జగన్‌కు లోకేష్‌ సవాల్‌..! ఆ కంపెనీకి భూమి కేటాయించినట్లు నిరూపిస్తూ..

జగన్‌కు లోకేష్‌ సవాల్‌..! ఆ కంపెనీకి భూమి కేటాయించినట్లు నిరూపిస్తూ..

ఏపీ రాజకీయాల్లో రచ్చకు కారణమవుతున్న ఉర్సా భూముల వ్యవహారంపై పొలిటికల్ ఫైట్ మరింత ముదురుతోంది. అనేక అంశాల్లో అవినీతి జరుగుతోందంటూ కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న వైఎస్ జగన్.. భూముల కేటాయింపు అంశంలోనూ చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉర్సా కంపెనీకి భూములు కేటాయించడాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. విశాఖ లాంటి నగరంలో రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో కానీ.. రూపాయికి మూడు వేల కోట్ల రూపాయిల భూములు ఇస్తున్నారని విమర్శించారు. ఊరు…

Read More
Meenakshi Chaudhary: ఈ సుకుమారి లేనిదే అందానికి విలువ లేదు.. చార్మింగ్ మీనాక్షి..

Meenakshi Chaudhary: ఈ సుకుమారి లేనిదే అందానికి విలువ లేదు.. చార్మింగ్ మీనాక్షి..

1 ఫిబ్రవరి 1997 సంవత్సరంలో హర్యానా రాష్ట్రంలోని పంచకులలో పుట్టి పెరిగింది అందాల భామ మీనాక్షి చౌదరి. ఈ ముద్దుగుమ్మ తండ్రి B.R చౌదరి భారత ఆర్మీ సైన్యంలో కల్నల్ గా పని చేసారు. 2018 జనవరిలో అయన మరణించారు. చండీగఢ్‌లోని సెయింట్ సోల్జర్ ఇంటర్నేషనల్ కాన్వెంట్ స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేసింది ఈ వయ్యారి. పంజాబ్‌లోని డేరా బస్సీలోని నేషనల్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో డెంటల్ సర్జరీలో బ్యాచిలర్ డిగ్రీని…

Read More
రాత్రిపూట ఈ పండ్లు అస్సలు తినకండి.. ఎందుకో తెలుసా..?

రాత్రిపూట ఈ పండ్లు అస్సలు తినకండి.. ఎందుకో తెలుసా..?

పండ్లు ఆరోగ్యానికి మేలైనవి. అయితే రాత్రిపూట కొన్ని పండ్లు తినడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుంది. దీనివల్ల నిద్రలో అంతరాయం కలుగుతుంది. కనుక రాత్రిపూట కొన్ని పండ్లు తినకుండా ఉండటం ఉత్తమం. అరటిపండు చక్కెర, ఫైబర్ ఎక్కువగా కలిగి ఉంటుంది. కానీ రాత్రిపూట తింటే జీర్ణక్రియలో గందరగోళం ఏర్పడుతుంది. శ్లేష్మం పెరగడం వల్ల గొంతు వాపు వచ్చే అవకాశం ఉంది. దీని వల్ల నిద్ర కుదరదు. అందువల్ల రాత్రి సమయంలో అరటిపండు తినకపోవడం మంచిది. ఆపిల్ రోజులో…

Read More
Gold Rate: కొండెక్కిన పసిడి.. ఇక బంగారం కొనడం కష్టమే.. ఎంత పెరిగిందో తెలిస్తే.!

Gold Rate: కొండెక్కిన పసిడి.. ఇక బంగారం కొనడం కష్టమే.. ఎంత పెరిగిందో తెలిస్తే.!

లకారానికి నాలుగంటే నాలుగే అడుగుల దూరంలో ఉంది బంగారం. అది గట్టిగా పరుగులు పెడితే…ఒక్క రోజులో లక్ష రూపాయలను దాటేసేలా ఉంది. గోల్డ్‌ రేట్లు తగ్గొచ్చని చెప్పిన అంచనాలను తల్లకిందులు చేసి మరీ… పదండి ముందుకు అంటోంది పసిడి. అయితే ఆ ఒక్కటి జరిగితే మాత్రం పుత్తడి రేటు పడే చాన్స్‌ ఉందంటున్నారు అనలిస్టులు. ఇంతకీ ఏంటది? కొన్నాళ్లుగా నాన్‌స్టాప్‌ రన్నింగ్‌ చేసిన పసిడి రేట్లకు ఈమధ్య కాస్తా బ్రేకులు పడ్డాయి. బంగారం ధరలు కొద్దిగా దిగొచ్చాయి….

Read More
Samantha: నాని రూట్ లో సమంత.. మొదటి సినిమాతో విజయం దక్కేనా

Samantha: నాని రూట్ లో సమంత.. మొదటి సినిమాతో విజయం దక్కేనా

అయితే, బేఫికర్‌ అన్నారు నాని. అంతలా ఆ సినిమాను భుజానకెత్తుకుని మోశారు. ఇప్పుడు సమంత కూడా నానికి ఏమాత్రం తీసిపోవడం లేదు. ఆమె నిర్మిస్తున్న సినిమా శుభం మే 9న విడుదల కానుంది. Source link

Read More
OTT Movie: ఓటీటీలో దుమ్మురేపుతోన్న తెలుగు ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ .. దేశంలోనే టాప్ ప్లేస్‌లో ట్రెండింగ్

OTT Movie: ఓటీటీలో దుమ్మురేపుతోన్న తెలుగు ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ .. దేశంలోనే టాప్ ప్లేస్‌లో ట్రెండింగ్

ఈ మధ్యన సస్పెన్స్, హారర్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీలో మంచి ఆదరణ దక్కుతోంది. థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా ఓటీటీలో మాత్రం ఈ సినిమాలు దుమ్మురేపుతుంటాయి. అలా ఇప్పుడు ఓ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కు కూడా ఓటీటీలో సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. సుమారు 2 గంటల 16 నిమిషాలు రన్‌ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDb లో 7.5/10 రేటింగ్ ఉండడం గమనార్హం. గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి…

Read More
Eye Health: కంటి ఆరోగ్యం కోసం ఖచ్చితంగా ఈ పండ్లు తినాల్సిందే

Eye Health: కంటి ఆరోగ్యం కోసం ఖచ్చితంగా ఈ పండ్లు తినాల్సిందే

మామిడి పండ్లలో ఉండే బీటా కెరోటిన్ వల్ల అది శరీరంలో విటమిన్ ఏగా మారుతుంది. విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి ఎంతో అవసరం. దీని వల్ల కంటి వెలుగు మెరుగుపడుతుంది. మామిడి పండ్లు తింటే రేచీకటి సమస్యలు, కంటి కురులు తగ్గిపోతాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని పెంచేందుకు సహాయపడతాయి. బొప్పాయిలో పుష్కలంగా ఉండే విటమిన్ సి, విటమిన్ ఇ, బీటా కెరోటిన్ కంటి ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. ఈ పండ్లు కంటి కీళ్లను కాపాడే ప్రక్రియలను ప్రోత్సహిస్తాయి….

Read More
ఓ వైపు కాంట్రవర్సీ..అయినా తగ్గేదేలేదంటూ అందంతో మత్తెక్కిస్తున్న ఊర్వశి

ఓ వైపు కాంట్రవర్సీ..అయినా తగ్గేదేలేదంటూ అందంతో మత్తెక్కిస్తున్న ఊర్వశి

బ్యూటీ ఊర్వశీ రౌతేలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలీవుడ్ లో పలు సినిమాలు, స్పెషల్ సాంగ్స్ చేస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ చిన్నది. ముఖ్యంగా తెలుగులో స్పెషల్ సాంగ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ఈ అమ్మడు బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమాలో దబిడి.. దిబిడే అంటూ కుర్రకారు గుండెలకు గాయం చేసింది. ఈ సాంగ్ లో ఈ బ్యూటీ తన డ్యాన్స్ తో ఇరగదీసిందనే చెప్పాలి. ఇక ఈ…

Read More
PKL 2024: నితిన్‌, మనిందర్‌ విజృంభణ.. బెంగళూరుపై బెంగాల్‌ భారీ విజయం

PKL 2024: నితిన్‌, మనిందర్‌ విజృంభణ.. బెంగళూరుపై బెంగాల్‌ భారీ విజయం

హైదరాబాద్‌, నవంబర్‌ 9, 2024: ప్రొ కబడ్డీ లీగ్‌(పీకేఎల్‌)లో బెంగాల్‌ వారియర్స్‌ దుమ్మురేపింది. అన్నింటా ఆధిపత్యం ప్రదర్శించిన బెంగాల్‌ శనివారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 40-29తో బెంగళూరు బుల్స్‌పై ఘన విజయం సాధించింది. సమిష్టి ప్రదర్శన కనబరిచిన బెంగాల్‌ తరపున నితిన్‌కుమార్‌(14), మన్‌దీప్‌సింగ్‌(10) సూపర్‌-10తో కదంతొక్కారు. మరోవైపు బెంగళూరు జట్టులో అక్షిత్‌(11), అజింక్యా పవార్‌(8) రాణించినా..పర్దీప్‌ నార్వల్‌(2) ఘోరంగా విఫలమయ్యాడు. బెంగాల్‌ జోరు: ప్రొ కబడ్డీ లీగ్‌(పీకేఎల్‌)లో జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగుతున్నది. లీగ్‌లో…

Read More
ఇరాన్-సిరియా తర్వాత, హిందూ దేశంపై చర్యలకు సిద్ధమైన అమెరికా..  7,500 మందిని గెంటేసిన ట్రంప్!

ఇరాన్-సిరియా తర్వాత, హిందూ దేశంపై చర్యలకు సిద్ధమైన అమెరికా.. 7,500 మందిని గెంటేసిన ట్రంప్!

ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్, లిబియా, సోమాలియా, సూడాన్, సిరియా, యెమెన్ వంటి ముస్లిం దేశాల పౌరులపై నిషేధం విధించిన తర్వాత, నేపాల్ విషయంలో కూడా అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేపాల్‌కు ఇచ్చిన బహిష్కరణ రక్షణను రద్దు చేశారు. ఈ నిర్ణయం తర్వాత, ఇప్పుడు 7,500 మంది నేపాలీలు వెంటనే అమెరికాను విడిచి వెళ్ళవలసి ఉంటుంది. న్యూస్‌వీక్ కథనం ప్రకారం, నేపాల్‌లో పరిస్థితి ఇప్పుడు 2015లో ఉన్నట్లు లేదని, కాబట్టి దాని బహిష్కరణ…

Read More