డయాబెటిస్‌కు దివ్యౌషధం.. ఉదయాన్నే ఓ గ్లాసు తాగితే దెబ్బకు షుగర్ కంట్రోల్ అవ్వాల్సిందే..

డయాబెటిస్‌కు దివ్యౌషధం.. ఉదయాన్నే ఓ గ్లాసు తాగితే దెబ్బకు షుగర్ కంట్రోల్ అవ్వాల్సిందే..

ఉరుకులు పరుగుల జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మంచి జీవనశైలిని అవలంభించడం.. మంచి ఆహారం తీసుకోవడం చాలామంచిది.. అయితే.. ప్రస్తుత కాలంలో డయాబెటిస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా లక్షలాది మంది దీని బారిన పడుతున్నారు.. మధుమేహంలో కొన్ని సందర్భాల్లో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే ప్రమాదకరంగా మారుతుంది. అయితే.. బ్లడ్ షుగర్ లెవెల్ ను కంట్రోల్ చేయడానికి కొన్ని హోం రెమెడీస్ అద్భుతంగా పనిచేస్తాయి…..

Read More
Pushpa 2: ఇండియా మొత్తం పుష్ప-2 రికార్డుల మోత.. నాలుగు రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే

Pushpa 2: ఇండియా మొత్తం పుష్ప-2 రికార్డుల మోత.. నాలుగు రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే

ఇండియా మొత్తం పుష్ప-2 రికార్డుల మోత.. ఇండియన్‌ బాక్సాఫీస్‌పై పుష్పరాజ్‌ రూల్‌.. రూ.829 కోట్ల వసూళ్లతో ఇండియన్‌ సినీ చరిత్రలో సరికొత్త రికార్డు.  ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌ల పుష్ప-2 ది రూల్‌.. చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌పై సరికొత్త రికార్డులను క్రియేట్‌ చేస్తోంది. ఈ సన్సేషన్‌ కాంబినేషన్‌లో అత్యున్నత నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్‌ సుకుమార్‌ రైటింగ్‌ సంస్థతో కలిసి ఈ ఇండియన్‌ బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ సినిమాను నిర్మించింది. విడుదలకు ముందే ప్రీరిలీజ్‌ బిజినెస్‌లో…

Read More
అమానుషం.. మంత్రాల నెపంతో మొత్తం కుటుంబాన్ని సజీవం దహనం చేశారు! ఎక్కడంటే..

అమానుషం.. మంత్రాల నెపంతో మొత్తం కుటుంబాన్ని సజీవం దహనం చేశారు! ఎక్కడంటే..

ఇంత నాగరికత, ఇంత టెక్నాలజీ పెరుగుతున్నా.. ఇంకా కొంతమందిలో మూఢనమ్మకాలు పాతుకపోయి ఉన్నాయి. మంత్రాల నెపంతో ఐదు మంది ఉన్న కుటుంబాన్ని గ్రామం మొత్తం కలిసి సజీవ దహనం చేసిన దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ అమానష సంఘటన మరెక్కడా కాదు బీహార్‌లోని పూర్ణియా జిల్లాలో జరిగింది. పూర్ణియా జిల్లాలోని ముఫాసిల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని రాజిగంజ్ పంచాయతీలోని టెట్గామా వార్డ్ 10లో దాదాపు 200 మంది సమక్షంలో గ్రామంలోని ఒక కుటుంబాన్ని సజీవ దహనం…

Read More
Telangana: ఇకపై సోషల్ మీడియాలో అలాంటి పోస్టులు పెడితే తాటతీసుడే.. ఏసీపీ మాస్‌ వార్నింగ్

Telangana: ఇకపై సోషల్ మీడియాలో అలాంటి పోస్టులు పెడితే తాటతీసుడే.. ఏసీపీ మాస్‌ వార్నింగ్

ఖమ్మం, ఫిబ్రవరి 13: సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వైరా ఏసీపీ రెహ్మాన్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఈ మేరకు ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టులు పెడితే ఉపేక్షించేది లేదని అన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా విద్వేషపూరిత వ్యాఖ్యలు, రెచ్చగొట్టే పోస్టులు పెట్టకూడదన్నారు. ఇతరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా దుష్ప్రచారం చేసే వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయ, కుల, మత, ప్రాంతీయ…

Read More