Hyderabad: పాతబస్తీకి మానని గాయం చేసిన మంటల వెనుక మిస్టరీ ఏంటి?

Hyderabad: పాతబస్తీకి మానని గాయం చేసిన మంటల వెనుక మిస్టరీ ఏంటి?

17 మందిని అందులో 8మంది చిన్నారులను మాయదారి మంటలు పొట్టనపెట్టుకున్నాయి. విషాద ఘటన అందర్నీ కలిచి వేసింది. ప్రమాదానికి కొన్ని గంటల ముందు చార్మినార్‌ను..గుల్జార్‌ హౌస్‌ను సందర్శించిన మిస్‌ వరల్డ్‌ కంటెస్టెంట్లు  ఫైర్‌ యాక్సిడెంట్‌పై తీవ్ర దిగ్బాంత్రి వ్యక్తం చేశారు. మిస్‌ కెనడా తన ఆవేదనను వ్యక్తంచేస్తూ ట్వీట్‌ చేశారు. ఇంతకీ అగ్నిప్రమాదానికి కారణాలేంటి? హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జార్ హౌస్ ఘోర అగ్నిప్రమాద ఘటనకు కారణాలపై దర్యాప్తు బృందాలు ఓ నిర్ధారణకు వచ్చాయి. ఇరుకైన ప్రదేశంలో ఏడు…

Read More
Horoscope Today: ఆర్థిక లావాదేవీల విషయంలో వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆర్థిక లావాదేవీల విషయంలో వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (మే 22, 2025): మేష రాశి వారికి ఆశించిన స్థాయిలో ఆదాయం పెరిగే అవకాశముంది. వృషభ రాశి వారికి ఆర్థికంగా బాగానే ఉన్నప్పటికీ.. ప్రస్తుతానికి ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. మిథున రాశి వారికి ఉద్యోగంలో బాగా అనుకూల వాతావరణం నెలకొనే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఇలా ఉన్నాయి.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) రోజంతా చాలావరకు ఉత్సాహంగా,…

Read More
Hyderabad Rains: నగరంలో దంచికొడుతున్న వాన.. నిమిషాల్లో తడిసిముద్దైన భాగ్యనగరం!

Hyderabad Rains: నగరంలో దంచికొడుతున్న వాన.. నిమిషాల్లో తడిసిముద్దైన భాగ్యనగరం!

రానున్న రెండు మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళా తీరాన్ని తాకనుండడంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌ నగరంలో మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భాగ్యనగరం తడిసిముద్దైంది. నగరంలోని ప్రధాన ప్రాంతాలైన పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌,షేక్‌పేట్‌, మాదాపూర్, గచ్చిబౌలి, సికింద్రాబాద్, బేగంపేట అమీర్‌పేట, ఉప్పల్, రామంతాపూర్, మేడిపల్లి, బోడుప్పల్ సహ ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌లో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రధాన…

Read More
భర్తను హత్య చేసి పక్కింటి వారిపై నెట్టిన భార్య.. కట్‌చేస్తే.. పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి సంచలన విషయాలు!

భర్తను హత్య చేసి పక్కింటి వారిపై నెట్టిన భార్య.. కట్‌చేస్తే.. పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి సంచలన విషయాలు!

రోజురోజుకు మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. వివాహేతర సంబంధాలకు అడ్డు అదుపూ లేకుండా పోతుంది. మనుషులు వావీ వరుసలు లేకుండా వివాహేతర సంబంధాలు పెట్టుకొని కట్టుకున్న వాళ్లనే కడతేర్చుతున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో మనం తరచూ చూస్తూనే ఉన్నాం.  అయితే తాజాగా ఇలాంటి ఘటనే యూపీలోని మరోకటి వెలుగు చూసింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే హతమార్చింది ఓ భార్య. వివరాల్లోకి వెళితే.. కాన్పూర్‌లో నివాసం ఉంటున్న ధర్మేంద్ర అనే వ్యక్తి ఇటీవల…

Read More
పంటి నొప్పితో ఇబ్బందిగా ఉందా..? వీటిని అస్సలు తినకండి.. నొప్పి ఇంకా ఎక్కువైతుంది..!

పంటి నొప్పితో ఇబ్బందిగా ఉందా..? వీటిని అస్సలు తినకండి.. నొప్పి ఇంకా ఎక్కువైతుంది..!

మీ దంతాలలో నొప్పి ఉంటే.. ముందుగా తీపి పదార్థాల నుండి దూరంగా ఉండటం అవసరం. చాక్లెట్లు, స్వీట్లు, బిస్కెట్లు వంటి వాటిలో ఉండే చక్కెరలు బ్యాక్టీరియా పెరగడానికి కారణమవుతాయి. ఇవి పళ్ళపై దాడి చేసి క్యావిటీ ఏర్పడేలా చేస్తాయి. దీంతో నొప్పి ఇంకా ఎక్కువవుతుంది. ముఖ్యంగా నిద్రకు ముందు ఈ పదార్థాలు తీసుకోకపోవడం మంచిది. ఐస్ వాటర్, సోడా, కోల్డ్ డ్రింక్స్, ఐస్‌ క్రీమ్ లాంటివి తాగడం వల్ల మీ పళ్ళలోని నరాలపై దెబ్బ పడుతుంది. ఇది…

Read More
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎన్ని నీళ్లు తాగాలో తెలుసా..? లేదంటే ముప్పు తప్పదు..!

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎన్ని నీళ్లు తాగాలో తెలుసా..? లేదంటే ముప్పు తప్పదు..!

శరీరంలోని మలినాలను బయటకు పంపించే కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఓ పరిమిత మొత్తంలో నీళ్లు తాగాలని వైద్య ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. రోజుకు తగినంత నీళ్లు తాగితేనే కిడ్నీలు మలినాలను తొలగించి, శరీరంలో ద్రవాల స్థాయిని బ్యాలెన్స్ చేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇది సంపూర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుందని అంటున్నారు. అయితే, కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు ఎన్ని నీళ్లు తాగాలో ఇక్కడ తెలుసుకుందాం… కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు…

Read More
Sukumar: అప్పుడు కూతురు.. ఇప్పుడు కుమారుడు.. బిడ్డల ట్యాలెంట్ చూసి మురిసిపోతోన్న సుకుమార్ భార్య.. ఫొటోస్

Sukumar: అప్పుడు కూతురు.. ఇప్పుడు కుమారుడు.. బిడ్డల ట్యాలెంట్ చూసి మురిసిపోతోన్న సుకుమార్ భార్య.. ఫొటోస్

పుష్ప 2 సినిమాతో మరోసారి పాన్ ఇండియా ఫేమస్ అయిపోయాడు డైరెక్టర్ సుకుమార్. ఇక ఆయన భార్య బబిత కూడా నిర్మాతగా తన అభిరుచిని చాటుకుంటోంది. ఇప్పుడు సుకుమార్ కూతురు, కుమారుడు కూడా తల్లిదండ్రుల బాటలోనే పయనిస్తున్నారు. చిన్న వయసులోనే తమ ట్యాలెంట్ ను చాటి చెబుతున్నారు. సుకుమార్ కూతురు సుకృతి గాంధీ తాత చెట్టు సినిమాలో మెయిన్ లీడ్ పోషించింది. తన అద్బుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించి ప్రశంసలతో పాటు, అవార్డులు కూడా అందుకుంది. ఇప్పుడు…

Read More
అనాథ యువతి పెళ్లికి అన్నీ తానై నిలిచిన కలెక్టర్.. సంబరపడిపోయిన కొత్త జంట!

అనాథ యువతి పెళ్లికి అన్నీ తానై నిలిచిన కలెక్టర్.. సంబరపడిపోయిన కొత్త జంట!

అనాథ అశ్రమంలో పెరుగుతున్న ఓ యువతి వివాహం ఘనం నిర్వహించారు. అనాథ యువతికి అన్ని తానై పెళ్ళి పెద్దగా వివాహం జరిపించారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఈ పెళ్ళి వేడుకను పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం వేదిక కాగా, జిల్లా కలెక్టర్‌తో పాటు జిల్లా యంత్రాంగం మొత్తం అండగా నిలిచి, అనాథ యువతికి చీర సారే ఇచ్చి ఘనంగా సాగనంపారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రజా పాలనతోపాటు…

Read More
ట్రక్ డ్రైవర్ల భద్రత, గౌరవం, సాధికారత కోసం టాటా మోటార్స్-టీవీ9 నెట్‌వర్క్ సంయుక్త కార్యాచరణ

ట్రక్ డ్రైవర్ల భద్రత, గౌరవం, సాధికారత కోసం టాటా మోటార్స్-టీవీ9 నెట్‌వర్క్ సంయుక్త కార్యాచరణ

భారతదేశం అంతటా రోడ్డు భద్రతా ప్రమాణాలను పెంచేందుకు టాటా మోటార్స్, టీవీ9 నెట్‌వర్క్ సంయుక్తంగా ‘ట్రకింగ్ ఇన్‌టు ది ఫ్యూచర్ – సేఫర్ ఆల్వేస్’ అనే ప్రచారాన్ని చేపట్టింది. భారతదేశ రవాణా పర్యావరణ వ్యవస్థలో అత్యంత ముఖ్యమైన సమస్యలలో ఒకటైన ట్రక్ భద్రతను పరిష్కరించడానికి మానవ, సాంకేతిక అంశాలపై సమానంగా దృష్టి పెడుతుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా రోడ్డు భద్రతా సమ్మిట్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా విజయవాడ వేదికగా టాటా మోటర్స్‌, టీవీ9 నెట్‌వర్క్‌ ఆధ్వర్యంలో రోడ్డు…

Read More
IPL 2025: ఢిల్లీ, ముంబై మ్యాచ్ వేదికలో మార్పు.. బీసీసీఐకి లేఖ రాసిన పార్థ్ జిందాల్..?

IPL 2025: ఢిల్లీ, ముంబై మ్యాచ్ వేదికలో మార్పు.. బీసీసీఐకి లేఖ రాసిన పార్థ్ జిందాల్..?

Delhi Capitals vs Mumbai Indians: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ (DC) వర్సెస్ ముంబై ఇండియన్స్ (MI) మధ్య జరగాల్సిన కీలక మ్యాచ్ వేదికను మార్చాలని కోరుతూ ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని పార్థ్ జిందాల్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి అధికారికంగా లేఖ రాసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పరిణామం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్థ్ జిందాల్ ఈ అభ్యర్థన…

Read More