాత్రమే పరిమితమైన ఈ ట్రెండ్ ఇప్పుడు ఇండియాలోనూ అమలు చేస్తున్నారు. అమెజాన్‌ వంటి ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థలు బ్లాక్‌ ఫ్రైడే సేల్‌ను భారత్‌లో అమలు చేస్తున్నాయి. ఇంతకీ బ్లాక్‌ ఫ్రైడే అనే పదం ఎలా వచ్చింది.? అసలు ఈ ట్రెండ్ ఎలా ప్రారంభమైంది.? లాంటి వివరాలు…

Read More
Pushpa 2 Movie: ‘పుష్ప 2’ టికెట్ ధరల పెంపు.. బెనిఫిట్ షోలకు తెలంగాణం ప్రభుత్వం అనుమతి..

Pushpa 2 Movie: ‘పుష్ప 2’ టికెట్ ధరల పెంపు.. బెనిఫిట్ షోలకు తెలంగాణం ప్రభుత్వం అనుమతి..

డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన పుష్ప ది రైజ్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. ఇప్పుడు ఆ మూవీ సీక్వెల్ పై మరింత హైప్ నెలకొంది. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5న భారీ ఎత్తున విడుదల…

Read More
రక్తపు వాంతులతో కుప్పకూలిన 9వ తరగతి విద్యార్థి.. కొడుకు మృతిపై తల్లిదండ్రుల అనుమానం!

రక్తపు వాంతులతో కుప్పకూలిన 9వ తరగతి విద్యార్థి.. కొడుకు మృతిపై తల్లిదండ్రుల అనుమానం!

నిజామాబాద్ నగరంలోని కాకతీయ స్కూల్‌లో గుడాల శివజశ్విత్ రెడ్డి(14) అనే తొమ్మిదో తరగతి విద్యార్థి శుక్రవారం(నవంబర్ 29) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. స్వల్ప అస్వస్థతకు గురైన శివజశ్విత్ రక్తపు వాంతులతో కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. అయితే తల్లిదండ్రులకు అలస్యంగా సమాచారం ఇవ్వడంతో అనుమానం వ్యక్తమైంది. దీంతో తమ కుమారుడి మరణం సహాజ మరణం కాదని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. తెలంగాణలో విద్యార్థుల…

Read More
Team India: భారత మహిళల క్రికెట్ జట్టు కొత్త వన్డే జెర్సీ ఆవిష్కరణ: హర్మన్‌ప్రీత్ ప్రసంగం

Team India: భారత మహిళల క్రికెట్ జట్టు కొత్త వన్డే జెర్సీ ఆవిష్కరణ: హర్మన్‌ప్రీత్ ప్రసంగం

భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, బీసీసీఐ కార్యదర్శి జే షా కలిసి ముంబైలోని బోర్డు ప్రధాన కార్యాలయంలో భారత కొత్త వన్డే జెర్సీని ఆవిష్కరించారు. ఈ కొత్త జెర్సీపై ప్రత్యేకమైన ముక్కోణపు డిజైన్‌తో భుజాలపై ఉన్న రంగుల సొగసును అందంగా రూపొందించారు. ఇది డిసెంబర్ 22న వడోదరలో వెస్టిండీస్‌తో ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌లో తొలిసారిగా ప్రదర్శించనున్నారు. జెర్సీ ఆవిష్కరణ సందర్భంగా హర్మన్‌ప్రీత్ మాట్లాడుతూ, ఇది తనకు ఎంతో ప్రత్యేకమైన రోజు అని,…

Read More
New Rules: డిసెంబర్‌ 1 నుంచి ఏయే రూల్స్‌ మారనున్నాయో తెలుసా..?

New Rules: డిసెంబర్‌ 1 నుంచి ఏయే రూల్స్‌ మారనున్నాయో తెలుసా..?

LPG కనెక్షన్ కొత్త నియమాలు: డిసెంబర్ 1, 2024 నుండి LPG సబ్సిడీలో మార్పు ఉండవచ్చు . గ్యాస్ కనెక్షన్‌కు ఆధార్ కార్డ్ లింక్ చేసిన వినియోగదారులకు మాత్రమే సబ్సిడీ అందుబాటులో ఉంటుంది. అదనంగా, ప్రతి కనెక్షన్‌కు డిజిటల్ చెల్లింపులు తప్పనిసరి చేయవచ్చు. ATM కార్డ్‌కి సంబంధించిన మార్పులు: ఇప్పుడు మీ పాత మాగ్నెటిక్ స్ట్రిప్ ATM కార్డ్‌లు పనిచేయవు. డిసెంబర్ 1, 2024లోగా చిప్ ఆధారిత డెబిట్, క్రెడిట్ కార్డ్‌లను జారీ చేయాలని ఆర్‌బీఐ అన్ని…

Read More
Horoscope Today: ఆర్థిక సమస్యల నుంచి వారు బయటపడుతారు.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు

Horoscope Today: ఆర్థిక సమస్యల నుంచి వారు బయటపడుతారు.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (నవంబర్ 30, 2024): మేష రాశి వారికి ఉద్యోగంలో హోదాతో పాటు జీతం పెరిగే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. మిథున రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగంలో హోదాతో పాటు జీతం పెరిగే అవకాశం…

Read More
Telangana: ఖేలో ఇండియా గేమ్స్‌కు వేదికగా హైదరాబాద్.. సీఎం విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్రం.. 

Telangana: ఖేలో ఇండియా గేమ్స్‌కు వేదికగా హైదరాబాద్.. సీఎం విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్రం.. 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ఖేలో ఇండియా – 2026 పోటీలను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. వచ్చే ఏడాది నిర్వహించేలా ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేసినా 2025లో బిహార్‌లో నిర్వహించేలా ఇప్పటికే నిర్ణయం జరగడంతో 2026లో హైదరాబాద్‌లో నిర్వహించేందుకు కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్‌సుఖ్ సింగ్ మాండవీయ సానుకూలంగా స్పందించి సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్‌రెడ్డికి హామీ ఇచ్చారు. రాతపూర్వక విజ్ఞప్తిని జితేందర్‌రెడ్డి గురువారం (నవంబరు…

Read More
Telangana: నిరుపేదలకు బంపర్ ఆఫర్.. ఇందిరమ్మ డబుల్ బెడ్‌రూమ్ ఇక ట్రిపుల్ బెడ్‌రూమ్…

Telangana: నిరుపేదలకు బంపర్ ఆఫర్.. ఇందిరమ్మ డబుల్ బెడ్‌రూమ్ ఇక ట్రిపుల్ బెడ్‌రూమ్…

ఇందిరమ్మ రాజ్యంలో నిరుపేదలను అన్ని విధాల ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. నిరుపేదలను అర్హులైన వారిని గుర్తించి వారికి డబుల్ బెడ్ రూమ్ ఇచ్చేందుకు నియోజకవర్గానికి 3500 ఇళ్ళ చొప్పున ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే ఈ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మీరు కావాలనుకుంటే ట్రిపుల్ బెడ్ రూమ్ కూడా అవుతుంది. ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. రెండు దశల్లో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆశిస్తోంది మొదటి దశలో సొంత స్థలం…

Read More