కోర్టులు రాష్ట్రపతిని ఆదేశించలేవు.. న్యాయమూర్తులు ‘సూపర్ పార్లమెంట్’ లా వ్యవహరిస్తున్నారుః ఉప రాష్ట్రపతి

కోర్టులు రాష్ట్రపతిని ఆదేశించలేవు.. న్యాయమూర్తులు ‘సూపర్ పార్లమెంట్’ లా వ్యవహరిస్తున్నారుః ఉప రాష్ట్రపతి

గవర్నర్లు పరిశీలనకు పంపిన బిల్లులపై గడువులోగా చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతిని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ తాజాగా తీవ్రంగా తప్పుబట్టారు. కోర్టులు రాష్ట్రపతికి ఆదేశాలు ఇవ్వలేవని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద కోర్టుకు ఇచ్చిన ప్రత్యేక అధికారాలు ప్రజాస్వామ్య శక్తులపై 24×7 అందుబాటులో ఉన్న అణ్వాయుధ క్షిపణిగా మారాయని ఆయన అన్నారు. న్యాయమూర్తులు సూపర్ పార్లమెంట్ లాగా వ్యవహరిస్తున్నారు. రాజ్యసభ ఇంటర్నల్ బృందాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఇటీవలి నిర్ణయంలో రాష్ట్రపతిని…

Read More
మారిన రేంజ్‌… హాలీవుడ్‌కి దీటుగా టాలీవుడ్‌.. తగ్గేదేలే

మారిన రేంజ్‌… హాలీవుడ్‌కి దీటుగా టాలీవుడ్‌.. తగ్గేదేలే

ఇండియన్ సినిమాకు కొత్త బౌండరీస్‌ క్రియేట్ చేస్తున్న దర్శకుడు రాజమౌళి. బడ్జెట్‌, మేకింగ్‌, మార్కెట్‌, సక్సెస్‌ ఇలా ప్రతీ విషయంలో రాజమౌళి స్టాంప్ స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా సినిమా కథకు విజువల్‌ ఎఫెక్ట్స్‌ను వాడుకోవటంలో జక్కన్నది సపరేట్‌ స్టైల్‌. ఈగను మెయిన్ క్యారెక్టర్‌గా చూపించినా… తారక్‌, పులి మధ్య యాక్షన్ సీన్ ప్లాన్ చేసినా… అది జక్కన్నకే చెల్లింది. తన నెక్ట్స్ సినిమాతో మరో విజువల్‌ ఫీస్ట్ ఇవ్వబోతున్నారు రాజమౌళి. మహేష్‌తో గ్లోబల్ రేంజ్ మూవీ ప్లాన్…

Read More
Telangana: బ్యారేజ్‌పై కదులుతూ కనిపించిన నల్లటి ఆకారం.. వెళ్లి చూడగా.. అయ్యబాబోయ్.!

Telangana: బ్యారేజ్‌పై కదులుతూ కనిపించిన నల్లటి ఆకారం.. వెళ్లి చూడగా.. అయ్యబాబోయ్.!

అడవుల జిలగలా ఉమ్మడి ఆదిలాబాద్‌ను వన్య మృగాల సంచారం భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఆసిపాబాద్ జిల్లాను నెల రోజులుగా పులుల భయం వెంటాడుతుంటే.. నిర్మల్ జిల్లాను మొసళ్ల భయం వణికిస్తోంది. నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ సదర్ మాట్ బ్యారేజ్ వద్ద ఏకంగా నడి రోడ్డుపై మొసలి కనిపించడంతో గజగజా వణికిపోయారు ప్రయాణికులు. అదే సమయంలో బ్యారేజ్ లో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు సైతం రెండు మొసళ్లు కనిపించడంతో ఆందోళనకు గురయ్యారు. అటవిశాఖ అదికారులకు…

Read More
Telangana: పొలాలకు వెళ్తున్న రైతులు బీ కేర్‌ఫుల్.. వాటాని గమనిస్తే వెంటనే అధికారులు సమాచారం ఇవ్వండి!

Telangana: పొలాలకు వెళ్తున్న రైతులు బీ కేర్‌ఫుల్.. వాటాని గమనిస్తే వెంటనే అధికారులు సమాచారం ఇవ్వండి!

విద్యుత్‌వైర్‌ తగిలి ముళీధర్ రెడ్డి అనే రైతు మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది. వివారల్లోకి వెళితే.. ఆదివారం సత్తుపల్లి ప్రాంతంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో చెట్లు విరిగి 11 కేవీ లైన్ విద్యుత్ తీగలు తెగి నేలపై పడ్డాయి. ఈ నేపథ్యంలో కొత్తూరు గ్రామానికి చెందిన పైడిమర్ల పెద్ద మురళీధర్ రెడ్డి అనే రైతు రోజులాగే బైకు పై పొలానికి బయల్దేరాడు. అయితే విద్యుత్‌ తీగలు రోడ్డుపై…

Read More
IPL 2025: కొత్త ఆటగాళ్ల రాకతో మారిన 10 జట్ల స్వ్కాడ్‌లు.. పూర్తి జాబితా మీకోసం..

IPL 2025: కొత్త ఆటగాళ్ల రాకతో మారిన 10 జట్ల స్వ్కాడ్‌లు.. పూర్తి జాబితా మీకోసం..

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా, శివం దుబే, మతిషా పతిరానా, నూర్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్, డెవాన్ కాన్వే, సయ్యద్ ఖలీల్ అహ్మద్, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, సామ్ కుర్రాన్, షేక్ రషీద్, అన్షుల్ కాంబోజ్, ముఖేష్ చౌదరి, దీపక్ హుడా, గుర్జన్‌ప్రీత్ సింగ్, నాథన్ ఎల్లిస్, జామీ ఓవర్టన్, వంశ్ బేడి, ఆండ్రీ సిద్ధార్థ్, కమలేష్ నాగర్‌కోటి, రామకృష్ణన్ ఘోష్, శ్రేయాస్ గోపాల్….

Read More
సింహాలు సఫారీ వాహనాలపై ఎందుకు దాడి చేయవో తెలుసా..? ఆసక్తికర విషయాలు మీకోసం..!

సింహాలు సఫారీ వాహనాలపై ఎందుకు దాడి చేయవో తెలుసా..? ఆసక్తికర విషయాలు మీకోసం..!

సింహాలు సహజంగా మంచిని చెడును గ్రహించగలుగుతాయి. శతాబ్దాలుగా వాటిలో ఒక ప్రవర్తన పెరిగింది.. అది మనుషులను ముట్టుకోవడం ప్రమాదకరమని తెలుసుకోవడం. మనుషులు ఉండే ప్రాంతాలనూ.. వారు ప్రయాణించే వాహనాలనూ సింహాలు సాధారణంగా దాటిపోతూ ఉంటాయి. మనుషుల నుంచి అనుకోని ప్రతిఘటన తమకు ప్రమాదం కలిగించవచ్చని అవి గ్రహిస్తాయి. సింహం కన్ను వాహనాన్ని చూస్తే అది ఒక పెద్ద జీవిలా కనిపిస్తుంది. అంటే వాహనంలో మనుషులు ఉన్నారన్న భావనను సింహం గుర్తించదు. అది మొత్తం వాహనాన్ని ఒకే పెద్ద…

Read More
Tollywood: రొమాంటిక్ సీన్లకు పేరెంట్స్ కండిషన్.. ఆఫర్స్ కోల్పోయిన హీరోయిన్.. కట్ చేస్తే..

Tollywood: రొమాంటిక్ సీన్లకు పేరెంట్స్ కండిషన్.. ఆఫర్స్ కోల్పోయిన హీరోయిన్.. కట్ చేస్తే..

బుల్లితెరపై ఓ సీరియల్లో చిన్న పాత్రతో సినీప్రయాణం స్టార్ట్ చేసింది. ఆ హిందీ చిత్రపరిశ్రమలో కథానాయికగా మారింది. తక్కువ సమయంలోనే నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. హిందీలో వరుస ఆఫర్స్ అందుకున్న ఈ అమ్మడు.. అటు తెలుగు ప్రేక్షకులకు సైతం దగ్గరయ్యింది. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుని ఇండస్ట్రీలోనే సెన్సేషన్ అయ్యింది. అయితే కెరీర్ తొలినాళ్లల్లో తన తల్లిదండ్రులు పెట్టిన కండిషన్ వల్ల ఎన్నో సినిమా ఆఫర్స్ కోల్పోయానని తెలిపింది. ఇంతకీ ఆమె ఎవరో…

Read More
పైకేమో అందాల భామ.. చేసే పనులేమో అయ్యబాబోయ్ అనేలా.. అసలు కథ తెలిస్తే మైండ్ బ్లాంకే..

పైకేమో అందాల భామ.. చేసే పనులేమో అయ్యబాబోయ్ అనేలా.. అసలు కథ తెలిస్తే మైండ్ బ్లాంకే..

ఒడిశాకు చెందిన గంజాయి గ్యాంగ్‌ లేడీ డాన్‌ సంగీతాసాహూ అలియాస్‌ గీతాసాహూ ఎట్టకేలకు హైదరాబాద్‌ పోలీసులకు అడ్డంగా బుక్కయింది. ఒడిశా కుర్థా జిల్లా కాళీకోట్‌ గ్రామానికి చెందిన సంగీతా సాహూ.. గత నాలుగేళ్లుగా హోల్‌సేల్‌ గంజాయి వ్యాపారం చేస్తోంది. భువనేశ్వర్‌కు దగ్గరగా ఉండడంతో అనేక రాష్ట్రాల గంజాయి వ్యాపారులతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుని వారికి గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తెలంగాణలో ఐదు కేసుల్లో నిందితురాలిగా ఉన్న సంగీతా సాహూను అరెస్టు చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌…

Read More
Saif Alikhan : ఆ ఆటోడ్రైవర్‏ను ఎలా కంటాక్ట్ అవ్వాలో చెప్పండి.. సైఫ్ ఘటనపై సింగర్ సంచలన పోస్ట్..

Saif Alikhan : ఆ ఆటోడ్రైవర్‏ను ఎలా కంటాక్ట్ అవ్వాలో చెప్పండి.. సైఫ్ ఘటనపై సింగర్ సంచలన పోస్ట్..

బాలీవుడ్ సైఫ్ అలీఖాన్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. లీలావతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సైఫ్.. ఇప్పుడు ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నాడు. అయితే సైఫ్ ఎపిసోడ్ మొత్తంలో రియల్ హీరో అయ్యాడు ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణా. ఇప్పుడు అతడి పేరు మారుమోగుతుంది. జనవరి 16న కత్తిపోట్లకు గురైన సైఫ్ ను అతడు తన ఆటోలో ఆసుపత్రిలో చేర్పించాడు. అప్పుడు నటుడి శరీరమంతా రక్తం కారుతోందని.. అతడు ఎవరు అనేది ఆలోచించకుండా సాయం…

Read More
HMPV: కిడ్నీలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా..? సంచలన అధ్యయనం..!

HMPV: కిడ్నీలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా..? సంచలన అధ్యయనం..!

ఐదేళ్ల క్రితం ఎక్కడో చైనాలో పుట్టిన కోవిడ్-19 యావత్‌ ప్రపంచాన్ని కుదిపేసింది. డ్రాగన్‌ కంట్రీ నిర్లక్ష్యానికి ప్రపంచం మొత్తం ప్రభావితం అయింది. ప్రపంచ మహమ్మారిగా మారిన కరోనా లక్షల మందిని బలితీసుకుంది. ఈ క్రమంలోనే చైనాలో వెలుగులోకి వచ్చిన మరో వైరస్ ఇప్పుడు మిగతా దేశాలను వెంటాడుతోంది. ఇప్పటికే భారత్‌లోనూ వాలిపోయిన వైరస్‌..చిన్నారులు, వృద్ధులను వేగంగా ఎటాక్‌ చేస్తోంది. దాంతో భారత వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలు, ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. వైరస్‌…

Read More