Horoscope Today: ఆ రాశులకు చెందిన నిరుద్యోగులకు శుభవార్తలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆ రాశులకు చెందిన నిరుద్యోగులకు శుభవార్తలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (మే 28, 2025): మేష రాశి వారు ఆర్థిక సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టే అవకాశముంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతులు లభించే అవకాశం ఉంది. మిథున రాశి వారు ఒకటి రెండు వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఆదాయానికి లోటుండకపోవచ్చు….

Read More
భార్యకు ఎక్కడ పుట్టుమచ్చ ఉంటే భర్తకు కలిసి వస్తుందో తెలుసా?

భార్యకు ఎక్కడ పుట్టుమచ్చ ఉంటే భర్తకు కలిసి వస్తుందో తెలుసా?

అదే విధంగా స్త్రీకి కుడి చెంప పై పుట్టమచ్చ ఉంటే ఆ వ్యక్తి చాలా ధనవంతుడు అవతాడంట. అంతే కాకుండా ఆ వ్యక్తి ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయంట.అలాగే చెంప పై పుట్టుమచ్చ ఉన్న స్త్రీ, ఆ వ్యక్తికి ధనవంతుడైన భర్త లభిస్తాడంట. అంతే కాకుండా ఆ మహిళ జీవితం ఆనందంగా, ఎప్పుడూ సంతోషంగా సాగిపోతూ ఉంటుందంట. Source link

Read More
జూన్‌లో నక్కతోక తొక్కిన రాశుల వారు వీరే.. జాతకం అంటే ఇది గురూ!

జూన్‌లో నక్కతోక తొక్కిన రాశుల వారు వీరే.. జాతకం అంటే ఇది గురూ!

కన్యా రాశి : సూర్యుడు, బృహస్పతిల కలయిక వలన ఈ రాశిలోని వారు అత్యధిక లాభాలు పొందుతారు. అంతే కాకుండా ఆర్థికంగా చాలా లాభపడతారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. మీరు ఎందులో పెట్టుబడి పెట్టినా మీకు మంచి రాబడి రావడం ఖాయం. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. చాలా ఆనందంగా గడుపుతారు. ఉద్యోగస్థులు పదోన్నతి పొందుతారు. మీన రాశి : ఈ రాశి వారు చాలా ఆనందంగా గడుపుతారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. మొండి…

Read More
మీ పిల్లలు కరోనా బారిన పడకుండా చూసుకోవాలా.. బెస్ట్ టిప్స్ మీకోసమే

మీ పిల్లలు కరోనా బారిన పడకుండా చూసుకోవాలా.. బెస్ట్ టిప్స్ మీకోసమే

పాఠశాలలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. మరో వైపు కరోనా తన ప్రతాపం చూపిస్తుంది. తగ్గింది అనుకొని అందరూ సంతోషంగా ఉన్న సమయంలో మరోసారి తన ప్రతాపం చూపెట్టడానికి రెడీ అయ్యింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా చాలా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఈ సమయంలో తమ పిల్లలను ఎలా కాపాడుకోవాలో తల్లిదండ్రులకు తలనొప్పిగా ఉంది. కరోనా భయం వల్ల పిల్లలను బడికి పంపకుండా ఉండటం సాధ్యం కాదు. అందు వలన పాఠశాలకు వెళ్లే పిల్లలను ఇలాంటి ఇన్ఫెక్షన్ల నుంచి…

Read More
Kishan Reddy: పొటాష్ మైనింగ్ వైపు భారత్ అడుగులు.. కిషన్ రెడ్డి కీలక ప్రకటన

Kishan Reddy: పొటాష్ మైనింగ్ వైపు భారత్ అడుగులు.. కిషన్ రెడ్డి కీలక ప్రకటన

క్లిష్టమైన, వ్యూహాత్మక ఖనిజ బ్లాకుల ఐదో విడత వేలం జనవరి 28న మొదలు కాగా.. తాజాగా అది విజయవంతంగా ముగిసింది. వేలానికి ఉంచిన 15 బ్లాకులలో 10 బ్లాకుల వేలం విజయవంతంగా ముగిసింది. ఈ 10 బ్లాకులలో గ్రాఫైట్, ఫాస్ఫరైట్, ఫాస్ఫేట్, అరుదైన భూమి మూలకాలు(REE), వనాడియం వంటి కీలకమైన, వ్యూహాత్మక ఖనిజాలు ఉన్నాయి. మొదటిసారిగా, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్ మరియు ఉత్తరప్రదేశ్‌లలో విస్తరించి ఉన్న పొటాష్, హాలైట్ ఉన్నాయి. దీనితో, కేంద్ర ప్రభుత్వం…

Read More
సారొస్తారొస్తారా..? కాళేశ్వరం కమిషన్ ముందు గులాబీ బాస్ హాజరయ్యేనా..?

సారొస్తారొస్తారా..? కాళేశ్వరం కమిషన్ ముందు గులాబీ బాస్ హాజరయ్యేనా..?

సారొస్తారొస్తారా..? మరోసారి ఈ ప్రశ్న తెరపైకి వచ్చింది. విచారణకు హాజరు కావాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. జూన్‌ 5 .. డేట్‌ కూడా ఫిక్స్ అయింది. అప్పటి మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్‌ కూడా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది కమిషన్‌. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ ఆ ప్రాజెక్టుపై విచారణకు కమిషన్ వేసింది తెలంగాణ ప్రభుత్వం. జస్టిస్ PC ఘోష్…

Read More
Budget Recharge: రూ. 200 మొబైల్ రీచార్జ్ ప్లాన్‌లు కావాలా.. టాప్ కంపెనీలు ఇస్తున్న ఆఫర్లు ఇవే..

Budget Recharge: రూ. 200 మొబైల్ రీచార్జ్ ప్లాన్‌లు కావాలా.. టాప్ కంపెనీలు ఇస్తున్న ఆఫర్లు ఇవే..

దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థలైన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా తమ వినియోగదారుల కోసం వివిధ రకాల రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. తక్కువ బడ్జెట్‌లో మంచి ప్రయోజనాలను కోరుకునే వారి కోసం, రూ. 200 లోపు లభించే కొన్ని ఆకర్షణీయమైన ప్లాన్‌లను ఈ సంస్థలు అందుబాటులో ఉంచాయి. ఈ ప్లాన్‌లలో డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్ఎంఎస్ వంటి ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి, వాటి వ్యాలిడిటీ ఎంత అనేది ఇప్పుడు వివరంగా చూద్దాం. జియో రూ. 189…

Read More
మంగళవారం సహా ఏ రోజు గోర్లు కత్తిరించుకోకూడదు..? ఏ రోజు గోర్లు కట్ చేయడం శుభప్రదమో తెలుసా

మంగళవారం సహా ఏ రోజు గోర్లు కత్తిరించుకోకూడదు..? ఏ రోజు గోర్లు కట్ చేయడం శుభప్రదమో తెలుసా

హిందూ మతంలో ప్రతిదానికీ సంబంధించిన కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. గోర్లు కత్తిరించడానికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. పెద్దలు తరచుగా రాత్రిసమయంలో మాత్రమే కాదు కొన్ని ప్రత్యేక రోజులలో గోర్లు కత్తిరించడంపై కూడా నిషేధం ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం సమయంలో లేదా రాత్రి సమయంలో గోళ్లను ఎప్పుడూ కత్తిరించకూడదు. దీని వలన లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగి జీవితంలో సమస్యలు తలెత్తుతాయని నమ్ముతారు. ఏ రోజుల్లో గోర్లు కత్తిరించకూడదో.. ఏ రోజుల్లో గోర్లు కత్తిరించడం…

Read More
C-RAM System: C-RAM వ్యవస్థ అంటే ఏంటి.? భారత్ ఎందుకు అమలు చేయాలనుకుంటుంది.?

C-RAM System: C-RAM వ్యవస్థ అంటే ఏంటి.? భారత్ ఎందుకు అమలు చేయాలనుకుంటుంది.?

తక్కువ ఎత్తులో ఉండే వైమానిక ముప్పులను పరిష్కరించడానికి భారతదేశం అత్యవసరంగా C-RAM (కౌంటర్ రాకెట్, ఆర్టిలరీ మరియు మోర్టార్) వ్యవస్థను అభివృద్ధి చేయాలి. ఈ వ్యవస్థలు సరిహద్దు వెంబడి ఉన్న సైనిక స్థావరాల భద్రతను గణనీయంగా పెంచుతాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో, పాకిస్తాన్ చైనాలో తయారు చేసిన క్షిపణులను ప్రయోగించింది, వీటిని S-400 వ్యవస్థ విజయవంతంగా అడ్డుకుంది. అయితే, చిన్న డ్రోన్‌లను గుర్తించడంలో, నాశనం చేయడంలో ఈ వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంది. Source link

Read More
Triptii Dimri: రెమ్యునరేషన్ పెంచేసిన త్రిప్తి డిమ్రీ.. ప్రభాస్ సినిమాకు ఎంత తీసుకుంటుందంటే..

Triptii Dimri: రెమ్యునరేషన్ పెంచేసిన త్రిప్తి డిమ్రీ.. ప్రభాస్ సినిమాకు ఎంత తీసుకుంటుందంటే..

త్రిప్తి డిమ్రీ.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. యానిమల్ సినిమాలో చిన్న పాత్ర పోషించి విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ సినిమాతో ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత హిందీలో వరుస సినిమాల్లో ఆఫర్స్ అందుకుంటూ ఫుల్ బిజీగా ఉంటుంది. ఇప్పుడు ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న స్పిరిట్ చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది.ఈ సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టనుంది త్రిప్తి. అంతేకాదు…..

Read More