Weakness: బలహీనత ఇబ్బంది పెడుతుందా.? ఈ ఫుడ్స్ తీసుకొంటే సమస్య ఆమడ దూరం..

Weakness: బలహీనత ఇబ్బంది పెడుతుందా.? ఈ ఫుడ్స్ తీసుకొంటే సమస్య ఆమడ దూరం..

ప్రస్తుత కాలంలో సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరం బలహీనతకు గురవుతుంది. బలహీనత వల్ల ఏ పని కూడా సక్రమంగా చేయలేం ఏకాగ్రత పూర్తిగా దెబ్బ తింటుంది. ఇలాంటి పరిస్థితుల్లో తేలికగా జీర్ణమయ్యేవి, శరీరానికి శక్తి లభించే వాటిని ఎప్పుడూ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. శరీరంలో బలహీనతకు కారణం:  విటమిన్ బి12 లేకపోవడం వల్ల శరీరంలో బలహీనత ఏర్పడుతుంది. డిప్రెషన్, ఆందోళన కూడా శరీరాన్ని బలహీనం చేస్తాయి. ఇది ఏదో ఒక రకమైన వ్యాధి వల్ల…

Read More
Hyderabad: మణికొండలోని ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో తనిఖీలు – అడ్డంగా బుక్కయ్యారు

Hyderabad: మణికొండలోని ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో తనిఖీలు – అడ్డంగా బుక్కయ్యారు

రంగారెడ్డి జిల్లా నార్సింగిలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. అల్కాపూరి టౌన్‌ షిప్‌లో టీ న్యాబ్, నార్సింగ్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. 30 లక్షల విలువైన STCP పిల్స్, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఒక విదేశీయుడితో పాటు.. ఇద్దరు లోకల్ డ్రగ్ పెడ్లర్స్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. మణికొండలో ఓ లగ్జరీ ఫ్లాట్ రెంట్‌కు తీసుకుని.. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్‌లో అమ్ముతున్నట్లు గుర్తించారు. విదేశీయుడు విస్డం ఒనేకా, మణికొండకి చెందిన గోపిశెట్టి రాజేష్, పశ్చిమ…

Read More
Viral Video: సీటు విషయంలో ఎమ్మెల్యేతో వివాదం.. వందే భారత్‌ ప్రయాణికుడిపై అనుచరుల దాడి.. వీడియో వరైల్!

Viral Video: సీటు విషయంలో ఎమ్మెల్యేతో వివాదం.. వందే భారత్‌ ప్రయాణికుడిపై అనుచరుల దాడి.. వీడియో వరైల్!

ఓ ప్రయాణికుడు సీటు మారేందుకు నిరాకరించాడని కొందరు వ్యక్తులు అతన్ని చితకొట్టిన ఘటన ఢిల్లీ నుంచి భూపాల్ వెళ్తున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌లో గురువారం వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వివరాళ్లోకి వెళితే.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందిన ఓ ఎమ్మెల్యే గత వారం తన సొంత నియోజకవర్గానికి కుటుంబ సభ్యులతో కలిసి వందే భారత్‌లో వెళ్తున్నారు. అయితే ట్రైన్‌లో ఎమ్మెల్యే ఫ్యామిలీ మొత్తానికి టికెట్స్‌ ఒకే దగ్గర దొరలేదు…..

Read More
TTD: టీటీడీ భక్తులకు గుడ్‌న్యూస్.. అలిపిరిలో ఎయిర్ పోర్ట్‌ తరహా చెక్‌ పాయింట్స్‌.. తనిఖీల పేరుతో ఆలస్యానికి చెక్!

TTD: టీటీడీ భక్తులకు గుడ్‌న్యూస్.. అలిపిరిలో ఎయిర్ పోర్ట్‌ తరహా చెక్‌ పాయింట్స్‌.. తనిఖీల పేరుతో ఆలస్యానికి చెక్!

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల తాడికి రోజురోజుకూ పెరుగుండడంతో అలిపిరి వద్ద వాహనాల రద్దీ తోపాటు తనిఖీ సమయాన్ని తగ్గించే అంశంపై టీడీపీ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే అలిపిరి టోల్ ప్లాజాను ఆధునికరించే చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు టోల్‌ ప్లాజా వద్ద అందుబాటులోకి తేబోయే ఆధునిక సౌకర్యాలు, పటిష్ట భద్రత అంశాలపై జిఎంఆర్ గ్రూప్‌కు చెందిన రాక్సా సంస్థ ఇప్పటికే టీటీడీ అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చింది. భక్తుల చెకింగ్,…

Read More
షుగర్ ఉన్నవారు బంగాళాదుంపలు తినొచ్చా.. లేదా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?

షుగర్ ఉన్నవారు బంగాళాదుంపలు తినొచ్చా.. లేదా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?

బంగాళాదుంపలలో స్టార్చ్ అనే పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. వాటిని ఉడికించినా లేదా వేయించినా ఈ పిండి పదార్థం శరీరంలోకి త్వరగా చేరి గ్లూకోజ్‌ గా మారుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతుంది. అందుకే షుగర్ జబ్బు ఉన్నవారు బంగాళాదుంపలను పూర్తిగా తినడం మానేయకపోయినా.. తక్కువ మోతాదులో మాత్రమే తినాలని నిపుణులు సూచిస్తున్నారు. బంగాళాదుంపలు ఆరోగ్యానికి పూర్తిగా చెడు అని చెప్పడం సరికాదు. వాటిని ఎలా వండుతున్నాం అనేది ముఖ్యం. ఉదాహరణకు బంగాళాదుంపలను నూనె…

Read More
అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్‌ క్షిపణుల దాడి!

అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్‌ క్షిపణుల దాడి!

తమ దేశంలోని అణు కేంద్రాలను టార్గెట్‌గా చేసుకొని అమెరికా చేసిన దాడులకు ఇరాన్ ప్రతికార దాడులు మొదటు పెట్టింది. పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా చేసుకున్న టెహ్రాన్‌ మిసైళ్లు క్షిపణులతో దాడులకు దిగింది. ఖతార్‌, ఇరాక్‌, కువైట్‌, బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాలపై క్షిపణుల వర్షం కురిపింది. ఈ విషయాన్ని ఇరాన్‌ ప్రభుత్వ టీవీ అధికారికంగా వెల్లడించింది. అమెరికాపై ఇరాన్ ప్రతికార దాడులను ప్రారంభించింది. దోహాలోని అమెరికా స్థావరంపై ఇరాన్ 6 మిస్సైళ్లతో దాడులకు పాల్పడింది. అయితే…

Read More
Operation Sindhu: 5 రోజుల్లో 8 విమానాల్లో 1700 మంది.. యుద్ధభూమి నుంచి స్వదేశానికి..!

Operation Sindhu: 5 రోజుల్లో 8 విమానాల్లో 1700 మంది.. యుద్ధభూమి నుంచి స్వదేశానికి..!

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య టెన్షన్లు తగ్గలేదు. 11 రోజులుగా జరుగుతున్న యుద్ధంతో అక్కడి జనజీవనం భయానకంగా మారింది. జెరూసలెం లాంటి కొన్ని నగరాలైతే ఏ క్షణం ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు . ఇటు.. యుద్ధభూమి నుంచి భారత పౌరులను స్వదేశానికి తరలించే ఆపరేషన్ సింధు కొనసాగుతోంది. ఐదు రోజుల్లో ఇరాన్ నుంచి ఎనిమిది విమానాల్లో 1700 మందికి పైగా భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. 162 మంది భారతీయులు ఇజ్రాయెల్ నుంచి జోర్డాన్ సరిహద్దు దాటి వచ్చారు….

Read More
ఇక్కడ వాడుకునే వాళ్లు ఎక్కువయ్యారు

ఇక్కడ వాడుకునే వాళ్లు ఎక్కువయ్యారు

మరుసటి ఏడాది సునీల్ నటించిన భీమవరం బుల్లోడు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా.. తన ఆకట్టుకునే అందం, అదిరిపోయే అభినయంతో ఈ బబ్లీ భామ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కాకపోతే ఆమె నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవటంతో క్రమంలో ఈ అమ్మడికి అవకాశాలు తగ్గుతూ.. వచ్చాయి. ఇంతలోనే, ఎవరూ ఊహించని విధంగా సింగర్ నోయల్ ను పెళ్లి చేసుకొని తన అభిమానులకు షాక్ ఇచ్చింది. కానీ, ఆ తర్వాత…

Read More
ENG vs IND: రెండో టెస్ట్ కోసం టీమిండియా ప్లేయింగ్ 11లో కీలక మార్పులు.. ఆ ఇద్దరిపై వేటు..?

ENG vs IND: రెండో టెస్ట్ కోసం టీమిండియా ప్లేయింగ్ 11లో కీలక మార్పులు.. ఆ ఇద్దరిపై వేటు..?

ENG vs IND: ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా టెస్ట్ సిరీస్ మొదలైంది. రెండు జట్లు లీడ్స్‌లో మొదటి మ్యాచ్ ఆడుతున్నాయి. ఇందులో బ్యాటర్స్, బౌలర్ల మధ్య పోటీ కనిపిస్తోంది. కానీ, ఇంతలో కొంతమంది భారత ఆటగాళ్ళు తమ ఫేలవ ప్రదర్శనతో అభిమానులను, జట్టు యాజమాన్యాన్ని నిరాశపరిచారు. ఇటువంటి పరిస్థితిలో, ఇప్పుడు కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ రెండవ మ్యాచ్ (ENG vs IND) కోసం తన ప్లేయింగ్ XIలో రెండు మార్పులు చేయాలని నిర్ణయించుకోవచ్చు. ENG vs IND:…

Read More
అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంటున్నారా.. కల్తీని గుర్తించకపోతే శరీరానికి నష్టమే!

అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంటున్నారా.. కల్తీని గుర్తించకపోతే శరీరానికి నష్టమే!

కర్రీ రుచిని నాలుగు రెట్లు పెంచే అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రతి ఒకరి వంట రూమ్‌లో తప్పక ఉంటుంది. ఎందుకంటే ఇది వంటలకు ప్రత్యేక రుచిని అందించడంలో మేటి. ముఖ్యంగా నాన్ వెజ్ వంటకాలు వండి తప్పకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండాల్సిందే అంటారు. చికెన్, మటన్, ఫిష్ వంటి వలకు ఇది అద్భుతమైన రుచిని అందిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకొని పెట్టుకుంటారు. కర్రీ రుచిని నాలుగు రెట్లు…

Read More