
Ranya Rao: రన్యారావు స్మగ్లింగ్ హిస్టరీలో అంతుచిక్కని మిస్టరీ.. వెలుగులోకి సంచలన విషయాలు..
దేశవ్యాప్తంగా కలకలం రేపిన బంగారం స్మగ్లింగ్ కేసులో నటి రన్యారావుకు చుక్కెదురయ్యింది. రన్యా రావును మూడు రోజుల పాటు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కస్టడీకి అప్పగించింది న్యాయస్థానం. ఆమెను మూడు రోజుల పాటు విచారించబోతున్నారు DRI అధికారులు. లాస్ట్ ట్రిప్పులో 14.2 కేజీల బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు ఎయిర్పోర్టులో పట్టుబడ్డ హీరోయిన్ రన్యారావు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రన్యారావ్ మొత్తం 27 సార్లు దుబాయ్కు వెళ్లారని వెల్లడించారు DRI అధికారులు. ప్రతిసారి…