Chiranjeevi: రచ్చ గెలిచి.. ఇంట గెలిచానేమో.. వజ్రోత్సవాల వివాదాన్ని గుర్తు చేసిన చిరంజీవి

Chiranjeevi: రచ్చ గెలిచి.. ఇంట గెలిచానేమో.. వజ్రోత్సవాల వివాదాన్ని గుర్తు చేసిన చిరంజీవి

ఏఎన్నార్‌ జాతీయ అవార్డు ప్రదానోత్సవం వైభవంగా జరిగింది.  ఈ సందర్భంగా మాట్లాడిన చిరంజీవి ఉద్వేగానికి లోనయ్యారు.  17 ఏళ్ల నాటి తన మనసులోని బాధను బయటపెట్టారు.  “తెలుగులో ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని ఓ నానుడి ఉంది. కానీ సినిమా పరిశ్రమలో నేను తొలుత రచ్చ గెలిచాను. నా ఇల్లు అనుకునే పరిశ్రమలో నాకు ఆ అవకాశం టాలీవుడ్‌ వజ్రోత్సవాల సమయంలో వచ్చింది. అప్పుడు నాకు లెజండరీ పురస్కారం ప్రదానం చేశారు. ఆ సమయంలో చాలా…

Read More
Healt Tips: కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఉత్తమ వ్యాయమాల గురించి మీకు తెలుసా..?

Healt Tips: కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఉత్తమ వ్యాయమాల గురించి మీకు తెలుసా..?

శరీరంలోని ప్రతి భాగం చాలా ముఖ్యమైనది. కానీ ఈ యంత్రం ఇంజిన్ బలహీనంగా మారితే ఏం జరుగుతుంది? మన శరీరంలో కాలేయం ఎంతో ముఖ్యమైది. ఇది శరీరంలోని అతి ముఖ్యమైన, కష్టపడి పనిచేసే అవయవాలలో ఒకటి. కాలేయం ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడటమే కాకుండా శరీరం నుండి విషపూరిత అంశాలను తొలగించడానికి కూడా పనిచేస్తుంది. వేయించిన ఆహారాలు, ఒత్తిడి క్రమంగా కాలేయాన్ని బలహీనపరుస్తాయని చెబుతున్నారు నిపుణులు. మందుల సహాయం తీసుకునే ముందు కాలేయాన్ని లోపలి నుండి బలోపేతం…

Read More
PM Modi: 1996 ప్రపంచ కప్ హీరోలతో ప్రధాని మోదీ ప్రత్యేక భేటీ.. ముగ్ధులైన శ్రీలంక క్రికెట్ దిగ్గజాలు

PM Modi: 1996 ప్రపంచ కప్ హీరోలతో ప్రధాని మోదీ ప్రత్యేక భేటీ.. ముగ్ధులైన శ్రీలంక క్రికెట్ దిగ్గజాలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీలంక పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా శ్రీలంక ప్రభుత్వం భారత ప్రధానికి అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఇది 140 కోట్ల భారతీయులకు దక్కిన గౌరవమన్నారు మోదీ. రెండు దేశాల మధ్య మొత్తం ఏడు కీలక ఒప్పందాలు కుదరగా.. శ్రీలంక అధ్యక్షుడు దిస్సనాయకేతో ప్రధాని మోదీ కీలక అంశాలను ప్రస్తావించారు. అయితే.. శ్రీలంక అధ్యక్షుడు అనూర కుమార దిస్సనాయకేతో ద్వైపాక్షిక చర్చలు అనంతరం  భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం సాయంత్రం 1996లో…

Read More
Telangana: గంజాయి అమ్ముతున్నాడని తప్పుడు ప్రచారం..ఫ్రెండ్‌ను కొట్టి చంపిన యువకులు!

Telangana: గంజాయి అమ్ముతున్నాడని తప్పుడు ప్రచారం..ఫ్రెండ్‌ను కొట్టి చంపిన యువకులు!

మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాప్రాల్‌ భగత్‌సిగ్‌ కాలనీలో నివాసం ఉండే పుల్లూరి ప్రణీత్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే ప్రాంతంలో ఉండే రాజా గోవర్ధన్‌, సూర్యచరణ్‌, డ్రైవర్‌ రామకృష్ణతో ప్రణీత్‌కు కొన్నాళ్లగా పరిచయం ఉంది. వీరందరూ ఒకే కాలనీకి చెందిన స్నేహితులు. అయితే వీరిలో గోవర్ధన్, జశ్వంత్‌ ఇద్దరూ ఏదో పార్ట్‌టైం పనిచేస్తూ మిగిలిన టైంలో ఖాలీగా ఉండేవారు. అయితే వీరిద్దరూ గంజాయి అమ్ముత్తారని ప్రణీత్ తన స్నేహితులలో పాటు, తెలిసిన…

Read More
Andhra: తేదీలు వెల్లడించిన ప్రభుత్వం – పది రోజులు సంక్రాంతి హాలిడేస్

Andhra: తేదీలు వెల్లడించిన ప్రభుత్వం – పది రోజులు సంక్రాంతి హాలిడేస్

సంక్రాంతి అంటే సందళ్ల పుట్ట. సరదాల గుట్ట. జ్ఞాపకాల తేనె తుట్టె. ప్రతి ఏటా వచ్చినా, సంక్రాంతి మనల్ని కొత్తగా పలకరిస్తూనే ఉంటుంది. పెద్ద పండుగ కదా…సంబరాలు కూడా పెద్దవే. అన్ని పండుగల్లో సంక్రాంతి పెద్ద పండగ. మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. కోనసీమ,గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు నెక్ట్స్‌ లెవెల్‌. దాదాపు నెల రోజుల ముందే సంక్రాంతి సందడి మొదలవుతుంది. ముంగిట ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల హడావుడి పండగ సందడిని…

Read More
అప్పుడు తెలుగులో బ్యాన్ చేశారు.. ఇప్పుడు పిలిచి మరీ ఛాన్స్‌లు ఇస్తున్నారు.. బాబోయ్ ఈ బ్యూటీ మామూల్ది కాదు

అప్పుడు తెలుగులో బ్యాన్ చేశారు.. ఇప్పుడు పిలిచి మరీ ఛాన్స్‌లు ఇస్తున్నారు.. బాబోయ్ ఈ బ్యూటీ మామూల్ది కాదు

సీరియల్ బ్యూటీస్ కు సినిమా హీరోయిన్స్ కు ఉండే రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. హీరోయిన్స్ అయినా సినిమాల్లో కొద్దిసేపే కనిపిస్తారు. కానీ సీరియల్ బ్యూటీలు అలా కాదు.. ప్రతి రోజు టీవీల్లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. ఇప్పటికే చాలా మంది సీరియల్ భామలు మంచి గుర్తింపు తెచ్చుకొని పాపులర్ అయ్యారు. కాగా కొంతమంది బిగ్ బాస్ షో, సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంటున్నారు. తాజాగా ఓ సీరియల్ బ్యూటీ తనను తెలుగులో బ్యాన్ చేశారు…

Read More
Alekhya Harika: గ్లామర్ ట్రీట్‌తో కుర్రాళ్ళను టెంప్ట్ చేస్తున్న దేత్తడి హారిక.. ఈ రేంజ్ అందాలను ఎప్పుడైనా చూసారా

Alekhya Harika: గ్లామర్ ట్రీట్‌తో కుర్రాళ్ళను టెంప్ట్ చేస్తున్న దేత్తడి హారిక.. ఈ రేంజ్ అందాలను ఎప్పుడైనా చూసారా

దేత్తడి హారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. యూట్యూబ్ ద్వారా వీడియోలు చేసి నేము, ఫేము రెండు కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. దేత్తడి హారిక బిగ్ బాస్ సీజన్ 4లో ఒక కంటెస్టెంట్ అని మనకి తెలిసిందే. హౌజ్‌లో తనదైన అల్లరి పనులతో టాప్‌ 5లో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. 9 సెప్టెంబర్ 1997న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఓ హిందూ కుటుంబంలో జన్మించింది ఈ చిన్నది. ఈమె అసలు పేరు…

Read More
అశ్రునయనాల మధ్య సంస్కరణలకర్తకు తుది వీడ్కోలు.. నిగమ్‌బోధ్ ఘాట్‌లో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తి..!

అశ్రునయనాల మధ్య సంస్కరణలకర్తకు తుది వీడ్కోలు.. నిగమ్‌బోధ్ ఘాట్‌లో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తి..!

ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. సైనిక లాంఛనాలతో మన్మోహన్ అంత్యక్రియలు జరిపారు. నిగంబోధ్‌ ఘాట్‌లో మన్మోహన్ భౌతికకాయానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని మోదీ, రాజ్‌నాథ్ సింగ్‌, అమిత్ షా నివాళులర్పించారు. కాంగ్రెస్‌ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మన్మోహన్‌ అంతిమయాత్రలో పాల్గొన్నారు. అశ్రునయనాల మధ్య సంస్కరణల యోధుడికి తుది వీడ్కోలు పలికారు అభిమానులు. నిగమ్‌బోధ్ ఘాట్‌కు మన్మోహన్ అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా…

Read More
Jagannath Temple: జగన్నాథునికి అస్వస్థత.. 15 రోజులు  పాటు గోప్య చికిత్స.. స్వామి లీల వెనుక రహస్యం ఏమిటంటే..

Jagannath Temple: జగన్నాథునికి అస్వస్థత.. 15 రోజులు పాటు గోప్య చికిత్స.. స్వామి లీల వెనుక రహస్యం ఏమిటంటే..

జగన్నాథ పూరి రథయాత్ర సాంస్కృతిక , మతపరమైన వారసత్వ గొప్పతనానికి చిహ్నం. ఇది హిందువులలో మతం విశ్వాసానికి ఒక ఉదాహరణ. జ్యేష్ఠ మాసం పౌర్ణమి రోజున జగన్నాథుని స్నాన యాత్ర పండుగని నిర్వహించారు. ఈ రోజున జగన్నాథుడు, బలరాముడు, సుభద్రలను ఆలయం నుంచి బయటకు తీసుకుచ్చారు. ఈ ప్రయాణాన్ని పహండి యాత్ర అంటారు. జగన్నాథుడిని వివిధ తీర్థయాత్రల నుంచి 108 బంగారు పాత్రలలో నింపిన నీటితో స్నానం చేయించారు. ఆ వెంటనే స్వామికి జ్వరం వచ్చి అనారోగ్యానికి…

Read More
MI vs KKR: రికెల్టన్, సూర్య తుఫాన్ ఇన్నింగ్స్.. కేకేఆర్‌ను చిత్తు చేసిన ముంబై..

MI vs KKR: రికెల్టన్, సూర్య తుఫాన్ ఇన్నింగ్స్.. కేకేఆర్‌ను చిత్తు చేసిన ముంబై..

Mumbai Indians vs Kolkata Knight Riders, 12th Match: ఐపీఎల్ 2025లో భాగంగా జరిగిన 12వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు తొలి విజయాన్ని అందుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేకేఆర్ అందించిన 117 పరుగుల టార్గెట్‌ను కేవలం 12.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. వాంఖడేలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముంబై…

Read More